స్టోరీలు

భారత్, పాకిస్తాన్ యుద్ధంలో.... చైనా పాక్ వైపు
క్టోబరు లేదా నవంబరులో భారత్, పాకిస్థాన్ భీకర యుద్ధానికి దిగుతాయని పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ అంచనా వేశారు. భారత్తో ఇదే ఆఖరి యుద్ధం అవుతుందన్నారు. ఇరు దేశాల మధ్య ఇంకా చర్చలు జరుగుతాయని భావించేవాళ్లు ‘ఫూల్స్’ అని వ్యాఖ...
Read More

ఇక ప్లాస్టిక్ కవర్లతో ఇబ్బందులు పడనక్కర్లేదు
శ్రీవారి భక్తులు లడ్డూ ప్రసాదాలు తీసుకువెళ్లడానికి ఇక ప్లాస్టిక్ కవర్లతో ఇబ్బందులు పడనక్కర్లేదు. ఇందుకోసం చూడముచ్చటగా చక్కని జూట్బ్యాగులను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి చేపట్టిన చ...
Read More

కేంద్రానికి పీపీఏ 18 పేజీల రిపోర్ట్
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక సిఫారసులు, తమకు వర్తించబోవని పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పీపీఏ) స్పష్టం చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా పోలవరం సాగునీటిప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్కు వెళ్లడం సహేతుకం కాదని అభిప్రాయపడింది. ...
Read More

మాజీ మంత్రి కార్యాలయం కూల్చివేతకు రంగం సిద్ధం
మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చెందిన భీమిలిలోని క్యాంపు కార్యాలయ భవనాన్ని కూల్చివేసేందుకు జీవీఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనం అయినందున 24 గంటల్లో కూల్చేస్తామని పేర్కొంటూ గురువారం సాయ...
Read More

భారత్తో ఇక మాటల్లేవ్.. మాట్లాడుకోవటాలు లేవ్
భారత్తో చర్చలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. విదేశీ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన అసహనంతో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన అనంతరం ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేయ...
Read More

హైదరాబాద్లో విద్యుత్ భవనాలు తెలంగాణకే.
ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో విద్యుత్ శాఖకు చెందిన భవనాలు పూర్తిగా తెలంగాణ పరం కానున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ వాటా కింద డబ్బు చెల్లించాలని తెలంగాణ అధికారులు నిర్ణయించారు. ఈ భవనాల కింద ఏపీకి రావాల్సిన మొత్తం రూ.933 కోట్లుగా ఖరారు చేశారు. రెండు ...
Read More

ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ ప్రారంభం
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయాన్ని ప్రారంభించింది. అమెరికాకు వెలుపల అమెజాన్కు ఇదే సొంత కార్యాలయ భవనం. అంతేకాక కంపెనీకి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం కూడా. 9...
Read More

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించే యోచనలో వైసీపీ
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉందని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. బడ్జెట్లో రాజధానికి జగన్ సర్కార్ కేటాయింపులు, తాజాగా అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు రాజధానిని మార్చాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందన...
Read More

ముదురుతున్న ‘హిందూయేతర’ వివాదం
శ్రీశైలంలో హై టెన్షన్ నెలకొంది. మంగళవారం నాడు చలో శ్రీశైలం కార్యక్రమానికి హిందూ సంఘాలు పిలుపునివ్వడంతో క్షేత్రంపై పోలీసు బలగాలు మోహరించారు. ఆందోళన చేసి తీరుతామని హిందూవాదులు చెబుతుండగా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసుల...
Read More

20రోజుల సంప్రదాయ యుద్ధానికి రెడీ
పాకిస్థాన్తో స్వల్పకాలిక, తీవ్రస్థాయి యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని సైన్యాధ్యక్షుడు జనరల్ బిపిన్ రావత్ కేంద్ర ప్రభుత్వ అధిపతులకు తెలియజేశారు. ‘‘పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ యుద్ధం చేయగలం. 20రోజుల పాటు ప్రత్యర్థిత...
Read More

48 గంటల్లో 3 లక్షల క్యూసెక్కులు తగ్గిన కృష్ణా వరద
కృష్ణానదికి వరద తగ్గుముఖం పట్టింది. కేవలం 48 గంటల వ్యవధిలో దాదాపుగా 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం తగ్గింది. సోమవారం సాయంత్రానికి ఇది మరింతగా తగ్గే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపుగా వరద ముప్పు తప్పినట్లేనని తెలిపాయి. ...
Read More

మార్టిన్ లూథర్లానే నాకూ కలలున్నాయి
మార్టిన్ లూథర్లానే నాకూ కలలున్నాయి. రాష్ట్రాన్ని ఆనందాంధ్ర ప్రదేశ్గా మార్చాలని.. వివక్ష లేకుండా అందరూ సంతోషంగా ఉండేలా పాలన అందించాలని.. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలన్న స్వప్నం నాకుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్...
Read More

మళ్లీ వేలం విధానంలో బిడ్లకు ఆహ్వానం
పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులు, జల విద్యుత్కేంద్రం పనులకు శనివారం రివర్స్ టెండర్లు పిలిచేందుకు రాష్ట్ర జల వనరుల శాఖ సన్నద్ధమైంది. శుక్రవారం రివర్స్ టెండరింగ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆంధ్ర ప్రదేశ్ జెన్కో నుంచి టెండర్ ...
Read More

జనసేనను విలీనం చేసే ప్రసక్తే లేదు
‘‘జనసేన పార్టీ జాతి కోసం ఆవిర్భవించిం ది. ఏ జాతీయ పార్టీ తన తలపై తుపాకులు పెట్టినా జనసేనను విలీనం చేసే ప్ర సక్తే లేదు. ఈ విషయాన్ని పార్టీ మాటగా ముందుకు తీసుకువెళ్లండి’’ అని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కార్యకర్తలకు స్పష్టం చేశారు. శుక...
Read More

గర్వపడే స్వాతంత్య్ర పోరాటం మనది..
‘దేవుడు భలే స్ర్కిప్ట్ రాశాడు. అమరావతిని గ్రాఫిక్స్, భ్రమరావతి అని ఎవరైతే అబద్దాలు చెప్పారో.. వాళ్లతోనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సచివాలయాన్ని స్వా...
Read More

మోదీ ప్రభుత్వం తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు
ఒక నిర్ణయం లేదా చర్య మంచి చెడ్డలు నిర్ధారితమవ్వడానికి కాలం పట్ట వచ్చు గానీ, తక్షణ ప్రతిస్పందనలు, సదరు నిర్ణయం లేదా చర్య సానుకూల, ప్రతికూల పర్యవసానాలను తప్పక సూచిస్తాయి. అధికరణ 370పై లోక్సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యుడు శశి థరూర్ చేసిన ఒక వ్యాఖ...
Read More

కశ్మీర్ ప్రశాంతం.. పాక్ కుట్ర బట్టబయలు
ఆర్టికల్ 370 రద్దు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్ లోయలో కీలక బక్రీద్ పండుగ శాంతియుతంగా జరిగింది. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని లోయలో ముస్లిం ప్రజలు పెద్ద ఎత్తున ప్రార్థనల్లో పాల్గొన్నా...
Read More

పోలీసు స్టేషన్పై దాడి చేశారని జనసేన ఎమ్మెల్యేపై కేసు
పేకాడుతున్న వారికి వత్తాసు పలకడమే కాకుండా పోలీస్స్టేషన్పై దౌర్జన్యానికి దిగి ప్రభుత్వ ఆస్తిని నష్టపరిచారనే అభియోగాలతో తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు తూర్పుగోదావ...
Read More

శ్రీలంక హై కమిషనర్కు ఏపీ గవర్నర్ విన్నపం
ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సముద్ర తీరం ఉందని, పెట్టుబడులకు రాష్ట్రం అన్ని విధాలా అనుకూలమని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడలోని రాజ్భవన్లో శ్రీలంక హై కమిషనర్ ఆస్టిన్ ఫెర్నాండో గవర్నర్ను ఆదివారం మర్యాదపూర్వ...
Read More

మీసేవ రద్దు చేసే ఆలోచన లేదు..
మీ సేవలను రద్దు చేయాలనే ఆలోచన అనేది లేదని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని అన్నారు. ఆదివారం మీసేవ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆపరేటర్లు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు వి.పార్థసారథి, టి.పాపారావు గుప్తా మాట్లాడుతూ పత్రికల్లో ...
Read More

భారత్లో భారీ విధ్వంసానికి ఐసిస్ కుట్ర
భారతదేశంలో భారీ విధ్వంసానికి ఐసిస్ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 కంటే ముందే భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్ వేశారని ఇంటెలిజెన్స్ అధికారులు భద్రతాదళాలను హెచ్చరించారు. బక్రీద్ ప్రార్థనల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఐబీ హెచ్చరించిం...
Read More

టికెట్పై రూ.40 మేర భారం
ఐఆర్సీటీసీ వెబ్పోర్టల్లో ఆన్లైన్ టికెట్ల ధరలు మరింతగా పెరగనున్నాయి. మూడేళ్ల క్రితం రద్దు చేసిన సర్వీస్ చార్జిని మళ్లీ అమలుచేసేందుకు రైల్వే నిర్ణయించడమే ఇందుక్కారణం. ఈమేరకు ముంబై మిర్రర్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రక...
Read More

అయ్యోమయంలో వలంటీర్లు సరికొత్త నిబంధనలతో సమస్య
గ్రామ వలంటీర్ల ఎంపిక ప్రక్రియ పూర్తీ కాకుండానే పీఆర్ అండ్ ఆర్డి కమిషనర్ విడుదల చేసిన మెమో పత్రం గ్రామ వలంటీర్ల నియామకంపై అయోమయం సృష్టిస్తోంది. వలంటీర్లుగా ఎంపికైన అభ్యర్థుల్లో ప్రస్తుతం చదువు కొనసాగిస్తున్నవారు అర్హులు కారంటూ అలాంటి వ...
Read More

జూనియర్ వైద్యులను ఈడ్చిపారేసిన పోలీసులు
నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడ, తిరుపతిలో జూనియర్ వైద్యులు బుధవారం నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల తీరుపై ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూన...
Read More

పెరిగిన రైతు బీమా ప్రీమియం
రైతు బీమా పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అకాల మరణం చెందిన రైతుల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత ఏడాది ఈ పథకం ప్రారంభించింది. 2018 ఆగస్టు 14 నుంచి ప్రారంభమైన పథకం ఈ నెల 13వ తేద...
Read More

గాంధీ సిద్ధాంతానికీ భారత్ పాతర: ఇమ్రాన్ ఖాన్
ఆర్టికల్-370ని మోదీ సర్కారు నిర్వీర్యం చేయడం భారత్-పాక్ మధ్య సంప్రదాయ యుద్ధానికి దారితీయొచ్చని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి తరహాలో భారత్లో మరిన్ని ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందన్నారు. కశ్మీరీలను...
Read More

తదుపరి లక్ష్యం ఉమ్మడి పౌరస్మృతి బిల్లు
మోదీ సర్కారు తదుపరి అడుగు ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశ పెట్టడం వైపేనా! ఆ దిశగా ఎన్డీయే సర్కారు నిర్ణయం తీసుకోనుందా? ఇటీవల పరిణామాలను పరిశీలిస్తే వీటికి ‘ఔను’ అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370...
Read More

ఆర్టికల్ 370 కశ్మీర్ను భారత్తో మిళితం కానివ్వదు
‘‘విపక్ష నేతలు చెబుతున్నట్లు ఆర్టికల్ 370 కశ్మీర్ను భారత్తో మిళితం కానివ్వదు. అది.. విడదీస్తుంది. ఆ అడ్డుగోడను మేం ఇప్పుడు బద్దలుగొట్టాం’’ అని అమిత్షా పేర్కొన్నారు. ఆర్టికల్ 370ను రద్దు చేయాలని ‘వారికీ’ ఉన్నప్పటికీ... ఆ విషయం చెప్పల...
Read More

గ్రామ వలంటీర్.. తొమ్మిది ఆంక్షలతో కూడిన అంగీకార పత్రం
ఏడాదిపాటు మాత్రమే విధుల్లో కొనసాగేవిధంగా వలంటీర్లకు అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు. జిల్లాలో 62 మండలాల పరిధిలో 1069పంచాయతీలకు 24,207మంది వలంటీర్లకు ఎంపిక ఉత్తర్వులను మండల అభివృద్ధి అధికారుల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అభ్య ర్థులకు అంద...
Read More

ఆర్టికల్ 370 రద్దు కాలేదు
ఆర్టికల్ 370ను కేంద్రం రద్దు చేయలేదని, అందులోని 35ఏ వంటి నిబంధనలను మాత్రమే రద్దు చేసిందని మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే తెలిపారు. సోమవారం ఆయన సుప్రీంకోర్టులో విలేకరులతో మాట్లాడుతూ ఆర్టికల్ 370 సెక్షన్ 3 జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్...
Read More

ప్రత్యేక రాష్ట్రాలుగా జమ్ము, కశ్మీర్..
జమ్మూ కశ్మీరుపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకోనుంది. హిమాలయ పర్వత సానువుల్లోని కీలక రాష్ట్రాన్ని మూడు భాగాలు చేయనుంది! ఇప్పటి వరకూ కలిసి ఉన్న జమ్ము, కశ్మీర్ రెండు రాష్ట్రాలు కానున్నాయి! టిబెట్, చైనా, గిల్గిత్-బాల్టిస్థాన్ సరి...
Read More

కశ్మీర్పై కీలక ప్రకటన చేయనున్న అమిత్షా
కశ్మీర్లో భద్రతా పరిస్థితులపై ప్రధాని మోదీ నివాసంలో జరిగిన కేబినెట్ కీలక సమావేశం ముగిసింది. మోదీ సారథ్యంలో జరిగిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, భద్రతా వ్యవహారాల సలహా...
Read More

ఫొటో తీసి నాకు పంపితే బహుమతి
‘ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం.. భావి తరాలను కాపాడదాం’ అంటూ ఏపీ వ్యాప్తంగా అధికారులు, నేతలు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఆదివారం నాడు విజయవాడలో కృష్ణలంక గీతా నగర్లో కలెక్టర్ ఇంతియాజ్ ఆద్వర్యంలో మన విజయవాడ కార్యక్రమం జరిగింది. ...
Read More

పాక్ సైన్యం దుష్ప్రచారం చేస్తోంది: భారత్
భారత సైన్యం సరిహద్దు వెంబడి క్లస్టర్ బాంబులు ప్రయోగించిందంటూ పాక్ సైన్యం ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేస్తోందని విమర్శించింది. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు చనిపోయారని పేర్కొంది. క్లసర్ బాంబులను ప్...
Read More

విశాఖ వైపు గల్ఫ్ సంస్థలు మొగ్గుచూపినా....కనికరించని కేంద్రం
రాష్ట్రంలోని ఎయిర్పోర్టుల నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడవడం ఇప్పట్లో సాధ్యపడేలా లేదు. విజయవాడ, తిరుపతి నుంచి కొత్త సర్వీసులు ప్రారంభించడానికి, విశాఖ నుంచి మరిన్ని నగరాలకు విస్తరించడానికి గల్ఫ్ దేశాలకు చెందిన కొన్ని విమానయాన సంస్థలు చేస్తున...
Read More

కశ్మీర్పై ట్రంప్ కొత్తపాట
కశ్మీర్ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పాట అందుకున్నారు. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించుకునే అంశాన్ని భారత్, పాకిస్తాన్లకే వదిలేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వాన్ని భారత్ తిరస్క...
Read More

నిరుపేదలైన అన్నార్తులకు తీవ్ర నిరాశ
రాష్ట్రంలోని నిరుపేదలకు అతి తక్కువ ధరలకే నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందజేసేందుకు గత ప్రభుత్వం నెలకొల్పిన ‘అన్న క్యాంటీన్లు’ అర్ధాంతరంగా మూతబడ్డాయి. రోజూ మాదిరిగానే ఈ ఫలహారశాలలకు గురువారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కోసం వెళ్లిన అన్నా...
Read More

వర్షాలతో ఊపందుకున్నఖరీఫ్ సాగు
రాష్ట్రంలో ఖరీఫ్ సాగు పుంజుకుంది. అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలకు జీవం పోస్తున్నాయి. కోస్తాలో వాన లోటు గణనీయంగా తగ్గినా, రాయలసీమలో మాత్రం లోటు కొనసాగుతోంది. ప్రకాశం, గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లా...
Read More

ఇంజనీరింగ్ విద్యార్థులకు హైకోర్టు షాక్
ఇంజనీరింగ్ ట్యూషన్ ఫీజుల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బతగిలింది. 2018-19 విద్యా సంవత్సరంలో అమలు చేసిన పాత ఫీజులనే ప్రస్తుత విద్యాసంవత్సరం(2019-20)లోనూ కొనసాగించేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో 38ని రాష్ట్ర హైకోర్టు బుధవారం సస్పెండ్ చేసి...
Read More

విజయవాడ విమానాశ్రయంపై కేంద్రప్రభుత్వం కన్ను
నవ్యాంధ్రకు తలమానికమైన విజయవాడ అంతర్జాతీయ ఎయిర్పోర్టును ప్రైవేటీకరణ బాట పట్టించటానికి కేంద్రప్రభుత్వం రంగం సిద్ధం చేయటం విస్మయాన్ని గొలుపుతోంది. నవ్యాంధ్రలో అతి పెద్ద విమానాశ్రయంగా నిలవటంతోపాటు రాజధాని ప్రాంతం, కోస్తాజిల్లాల ప్రజల అవసరాల...
Read More

వివిధ కమిటీలు, ముఖ్యులతో జనసేనాని సమావేశాలు
పార్టీని బలోపేతం చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. అందులో భాగంగానే సోమవారం నుంచి సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీలోని వివిధ కమిటీలతోనూ, నాయకులతోనూ ఆయన సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహించబోతున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గా...
Read More

కొత్త ప్రభుత్వంలోనూ మారని పరిస్థితి
మీణ పక్కా ఇళ్లకు చెల్లించాల్సిన ఇటుకల రాయితీ విషయంలో కొత్త ప్రభుత్వంలోనూ సానుకూల వాతావరణం కనిపించడం లేదు. గత ప్రభుత్వం నుంచీ పెండింగ్లో ఉన్న రూ.549కోట్ల రాయితీలు ఇప్పుడైనా విడుదలవుతాయని లబ్ధిదారులు ఆశించగా, కొత్త ప్రభుత్వం ఇంతవరకూ ఒక్కరికి కూడ...
Read More

రోజా సన్మాన సభలో వైసీపీ నాయకుల వర్గపోరు
నగరి వైసీపీ నాయకుల వర్గపోరుతో ఎమ్మెల్యే రోజా సన్మాన సభ రసాభాసగా మారింది.ఏపీఐఐసీ చైర్పర్సన్గా అమరావతిలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన తరువాత శనివారం నగరికి రోజా వస్తుండడంతో ఈ సన్మానసభ ఏర్పాటు చేశారు. పట్టణంలో పోటాపోటీగా వైసీపీ నాయకులు పెద్దపె...
Read More

డోర్ డెలివరీతో తడిసి మోపెడు
ప్రతి పనిలో పొదుపు బాట పట్టాలని పదే పదే చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, పౌరసరఫరాల విషయంలో మాత్రం భిన్న వైఖరి ప్రదర్శిస్తోంది. కార్డుదారులు ఎవరూ కోరకపోయినా డోర్ డెలివరీ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన సర్కారు, సంచుల తయారీకి భారీగా నిధులు వెచ్చిస్తోంది...
Read More

విధులు గాలికొదిలేసి శక్తి టీమ్స్
ఉద్యోగాలు ఊడుతున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నప్పటికీ ప్రభుత్వోద్యోగులు మాత్రం టిక్టాక్ను వదలడం లేదు. రాత్రికి రాత్రి సెలబ్రిటీలు అయిపోవాలన్న ఆకాంక్షతో విధుల్లో ఉండగానే టిక్టాక్ చేసి అడ్డంగా బుక్ అవుతున్నారు. ఈ జాడ్యం తాజాగా ఏ...
Read More

13 ఏళ్లుగా మోడుగానే సర్కారు గూడు
రెండు గదులు కట్టి, స్లాబు పోసి, బయట ఇందిరమ్మ ఫొటో తగిలిస్తే, అది ఇందిరమ్మ ఇల్లు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇలాంటి ఇళ్లు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చేపట్టారు. అందులోభాగంగా కర్నూలు నగర శివార్లలోని జగన్నాథగట్టుపై 8,431 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశా...
Read More

కడుపులో కిలోన్నర ఆభరణాలు
కిలోన్నరకు పైగా ఆభరణాలు.. 90 నాణేలు.. కొన్ని బంగారపు గొలుసులు, ఉంగరాలు, చెవిదిద్దులు.. ఈ జాబితా చూస్తే ఇవి ఏ లాకర్ నుంచో బయటపడ్డాయని అనుకోవచ్చు. కానీ బెంగాల్లో ఓ మహిళ(26) ఏకంగా తన పొట్టనే లాకర్గా మార్చేసింది! ఆభరణాలతో పాటు 5, 10 రూపాయల నాణేలు, రిస్ట్బ...
Read More

ప్రాజెక్టు తెలంగాణలో కడతాననడం ప్రమాదకరం
గోదావరి జలాలను ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు తరలించేందుకు తెలంగాణ భూభాగం మీద ప్రాజెక్టు కడతాననడం ప్రమాదకరమని టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. జీరో అవర్లో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. దేశంలోనే తొలిసారిగా తమ అధినేత చం...
Read More

యడ్యూరప్ప ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు
కర్నాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. రాజ్భవన్లో గవర్నర్ వాజూభాయ్ వాలాతో కాబోయే ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప శుక్రవారం భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన గవర్నర్తో చర్చించారు. శుక్రవారం సాయంత్రం 6గంటలకు కర్నాటక ముఖ్యమంత...
Read More

మీడియాతో జషిత్ ఏం చెప్పాడంటే..
ఏపీలో కలకలం రేపిన బాలుడు జషిత్ కథ కిడ్నాప్ సుఖాంతమైంది. సోమవారం రాత్రి ఇంటి వద్దే నాయనమ్మ పార్వతిపై దాడి చేసి జషిత్ను దుండగులు కిడ్నాప్ చేశారు. నేటి ఉదయం కిడ్నాపర్ల బారి నుంచి జషిత్ క్షేమంగా బయటపడ్డాడు. కుతుకులూరు రోడ్డులో జషిత్ను కిడ్...
Read More

మరో నోటిఫికేషన్కు సిద్ధమైన ఏపీ సర్కార్
భూముల సమగ్ర సర్వేకు సిద్ధమవుతన్న సర్కారు గ్రామ స్థాయి నుంచే సర్వేయర్లను నియమించాలని నిర్ణయించింది. గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్న 11,114 గ్రామాల్లో సర్వేయర్లను నియమించేందుకు సర్వేసెటిల్మెంట్ విభాగానికి అనుమతి ఇచ్చింది. గ్రామ అసిస్టెంట్ ...
Read More

అమ్మవారి సేవలో కొత్త గవర్నర్
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు దర్శించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం అమ్మవారి దర్శనానికి వచ్చిన గవర్నర్ దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీ...
Read More

రూపాయి లంచం లేకుండా పనులు
మండల రెవెన్యూ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, మున్సిపల్ కార్యాలయాల్లో అవినీతి ఆనవాళ్లు కనిపించడానికి వీల్లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు జిల్లాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్...
Read More

నేడే చంద్రయాన్-2 ప్రయోగం
చంద్రయాన్-2 ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎ్సఎల్వీ మార్క్3ఎం1 రాకెట్ ద్వారా రివ్వున జాబిల్లి వైపు దూసుకెళ్లనుంది. సాంకేతిక లోపాన్ని అధిగమించిన తర్వాత రిహార్సల్ కూడా విజయవంతం కా...
Read More

జగన్ సర్కార్కు మరో ఝలక్
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్కు మరో ఝలక్ తగిలింది. విద్యుత్ ఒప్పందాలపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనుంది. అయితే ఈ సమీక్షకు హాజరుకాకూడదని కేంద్ర విద్యుత్ సంస్థలు ఎన్టీపీసీ, ఎస్ఈసీఐ నిర్ణయం తీసుకున్నాయి. ఒప్పందాలు రద్...
Read More

కమలంలో చేరికలకు జగన్ వ్యాఖ్యలతో బ్రేక్
ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ అన్ని మార్గాలను సిద్ధం చేసుకుంటోంది. ఆ మధ్య టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని పార్టీలో చేర్చుకుంది. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందిని తమవై...
Read More

ప్రపంచబ్యాంకు రుణం వస్తుందని పలు ప్రాజెక్టులకు సొంత నిధులు
అసలే దాదాపు రెండు నెలలుగా పలు ప్రాజెక్టులు అర్ధంతరంగా నిలిచిపోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్న రాజధాని అమరావతిని.. ప్రపంచ బ్యాంకు తాజా నిర్ణయం దిమ్మెరబోయేలా చేసింది! రాజధాని నిర్మాణానికి ఇద్దామని భావించిన రుణాన్ని ఇవ్వబోవడం లేదని ప్రపంచ బ్యాంక్ ...
Read More

75 శాతం ఉద్యోగాలు స్థానికులకే
పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో చేపట్టే పరిశ్రమలు, జాయింట్ వెంచర్లు, ప్రాజెక్టులన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. సంబంధిత పరిశ్రమ కోసం భూములు కోల్ప...
Read More

అన్నపూర్ణ స్టూడియోను ముట్టడించనున్న విద్యార్థులు
తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ మూడో సీజన్ బిగ్బాస్ 3పై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ రియాలిటీ షో ముసుగులో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని, సభ్యులను ఇబ్బందులు పెడుతున్నారంటూ, శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా వంటి నటీమణులు కోర్టులో కేసు...
Read More

కూల్చేస్తే చూస్తూ ఊరుకోం
‘ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి జోలికి వస్తే ఖబడ్డార్, మా నాయకుడి ఇల్లు పడేస్తే చూస్తూ ఊరుకోం’ అని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. జగన్ తండ్రి వైఎస్ హయాంలోనే ఆ ఇంటికి అనుమతులు ఇచ్చారని, తండ్రి చేసింది తప్పని జగన్ ...
Read More

22న చంద్రయాన్-2 ప్రయోగం
చంద్రయాన్-2 ప్రయోగ సమయంలో తలెత్తిన లోపాన్ని 48 గంటల్లోనే ఇస్రో శాస్త్రవేత్తలు సరిదిద్దారు. ప్రయోగ వేదికపైనే కొలిక్కి తీసుకొచ్చారు. దీంతో ఈ నెల 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు తిరిగి ప్రయోగాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనిపై ...
Read More

చిన్న తప్పిదం, చేజారుతున్న అవకాశం
రాష్ట్రవాప్తంగా నిర్వహిస్తున్న వలంటీర్ల ఇంటర్వూల్లో ఆప్షన్ ఎంపికలో చేసిన చిన్న పొరపాటు కారణంగా అనేకమంది అర్హులు నష్టపోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కొత్తగా చేరిన పంచాయతీలు, మండలాల అభ్యర్థులు తీవ్ర...
Read More

తెలంగాణకూ కొత్త గవర్నర్ వస్తారా?
ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు... ఇవన్నీ ముగిసిపోయాయి! ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణ మధ్య చిట్టచివరి ప్రధాన ఉమ్మడి బంధం ‘ఉమ్మడి గవర్నర్’ హయాం కూడా ముగిసింది. ఏపీ గవర్నర్గా ఒడిసాకు చెందిన బిశ్వభూషణ్ హరిచందన్ నియామకంతో రెండు ర...
Read More

కేన్సర్ మందుల ధరల భారీ తగ్గింపు
హైదరాబాద్, జూలై 15 (ఆంరఽధజ్యోతి): కేన్సర్ రోగులు వాడే మందుల ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ భారీగా తగ్గించింది. ఈ మేరకు సోమవారం ధరల్ని ప్రకటించింది. ముఖ్యంగా కీమోథెరపీ చికిత్సకు సంబంధించిన 9రకాల మందుల ధరలు బాగా తగ్గాయి. ఊపిరితిత్తుల కేన్సర్ ...
Read More

నేడు సభలో పోలవరం ప్రాజెక్టుపై స్పష్టత
పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా? ఈ ప్రాజెక్టుకు రివర్స్ టెండర్లు పిలుస్తారా? పాత టెండర్లను రద్దు చేసి మొత్తం ప్రాజెక్టు హెడ్వర్క్సుకు కొత్తగా టెండర్లను పిలిచి కొత్త కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగిస్తారా?... ఈ ప్రశ్నలకు సోమవారం అసెంబ్లీ...
Read More

వలంటీర్ల నియామకాల్లో సిఫార్సులకే పెద్దపీట
గ్రామ వలంటీర్ల నియామకంలో సిఫార్సులకే పెద్దపీట వేస్తున్నారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. దీంతో ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నవారు కూడా అసలు విషయం తెలియడంతో ఇంటర్వ్యూలకు సైతం హాజరుకావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా అభ్యర్థుల గైర్హాజరు ...
Read More

బడ్జెట్లో వారికేమిచ్చారు?.. డ్వాక్రా రుణాల రద్దేదీ
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోటిన్నర మంది నిరుద్యోగుల గురించి మాట్లాడిన జగన్.. ఇప్పుడు బడ్జెట్లో వారికేమిచ్చారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర బడ్జెట్పై శనివారం ఆయన ట్విటర్లో స్పందించారు. ‘మేం ఐదు లక్షల మంద...
Read More

నిరుపేద గిరిజనులే టార్గెట్..
బయటి ప్రపంచం తెలియని గిరిజనులు, ఏజెన్సీలోని నిరుపేద మహిళలే వారి టార్గెట్! రెక్కాడితే కానీ డొక్కాడని పేద కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుంటారు. పరిచయం పెంచుకుని, వారి కష్టసుఖాలను తెలుసుకుంటారు. అత్యవసరమైన సమయంలో వారికి కొద్దిపాటి ఆర్థిక సాయం చేస్తా...
Read More

కుటుంబంలో పిల్లలెందరున్నా అమ్మ ఒడి ఒకరికే
నవరత్నాల్లో ఒకటైన ‘అమ్మఒడి’ పథకం కోసం బడ్జెట్లో రూ.6455.80 కోట్లు కేటాయించారు. ఇందులో ఒకటి నుంచి పదోతరగతి వరకు పిల్లలకు రూ.5,595 కోట్లు, ఇంటర్ విద్యార్థులు రూ.860 కోట్లు అందజేస్తారు. ఒక కుటుంబంలో చదివే పిల్లలు ఎందరున్నా, తల్లికి మాత్రమే ఈ పథకం లబ్ధి...
Read More

ఎమ్మెల్యే... లేదంటే మంత్రి లేఖ ఇస్తేనే కోరిన చోటుకి బదిలీ
బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషించారు. గతంలో ఉన్న 20 శాతం పరిమితిని ఎత్తివేసి, ఉద్యోగులందరికీ కొత్త ప్రభుత్వం అవకాశం కల్పించింది. చాన్నాళ్లుగా బదిలీలు లేనికారణంగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులు.. ఈసారైనా కోరుకొన్న ...
Read More

3వారాలపాటు సీఆర్డీయే నోటీసు అమలు నిలిపివేత
కృష్ణానదికి-కరకట్టకు మధ్య నిర్మించిన ఓ భవనాన్ని కూల్చివేయాలంటూ సీఆర్డీయే ఇచ్చిన నోటీసుపై హైకోర్టు స్టే విధించింది. 3 వారాలపాటు ఆ నోటీసు అమలును నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశ...
Read More

సీఎం నివాసం వద్ద కొనసాగుతున్న ఆందోళనలు
తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళవారంనాడు వివిధ ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు, పాద యాత్రలో హామీలు పొందిన అనుబంధ సంఘాల సభ్యులు ఆందోళనలు చేశారు. రెండు వేల మందికిపైగా ఆందోళన చేయడంతో స్థానిక భరతమాత సెంటర్ వద్ద రోడ్...
Read More

రాష్ట్రపతి పాలన తీసుకురావాలనే ఎత్తుగడ
కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం గందరగోళ స్థితికి చేరింది. ఇక సర్కార్ను కాపాడుకునేందుకు సంకీర్ణ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుండగా శాసనసభ స్పీకర్ కూడా ఆ దిశగానే నిబం...
Read More

పొలాల్లో ఉండాల్సినవారిని రోడ్డెక్కించారు
వ్యవసాయ సీజన్లో రైతులకు సవ్యంగా విత్తనాలే ఇవ్వలేని ప్రభుత్వం.. రైతు దినోత్సవాలు జరపడం హాస్యాస్పదమని టీడీపీ వ్యాఖ్యానించింది. పొలాల్లో ఉండాల్సిన రైతులు విత్తనాల కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితి తెచ్చారని, లాఠీచార్జి జరిపించడం.. పోలీసు స్టేషన్లలో ...
Read More

మద్యనిషేధం చేసేదిశగా ప్రభుత్వం మరో ఆలోచన
మద్యం వినియోగాన్ని గణనీయంగా తగ్గించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టనుంది. ముఖ్యంగా అమ్మకాల సమయాల్లో మార్పులు తేవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అక్టోబరు నుంచి అమలు చేయన...
Read More

కంపెనీలు పెట్టలేం.. పలు సంస్థల వెనకడుగు
‘పెట్టుబడులు పెట్టేందుకు, కంపెనీలు స్థాపించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ భూమి ధర ఇంతంటే మాత్రం మావల్ల కాదు. ధర తగ్గించి భూమి కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్లోనే ప్లాంట్లు పెట్టి ఉత్పత్తి చేస్తాం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అని పలు సంస్థలు ...
Read More

నిరక్షరాస్యత, డ్రాపవుట్లు లేని రాష్ట్రమే ప్రభుత్వం కల
‘విద్య అనేది వ్యాపారం కాదు, సేవ మాత్రమే. గ్రామాల్లో ఉన్నవారు లక్షలకు లక్షలు ఫీజులు కట్టడం కష్టం. వారి కోసం నూరుశాతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తాం’ అని సీఎం జగన్ వెల్లడించారు. స్కూలు, కాలేజీ ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కోసం ఒక రెగ్యులేట...
Read More

ఇళ్ల లెక్కలపై బాబు, నారాయణ, లోకేశ్ చర్చకు రావాలి
రాష్ట్రంలోని పేదలు నయాపైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండానే పక్కాగృహాలను నిర్మించి, అందజేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలోని 20- 25లక్షల మంది అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చ...
Read More

టీటీడీ జేఈవోగా బసంత్ బాధ్యతల స్వీకరణ
తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) తిరుపతి జేఈవోగా పి.బసంత్కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. బసంత్కుమార్ ముందుగా శ్రీవారిని దర్శించుకుని, రంగనాయక మండపంలో టీటీడీ ఆర్థిక శాఖాధికారి బాలాజీ నుంచి తిరుపతి జేఈవోగా ఫైల్పై సంతకం చేసి బా...
Read More

వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ బృందం విచారణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. నాలుగు రోజులుగా విచారణలు ముమ్మరంగా సాగిస్తున్నా రు. వివేకా హత్య సమయంలో అప్పటి సిట్ బృందం విచారించిన వారందరినీ ఒక్కొక్కరి గా పిలిచి విచారిస్తున్నారు. అందులో...
Read More

ముఖ్యమంత్రి జగన్కు మరింత భద్రత
ముఖ్యమంత్రి జగన్కు పోలీసులు మరింత భద్రత పెంచారు. ఇప్పటికే సాయుధ పోలీసు బలగాలతోపాటు స్థానిక పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు తాజాగా డ్రోన్లను రంగంలోకి దించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం చుట్టూ 200 మీటర్ల ఎత్తు...
Read More

జనసేనను బలోపేతం చేసేందుకు పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరపున నరసాపురం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసిన తన చిన్నన్న నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీలో సమన్వయ కమిటీని ఏర...
Read More

కాలుష్యపు రక్కసి కోరల్లో తిరుమల
పచ్చని కొండలపై కాలుష్యం పంజా విసురుతోందా..? సప్తగి రుల్లో నిత్యం వినిపించే హరినామ ఘోష కన్నా రణ గొణ ధ్వనుల తీవ్రతే ఎక్కువగా ఉందా..? రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి టీటీడీకిచ్చిన నోటీసు చూస్తుంటే.. కాలుష్య రక్కసి కోరల్లో తిరుమల చిక్కుకుందన్న ఆం దోళన సర...
Read More

కోస్తాకు భారీ వర్షసూచన
ఉత్తర బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో ఆదివారం ఉదయం ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నైరుతి రుతుపవనాల విస్తరణకు, వర్షాలు పెరిగేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. రానున్న రెండు రోజుల్లో ఈ అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా ఆ తరువాత వాయుగుండం...
Read More

లోకేశ్ కు కీలక బాధ్యతలు
టీడీపీ అధినేత చంద్రబాబు 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన తనయుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా..ఎమ్మెల్సీ పదవికే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిన తరు వా...
Read More

తాడేపల్లిలోని నివాసం వద్ద వినతులు విననున్న జగన్
జనం సమస్యలు నేరుగా తెలుసుకుని సత్వరమే పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధమవుతున్నారు. ప్రతి రోజూ ఉదయం గంటసేపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల వినతులు స్వీకరించి అక్కడికక్కడే న్యాయం చేయబోతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిల...
Read More

కొత్త పెట్టుబడులు తేకపోగా ఉన్నవి చెడగొడుతున్న ప్రభుత్వం
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై (పీపీఏ)లపై సమీక్ష పేరిట చేస్తున్న హడావుడి వసూళ్ల కోసమేనని విపక్ష తెలుగుదేశం ఆరోపించింది. అప్పట్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ కూడా అచ్చం ఇలాగే చేశారని... పీపీఏలు సమీక్షించి ధరలు తగ్గిస్తామంటూ టీడీపీపై బురద చల్లి వసూ...
Read More

చంద్రబాబు నివాసానికి నోటీసులు
ఉండవల్లిలోని ప్రజావేదికను నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా, అవినీతిగా నిర్మించారంటూ దాన్ని కూల్చివేయాలంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆ భవనాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేయడం జరిగింది. అక్రమ కట్టడాలపై వైఎ...
Read More
ఇంటిపై చంద్రబాబు తాజా నిర్ణయం ఇదేనా
నాటకీయ పరిణామాల మధ్య ప్రజావేదిక కాలగర్భంలో కలిసిపోయింది. మాజీ సీఎం వినతిని పట్టించుకోని ఏపీ సీఎం జగన్ ప్రజావేదికను చెప్పినట్టుగానే కూల్చేశారు. ఈ కూల్చివేత టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చి...
Read More

డ్యామ్ నిర్మాణంతో 34 గ్రామాలకు పొంచివున్న ముప్పు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో వందలాది గిరిజన గ్రామాలు గోదావరిలో కలిసిపోతాయి. దాంతో ఆయా గ్రామాలను ఖాళీ చేసే వారికి పునరావాసం కల్పించే దిశగా ప్రయత్నం జరుగుతోంది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద వీరికి భూమికి భూమి, పునరావాస కాలనీలు నిర్మించి ఇవ్వాల...
Read More

డ్వాక్రా రుణ మాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
డ్వాక్రా రుణాల మాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకు జిల్లాల వారీగా వివరాలు గడువులోగా సమర్పించాలని ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. ఆ మేరకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో వెలుగు సిబ్బంది జాబితా సేకరణలో నిమగ్నమవు...
Read More

నా కమిట్మెంట్ నాకుంది
తాను పార్టీని నడపలేనని ఒక్క రోజులో ఎలా నిర్ణయిస్తారని జనసే న అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మొక్క ఒ క్క రోజులో ఎదగదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత మందైతే విలవిల్లాడిపోతారని.. తాము ధైర్యంగా కూ ర్చొని, బలంగా మాట్లాడి, పార్టీని సంస్థాగత...
Read More

జనసైనికులతో పవన్ సమావేశాలు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేటి (ఆదివారం) నుంచి తమ పార్టీ నేతలతో సమావేశాలు జరపనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఇందులో భాగంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. గ్రామ స్థా...
Read More

చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడమే.....
‘‘ప్రజావేదిక విషయంలో టీడీపీ నేతల రాజకీయం, రాద్ధాంతం ఏమిటి? టీడీపీ నిధులతో కానీ, చంద్రబాబు సొంత డబ్బుతో కానీ కట్టించారా? లేక ఆయన తండ్రి, తాత కట్టిన భవనాలా ఇవీ?’’ అంటూ మునిసిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉండవల్లిల...
Read More

పనులు ఆపేస్తూ సీఎస్ ఉత్తర్వులు .... మినహాయింపు కోసం అధికారుల వినతి
గ్రామీణ, మండల ప్రాంతాలకు రహదారి సదుపాయాలను కల్పించే కీలక ప్రాజెక్టులను కొనసాగించాలని సర్కారును కోరేందుకు ఆర్అండ్బీ సిద్ధమైంది. జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద చేపట్టే వాటిని నిలిపివేయడంవల్ల మౌలిక సదుపాయ...
Read More

గత ప్రభుత్వంలో జరిగిన పనులపై పునఃసమీక్ష
అమరావతి: ఇంజినీరింగ్ నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుధ్ధంగా అంచనాలను పెం...
Read More

వివేకా హత్య కేసు నిందితులకు నో బెయిల్.....
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులైన ఇద్దరి బెయిల్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. పిటిషన్ను డిస్మిస్ చేసేందుకు న్యాయమూర్తి సిద్ధం కాగా.. పిటిషన్ను ఉపసంహరించుకుంటానని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పడంతో కోర్...
Read More

ఆరోగ్యశ్రీ బలోపేతం దిశగా సుదీర్ఘ చర్చ
రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసి, ప్రజలందరికీ నాణ్యమైన వైద్యసేవలు అందేలా సమగ్ర నివేదిక తయారు చేసే బాధ్యత తమపై ఉందని ఆరోగ్యశాఖలో సంస్కరణలపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ చైర్పర్సన్ కె.సుజాతారావు అన్నారు. కమిటీ తొలిభేటీ గురు...
Read More

నేతలకు మస్కా కొట్టిన నలుగురు అరెస్టు
వైసీపీ, టీడీపీ అధినేతల కోర్ టీమ్ లీడర్నంటూ ఎన్నికల సమయంలో టికెట్ ఆశావహులకు ఫోన్లుచేసి లక్షలాది రూపాయలు వసూలుచేసిన ముఠా గుట్టు రట్టయింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు ఆశించిన వారినుంచి డబ్బులు గుంజిన వ్యవహారంపై ‘టికెట్&z...
Read More

డ్వాక్రా సంఘాల రుణమాఫీకి ప్రభుత్వ కసరత్తు
వైఎస్సార్ భరోసా పథకం ద్వారా డ్వాక్రా సంఘాల రుణాల మాఫీకి రాష్ట్రప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా వున్న 67,860 పొదుపు గ్రూపుల్లో సభ్యులైన 6,10,740 లక్షలమంది మహిళలు దాదాపు రూ.2,360 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీ వర...
Read More

ఇసుకపై ఏపీ సర్కారు ప్రాథమిక నిర్ణయం
ఇసుకపై తెలంగాణలో అమలవుతున్న విధానాన్నే ఆంధ్రప్రదేశ్లోనూ అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. తెలంగాణలో ఆ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఇసుక అమ్మకాలు నిర్వహిస్తోంది. దీనికోసం ఒక ప్రత్యేక ఆన్లైన్ వ్యవస్థను ఏర...
Read More

ఏపీ పోలీసులకు వారాంతపు సెలవులు
ఏపీ పోలీసులకు ఎట్టకేలకు వారాంతపు సెలవులు లభించాయి. రాష్ట్రంలోనే పెద్ద నగరమైన విశాఖపట్నంలో మొదలైన వీక్లీ ఆఫ్ విధానాన్ని మరో వారంలో రాష్ట్రమంతా అమలు చేయునున్నారు. పోలీసులకు వీక్లీఆఫ్ ఇవ్వాలని ఈ మేరకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ రాష...
Read More

రాష్ట్రంలో 55% తక్కువ వర్షపాతం
ఏరువాక పున్నమి.. రైతుల పండగ. పొలాలనన్నీ దుక్కిదున్ని వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే రోజు. పాటలతో కోలాహలంగా సాగాల్సిన సందర్భం. కానీ, ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. జూన్ మూడో వారం వచ్చినా రాష్ట్రంపై వరుణుడు కరుణ చూపలేదు. సోమవారం ఏరువాక పౌర్ణమి అయి...
Read More

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
రాష్ట్రంలో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా సచివాలయంలోని 2వ బ్లాక్లోని చాంబర్లో ఆమె ఆదివారం బాధ్యతలు చేపట్టి ఉదయం ప్రత్యేక పూజల చేశారు. హోంమంత్రి ఈ సందర్భంగ...
Read More

ఆర్టీసీ జేఏసీకి సీఎం జగన్ భరోసా
ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కల ఫలించింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమను గుర్తించాలన్న ఏళ్లనాటి వారి డిమాండ్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చబోతోంది. ప్రజారవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేయడంతో ఆర్టీసీ కార్మికుల్ల...
Read More

రాష్ట్రంలో ఇసుక ‘తుఫాన్’
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు, తరలింపును తక్షణమే నిలిపివేయాలని పంచాయతీరాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇసుక తవ్వకాలను, రవాణాను వచ్చే 15 రోజులుపాటు నిషేఽధించినట్టు వెల్లడించారు. జూలై 1వ తేదీ నాటికి న...
Read More

తన కుటుంబాన్ని ప్రభుత్వం వేధించడం మంచి పద్ధతి కాదు
స్పీకర్గా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించానని కోడెల శివప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు వల్లే తనకు ఇన్ని పదవులు వచ్చాయని తెలిపారు. తన కుటుంబ సభ్యులెవరూ రాజకీయాల్లోకి రారని గతంలోనే చెప్పానన్నారు. తన కుటుంబాన్ని ప్రభుత్వం వేధించడం మంచి పద్...
Read More

ఆర్టీసీ విలీనంపై నా హామీ నెరవేరాలి
ప్రభుత్వంపై అవినీతి ముద్ర పడేందుకు ఎంతమాత్రం వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గ సహచరులకు స్పష్టం చేశారు. ఏ మంత్రిపైనైనా అవినీతి అరోపణలు వస్తే.. తక్షణమే వారిని మంత్రివర్గం నుంచి తొలగిస్తానని తేల్చిచెప్పారు. రెండున్నరేళ్లపాటు ...
Read More

డోర్ డెలివరీ ద్వారా రేషన్ ఇంటింటికీ
రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ విధానం అమలు చేయాలని నిశ్చయించారు. అలాగే, అర్హులు రేషన్ షాపుల వద్ద బారులు తీరే అవసరం లేకుండా, గ్రామవలంటీర్ల ద్వారా ఇంటింటికీ రేషన్ డోర్ డెలి...
Read More

ఆర్టీసీకి మున్సిపాల్టీ తరహాలో ప్రభుత్వమే జీతాలు చెల్లించే ఆలోచన
వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయి కష్టాలకు ఎదురీదుతున్న ఆర్టీసీని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రవాణా, సమాచారశాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నా రు. రానున్న కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసుకుంటుందని ఆయన తెలిప...
Read More

ఇప్పటిదాకా నా ఆశయాలే చూశారు... ఇక రాజకీయాలు కూడా చూస్తారు: పవన్
‘రాజకీయాల్లోకి చాలా ఇష్టంతో వ చ్చా.. ప్రయత్నం చేయకపోతే సమాజం మారదన్న ఉద్దేశంతోనే పార్టీ స్థాపించా.. మార్పు ఎందుకు రాదో చూస్తా. పదవి వెంట నేను పరుగు పెట్టను. పదవే నా వద్దకు పరుగున వచ్చేవరకూ పోరాటం ఆపను’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నార...
Read More

పుకార్లపై వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన బాబాయ్, వైసీపీ కీలకనేత వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి దాదాపు ఖరారు చేసిన సంగతి తెలిసిందే! ఇక అధికారికంగా ప్రకటన మాత్రమే మిగిలుంది. అయితే వైవీ పేరు ప్రకటించిన కొద్దిసేపటిక...
Read More

మంత్రివర్గ ఏర్పాటులో ఊహించని ట్విస్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఏర్పాటులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుగుర్ని డిప్యూటీ సీఎంలుగా నియమించేందుకు జగన్ సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం వైసీపీఎల్పీ సమా...
Read More

నూతన మంత్రి వర్గాన్ని రేపు ప్రకటించనున్న జగన్
మంత్రి వర్గంలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు ఏలూరు నుంచి కొత్త ముఖాన్ని రంగంలోకి దింపి నె...
Read More

శుభాకాంక్షలు చెబుతూనే సున్నితంగా తిరస్కరించారు
అమరావతి: ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీడీపీ నుంచి ముగ్గురు గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే వారిలో కేశినేని నానికి టీడీపీ అధినేత చంద్రబాబు.. లోక్సభలో పార్టీ విప్ పదవి ఇచ్చారు. అయితే కేశినేని నాని ఈ సందర్భంగా చంద్రబాబుకు శుభాకాంక్షలు చ...
Read More

పోరాటం తప్ప మనకు పలాయనం తెలియదు
స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి పోరాటం తప్ప పలాయనం తెలియదని, ప్రజల్లో ఉండి వారికోసం పనిచేసి అన్ని వర్గాల ఆదరణ, అభిమానాన్ని పొందుదామన్నారు. కుప్పం నియోజకవర్...
Read More

బాలకృష్ణ చేతిలో ఓడిన ఇక్బాల్కు ఎమ్మెల్సీ చాన్స్
హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చేతిలో ఓటమి పాలైన మాజీ ఐజీ మహ్మద్ ఇక్బాల్ను ఎమ్మెల్సీ పదవి వరించనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు విజయవాడ పార్లమెంటు వైసీపీ ఇన్చార్జిగా పనిచేస్తున్న ...
Read More

ఇక ప్రభుత్వ డిపోల నుంచి ఇసుక సరఫరా
ఉచిత ఇసుక విధానాన్ని రద్దుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. ఉచిత విధానం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మేలు చేయకపోగా.. ఇసుక రవాణా ధరలను ఆకాశాన్నంటేలా చేసిందని ఆయన భావిస్తున్నారు. రీచ్లు మాఫియా గుప్పిట్లో...
Read More

పేదలకు సొంతింటిభాగ్యం హామీ... ఖరీదైనది
రాష్ట్రంలోని అర్హులైన పేదలకు సొంతింటిభాగ్యం కల్పించాలంటే ప్రభుత్వం భారీ ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంటుంది. వెయ్యి లేదా రెండు వేలు కాదు.. ఏకంగా రూ.6000 కోట్లు కావాల్సిందే. ప్రభుత్వ భూమి చాలా తక్కువగా ఉండటం, వేలాది ఎకరాల ప్రైవేటు భూమిని కొనుగోలు చేయాల్...
Read More

2024 నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం
వైసీపీ అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యపాన నిషేధం చేపడతామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండేళ్ల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు ప్రారంభించింద...
Read More

చంద్రబాబు తీసుకొచ్చిన చట్టసవరణ రద్దు
రాష్ట్ర ప్రభుత్వాల కన్సెంట్ లేకుండా ఆయా రాష్ట్రాల్లోకి అడుగుపెట్టే అధికారంలేని సీబీఐకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపుతోంది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టసవరణను జగన్ సర్కారు రద్దు చేయబోతోంది. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసే సీబీఐ దేశంలో...
Read More

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరస్పరం సహకరించుకోవాలి
‘‘తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు చేయాల్సింది ఖడ్గచాలనం కాదు.. కరచాలనం’’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఒక రాష్ట్రం అవసరాలకు మరో రాష్ట్రం ఆత్మీయతతో, అనురాగంతో సహకరించుకొని అద్భుతమైన ఫలితాలు రాబట్టాలన్నా...
Read More

రెండోసారి ప్రధానిగా ప్రమాణం..
మహాద్భుత విజయంతో సంచలనం సృష్టించిన నరేంద్ర మోదీ గురువారంనాడు రెండోసారి దేశప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ఆవరణలోని విశాల ప్రాంగణంలో విద్యుద్దీప కాంతుల నడుమ ఆయన చేత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. ...
Read More

ముఖ్యమంత్రిగా జగన్ జీతం ఎంతో తెలుసా
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి పట్టాభిషేకానికి సర్వం సిద్ధమయింది. నవ్యాంధ్ర పాలకుడి ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం ముస్తాబయింది. గురువారం మధ్యాహ్నం 12.23 గంటలకు వైఎస్ జగన్మోహన రెడ్డితో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్&z...
Read More

కొత్త ప్రభుత్వం వైఖరిని బట్టి రిజర్వేషన్ల అమలుపై నిర్ణయం
ప్రస్తుతం మున్సిపాలిటీలు, వార్డుల్లో కులగణన పూర్తి అయింది. పంచాయతీలకు సంబంధించి ఆ ప్రక్రియను పూర్తిచేసే పనిలో అధికారులున్నారు. గ్రామాల్లో వార్డుల విభజన ప్రక్రియ ముగిసింది. రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఎన్నికల కసరత్తు ముమ్మర...
Read More

ఎన్టీఆర్ యుగపురుషుడు
‘మూడున్నర దశాబ్దాలుగా నేను మీకు అండగా ఉంటున్నా.. ఇకపైనా ఉంటా.. ఎవరూ అధైర్యపడొద్దు’ అని టీడీపీ కార్యకర్తలు, నేతలకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇబ్బందులనేవి జీవితంలో వస్తుంటాయని, వాటిని ధైర్యంగా అధిగమిస్తూ ముందుకు స...
Read More

కాఫర్ డ్యాం పనులు ఆపేయండి
నిర్వాసితుల ఫిర్యాదు, ముంపు ముప్పు నేపథ్యంలో పోలవరం కాఫర్ డ్యామ్ పనులను తాత్కాలికంగా నిలిపి వేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆదేశించింది. ఇప్పటి వరకు వేసిన కట్టను మాత్రం పటిష్ఠ పరచాలని సూచించింది. మంగళవారం విజయవాడలో జల వనరుల శాఖ క్యా...
Read More

తొందరపడి విమర్శలు వద్దు కొత్త ప్రభుత్వంపై టీడీపీ వైఖరి
ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ఫలితాల సాధనకు కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. సోమవారం చంద్రబాబు అందుబాటులో ఉన్న పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమా మహేశ్వరరావు, లోకేశ్ తదితరులత...
Read More

జగన్ ప్రమాణ స్వీకారానికి.. ఏర్పాట్లు ముమ్మరం
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు తుది ఘట్టానికి చేరుకున్నాయి. కృష్ణాజిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో తలమునకలై ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు ...
Read More

అభినందించిన ప్రధాని మోదీ.. గెలవాలని కోరుకున్నట్టు వెల్లడి
అద్భుతం జగన్.. మీరు మహాద్భుతంగా విజయం సాధించారు’’ (ఎక్సలెంట్ జగన్, యు హావ్ డన్ వండర్ఫుల్ జాబ్).. అని ఆదివారం వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చూడగానే ప్రధాని నరేంద్రమోదీ హర్షాతిరేకంతో స్పందించారు. ఆంధ్రప్...
Read More

సంబరపడొద్దంటూ జగన్కు హితవు
నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ విమర్శల వర్షం కురిపించారు. సీఎం పదవి వచ్చిందని సంబరపడొద్దంటూ జగన్కు హితవుచెప్పారు. ఎగిరెగిరి ఆడితే ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్ల...
Read More

జగన్పై హత్యాయత్నం చేయలేదు
‘జగన్పై నేను కోడికత్తితో దాడి చేయలేదు. అది ఫ్రూట్ సలాడ్ కత్తి. నా కంగారులో ఆయనకు అప్పుడు ఏమి జరిగిందో కూడా చూడలేదు. కానీ, జగన్ చాలా దయా హృదయుడు. ఆ రోజు నన్ను కొడుతున్నప్పుడు కూడా వాడిని కొట్టొద్దని చెప్పారు. నాకు టీడీపీతో ఎలాంటి సంబంధమూ లేద...
Read More

గరిష్ఠంగా 25 మంది మంత్రులు భారీగా విజేతలు, సీనియర్లు
ఘన విజయం సిద్ధించింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఇక... ‘సుపరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తాను! ఆరు నుంచి 12 నెలల్లోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను’ అని ప్రకటించిన జగన్... తన మంత్రివర్గంలో ఎవరిని నియమించుకు...
Read More

పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు
వైసీపీ విజయంతో ఆ పార్టీ శ్రేణులు రెచ్చిపోయాయి. ప లుచోట్ల టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డాయి. కొన్నిచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయులు ఘర్షణకు పాల్పడ్డారు. నగరంలో వైసీపీ నాయకులు టీడీపీ వర్గీయుల ఇంటిపై దాడిచేశారు. కుర్చీలు, తలుపులపై రాళ్లు విసిరి ధ...
Read More

కేంద్రంలో జోరు..రాష్ట్రంలో బేజారు
కేంద్రంలో రెండోసారి సత్తా చాటిన బీజేపీ.. ఆంధ్రప్రదేశ్లో చతికిలపడింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ స్థానాల్లో ఒక్క సీటూ రాలేదు. పైగా డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగిన బీజేపీ రెండు లోక్సభ, నాలుగు అసెంబ్లీ స్థానా...
Read More

పార్టీ పెట్టిన ఎనిమిదేళ్లకు లక్ష్య సాధన
పదేళ్ల నిరీక్షణ ఫలించింది. ఆటుపోట్లు, ఎడబాట్లు, కేసులు, విచారణలు అరెస్టులు... ఇలా ఎన్నో ప్రతిబంధకాలు! వీటన్నింటినీ తట్టుకుంటూ పడిలేచిన కెరటంలా జగన్ తాను అనుకున్నది సాధించారు. తండ్రి వైఎస్ 2009 సెప్టెంబరులో మరణించినప్పుడే... ఆయన వారసుడిగా ఉమ్మడి రా...
Read More

దగ్గర పడిన కౌంటింగ్ గడువు
కౌంటింగ్ కౌంట్డౌన్ నాలుగు రోజుల్లోకి వచ్చేసింది. కుర్చీ దక్కేదెవరికో తేలబోతుంది. ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠకు తెరపడుతుంది. అభ్యర్థులతో సహా సీనియర్ నేతలంతా ఇప్పటివరకు రోజు ఒక యుగంగా గడిపారు. సరిగ్గా ఐదు రోజుల క్రితం పార్టీలన్నీ శిక్షణకు ఆదే...
Read More

దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్
రాజస్థాన్లోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఖర్చు రూ.2.5కోట్లు. అక్కడ రెండో అభ్యర్థినీ కలుపుకొంటే, ఈ ఎన్నికల్లో వారు పెట్టిన వ్యయం ఐదుకోట్లు. అక్కడ కొన్ని సీట్లలో కాస్త ఎక్కువ, కొన్ని సీట్లలో ఇంతకంటే చాలా తక్కువగా కూడా ఖర్చు ఉండొచ్చు. ...
Read More

కౌంటింగ్లో తొందరపడొద్దు ప్రతి ఓటూ లెక్కించాల్సిందే
ఓట్ల లెక్కింపు పక్కాగా జరపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా నిర్లక్ష్యం చూపొద్దని, ప్రతి ఓటు లెక్కించాల్సిందేనని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. కౌం...
Read More

అధికారులు కలవడానికి కోడ్ అడ్డంకి కానేకాదు
ఐఏఎస్ అధికారులను రక్షించడం, పోషించడం, వారు పనిచేసేలా అనుకూల వాతావరణం కల్పించాలనే ఆపేక్ష సీఎంకే ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. సీఎం ఏ సమీక్ష సమావేశానికి పిలిచినా తప్పకుండా హాజరవుతానన్నారు. ఇప్పటి వ...
Read More

సింహాద్రి అప్పన్న చందనోత్సవం
విశాఖ: సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారు జామున 2-30 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్తలు అశోకగజపతిరాజు కుటుంబ సభ్యులు మొదటి పూజ చేశారు. అనంతరం సామాన్య భక్తులకు అనుమతించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ జేఈవ...
Read More

వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు
యాభై శాతం ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్లను లెక్కించాల్సిందేనని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంతి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ అంశంపై 22 పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం బిజీబిజీగా ఉన్...
Read More

ఫీజు రీయింబర్స్మెంట్పై ఇంజనీరింగ్ కాలేజీల ధీమా
ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఉందన్న ధీమాతో పలు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు అప్పుడే అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. సీట్లు భర్తీచేసుకునేందుకు రకరకాల దారులను వెతుక్కుంటున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై.. ఎంసెట్కు హాజరైన విద్యార్థ...
Read More

నగరంలో రేవ్ పార్టీ కల్చర్
విశాఖపట్నం: నగరంలో రేవ్ పార్టీ కల్చర్ పెరుగుతుండటంతో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు రాజకీయ నాయకులకు తలొగ్గితే విశాఖ డ్రగ్స్ నగరంగా మారుతుందని అన్నారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ కేసుపై వి...
Read More

పెండింగ్లో చట్టసభ్యుల చలానాలు..
వారంతా చట్టాలను చేసే శాసనసభ్యులు.. వారే చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. వారి వాహనాలు రోడ్డెక్కితే ‘రయ్...’మంటూ దూసుకెళ్తాయి. ‘నో పార్కింగ్’ ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా వాహనాలను నిలుపుతున్నారు. సర్వీస్ రోడ్లను పార్కింగ్లాట్గ...
Read More

పెరిగిన ఖర్చు కేంద్రం ఇవ్వనంది
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెంచిన అంచనా వ్యయాన్ని తాము భరించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, ఆ భారాన్ని రాష్ట్రప్రభుత్వమే మోసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. ద...
Read More

బార్బర్షాప్ గాళ్స్ను కలుసుకున్న సచిన్
సచిన్ టెండూల్కర్ షేవింగ్ చేసుకున్నాడు. అదేంటీ అతనెప్పుడూ క్లీన్షేవ్తోనే కనిపిస్తాడు కదా అనుకుంటున్నారా..? ఇక్కడ విశేషమేమిటంటే సచిన్ తొలిసారిగా సెలూన్లో షేవింగ్ చేయించుకున్నాడు. అదీ అమ్మాయిలతో. అవును.. ఇటీవలి కాలంలో దేశవ్యాప్...
Read More

‘ఫణి’ బాధితుల కోసం ప్రత్యేక యాప్
‘ఫణి’ తుఫాను బాధితులను ఆదుకునేందుకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కోస్తాలో తుఫాన్ ధాటికి ఆస్తి, పంట నష్టం వాటిల్లే సూచనలుండటంతో బాధితులకు తక్షణ పరిహారం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బాధి...
Read More

ఉత్తరాంధ్ర, తూర్పున కోడ్ సడలింపు
గత నాలుగు రోజులుగా ఫణి తుఫాను నవ్యాంధ్రను వణికించింది. సహాయ, పునరావాస చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించేందుకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. తుఫాను నేపథ్యంలో ప్రభావిత జిల్లాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు నియమావళిని సడలించాలని...
Read More

విశాఖకు 160 కి.మీ. దూరంలో పెను తుఫాను
పెనుతుఫాను ‘ఫణి’ ప్రచండ రూపం దాలుస్తోంది. గురువారం సాయంత్రానికి విశాఖపట్నానికి తూర్పు ఈశాన్య దిశగా 160కి.మీ., పూరికి దక్షిణ నైరుతి దిశగా 240కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్యంగా పయనించి ఉత్తర కోస్తాకు మరింత చేరువగా వచ్చి తీరానికి సమా...
Read More

డ్యామ్లో ఏర్పడిన గొయ్యి.. దాని తీవ్రతపై అధ్యయనం
శ్రీశైలాన్ని ముంచెత్తిన వరద నీటిని క్రస్ట్గేట్లను తెరిచి విడుదల చేయడంతో, గేట్ల ముందుభాగంలో భారీ గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యి డ్యామ్పై చూపించగల ప్రభావంపై సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై నిగ్గు తేల్చేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు.. నిప...
Read More

తేడా వస్తే వీవీప్యాట్లతో సరి
ఒకప్పుడు బ్యాలెట్ పత్రాలు! తేడా వస్తే... మళ్లీ మళ్లీ లెక్కించి ఫలితం తేల్చేవాళ్లు! తర్వాత ఈవీఎంలు వచ్చాయి! ‘తేడా వచ్చిందో... లేదో’ తెలిసే ఆస్కారమే లేదు. పార్టీల అనుమానాల నేపథ్యంలో వీవీప్యాట్ స్లిప్పులు ప్రవేశపెట్టారు. మరి... ఈవీఎంలో నమోదైన ఓట...
Read More

మసూద్ అజర్కు పాక్ కమెండోల రక్షణ
అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్కు పాకిస్థాన్ దేశం 10 మంది స్పెషల్ సర్వీసు గ్రూప్ కమెండోలతో అదనపు భద్రత కల్పించిందని భారత నిఘావర్గాలకు రహస్య సమాచారం అందింది.పుల్వామా ఉగ్ర దాడికి ప్రతిగా ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన బాలాకోట్ లోని ఉ...
Read More

అతితీవ్రరూపం దాల్చిన తుఫాను.
‘ఫణి’..పెను తుఫానుగా మారింది. తన పడగనీడను అంతకంతకూ విస్తరిస్తూ, ప్రచండంగా దూసుకొస్తోంది. ఉత్తరాంధ్ర వైపుగా వడివడిగా కదులుతూ, ‘తితలీ’ భీతావహ దృశ్యాలను తలపిస్తోంది. ఈ భయాలను కొట్టివేయలేమంటూ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు, ఒడిశా, పశ్చిమ బెంగాల్&zw...
Read More

ఆంధ్రాలో 139 ఉష్ణ మండలాలు
ఎండలు... నిశ్శబ్ద విపత్తు!. తుఫాన్లలా ఒక్కసారిగా విరుచుకుపడవు. భారీ వర్షాల్లా ముంచెత్తవు. భూకంపం తరహాలో జనజీవనాన్ని కకావికలం చేయవు. కానీ ఎలాంటి హడావుడి లేకున్నా హడలెత్తిస్తుంది. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడకపోయినా అతి ఉష్ణోగ్రతలు తీవ్ర ప్రభావాన...
Read More

కొత్తవి ఇస్తామంటూ డాక్యుమెంట్లు తీసుకుని భూస్వాహా
ఇది విశాఖమన్యంలోని ఎగువ కొండపర్తికి చెందిన నేగల పైడమ్మ ఘంటాపథంగా చెప్పిన మాట! అసలు విషయం ఏమిటంటే... ఆమె పేరిట ఉన్న సుమారు 35 ఎకరాలు 2014 నవంబరు 6వ తేదీన సముద్ర రెడ్డి అనే వ్యక్తి పేరిట రిజిస్టర్ అయిపోయాయి. పైడమ్మ ఒక్కరే కాదు... ఎగువ కొండపర్తి...
Read More

బాధితురాలి సోదరిపై సర్కిల్ ఇన్స్పెక్టర్ కన్ను
.ఇవీ న్యాయం చేయాల్సిందిగా పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఒక యువతితో సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడిన మాటలు. న్యాయం కోసం స్టేషన్కు వచ్చిన మహిళ పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన సర్కిల్ ఇన్స్పెక్టర్ తన బాధ్యతలను విస్మరించి కామంతో కళ్లు మూస...
Read More

నేడు నామినేషన్లు వేసి తీరుతాం: రైతులు
వారంతా రైతులు.. రాజకీయం తెలియని వారు.. కేవలం పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధర అనే డిమాండ్లతో తమ నిరసనను తెలియజేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వారాణసీలో పోటీకి సిద్ధమయ్యారు. ఐతే.. వారంతా నామినేషన్లు వేయకూడదనేదే మోదీ సర్కారు లక్ష్యం....
Read More

తుపాను హెచ్చరికలతో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తం
ఫణి తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో యంత్రాంగం అప్రమత్తం అయింది. వ్యవసాయ, ఉద్యాన శాఖలు, మత్స్యశాఖ, హార్బర్ అధికారులు ఎటువంటి పరిస్థితులపైనా ఎదు ర్కొనేందుకు సిద్ధమయ్యారు.బంగాళాఖాతం లో వాయుగుండం రేపటికి తుఫానుగా మారే పరిస్థితి ఉండటం, మచి...
Read More

ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం
ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన 3లక్షల 25 వేల మంది విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. దీనికోసం సమాచార కేంద్రాల వద్ద, ఇంటర్నెట్ సెంటర్ల దగ్గర లైన్ కట్టాల్సిన అవసరం లేదని చెప...
Read More

ఆస్పత్రుల్లో మందుల్లేవ్.. రాబిస్ వ్యాక్సిన్ కొరత
కుక్క కాటు చెప్పు దెబ్బ అనేది సామెత. ప్రస్తుతం రాష్ట్రంలో అదే నిజం అవుతోంది. ఎవరికి కుక్క కరిచినా చెప్పుదెబ్బతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఆసుపత్రిలోనూ కుక్క కాటుకు మందు దొరకడం లేదు. ప్రభుత్వాస్పత్రులకు...
Read More

ఒక సభలో మతం, మరో చోట కులం
ప్రధాని మోదీ కులం పేరుతో చేస్తున్న ఎన్నికల ప్రచారం దేశానికి మంచిది కాదు. ఒక సభలో మతం, మరో చోట కులం, ఇంకో దగ్గర ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేందుకు చేసే ప్రయత్నం ఆయన స్థాయికి తగదు. నాకు తెలిసి ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తులెవరూ ఇలా మాట్లాడలేదు. ఎన్...
Read More

ఇంజక్షన్లో వెంట్రుక ఉంది
ఇంజక్షన్లో వెంట్రుక ఉన్నట్లు గుర్తించటంతో 88 వేల లిడోకైన్ ఇంజక్షన్లను అమెరికా మార్కెట్ నుంచి అరబిందో ఫార్మా రీకాల్ చేయనుంది. లిడోకైన్ హెచ్సీఐ ఇంజక్షన్, యూఎ్సపీ 1 శాతం 50 ఎంజీ/5 ఎంఎల్ (19 ఎంజీ/ఎంఎల్)లో వెంట్రు క ఉన్నట్లు గుర్తించి...
Read More

రాజాంలో మైనర్ల ఓటింగ్పై కమిషన్ సీరియస్
రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై ఎన్నికల కమిషన్ (ఈసీ) కొరడా ఝళిపించింది. కొందరిని సస్పెండ్ చేయగా.. ఇంకొందరికి షోకాజ్ నోటీసులు జారీచేసింది. మరికొందరిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని ఆదేశించింది. కృష్ణా జిల్ల...
Read More

కొత్త ఉద్యోగాల వెతుకులాటలో యువత
ఎటు చూసినా కోలాహలం.. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు దీటుగా ప్రతివ్యూహాలు.. ఎత్తులను చిత్తు చేస్తూ సోషల్మీడియా వేదికగా పోస్టింగ్లు.. ఎన్నికల ముందు వరకూ రాజకీయ పార్టీల ఐటీ సెంటర్లలో ఉద్యోగుల హడావుడి ఇది. ఎన్నికలు ఇలా ముగిశాయో..లేదో.. ఆయా పార్టీల ఐ...
Read More

రూట్మ్యా్పల్లోనూ ఇంతటి నిర్లక్ష్యమా?
రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు... పోలింగ్ కేంద్రాల్లో తలెత్తిన ఇబ్బందులపై తక్షణం నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్ని జిల్లాల కలె...
Read More

గట్టు ఎక్కేదాకా ఓటు మల్లన్న.. ఆ తరువాత బోడి మల్లన్న
ఎన్నికలంటే డబ్బు, మద్యం, మందు మామూలే. అయితే సాధారణంగా ఓటింగ్కు ముందే ఈ ముచ్చట తీరిపోతుంది. గట్టు ఎక్కేదాకా ఓటు మల్లన్న.. ఆ తరువాత బోడి మల్లన్న అనేది నానుడి. ఈ విషయం ఓటర్లకు కూడా బాగా అర్థమయిపోవడం వల్లనో ఏమో కొందరు అభ్యర్థులు కొత్త దారుల్లో ఓట్లను...
Read More

నెల్లూరులో 2, గుంటూరులో 2 ప్రకాశం జిల్లాలో ఒకచోట రీపోలింగ్
రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. గుంటూరు జిల్లాల్లో రెండు, నెల్లూరు జిల్లాల్లో రెండు, ప్రకాశం జిల్లాలో ఒక పోలింగ్ ...
Read More

ఇలాంటి ఫోన్కాల్ మీకు కూడా వచ్చిందా..?
మీ నియోజకవర్గం ఏది? మీరు ఏ పార్టీకి ఓటేశారు. మీతోపాటు మీ ఇంటిలో ఎంతమంది ఉంటారు? వారిలో ఎవరెవరు ఏఏ పార్టీలకు వేసి ఉంటారు? అసెంబ్లీకి, పార్లమెంటుకు క్రాస్ ఓటింగ్ ఏమైనా వేసి ఉంటారా?ఇదీ... పోలింగ్ తర్వాత ఓటర్లకు సర్వేల కోసం వస్తున్న ఫోన్ల తీరు. ...
Read More

జగన్ నేమ్ ప్లేట్ హల్ చల్
ముఖ్యమంత్రి పదవిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎంత ఆశపెట్టుకున్నారో ఆయన మాటల్లో తరచూ బయటపడుతూనే ఉంటుంది. సీఎం కావడమే తన లక్ష్యమని జాతీయ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. కానీ ఎన్నికల పోలింగ్ ముగియగానే ఆ పార్టీ నేతలు ఇక జగన్ ప్రమాణ స్వీ...
Read More

ధన ప్రభావంతోనే మారిన ఓటర్ల ఆలోచన
జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు, నేతలు ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా.. తాను అనుకున్న అభ్యర్థి (పార్టీ)కే ఓటు వేసి తానే గెలిచానన్న సంబరంలో ఓటర్లు ఉన్నారన్న చర్చ సాగుతోంది. ఇదే సంబరంలో క్రాస్ ...
Read More

ఓటర్లు వెనుదిరగడానికీ కారణం ఈసీ నిర్ణయాలే
విజయవాడలో పక్కపక్కనే ఉన్న రెండు పోలింగ్ బూత్లవి. ఒకదాంట్లో 1,250 మంది ఓటర్లున్నారు. మరొక దాంట్లో 532 మంది మాత్రమే. వాటి పక్క రోడ్డులోనే మరో బూత్లో 1100 మంది ఓటేయాలి. ఇక్కడ మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి. ఎన్నికల కమిషన్ అనా...
Read More

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇదే చర్చ...
ఆంధ్రప్రదేశ్లో చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండుటెండలను సయితం లెక్క చేయకుండా పోటింగ్ బూత్ల బాట పట్టారు. ఈ పరిణామం దేనికి సంకేతం? ఈ తీర్ప...
Read More

ఓటు నీ ఆయుధం వ్యవస్థల మార్పునకూ ఇదే నాంది
ఒక ఒప్పు... వేల జీవితాలను నిలబెడు తుంది. ఒక తప్పు.. వంద ఒప్పులను కాల రాస్తుంది. తప్పు, ఒప్పులకు తేడా ఇదే!. ఓటు వేయడానికీ, వేయకపోవడానికీ బేధం ఇదే. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎందుకో తెలుసా... అవినీతిరహిత పాలకుల ఎన్నికకు ప్రజలే కీలకం కనుక. ప్రగతికి పాటుపడ...
Read More

వైసీపీ ఎంపీ అభ్యర్థిపై పార్టీ కార్యకర్తల ఆగ్రహం
ఎస్సీలనే కించపరుస్తారా అంటూ వైసీపీలోని ఎస్సీ కార్యకర్తలు విశాఖలో మెరుపు ఆందోళనకు దిగారు. ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు వ్యతిరేకంగా మంగళవారం ఆయన కార్యాలయం ఎదుటే నినాదాలతో హోరెత్తించారు. ఎస్సీలను అవమానించిన అభ్యర్థికి తమ సత్తా ఏమిటో 11న చూపిస...
Read More

ఎవరికి వేశారో బయటకి రాదు
ఎవరికి ఓటేశారో ఓటరుకు తప్ప వేరెవ్వరికీ తెలిసే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. కాబట్టి, ఎవరికీ భయపడకుండా నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటేసుకోవాలని సూచించారు. ఎవరు ఎవరికి ఓటు వేస్తున్నారో తమకు తెలుస్తుందం...
Read More

మే 23 నాటికి రుణమాఫీ సంపూర్ణం
అన్నమాట నిలుపుకొన్నారు. పాదయాత్ర బాటలో ఇచ్చిన హామీ నెరవేర్చారు. బ్యాంకు రుణాలను మరికొంతగా మాఫీ చేసి, అన్నదాత ఆనందాన్ని మరింత పెంచారు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ లబ్ధిని పొందిన రైతులకు, తాజా మాఫీతో డబుల్ ధమాకా అందించినట్టయింది. మాఫీ డబ్బులు బ్యాం...
Read More

బీఆర్ అంబేడ్కర్ పట్ల జగన్ సోదరి షర్మిల నిర్లక్ష్యం
దళితుల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పట్ల వైసీపీ నాయకురాలు, జగన్ సోదరి షర్మిల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆయననే పట్టించుకోని వైసీపీ నేతలు తమకేం న్యాయం చేస్తారని దళిత నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ నిర్మాతను, ...
Read More

బండారు’పై జనసేన అధినేత పవన్కల్యాణ్ ధ్వజం
పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ముదపాకలో రైతుల భూములు లాక్కొన్నారని జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆరోపించారు. పెందుర్తిలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముదపాకలో తాను ఇదివరకు పర్యటించినప్పుడు అక్కడి రైతులు ఎమ్మెల్యే బం...
Read More

తెరవెనుక వైసీపీ కుట్ర కులాన్ని బట్టి ఓట్లు కొనుగోళ్లు
చోటా మోట నేతలు అక్కడక్కడా అదృశ్యం. గంటల వ్యవధిలోనే మళ్లీ ప్రత్యక్షం.. ఎందుకిలా.. అసలేంజరుగుతోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్ సమయం దగ్గరపడేకొద్దీ రకరకాల విన్యాసాలు.. ఎత్తులు, పైఎత్తులు.. గెలుపునకు అడ్డదారులు.. అక్షరాలా ఈ విషయంలో వైసీపీ దూకుడు ...
Read More

విధి నిర్వహణలో ఎలాంటి రాజీ ఉండకూడదు
పోలీసుశాఖలో పైఅధికారి చెప్పింది తలూపడం తప్ప ఎదురు మాట్లాడటం జరగదు!.. అదే రాష్ట్ర డీజీపీ అంటే.. సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులు సైతం దరిదాపులకు వెళ్లేందుకూ సాహసించరు. అయితే విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసులు ఏకంగా డీజీపీ వాహనాన్ని ఆపి తనిఖీ చేయడం పోలీస...
Read More

వాపోతున్న వైసీపీ శ్రేణులు
ఎన్నికల ప్రచారం ఆఖరు దశకు చేరుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, అటు జనసేనాని పవన్కల్యాణ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిత్యం పలుచోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్...
Read More

జగనన్న సీఎం అయితే సమస్యలన్నీ పరిష్కరిస్తా
ఆంధ్రా- తమిళనాడు సరిహద్దుల్లో, ఉభయ సంస్కృతీ సంప్రదాయాలకు నెలవు నగరి నియోజకవర్గం. ఇక్కడ రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ఎందరో నేతలు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగారు. ఒక దశలో కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలకు ఈ నియోజకవర్గం వారే సారథులుగా ఉండడం వ...
Read More

ఏపీలో మళ్లీ తెలుగుదేశానిదే హవా
ఏపీలో మళ్లీ తెలుగుదేశానిదే అధికారమని ‘లోక్నీతి-సీఎ్సడీఎస్’ సర్వే స్పష్టం చేసింది. ఇప్పటిదాకా అనేక జాతీయ మీడియా సంస్థలు వైసీపీదే గెలుపు అని చెబుతుండగా... మొట్టమొదటిసారి ‘టీడీపీదే హవా’ అనే అంచనాలు వెలువడ్డాయి. ఏబీపీ చానల్ కోసం లోక...
Read More

తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం
పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథిరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చల అనంతరం పార్టీలో క్రియాశీలంగా మెలగాలని నిర్ణయించారు. బిజ్జం బనగానపల్లెకు ఆదివారం చేరుకుని విలేఖరుల సమావేశం నిర్వహించ న...
Read More

కోడి కత్తి నుంచి అదే వరుస
గత కొన్న రోజులుగా చోటుచేసుకుంటున్న సంఘటనలను గమనిస్తున్న ప్రజలు ‘అమ్మో వైసీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటి’ అని భయపడుతున్నారు. కులాభిమానం, మతాభిమానంతో పాటు రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపు...
Read More

తిరుమలలో తగులబడుతున్న శేషాచలం అటవీప్రాంతం
తిరుమల: తిరుమలలో శేషాచలం అటవీప్రాంతంలో మంటలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. బాకరాపేట రేంజ్లోని చామల అడవుల్లో గురువారం మొదలైన కార్చిచ్చు నలుదిశలా వ్యాపిస్తుంది. 24 గంటలుగా అగ్నికి అటవీప్రాంతం ఆహుతవుతున్నది. శనివారం ధర్మగిరి ప్రాంతంలోని గాడికోన వ...
Read More

పోలీస్ చరిత్రలో తొలిసారి 3,500 మందికి ఒకేసారి హెడ్, ఏఎ్సఐగా హోదా
ఒక్కటి.. ఒక్కటంటే ఒక్క స్టార్! ఆ స్టార్ భుజంపై మెరుస్తుండగా సర్వీసును పూర్తి చేసుకోవాలనేది పోలీసు కల! ఎప్పటికీ కనిపించని నాలుగో సింహం లాంటి డ్యూటీ తనది! దానిని తమ ‘విధి’గా అనుకోరు. విధి నిర్వహణలో భాగంగానే చూస్తారు. బయట నుంచి మెప్పులు అందకపోయ...
Read More

వివేకాని కిరాతకంగా హింసించి చంపేశారు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసులు తొలి అరెస్టు చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి, వైఎస్ కుటుంబ సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వంటమనిషి కుమారుడు ప్రకాశ్&z...
Read More

ఏం.. వారాణసీ నుంచి వద్దా..?
నరేంద్ర మోదీ వర్సెస్ ప్రియాంకా గాంధీ...... లోక్సభ ఎన్నికల పోరులో ఇదే గనక నిజమైతే అది నిజంగా బ్లాక్బస్టర్ పోరాటమే! గురువారం సాయంత్రం ఈ ప్రచారం ఒక్కపెట్టున రాజకీయ, సామాజిక వర్గాల్లో ఊపందుకుంది. దీనికి కారణం.. ప్రియాంక చేసిన వ్యాఖ్య. తన తల్లి సోన...
Read More

మోదీ, కేసీఆర్తో జగన్ జతకట్టారు
మోదీ, కేసీఆర్తో జగన్ జతకట్టారు. వారితో రహస్య ఒప్పందం చేసుకున్నారు. ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారు. ప్రజలకు మాత్రం కల్లబొల్లి మాటలు చెప్పి మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. డొంకతిరుగుడు.. దొడ్డి దారెందుకు.. ఇప్పట...
Read More

ఉగ్రవాదుల దాడులపై ఇంటలిజెన్స్ హెచ్చరిక
లోక్సభ ఎన్నికల సందర్భంగా కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు వివిధ రాజకీయపార్టీల కార్యకర్తలపై దాడులకు తెగబడే అవకాశముందని ఇంటలిజెన్స్ విభాగం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల సందర్భంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా, అల్ బద్రా ఉగ్రవాద సంస్థలు దాడులక...
Read More

జగన్ వ్యాఖ్యల దుమారం..
:తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతిస్తే తప్పేంటి? అని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం ఆ పార్టీ అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకి మద్దతు ఇస్తే తప్పేంటి? అని జగన్ తన ప్రత్యర్థి టీడీపీని ప్...
Read More

వైసీపీకి అద్దె కార్యకర్తల సెగ
ఆదిలోనే హంసపాదు.. అడుగ డుగునా భంగపాటు.. అభ్యర్థిత్వం మొదలు నామినేషన్ వరకు వరుస వైఫల్యాలు పశ్చిమ వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. కార్పొరేటర్ బీ జాన్బీని నమ్ముకుని నామినేషన్ బాధ్యతను అప్పగిం...
Read More

ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై ఆసక్తి
ఇప్పుడు అందరి దృష్టి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలపై కేంద్రీకృతమై ఉంది. జనసేన అధినేత పవన్కల్యాణ్, మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, మాజీ ఎంపీ సబ్బం హరి... ఈ నలుగురూ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది?, ఫలితం ఎవరి...
Read More

వైసీపీ నేతలకు పౌరుషం లేదా?.. ఆంధ్రా పుట్టుక పుట్టలేదా?.. పవన్ ఫైర్
‘‘హైదరాబాద్లో కేసీఆర్ మనవాళ్ల భూములు తీసేసుకుంటారా? అది తెలంగాణా? పాకిస్థానా? పౌరుషం లేదా? మనమింకా బతికున్నాం. ఇంకా విభజించే రాజకీయాలు చేయొద్దు. కేసీఆర్ ఇక్కడ అడ్డదారి రాజకీయాలు చేస్తే పోనీలే పోనీలే అని వదిలే పరిస్థితి లేదు. భయపడుతూ భయప...
Read More

ఇదేమీ పేకాట కాదు
‘28 కేసులు ఎదుర్కొంటూ 16 నెలలు జైల్లో ఉన్న జగన్.. ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని అడుగుతున్నాడు. ఇలాంటి వ్యక్తికి రాష్ట్ర తాళాలు ఎలా అప్పగిస్తాం? అవకాశం ఇవ్వడానికి ఇదేమీ పేకాట కాదు కదా! మీరు తీసుకునే నిర్ణయంపై ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు ఆధారపడి ఉ...
Read More

ఎవరినడిగినా మాకేం తెలీదంటూ ఒకే సమాధానం
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫామ్-7 ఫిర్యాదుల్లో దాదాపు అన్నీ తప్పుడువేనని పోలీసుల దర్యాప్తులో బయటపడుతోంది. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన పేర్ల ఆధారంగా ఎవరిని విచారించినా ‘మాకు తెలియదు’ అనే సమాధానమే వస్తోంది. దీంతో ఐపీ అడ్ర్సల ఆధారం...
Read More

తోటి జవాన్లను పొట్టనబెట్టుకున్న సీఆర్పీఎఫ్ జవాన్
జమ్ముకశ్మీర్లోని ఉదమ్పూర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలోని బాటల్ బాల్లిన్ ప్రారంతోని 187వ సీఆర్పీఎఫ్ క్యాంప్లో ఓ జవాన్ తోటి జవాన్లను కాల్చి చంపాడు. బుధవారం సుమారు రాత్రి 10 గంటల ప్రాంతంలో అజిత్ కుమార్ అనే జవాను అతని సర్వీస్ ...
Read More

జాతీయ సర్వేలకు అంతుపట్టని ఏపీ
2014... రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు జరుగుతున్న తొలి ఎన్నికలవి! అనుభవజ్ఞుడైన చంద్రబాబు వస్తేనే కొత్త రాష్ట్రం నిలబడుతుందనే బలమైన నమ్మకం ఒకవైపు! తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటూ... రోడ్షోలతో జగన్ జోష్ ఒకవైపు! అప్పట్లో జాతీయ మీడియా సంస్థలు సర్వే...
Read More

బడికొస్తా’ సైకిళ్లకు ‘కోడ్’ వర్తించదు
‘బడికొస్తా’ పథకం కింద 8,9 తరగతులు చదువుతున్న బాలికలకు పంపిణీ చేస్తున్న సైకిళ్లకు ఎన్నికల కోడ్ వర్తించదని పాఠశాల విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పథకం 2016-17 విద్యా సంవత్సరం నుంచి అమలవుతున్నందున పంపిణీ కొనసాగుతోందని చెబుతున్నారు. ఎన్నికల ...
Read More

కంచుకోట బద్దలు కొట్టేందుకు టీడీపీ రె‘ఢీ’
వైఎస్ కుటుంబానికి 30 ఏళ్లుగా కంచుకోట కడప లోక్సభ స్థానం.. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు.. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1984లో టీడీపీ ఒక్కసారి మాత్రమే ఇక్కడ గెలిచింది. 1989 నుంచి 9 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే వైఎస్ కుటుంబానిదే విజయం. 4 సార్లు (1989, 9...
Read More

అనూహ్యంగా టీడీపీ ఎమ్మెల్యేగా మరో కొత్త అభ్యర్థిని
అనంతపురం జిల్లాలో మరో కొత్త అభ్యర్థిని టీడీపీ తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే పరిటాల శ్రీరామ్, జేసీ పవన్, జేసీ అశ్మిత్ రెడ్డి.. వంటి యువ నేతలు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. వారితోపాటు బండారు శ్రావణి అనే యువ నాయకురాలు కూడా పోటీ...
Read More

అరేబియా సముద్రంలో యుద్ధ నౌకల మోహరింపు
పుల్వామా దాడి తర్వాత అరేబియా సముద్ర తీరంలో యుద్ధనౌకలను భారీగా మోహరించినట్లు భారత నావికాదళం వెల్లడించింది. విమాన వాహక నౌక ఐఎన్ఎ్స విక్రమాదిత్య సహా అణు జలాంతర్గాములు, యుద్ధ విమానాలను మోహరించినట్లు ఆదివారం ప్రకటించింది. విమాన వాహకనౌకకు రక్షణ...
Read More

తెరపైకి వివేకా సన్నిహితుడి పేరు?
వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య మిస్టరీగానే ఉంది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఐదు బృందాలను నియమించి విచారణ వేగవంతం చేసింది. జిల్లా ఎస్పీ రాహుల్దేవ్శర్మ పర్యవేక్షణలో మరో ఏడు బృందాలు ఈ కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు 20 మ...
Read More

జనసేనలోకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ..
విజయవాడ: కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా నిలుస్తున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. సీబీఐ జేడీగా ఎన్నో సంచలన కేసులను దర్యాప్తు చేసిన ఆయన.. 2018 మార్చిలో స్వచ్చంద పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి సొంత రాష్ట్రానికి సేవ చేయా...
Read More

వివేకా హత్య కేసు..బాబుపైనే ఆరోపణలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించకపోతే ఒకట్రెండు రోజుల్లో కోర్టును ఆశ్రయిస్తామని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తెలిపారు. సీబీఐతో విచారణ జరిపిస్తేనే ఈ కేసులో న్యాయం జరుగుతుందన్నారు. టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబ...
Read More

వైఎస్ వివేకా అంతిమయాత్ర
కడప: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. పులివెందులలోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. వైఎస్ రాజారెడ్డి ఘాట్లో వివేకా అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా... ఈ అంతిమయాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రె...
Read More

"జగన్ను దెబ్బతీసేందుకే వివేకాను నరికి చంపారు
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిని మానసికంగా దెబ్బతీసేందుకు ఆయన బాబాయ్ వివేకానందరెడ్డిని నరికి చంపారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. శనివారం రోజున ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై విజయసాయిరెడ్డి స్పందించారు. కడప జి...
Read More

వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లాలోనే వ్యతిరేకత
వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లాలోనే, ఆ పార్టీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలో గురువారం ప్రచారానికి బయలుదేరిన మాజీ ఎంపీ అవినాశ్రెడ్డి, వైసీపీ అభ్యర్థి సుధీర్రెడ్డిలను ప్రతి గ్రామంలో మహిళలు అడ్డుకొన్నారు. ‘మా ఇం...
Read More

నిర్మాణం ఆపాలని తెలంగాణ పరోక్ష వినతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో బిజీబిజీగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యూహం రచించింది. అధికారులందరూ ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో.. ఈ నెల 11వ తేదీన.. ప్రాజెక్టుపై తనకున్న ...
Read More

ప్రపంచంలో అతితక్కువ ఖర్చుతో వైద్యసేవలు
ప్రపంచంలో అతితక్కువ ఖర్చుతో వైద్యసేవలు అందిస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. అమెరికాలో రూ.10వేలు ఖర్చయ్యే వైద్యానికి ఇక్కడ రూ.వెయ్యి సరిపోతాయన్నారు. అందుకే ఆఫ్రికా, ఇంగ్లాండ్, యూరప్ తదితర ప్రాంతాల నుంచి వై...
Read More

ఆ ముగ్గురి మెగా కుట్ర.. సీబీఐకి ఈడీ లేఖే ఆధారం
బీజేపీ, వైసీపీల మెగా కుట్ర బట్టబయలైందని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘జగన్ అవినీతి రూ.46,500 కోట్లు కాదు.. మరింత ఉంది. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేఖ రాసినా ఎందుకు స్పంద...
Read More

తోట నరసింహంకు టీడీపీ కౌంటర్
ఏపీలో రాజకీయం వేడెక్కిస్తోంది. ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు వలసలు కొనసాగుతున్నాయి. ఎంపీ తోట నరసింహం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సతీమణి వాణితో కలిసి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీలో అవమానించారని అందుకే పార్టీ మారుతున్నానని తోట నరసింహం చెప...
Read More

కాంగ్రెస్లోనే సబితాఇంద్రారెడ్డి?
మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగనున్నారు. గత మూడు రోజులుగా ఆమె టీఆర్ఎస్లో చేరబోతున్నారంటూ భారీగా ప్రచారం జరిగింది. కేటీఆర్, కవితతో పాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్తో సబిత, ఆమె కుమ...
Read More

ప్రిపరేషన్, పరీక్షల సమయంలోనే ప్రచార హోరు
సార్వత్రిక ఎన్నికల నగారాతో రాజకీయ పార్టీల సందడి ఎలా ఉన్నా.. పాఠశాల విద్యార్థుల్లో మాత్రం కలవరం మొదలైంది. రాష్ట్రంలో తొలివిడతలోనే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిస్థితి ఎదురైంది. ప...
Read More

వేడెక్కిన ఏపీ రాజకీయం
వ్యూహ.. ప్రతివ్యూహాలు పదునెక్కుతూనే ఉన్నాయి. అస్త్రశస్త్రాలు ఏనాడో సిద్ధమయ్యాయి. ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అధికార తెలుగుదేశం.. విపక్ష వైసీపీ ఎప్పటి నుంచో కత్తులు నూరుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుండగా.. తెలుగు రాష్ట్...
Read More

ఆదిత్యుడ్ని తాకిన సూర్యకిరణాలు
అరసవల్లి : శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి ఆదిత్యుడ్ని ఆదివారం సూర్యకిరణాలు తాకాయి. ఏటా మార్చి 9, 10 తేదీల్లో ఆలయంలోని మూలవిరాట్ను సూర్యకిరణాలు తాకుతుంటాయి. ఈ క్రమంలో శనివారం నిరాశ పరిచినా.. ఆదివారం ఉదయం 6.20 గంటల నుంచి 6.30 గంటల ...
Read More

మోదీ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న..
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడంలేదో స్పష్టం చేయాలని రాష్ట్ర హైకోర్టు కేంద్రప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై తగిన వివరణ ఇవ్వాలంటూ కేంద్రప్రభుత్వంతో పాటు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని నిబంధనలన...
Read More

30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు
నెల్లూరు: రూ. 30వేలు లంచం తీసుకుంటూ మున్సిపల్ ఏఈ ఒకరు ఏసీబీకి చిక్కారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఏఈగా పనిచేస్తున్నఆంజనేయరాజు ఓ వ్యక్తి దగ్గర్నుంచి రూ. 30వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోదక శాఖ అధికారులు పట్టుకున్నారు. ...
Read More

ఒక్కసారి సీఎంగా అవకాశం ఇవ్వండి
ముఖ్యమంత్రి గా తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోరారు. అధికారంలో రాగానే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను చెప్పారు. మంగళవారం రాత్రి గుంటూరుజిల్లా నరసరావుపేటలో ని పల్నాడు రోడ్డులో జరిగిన సభలో పవన్ ప్రసంగించార...
Read More

ఓట్లు తీసేయించేది మేమే
‘మా ఓట్లు తీసేస్తున్నారు’ అని ఎన్నికల సంఘానికి పదేపదే ఫిర్యాదులు చేసిన వైసీపీ అధినేత జగన్... తామే ఇతరుల ఓట్లు తొలగించాలని దరఖాస్తులు ఇచ్చినట్లు మొట్టమొదటిసారిగా అంగీకరించారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేలా ఆన్లైన్లో ఫామ్-7 ...
Read More

కాలుష్య నగరాల్లో భారత్ టాప్..
ప్రపంచంలోనే అత్యంత 20 కాలుష్య నగరాల్లో 15 నగరాలు భారత్వే కావడం ఆందోళన రేకెత్తిస్తోంది.పర్యావరణ ఎన్జీవో గ్రీన్పీస్ చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2018లో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ పొరుగున ఉన్న గురుగ్రామ్, ఘజియా...
Read More

కోటా శాస్త్రవేత్త అమరవీరులకు రూ.110కోట్ల భూరి విరాళాం
న్యూఢిల్లీ: రాజస్థాన్లోని కోటాకు చెందిన శాస్త్రవేత్త ముర్తజా ఏ హమీద్ (44) పుల్వామా ఉగ్రదాడి అమరవీరులకు రూ.110కోట్ల భూరి విరాళం ప్రకటించారు. ఈమేరకు ఆయన ప్రధాని మోడితో తనకు అపాయిట్మెంట్ ఇప్పించాలని కోరుతూ ప్రధాని కార్యాలయానికి ఆయన ఒక మెయిల్...
Read More

సరిహద్దు గ్రామాల్లో విద్యుత్ దీపాలు వెలిగించొద్దు
. పాక్ ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాలపై దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) సరిహద్దు గ్రామాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. పాక్ సరిహద్దునకు 20 కిలోమీటర్ల దూరంలో బాణస్కంత జిల్లాలోని జలోయ, మావసా...
Read More

పాక్ మీడియాలో తన వ్యాఖ్యలపై పవన్
‘నేను ఆళ్లగడ్డలో ఒక మాట మాట్లాడితే పాకిస్థాన్ మీడియాలో వస్తుందని కలగన్నానా? అది పట్టుకుని మీరు నా దేశభక్తిని శంకిస్తారా?’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు భారత్-పాక్ యుద్ధం వస్తుందని రెండేళ్ల క్రితమే చె...
Read More

ఇవి ధన ప్రవాహ ఎన్నికలు.. భారీ ఖర్చు రాష్ట్రంగా ఆంధ్ర
వచ్చే ఎన్నికల్లో ఎన్నికల ఖర్చు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను గుర్తించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ఎన్నికల నిర్వహణలో అత్యంత అప్రమత్తతతో పారదర్శకంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్నికల స...
Read More

కోస్తాకు వర్షసూచన
దక్షిణ ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం, తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో కోస్తాలో శనివారం అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఎస్.కోట, చోడవరం, కాకినాడల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న ఇరవై నా...
Read More

‘మోదీ హెచ్చరికలకు భయపడే అభినందన్ విడుదల
ప్రధానిమోదీ హెచ్చరికలకు భయపడే పాకిస్తాన్ అభినందన్ను విడుదల చేసిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోది సత్తిబాబు అన్నారు. శనివారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పాకిస్తాన్పై ప్రధాని మోదీ ఒత్తిడి తె చ్చారన్నారు. దీ...
Read More

మద్యం ఉత్పత్తి నుంచి అమ్మకాల వరకూ నిఘా
: ఎన్నికల నేపథ్యంలో మద్యం ఉత్పత్తి నుం చి అమ్మకాల వరకూ అన్ని దశల్లోనూ నిఘా ఏర్పాటు చేయనున్నట్లు ఎక్సైజ్శాఖ కమిషనర్ ఎంకే మీనా తెలిపారు. డిస్టిలరీలు, డిపోలు, చెక్పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాచేసి, కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ సెంటర...
Read More

మీడియా ప్రశ్నలపై సైనిక ప్రతినిధులు
బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై జరిపిన వైమానిక దాడిలో చనిపోయిన ఉగ్రవాదులు ఎందరు? 350 మందికిపైగా అని అధికారులు చెబుతున్నా దానికి తగ్గ ఆధారాలు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన త్రివిధ దళాల ప్రతినిధులు ముగ్గురు కూడా ఈ ప్రశ...
Read More

వరాలా.. విమర్శలా?.. రైల్వే జోన్తోనే సరా?
ప్రధాని మోదీ శుక్రవారం విశాఖపట్నం రానున్నారు. ఆయన పర్యటనకు బీజేపీ నాయకులు భారీ ఏర్పాట్లుచేశారు. ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో రాష్ట్రానికి వస్తున్న ప్రధాని.. విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్తోనే సరిపెడతారా.. కొత్త/పాత వరాలు గుప్పిస్త...
Read More

భారత హ్యాకర్లకు భయపడే పాక్ చర్యలు
భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దాయాది దేశం పాకిస్థాన్కు ‘సైబర్’ భయం పట్టుకుంది. ఎక్కడ తమ ప్రభుత్వ వెబ్సైట్లపై భారతీయ హ్యాకర్లు దాడిచేస్తారోననే భయంతో బుధవారం నుంచి పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటోంద...
Read More

పేరుకు విద్యాలయమైనా లోపల ఉగ్రవాద శిక్షణ
భారత విమానాలు బాలాకోట్లో బాంబులు వేసిన చోట అసలు ఏ ఉగ్రస్థావరాలూ లేవని.. ఆ బాంబులు ఖాళీస్థలాల్లో పడ్డాయని.. వాటి వల్ల ప్రాణనష్టమేమీ జరగలేదని.. పాకిస్థాన్ చెబుతోంది! పాక్ మాటలు నిజమేనా? నిజంగానే అక్కడ జైషే మహ్మద్ ఉగ్రస్థావరం లేదా? అంటే.. అక్క...
Read More

డీజిల్ ధరల భారం పడుతున్నా..
డీజిల్ ధరల భారం పడుతున్నా.. ఆర్టీసీ బస్ టికెట్ ధరలు పెంచలేదని, ప్రయాణికుల సంక్షేమం దృష్ట్యా తామే భారాన్ని మోస్తున్నామని ఆ సంస్థ ఎండీ ఎన్.సురేంద్రబాబు వివరించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం ఆర్టీసీ డిపోను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భ...
Read More

రాడార్ బలహీనతే భారత్ ఆయుధం?
రాడార్ బలహీనతే భారత్ ఆయుధం?.. ఊహించని దారిలో వెళ్లి వైమానిక దాడి? పుల్వామా దాడికి ప్రతీకారం తప్పదని భారత్ నేరుగా పాక్ను హెచ్చరించింది. దాడి చేస్తే తిప్పికొడతామని పాకిస్థాన్ సైతం చెబుతోంది. అంటే ఇది అనూహ్యంగా జరిగిన దాడి కాదు. దాడి జరుగు...
Read More

భారత్ ప్రతీకారం తీర్చుకుంది.
ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జైషే ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో దాడులు చేసింది. 12 మిరాజ్-200 జైట్...
Read More

ఉత్తమ ‘రెసిడెంట్’గా వైజాగ్
నీటి నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. ఈ విభాగంలో మన రాష్ట్రానికి జాతీయ జల అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది కాకుండా ఆయా విభాగాల్లో రాష్ట్రానికి ఏడు అవార్డులు లభించాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన 82వ జాతీయ జల అవార్డుల...
Read More

ఇక.. ఏపీకి హోదా ఎలా ఇస్తారు?
‘‘రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. ప్రత్యేక హోదా ఇస్తారు అని చెబుతున్నారు. ఎలా సాధ్యం, కాంగ్రె్సకు 150 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. 250 స్థానాలు వస్తేనే కానీ ప్రధాని కాలేరు’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. రాజమహేంద్రవరంలో ఆది...
Read More

పోలవరం వద్ద వందమీటర్ల మేర పగుళ్లు
పోలవరం నుంచి ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రోడ్డు మరోసారి 100 మీటర్ల మేర పగుళ్లిచ్చింది. ఆదివారం ఉదయం జరిగిన ఘటనతో స్థానికులు, సందర్శకులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. గతంలోనూ పోలవరం గ్రామ సమీపంలో ఇదే విధంగా పగుళ్లివ్వడం తెలిసిందే. తాజా ఘటన సోషల్ ...
Read More

తుపాకులకు క్యూఆర్ కోడ్ ఉంటేనే.
కర్నూలు: సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాలోని తుపాకులపై పోలీసు శాఖ దృష్టి సారించింది. శాంతిభద్రతల దృష్ట్యా తుపాకులు ఉన్న వారు వాటికి క్యూఆర్ కోడ్ అనుసంధానం చేసుకోవాలని కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కార్యాలయంలో క...
Read More

తొలిసారిగా కాలినడకన తిరుమలకు....రాహుల్గాంధీ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ దశాబ్ద కాలం తర్వాత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారిపై నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులకు అపారమైన భక్తి విశ్వాసాలున్నాయి. ముత్తాత జవహర్లాల్ నెహ్రూ, నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రా...
Read More

ప్రత్యేక హోదాపై యూటర్న్ ఎందుకు?
‘రాష్ట్రానికి న్యాయం చేయకపోగా, న్యాయం చేయాలని నిలదీస్తున్న సీఎం చంద్రబాబుపై బాధ్యత లేకుండా ఎదురుదాడి చేస్తారా? నేను చెప్పిందే వేదమంటూ వ్యవహరిస్తున్నారు. ఒక ఉన్నత ఆశయం... దేశాభివృద్ధికి, సమాజాభివృద్ధికి దోహదపడుతుంది. ఒక విద్వేషం... సమాజ విచ్ఛిన్న...
Read More

పాక్ అధ్యక్షుడికి ఊహించని ఝలక్
ఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి తమ పని కాదంటూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్కు జైషే మహమ్మద్ గట్టి ఝలక్ ఇచ్చింది. ఆయన అడుగుతున్న ఆధారాలను వీడియో ద్వారా బయటపెట్టి.. సాక్ష్యాలను తనకు తానే అందించింది. పుల్వా...
Read More

బీజేపీ.. ఆంధ్రప్రదేశ్పై మాత్రం పట్టు సాధించలేకపోతోంది
ప్రపంచంలో అత్యధికంగా పార్టీ సభ్యత్వం.. ఇతర పార్టీల అవసరం లేకుండా సొంతగానే ప్రభుత్వాన్ని నడిపే సంఖ్యాబలం.. దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ.. ఇన్ని అర్హతలున్న బీజేపీ.. ఆంధ్రప్రదేశ్పై మాత్రం పట్టు సాధించలేకపోతోంది. సరికదా.. ఎన్నికల...
Read More

‘అన్నదాత సుఖీభవ’ చెల్లింపులు మొదలు
రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద చెల్లింపులు మొదలయ్యాయి. సోమవారమే రైతుల ఖాతాల్లో రూ.వెయ్యి జమ చేయనున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు విడ...
Read More

మీ ఓటు ఎవరికి వేశారో తెలుసుకోండి'
కాకినాడ: రానున్న ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసిన తర్వాత వారు ఎవరికి ఓటు వేస్తున్నామో తెలుసుకునేందుకు ప్రత్యేకయంత్రం వీవీప్యాట్ను ఏర్పాటుచేశామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. కాకినాడ జేఎన్టీయూకే అలూమ్ని ఆడిటోరియంలో నూతన ఓటర్లకు స్వీప్...
Read More

నేడు పడగ విప్పి దాడులతో బుసలు
చచ్చిన పాము బతికింది! కొత్తగా కోరలు తొడుక్కొని భారత్పై భయంకరంగా బుసలు కొడుతోంది!! ఆ పాము ఎవరో కాదు.. పార్లమెంటుపై దాడి నుంచి 2008లో ముంబైలో దాడుల దాకా ఎన్నో ఘాతుకాలకు ఒడిగట్టిన పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్. ముంబైపై దాడులతో అప్రమత్తమైన నాటి యూప...
Read More

కాలాన్ని దాటి సాగితేనే విజయం ముఖ్యమంత్రి చంద్రబాబు
అత్యుత్తమ సంతోషస్థాయులతో, అత్యున్నత జీవన ప్రమాణాలతో ప్రపంచంలోని ఎక్కడి వారికైనా అందులోనే నివసించాలనిపించేలా అమరావతి రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘పలు రాజధాని నగరాలు కేవలం పరిపాలనా కేంద్రాలుగానే మిగిలిపోవడంతో సాయంత...
Read More

నన్ను దొంగ దెబ్బతీయాలని చూస్తున్నారు
అమరావతి: తనను దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చకు వచ్చాయి. ఎన్నికలకు ముందే బీజేపీయేతర పక్షాల కూటమి ఉంటుందన్నారు. "నేన...
Read More

ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘ నూతన రాష్ట్ర కార్యదర్శి
మండలంలోని నడుకూరు గ్రామానికి చెందిన బొబ్బాది ఫకీరు నాయుడు ,ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు .ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు ....
Read More

వేగంగా ‘గోదారి-పెన్నా’ పనులు
గోదావరి - పెన్నా అనుసంధానం తొలి దశ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. టెండరు ప్రక్రియ ద్వారా ఈ పనులను మేఘా ఇంజనీరింగ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా నకరికల్లు వద్ద శంకుస్థాపన చేశారు. ఈ ప్రా...
Read More

దేశాన్ని ఏకం చేసే బాధ్యత రాష్ట్రపతిదే
‘మీకు ఎవరూ లేరు కాబట్టి మీకు భావోద్వేగాలు తెలియవు. కానీ ప్రజలకు భావోద్వేగాలు ఉంటాయని అర్థం చేసుకోండి’ అని ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని.. సరైన చదువు లేదని.. అభివృద్ధి ఎజెండా కూడా లేదని ధ్వజమెత్తా...
Read More

అనంతపురంలో ఆలీ సందడి
నగరంలో హాస్యనటుడు ఆలీ సందడి చేశారు. సంగమే్షనగర్లో నూతనంగా నిర్మించిన గఫూర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ రతనాల సీమ అన్నారు. ఈ ప్రాంతానికి రావడం, ఇక్కడి ప్రజలను కలవడం ఆనందం కలిగిస్తో...
Read More

పర్లా జాతి పెట్టలు
చక్కగా నృత్యం చేస్తే నెమలితో పోల్చుతారు. అందంగా మాట్లాడుతుంటే చిలుకతో పోలిక పెడతారు. కానీ, ఈ చిత్రాల్లోని కోడి పుంజులను చూస్తే మాత్రం.. నెమలా లేక చిలుకా అనేది పోల్చి చెప్పడం కష్టమే. నెమలి తోక, చిలుక ముక్కు..పర్లా జాతి పుంజుల ప్రత్యేకత ఇది. ప్రకాశం జిల...
Read More

లెక్కలు అడుగుతున్నందుకే కోపం..
ఈ ఎన్నికల్లో ‘తండ్రీ కొడుకుల’ సర్కారు పతనం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. అవినీతి ప్రభుత్వంపోయి స్వచ్ఛమైన సర్కారు వస్తుందన్నారు. ఆదివారం గుంటూరులో బీజేపీ నిర్వహించిన ‘ప్రజా చైతన్య’ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. తన ప్రసంగ...
Read More

మేకిన్ ఇండియా నినాదం మారింది
‘సీఎం చంద్రబాబు తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్ల నాలుగేళ్లలోనే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపైంది. 2014లో రాష్ట్రం నుంచి మొబైల్స్ తయారీ అన్న మాటే లేదు. ఇప్పుడు దేశంలో మొబైల్ ఫోన్స్ తయారీ రంగంలో ఏపీ వాటా 26 శాతంగా ఉంది. మేకిన్ ఇండియా నినాదం మ...
Read More

ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో ‘నవోదయం’
రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలను ఇప్పటికే నవోదయం పథకం కింద సాటుసారా రహితంగా మార్చామని, నాలుగు నెలల్లో ప్రత్యేక ప్రణాళిక ద్వారా మిగిలిన జిల్లాల్లోనూ నాటుసారాను నిర్మూలించి రాష్ర్టాన్ని సారా రహితంగా ప్రకటిస్తామని ఎక్సైజ్ కమిషనర్ ముఖేశ్కుమ...
Read More

'నో మోర్ మోదీ' 'మోదీ ఈజ్ మిస్టేక్',
అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ఇవాళ రానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మోదీ వ్యతిరేక పోస్టర్లు వెలిసాయి. ఆగ్రహం కట్టెలు తెంచుకున్నట్టుగా జనవాహిని తరలి వస్తుండగా మోదీ పరుగు పెడుతున్నట్టు ఆ పోస్టర్లలో చిత్రీకరించారు. 'న...
Read More

బీజేపీ నేతలకు మంత్రి జవహర్ హెచ్చరిక
అసెంబ్లీ సమావేశాల చివరి రోజు మీడియా పాయింట్లో పలువురు టీడీపీ ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను బలంగా వినిపించారు. ‘‘కేంద్ర బెదిరింపులకు భయపడేది లేదు. మమ్మల్ని వేధిస్తే బీజేపీ నేతలపైనా కేసులు పెట్టాల్సి వస్తుంది. చంద్రబాబును బీజేపీ ఎంపీ జీ...
Read More

గుడిలో పూజారిలా సభకొస్తున్నా
స్పీకర్గా ఎన్నికైనప్పటి నుంచి అసెంబ్లీకి గుడిలో పూజారిలా వస్తున్నానని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో కొత్తరాష్ట్రంలో మొదటి శాసనసభ స్పీకర్గా ఎన్నికైనప్పటి నుంచి సభలో తన అనుభవాలను ఆయన పంచుకున్నారు. గత నాలుగు సమ...
Read More

రాజకీయాలు ఎవరివో 11న తేలతాయి
‘ఢిల్లీ వేదికగా ఈనెల 11న నిర్వహించే ధర్మపోరాటాన్ని విజయవంతం చేయాలి. ప్రజలు, ప్రజా సంఘాలంతా రాష్ట్రం వైపు ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాల వైపు ఉన్నాయి. దీనిని ప్రజలంతా గమనిస్తున్నారు. ఎవరు రాష్ట్రం కోసమో, ఎవరు రాజకీయాల కోసమో ఢిల్లీలో జరిగే ఆం...
Read More

అగ్రిగోల్డ్’ బాధితులకు శుభవార్త
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. డిపాజిటర్లకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఆస్తుల వేలంలో జాప్యం జరుగుతుండటంతో పది వేల రూపాయలలోపు డిపాజిట్ చేసిన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు చెల్లించాల...
Read More

ఇంత సంక్షేమం ఎక్కడైనా ఉందా?
ప్రతి పేదోడి ముఖంలో చిరునవ్వు చూడడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంత సంక్షేమం చేసిన రాష్ట్రం దేశంలో లేనే లేదన్నారు. ఎక్కడైనా ఉంటే చెప్పాలని సవాల్ విసిరారు. మైనారిటీలకు కూడా సబ్ప్లాన్ తీసుకొస్తామని ప్రకటించారు. సంక్ష...
Read More

ఆర్థిక బలహీన వర్గాలకు మరో 5 శాతం
ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల ప్రవేశాల్లో.. కాపు, ఉప కులాలైన తెలగ, బలిజ, ఒంటరికి 5 శాతం, ఇతర ఆర్థికంగా వెనుకబడిన పేదలకు మరో 5 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు పది శ...
Read More

జనసేన పార్లమెంట్ నియోజక వర్గ కమిటీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గ కమిటీల దృష్టి సారించారు. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తూ, ప్రజల కష్టాలు ,అవసరాలు తెలుసుకున్న ఆయన, వారి కష్టాలను తీర్చగల అభ్యర్థుల ఎంపిక ఫై శ్రద్ద పెట్టారు. ఇప్పటికే స్కానింగ్ కమిటీ ద్వారా...
Read More

రుణవిముక్తి చేశాకే ఎన్నికలకు..
వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ రంగంలో నాలుగేళ్లలో జాతీయ సగటు వృద్ధిరేటు 2.4శాతం ఉంటే, ఏపీలో 11శాతం ఉందని తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, వర్షాభావం ఏర్పడినా ఎదుర్కొని అధిగ దిగుబడి సా...
Read More

ఎయిడ్స్ రోగుల పింఛన్కు రూ.100 కోట్లు
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చింది. గత ఏడాది బడ్జెట్తో పోలిస్తే తాజా పద్దులో కేటాయింపులను 20% పెంచారు. ప్రస్తుత బడ్జెట్లో ఆరోగ్య శాఖకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రూ.10,032 కోట్లు కేటాయించారు. మందుల కొనుగోలుపై ప్రభుత...
Read More

బీజేపీ సభకు జనం కరువు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా రాక సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ జనం లేక వెలవెల పోయింది. సోమవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో అమిత్షా సభ ఏర్పాటు చేశారు. రైల్వే కాలనీ జగన్నాథ రథయాత్ర ఎగ్జిబిషన్ మైదానంలో జరిగే సభలో షా ప్రసంగిస్తారని బీజేపీ జ...
Read More

జనసేన పార్టీ కార్యాలయంపై దాడి
గుంటూరు: జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇన్నర్రింగ్ రోడ్లోని ఆఫీస్పై మద్యం బాటిళ్ళతో దాడికి తెగపడ్డారు. ఈ ఘనటలో కార్యాలయం అద్దారు పగిలిపోయాయి. దాడి ఘటనపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్త...
Read More

అన్నాహజారే సంచలన హెచ్చరిక
అహ్మద్ నగర్ జిల్లా రాలేగాంసిద్ధి గ్రామంలో అన్నాహజారే దీక్ష ఐదో రోజుకు చేరింది. లోక్ పాల్, లోకాయుక్తలను నియమించాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని అన్నాహజారే డిమాండు చేస్తూ చేపట్టిన దీక్షకు శివసేన కూడా మద్ధతు ప్రకటించింది. దేశ ప్రజలకు మోదీ ఇచ్చి...
Read More

బాధితులకు రూ.300 కోట్లు
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. చిన్న మొత్తాల్లో పొదుపు చేసి నష్టపోయిన లక్షలాది మంది కోసం రూ.250 కోట్లు కేటాయించాలని మంత్రివర్గ సమావేశంలో న...
Read More

కోర్టుకెళ్లేది జగన్....ప్రజల్లోకి వెళ్లేది నేను
అమరావతి: వైసీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ నమ్మకానికి ప్రతీక టీడీపీ... అపనమ్మకానికి ప్రతీక వైసీపీ అని వ్యాఖ్యానించారు. టీడీపీని నమ్మితే నష్టం రాద...
Read More

చివరి బడ్జెట్లోనూ రాష్ట్రానికి ద్రోహం
‘‘దేశాన్ని బీజేపీ సంక్షోభంలోకి నెట్టింది. ఈ ఐదేళ్ల పాలనలో మోదీ ఘోర వైఫల్యం చెందారు. కేంద్ర బడ్జెట్ పేదల పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. రోజుకు రూ.16 ఇస్తే రైతులకు ఒరిగేదేమీ ఉండదు. ఐదెకరాల భూమి ఉంటే రూ.500 భిక్ష వేస్తారా’? ...
Read More

యువనేస్తం భృతి.. భారీగా పెంపు
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాజాగా యువనేస్తం పథకం కింద నిరుద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.1,000 భృతిని భారీగా పెంచుతామని ప్రకటించారు. ఇందుకు కసరత్తు చేస్తున్నామని గురువారమిక...
Read More

జగన్కు చెప్పిన కోడికత్తి నిందితుడు
వైసీపీ అధ్యక్షుడు జగన్పై కోడికత్తి దాడి కేసులో సిట్ రిమాండ్ రిపోర్ట్లోని అంశాలనే దాదాపుగా ఎన్ఐఏ తన చార్జిషీట్లో ప్రస్తావించింది. కోడికత్తితో నిందితుడు శ్రీనివాసరావు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశాడని తేల్చింది. ‘సార్, మీరు ఏపీ అసె...
Read More

వాట్సాప్పై గూగుల్ కన్ను
వాట్సాప్.. పూర్తిస్థాయిలో ఎన్క్రిప్ట్ అయిన మెసేజింగ్ యాప్.. వాట్సాప్ ద్వారా చేసే కాల్స్కూ అత్యంత భద్రత ఉంటుంది. అయితే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే.. ఎప్పుడెప్పుడు వాట్సా్పని వాడారు? రోజులో ఎంత సమయం వెచ్చిస్తున్నార...
Read More

రాజధానికి వినూత్న చల్లదనం
ఇంటింటికీ పైపుల ద్వారా మంచినీళ్లు, గ్యాస్ సరఫరా చేస్తున్నట్లే, ఏపీ కూడా సరఫరా చేసే రోజులు వచ్చేశాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఇంటింటికీ పైపుల ద్వారా ఏసీని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్డీఏ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ ...
Read More

టీడీపీ గెలుపు చారిత్రక అవసరం
‘‘నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఎంతో చేశాం. ఇప్పటిదాకా జరిగినదాన్ని మించి అభివృద్ధి జరగాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీనే గెలిపించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను కోరారు. టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని వ్యాఖ్యా నించారు. ‘‘...
Read More

నేటి నుంచే శాసనసభ సమావేశాలు
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఐదో తేదీన ప్రభు త్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. శాసనసభ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయని, ఈ సభకు ఇవే చివరి సమావేశాలని చెప్పారు. మంగళవారమిక్కడి అసెంబ్లీ భవనంలోని...
Read More

ఎమర్జెన్సీని ఎదిరించి పోరాడిన యోధుడు జార్జి
అమరావతి: కేంద్రమాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. చట్టసభల్లో కార్మికుల గళాన్ని వినిపించిన నేత జార్జి ఫెర్నాండెజ్ అని అన్నారు. దేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమ నిర్మాతల్లో ఫెర్నాండెజ్ ఒకరని ఆయన తెలిపారు. ...
Read More

ప్రతి వెయ్యి బాలురకు 806 బాలికలు
ఆడపిల్లల ఉనికికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. బాలురతో పోల్చితే, బాలికల జననాల రేటు దేశంలో గణనీయంగా తగ్గిపోతున్నట్టు జాతీయ అధ్యయనాలు చాటుతున్నాయి. అందులోనూ, దక్షిణ రాష్ట్రాల్లో ఈ పతనం ఆందోళనకర రీతిలో ఉన్నట్టు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (...
Read More

జయహో భారత్
దక్షిణ అమెరికాలోని అకాంకోగువా శిఖరంపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఇమాంస ఈనెల 14న ఈ పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు. ఇమాంసతోపాటు తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి, స్విడ్జర్లాండ్కు చెం...
Read More

ఎన్నికల్లో ఎవరికి వారుగా పోటీ చేద్దాం
ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి రావాలంటే వైసీపీ రావడం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అన్ని పార్టీలు ఏకమై విభజన సమస్యలపై పోరాటం చేయాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం, సమస్యలపై ఏకతాటిపైకి వద్దామని పిలుపిచ్చారు. ఆదివారం గుంటూర...
Read More

రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గణతంత్ర శుభాకాంక్షలు
‘‘ఎందరో మహనీయుల కృషి, పోరాటాల ఫలితంగానే భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యంగా అవతరించింది’’ అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, శుక్రవారం రా...
Read More

‘ప్రజా సమస్యలపై ఒకే భావజాలం
‘‘ప్రజా సమస్యలపై జనసేన, సీపీఐ, సీపీఎంలకు ఒకే రకమైన భావజాలం ఉండడంతో కలిసి పనిచేస్తున్నాం. ప్రజా ఉద్యమాలను రాజకీయ స్థాయికి తీసుకువెళ్లడం, రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా కలిసి ముందుకు వెళ్లాలి అన్న అంశాలను సమావేశంలో చర్చించాం. ఫిబ్రవరిలో ఉమ్మడి ప్...
Read More

ఆర్టీసీ జేఏసీకి మంత్రి అచ్చెన్న హామీ
ఆర్టీసీలో సమ్మెకు ఆస్కారం లేకుండా వేతన సవరణ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు. గుర్తింపు సంఘం ఈయూ నేతృత్వంలో ఐక్య కార్యాచరణ కూటమి(జేఏసీ)గా ఏర్పడిన కార్మిక సంఘాల నేతలు గురువారం విజయవా...
Read More

అమరావతికి అంధురాలి విరాళం
రాజధాని అమరావతి నిర్మాణానికి ఓ అంధురాలు రూ.లక్ష విరాళాన్ని సీఎం చంద్రబాబుకు అందజేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన గూడూరు నాగేంద్రమ్మ తనకు గ్రామంలో ఉన్న నాలుగెకరాల భూమిపై వచ్చిన ఆదాయాన్ని రాజధాని నిర్మాణానికి అందజేసింది. ...
Read More

కాపులను మోసం చేసింది వైఎస్
‘‘అగ్రవర్ణాల్లో కాపులు సగానికిపైగా ఉన్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల శాతమే అధికం. అందుకే ఆర్థిక బలహీనవర్గాలకు ఇచ్చిన 10 శాతం కోటాలో కాపులకు ఐదు శాతం కేటాయించాం’’ అని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కాపు రిజర్వే...
Read More

పాడేరు సభలో పవన్ ధ్వజం
వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రంలో అన్ని వర్గాలూ అండగా నిలవాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ వెనుక వైసీపీ నేతలే ఉన్నారని ధ్వజమెత్తారు. బుధవారం విశాఖ జిల్లా పాడేరు అంబ...
Read More

మధ్యాహ్న భోజనంపై విమర్శలు
నాసిరకం, లావు బియ్యంతో అన్నం! చిన్న సైజు, ఉడికీ ఉడకని గుడ్లు! తక్కువ పరిమాణంలో చల్లబడిన ఆహారం! ఇవీ కొత్త ఏజెన్సీలు సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనంపై పలు జిల్లాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు. ఇలాంటి తిండి తినే పాఠశాల విద్యార్థులకు ఏం పౌష్టిక బలం ...
Read More

ఇటు సస్పెన్షన్... అటు జగన్తో చర్చలు
రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డిని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు సస్పెండ్ చేసిన మూడు గంటల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మేడా కలిసి చర్చలు జరిపారు. నాలుగున్నరేళ్ల టీడీపీ కాపుర...
Read More

మన్యాన్ని వణికిస్తున్న చలి
విశాఖపట్నం: విశాఖ మన్యంలో మరోసారి చలిపులి పంజా విసురుతోంది. దట్టమైన పొగమంచుతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతపల్లిలో 4.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు, ప్రజలు ...
Read More

పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 27న గుంటూరు పర్యటనకు రానున్నారు. నగర శివార్లలోని ఇన్నర్రింగ్ రోడ్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు గుంటూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పార్టీ వర్గాలు పవన...
Read More

లక్ష్యానికి దూరంగా ట్రాక్టర్ల పంపిణీ
‘రైతు రథం’ పథకం ముందుకు కదలడం లేదు. వ్యవసాయ యంత్రీకరణలో భాగంగా రైతులకు రాయితీపై ట్రాక్టర్లు అందించే ఈ పథకం నత్తనడక నడుస్తోంది. ఖరీఫ్ సీజన్ ముగిసి, రబీ కూడా చివరి దశకు వస్తున్నా, ఈ ఏడాది లక్ష్యంలో ఇంకా 40శాతం ట్రాక్టర్లు పంపిణీ కాలేదు. రాష్ట్ర...
Read More

1.52 కోట్ల రైతు కుటుంబాలకు మేలు
రైతులతోపాటు కౌలు రైతులకూ మేలు జరిగేలా సాగుకు సహాయం అందించడమే లక్ష్యంగా తలపెట్టిన పథకంపై ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకోనుంది. వచ్చే ఖరీఫ్ నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ‘ఆంధ్రజ్యోతి’ వెల్లడించిన సంగతి తెలిసింద...
Read More

ఓఎన్జీసీలో రేడియో ధార్మిక పదార్థం మాయం..
పేరు సీఎస్-137 ఐసోటోప్. ప్రకృతిలో లభించదు. కానీ అత్యంత రేడియో ధార్మిక పదార్థమైన యురేనియం-235ను న్యూక్లియర్ విచ్ఛిత్తి చేసి తయారు చేస్తారు. ప్రమాదకరమైన ఈ రేడియో ధార్మిక పదార్థం వాతావరణంలో అత్యంత వేగంగా కలిసిపోతుందని, దాని ప్రభావం మనుషులతో పాట...
Read More

‘మోదీ ప్రభుత్వ పతనం మొదలైంది
‘‘మోదీ ప్రభుత్వ పతనం మొదలైంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. దేశానికి కొత్త ప్రధాని రావడం ఖాయం!’’ అని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మోదీ కేవలం ప్రచారాల ప్రధాని అని విమర్శించారు. ఈ దేశానికి పనిచేసే ప్రధాని కావాలని ...
Read More

కోడికత్తిపై సర్కారు పిటిషన్
కోడికత్తి కేసు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. వారం రోజులపాటు అతడ్ని హైదరాబాద్లో విచారించిన ఎన్ఐఏ అధికారులు శుక్రవారం విజయవాడలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నింద...
Read More

నాలుగేళ్లు పనిచేసేలా ఇన్కం సర్టిఫికెట్
ప్రతి పౌరునికి కులం, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశంలో జీవితాంతం మార్పులు ఏమీ ఉండవని, అందువల్ల ఒకసారి ఇచ్చిన సర్టిఫికెట్ జీవితాంతం ఉపయోగపడేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునేఠ సంచలన నిర్ణయం తీసుకున్...
Read More

మద్యం నిషేధిస్తే
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామం లో మద్యాన్ని నిషేధిస్తే గ్రామాన్ని దత్తత తీసుకుంటానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం రాత్రి మండలంలోని పమిడిపాడులో శ్రీ వలేరు వెంకటసుబ్బయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ...
Read More

భారీగా చార్జీలు పిండేస్తున్న ప్రైవేటు వాహనదారులు
సంక్రాంతి పండగ ముగిసింది. మూడు రోజులపాటు కోలాహలంగా సంబరాలు చేసుకున్న ఉద్యోగులు, వ్యాపారస్తులు... ఇక ఆయా పనుల నిమిత్తం స్వగ్రామాల నుంచి బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాలకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, మళ్లీ వారిని చార్జీల కష్టాలు వెంటాడు...
Read More

తెలుగు రాష్ట్రాల పరిధిలో ఐదు రైళ్లకు వర్తింపు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ఎక్స్ప్రెస్ రైళ్లలో విడతల వారీగా ఫ్లెక్సీ ఫెయిర్ విధానాన్ని రద్దు చేయనున్నారు. 2016 సెప్టెంబరు 9న అమల్లోకి వచ్చిన ఈ విధానంలో ప్రయాణానికి 120 రోజుల ముందే టికెట్ను సాధారణ ధరపై బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించ...
Read More

ప్రతి కుటుంబానికి ‘ఫుడ్ బాస్కెట్’
రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఫుడ్ బాస్కెట్’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎ్స.రావత్ సో...
Read More

భోగి మంటల వెలుగుల్లో నవ్యాంధ్ర
భోగి మంటల వెలుగుల్లో నవ్యాంధ్ర కొత్త సంతోషాలను అద్దుకొంది. చుక్క పొద్దునే లేచి చలి మంటల సెగలో హుషారెత్తిన ఉత్సాహంతో రోజంతా ప్రజలు ఆటలు, సరదాలతో గడిపారు. పండక్కి తరలివచ్చిన కుటుంబాలతో ఊళ్లూ, లోగిళ్లూ కొత్త కాంతులు సంతరించుకొన్నాయి. కృష్ణాజిల్లా న...
Read More

ప్రజలు మార్పు కోరుతున్నారు దానికి జనసేనే ఆలంబన
జనసేన సమాజ వికాసం కోసమే పని చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. కులం పేరుతో ప్రజలను విడగొట్టదని స్పష్టం చేశారు. ‘ప్రజల్లో ఎంతో ఆగ్రహం ఉంది. ముఖ్యంగా మహిళలు మరింత ఆగ్రహంతో ఉన్నారు. దానిని మార్పు కోసం ఉపయోగించుకోవడమే పార్టీ లక...
Read More

మోదీ మనసు మారడమే ముఖ్యం...
విభజన జరిగిన తొలి ఏడాది రెవెన్యూ లోటు నుంచి ప్రత్యేక హోదా అమలు దాకా... రాష్ట్ర విభజన హామీల అమలుపై కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఈ విషయంలో రాష్ట్రం ఆది నుంచీ ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రంతో ఒక విధంగా యుద్ధమే చేస్తోం...
Read More

భవిష్యత్తులో ప్రపంచ దృష్టి మన డేటా సేవలపైనే
అమరావతి: నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం చివరిరోజు జన్మభూమిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘యావత్ ప్రపంచమే మన వైపు చూస్తోంది. మనది బలహీన ...
Read More

అర్ధరాత్రి జ్యూట్ మిల్లు లాకౌట్...
నెల్లిమర్ల: విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జ్యూట్ మిల్లుకు అర్ధరాత్రి యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. సంక్రాంతి పండుగ ముందు మిల్లు మూత పడడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిల్లులో దాదాపు 3 వేల మంది పెర్మినెంట్, 2 వేల మంది వరకు కాంట...
Read More

బడి మానేసిన 100 మంది విద్యార్థులు
తమ ఊరి విద్యార్థినులను వేధించినందుకు నిరసనగా పల్లెపాలం గ్రామపెద్దలు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బాలికలను వేధించిన బడుద్ధాయిలకు బుద్ది చెప్పే వరకూ తమ పిల్లలను బడికి పంపకూడతని తీర్పు చెప్పారు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని మత్స్యకార గ్ర...
Read More

రాహుల్ వివాదాస్పద వ్యాఖ్య మహిళా జాతిని అవమానించారు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఓ వ్యాఖ్య ఆయనను వివాదంలో పడేసింది. లోక్సభలో మూడ్రోజుల కిందట రాఫెల్ వివాదంపై జరిగిన చర్చ గురించి ప్రస్తావిస్తూ... ‘‘విశాలమైన 56 అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకున్న మన చౌకీదారు- తనను కాపాడే బాధ్యతను ఓ మ...
Read More

‘శ్రీచైతన్య’ భవనం పైనుంచి పడి విద్యార్థి దుర్మరణం
కృష్ణా జిల్లా కంచికచర్లలోని శ్రీచైతన్య స్కూల్ భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండడంతో కలెక్టర్ లక్ష్మీకాంతం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ప్రాథమిక సమాచారం మేరక...
Read More

నెలాఖరులోగా నిధులు.. వెంటనే రైతు ఖాతాల్లో
రెవెన్యూ లోటు ఉన్నా.. ఆడినమాట తప్పకూడదన్న ఉద్దేశంతో రైతు రుణ మాఫీని పూర్తి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఒక్కో రైతుకు రూ.లక్షన్నర మాఫీ చేస్తామని 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు వాగ్దానం చేశారు. ఆ ప్రకారం లక్షన్నరలో మొదట రూ.50 వేలు ...
Read More

ప్రపంచ రికార్డు బాటలో పోలవరం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం నమోదవుతోంది. తన రికార్డులను తానే తిరగరాసేందుకు ఈ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. అతి భారీ కాంక్రీట్ విన్యాసం ద్వారా గిన్ని్సబుక్లోకి ఎక్కనుంది. చైనాలోని త్రీగార్జెస్ ప్రాజెక్టు కాంక్రీట్ పనుల రి...
Read More

మంత్రి పుట్టరంగశెట్టి రాజీనామాకు బీజేపీ డిమాండ్
సచివాలయం వద్ద సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పుట్టరంగశెట్టి కార్యాలయంలో టైపిస్టుగా పనిచేస్తున్న ఉద్యోగి మోహన్ వద్ద పట్టుబడ్డ రూ.25.76 లక్షల నోట్ల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. తాను అధికారంలోకి వస్తే సచివాలయంలోకి అవినీతి పరులను దూరంగా ఉం...
Read More

చంద్రబాబే మాట మార్చారు
‘నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రూ.3500 కోట్లు ఇచ్చాం. కానీ... అక్కడ ఒక్క ఇటుక కూడా వేయలేదు’ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా నిధులు కేటాయిస్తామని సీఎం చంద్రబాబుకు చెప్పామని... అందుకు ఆయన తొలుత అంగీకరించి తర...
Read More

అవసరానికి మించి ఉన్నాయ్
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో రూ.రెండు వేల నోట్లు తగిన స్థాయిలో ఉన్నందున ప్రస్తుతానికి వాటి ముద్రణను నిలిపివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ శుక్రవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. రూ.2000 ...
Read More

2019 ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ పోటీ
పొత్తులపై జనసేనాని స్పష్టతనిచ్చారు. వరుస ట్వీట్లలో 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తామని తేల్చిచెప్పారు. ‘‘వామపక్షాలతో తప్ప ఎవరితో కలిసి వెళ్లము. 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ. యువతకు, మహిళలకు అధిక ప్రాధాన్యం. అధికార, ప్రతిపక్ష...
Read More

డిపాజిట్దారుల్లో టెన్షన్.. ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో కేసులు
లక్ష డిపాజిట్ చేస్తే నెలకు రూ.3వేల వడ్డీ! ఈ ప్రకటన జనాలను ఇట్టే ఆకర్షించింది. అన్ని ఆర్థిక మోసాల మాదిరే ఈ స్కీమ్లోని డిపాజిట్దార్లు బాధితులుగా మారిపోయారు. హీరా గోల్డ్లో వెలుగుచూసిన ఈ గోల్మాల్ ఇప్పుడు వేల మందిని టెన్షన్ పెట్టిస్తోంద...
Read More

బాబుపై చుక్కల భూముల పేరుతో కుట్ర!
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై కొత్తకుట్రకు ప్రయత్నం జరుగుతోందని సినీ నటుడు శివాజీ ఆరోపించారు. ఈ కుట్రలో ప్రభుత్వంలోని ముగ్గురు ఉన్నతాధికారులు, ఓ మాజీ మంత్రి పాత్ర ఉందని తెలిపారు. బుధవారమిక్కడి ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడా...
Read More

గొంతు సవరించుకొన్న కొత్త న్యాయస్థానం
నవ్యాంధ్ర సర్వోన్నత న్యాయస్థానం తన గంభీర స్వరాన్ని సవరించుకొంది. కిక్కిరిసిన ప్రధాన కోర్టు హాలులో, న్యాయవాదుల హర్షాతిరేకాల మధ్య తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్కుమార్ తొలిరోజు విధులను ప్రారంభించింది. జస్టిస్ ప్రవీణ్క...
Read More

జీఎస్టీ తగ్గినా థియేటర్లలో ప్రేక్షకులకు ఊరట ఏదీ?
సినిమా ప్రదర్శనలపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ప్రభుత్వం తగ్గించినా జిల్లాలో దానిని ఏ థియేటర్లోనూ అమలు చేయలేదు. జీఎస్టీ ధరను 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జనవరి ఒకటి నుంచి అమలుచేయాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళ...
Read More

శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు
శబరిమల: మహిళలు చరిత్ర సృష్టించారు. అనుకున్నది సాధించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత మొదటిసారి మహిళలు అయ్యప్ప ఆలయ ప్రవేశం చేశారు. ఎన్నో ఒడిదుడుకులు, తిరస్కారాల తర్వాత ఇద్దరు మహిళలు ఆలయంలోకి వెళ్లారు. వీరిద్దరూ 50 సంవత్సరాలలోపు వాళ్లే కావడంతో ...
Read More

ఏక్ భారత్కు నిదర్శనమే కుంభమేళా
‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’కు నిదర్శనమే కుంభమేళ అని ఉత్తరప్రదేశ్ మంత్రి సతీశ్ మహాన అన్నారు. మహాకుంభమేళ-2019 ఆహ్వాన కార్యక్రమానికి సంబంధించి ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆధ్యాత్మిక, మానవత్వ, శాంతి, పురా...
Read More

కాగిత పరిశ్రమకు ఓకే
రాష్ట్రానికి తలమానికంగా భావిస్తున్న ఆసియా పల్ప్ అం డ్ పేపర్ పరిశ్రమ ఏర్పాటుకు ముందడుగు పడింది. ఈ నెల 9న రామాయపట్నం సమీపంలో సీఎం చంద్రబాబు ఈ పరిశ్రమకు భూమిపూజ చేయనున్నారు. ఆసియా పల్ప్ అండ్ పేపర్ సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించడం.. ...
Read More

అగ్రిగోల్డ్ బాధితులు దీక్షను విరమించారు
అగ్రిగోల్డ్ బాధితులు తాము చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సత్వరమే చర్చలు తీసుకుంటుందని మంత్రులు హామీ ఇవ్వడంతో బాధిత సంఘం ప్రతినిధులు సంతృప్తి చెందారు. సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విజయ...
Read More

ప్రమాణ స్వీకారానికి చకచకా ఏర్పాట్లు
విజయవాడ: జనవరి ఒకటో తేదీన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబవుతోంది. గ్రౌండ్లో వేదికను సిద్ధం చేస్తున్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర...
Read More

మద్యం అమ్మకాలను నిషేధించాలి’
విజయవాడ: డిసెంబరు 30, 31, జనవరి 1 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శులు కసాపురం రమేష్, డి. రమాదేవిలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవ...
Read More

డ్రైవింగ్ చేస్తుండగా ఫ్యాంటు జేబులో పేలిన సెల్ ఫోన్
శ్రీకాకుళం: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 8వ వార్డు బ్రాహ్మణవీధికి చెందిన గోవిందపాత్రోకు చెందిన సెల్ఫోన్ గురువారం పేలిపోయింది. గోవిందపాత్రో తన ఫోన్కు ఫుల్ చార్జింగ్ పెట్టి ఫ్యాంటు జేబులో పెట్టాడు. అనంతరం పనుల కోసం తోటకు వెళ్లి ట్రాక్...
Read More

జేసీ దివాకర్రెడ్డితో 'తాడోపేడో '
ఆ అధికారి రూటే సపరేటు! ఈ మధ్యనే ఒక నేతపై మీసం మెలేసిన ఆ అధికారి వ్యవహారం అనంతపురం జిల్లాలో సంచలనం రేపింది. ఈ పంచాయితీ హైకోర్టు వరకూ చేరింది. ఇంతకీ ఏమిటా సంగతి? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే! ఆయన పేరు గోరంట్ల మాధవ...
Read More

4,5 విడతల రుణమాఫీ ఒకేసారి
వ్యవసాయ రంగానికి నాలుగేళ్ల క్రితం కేవలం 4.5ు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ఉండగా.. ఇప్పుడు రెట్టింపు పైగా పెంచి 10 శాతానికి తీసుకెళ్లినట్లు రాష్ట్రప్రభుత్వం వ్యవసాయంపై విడుదల చేసిన శ్వేతపత్రంలో తెలిపింది. అందులోని ముఖ్యాంశాలు.. 2013-14 బడ్జెట్లో వ...
Read More

చంద్రబాబు పర్యటనలో కలకలం..
అనంతపురం: ధర్మపోరాట దీక్షలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనలో తాడు ఉండ కలకలం రేపింది. శిల్పారామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, ప్రధాన రహదారి మధ్య ప్రాంతంలో తాడుతో చుట్టిన ఉండ(నాటు బాంబు మాదిరిగా) కనిపించింది. పక్కనే సున్నపు గుర్...
Read More

చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్..
బతికున్న కోడిని తాడుతో గాల్లో వేలాడదీసి, దానిని చూస్తూ, ఓ పిసినారి ఒట్టి అన్నాన్ని తింటుంటాడు.. ఓ సినిమాలోని ఈ సరదా సన్నివేశాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు అప్పట్లో.. ఇప్పుడు పెరుగుతున్న చికెన్ ధరలను చూసి సామాన్యుడు ఆ దృశ్యాన్నే గుర్తుకు ...
Read More

సింగపూర్లో మంత్రి లోకేష్కు ఘనస్వాగతం
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేష్ సింగపూర్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్ చేరుకున్న లోకేష్కు ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఎన్ఆర్ఐలు, ఏపీఎన్నార్టీ సభ్యులు స్వాగతం పలికారు. సింగప...
Read More

గళమెత్తిన మంత్రి గడ్కరీ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ- బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలను టార్గెట్ చేస్తూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. ఏడాది కిందటిదాకా- ఆ మాటకొస్తే కొద్...
Read More

ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులతో సీఎం
‘ట్రిపుల్ తలాక్’ వ్యవహారంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు రాజకీయం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. సోమవారం ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రితో ఉండవల్లిలోని ఆయన నివాసంలో సమావేశమైంది. పార్లమెంటులో ఈ...
Read More

ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ 4వ తేదీన తుది ఓటర్ల జాబితా
బోగస్ ఓట్లు ఉండనీయం.. అర్హులకు అన్యాయం జరగనీయమని పదేపదే చెబుతు న్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిసోడియా.. అన్నట్టుగానే వడపోత పనిని నేరుగా చేపట్టారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూరు మండలం నాగులూటి, బైర్లూటి చెంచు గూడేలన...
Read More

వర్మను తరిమి కొడతారు’
గుంటూరు: సీఎం చంద్రబాబును కించపరిచేలా దర్శకుడు రామ్గోపాల్ వర్మ విడుదల చేసిన పాటను, అదేవిధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఆయా సన్నివేశాలను తక్షణం తొలగించకుంటే వర్మను రాష్ట్ర ప్రజలు తరిమి తరిమి కొడతారని టీడీపీ జిల్లా కార్యదర్శి వీరవల్...
Read More

పెథాయ్ ఎఫెక్ట్..
గుంటూరు: గుండె పోటుతో కౌలు రైతు మృతి చెందిన సంఘటన ఆదివారం చేబ్రోలు గొల్లపాలెంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... చేబ్రోలు గొల్లపాలెంకు చెందిన ఆలపాటి సుబ్బయ్య (65) కొన్నేళ్లుగా 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పెథాయ్ తుఫాన్ కారణంగా...
Read More

ఎన్నికల గుర్తును ప్రకటించిన జనసేన పార్టీ
జనసేన పార్టీ ఎన్నికల గుర్తును ప్రకటించింది. తమ పార్టీ గుర్తు ‘గాజు గ్లాసు’ అంటూ జనసేన ట్విట్టర్లో ప్రకటించింది. 2019లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలు, తెలంగాణలోని 17 స్థానాల్లో గ్లాసు గుర్తు ద్వారానే ప...
Read More

మేకప్ వేయాలంటే ప్రాణం ఉండాలిగా’
అందానికి ప్రాధాన్యమిస్తూ మహిళలు వాహనాలపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్లు పెట్టుకోకపోవడంపై తమిళనాడు రవాణా మంత్రి విజయభాస్కర్ వివాదాస్పన వ్యాఖ్యలు చేశారు. ‘మహిళలు ప్రాణం కంటే మేకప్కే అధిక ప్రాధాన్యం ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ముఖానికి వేసుకున్న ...
Read More

మొన్న సురేష్ రెడ్డి.. నేడు లలిత
కాంగ్రెస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఎన్నికలకు ముందు మాజీ స్పీకర్ కేఆర్ సురేష్రెడ్డి అ నూహ్యంగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చే రగా తాజాగా ఎమ్మెల్సీ ఆకుల లలిత గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. శుక్రవారం హైదరాబాద్లో ట...
Read More

‘మధ్య’ పవనాల తాకిడిలో బీజేపీ
వాస్తవాన్ని గుర్తించి, అంగీకరించే విజ్ఞత రాజకీయాలలో ఎంతో మందికి ఉండదు. అరుదైన రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజపేయి. ‘వెలుగుతున్న భారతం’లోని చీకటి క్షేత్రాలను ఆయన ముందుగానే దర్శించారు. 2004లో సార్వత్రక ఎన్నికలు ఆసన్నమయిన తరుణంలో లక్నోలో ఒక విషాద ...
Read More

నీటిలోనే కుళ్లిపోతున్న వరి
తుఫాను కష్టాలు రైతును వెంటాడుతూనే ఉన్నాయి. వర్షాలకు నీటి మునిగిన పంట.. నీటిలోనే కుళ్లి పోతోంది. నీటిలో ఉన్న వరి ఓదెలను గట్లపై ఎండబెట్టినా... వాతావరణంలో నిమ్ము, ఉష్ణోగ్రతలు తగ్గడంతో వరి కంకులు మొలకెత్తుతున్నాయి. గుంటూరు జిల్లాలో 22 మండలాల్లో వరి పంట ద...
Read More

కియా.. వచ్చేసింది
విజయనగరం: విద్యుత్ చార్జింగ్తో నడిచే కియా కంపెనీ కారు మన జిల్లాకూ వచ్చేసింది. కలెక్టర్ హరిజవహర్లాల్ బుధవారం టెస్ట్ డ్రైవ్ చేశారు. ఈ కారుకు ఆరు గంటలు చార్జింగ్ పెడితే 110 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. కారును సాంప్రదాయేతర ఇంధన వన...
Read More

సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిన మోదీ
‘రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎలాంటి అవినీతి జరగలేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిరుత్సాహపరిచింది. రూ.30 వేల కోట్ల కుంభకోణంపై బీజేపీ నేతలు సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టించారు. అంబానీ కంపెనీని ఆఫ్సెట్ భాగస్వామిగా తీసుకోవాలన్న నిర్...
Read More

ఎంపీ రామ్మోహన్కు సుష్మాస్వరాజ్ హామీ
పాకిస్థాన్ చెరలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులను విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. ఇప్పటికే ఇస్లామాబాద్లోని భారత రాయబార కార్యాలయ అధికారులకు ఈ మేరకు దిశానిర్దేశం చ...
Read More

తెలంగాణ ఎన్నికలు ఆంధ్రాలో వేడి పుట్టించాయి.
తెలంగాణ ఎన్నికలు ఇక్కడ కూడా వేడి పుట్టించాయి..ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ సాగింది.. చివరకు ఫలితాల్లో కేసీఆరే హీరో అయ్యారు.. టీఆర్ఎస్ గెలుపుతో ఇక్కడ కొన్ని పార్టీలు సంబరాలు కూడా చేసుకున్నాయి. కేసీఆర్ ఫ్లెక్సీలు కూడా వెలిశాయి.. ఇవి కొంతమంది ...
Read More

రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ధర్మపోరాట దీక్ష
రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకుండా కక్ష సాధిస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఈనెల 22న శ్రీకాకుళంలో ధర్మపోరాట దీక్ష నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈమేరకు విజయవాడలో సీఎం చంద్రబాబు అధికారికంగా తేదీని ఖరారు చేసి నట్లు మంత్రి...
Read More

అనైతిక పొత్తుకు వ్యతిరేక తీర్పిది
‘‘భస్మాసురుడు చేయి పెట్టినా... చంద్రబాబు కాలు పెట్టినా అంతా బూడిదే. తాజా ఫలితాలతో ఏపీ ప్రజలకే కాకుండా దేశ ప్రజలకు కూడా చంద్రబాబు గురించి అర్థమైపోయింది. కాంగ్రెస్, టీడీపీల అనైతిక పొత్తుకు వ్యతిరేకంగా వెలువడ్డ తీర్పిది. ‘ప్రజలు ఏం చెప్పినా నమ...
Read More

చామంతి.. నష్టం వంద కోట్లు
కార్తీకమాసం, అయ్యప్ప దీక్షలు, సంక్రాంతి ఇలా.. వరుస పండుగలతో పూలకు డిమాండ్ పెరగాల్సిన సమయంలో అమాంతం ధరలు పడిపోయాయి. కనీసం కోత కూలి అయినా గిట్టుబాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చామంతి పూలను కిలో రూ.10కు కూడా అడిగే వారు లేక పంటను పొలాల్లోనే వదిలేస...
Read More

రైతులకు సుభాష్ పాలేకర్ పిలుపు
పర్యావరణ విధ్వంసంపై రైతులు శాంతియుత ఆందోళన చేపట్టాలని ప్రకృతి సేద్యం సృష్టికర్త సుభాష్ పాలేకర్ పిలుపునిచ్చారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు, పరిశ్రమలు సృష్టిస్తున్న కలుషితం వలన పర్యావరణం, భూమి పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చ...
Read More

నష్టాలబాటలో ఆర్టీసీ...
ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద రవాణా సంస్థ ఇప్పుడు 52వేల మంది ఉద్యోగుల్ని పోషించలేనంటోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి నష్టాలబాటలో నడవలేక పోతోన్న ఏపీఎ్సఆర్టీసీ వృథా ఖర్చులు తగ్గించుకునే పేరుతో సిబ్బంది భారాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యో...
Read More

రేషన్ కార్డు మంజూరుకు 1100కు ఫోన్ చేయండి
రేషన్కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు ఫోన్ ద్వారా 1100 నంబరుకు ఫోన్ చేయాలని సీఎస్డీటీ మహేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ముందుగా లబ్ధిదారుల పేర్లు ప్రజా సాధికారిక సర్వేలో నమోదై ఉండాలన్నారు. దాని ఆధారంగా మీ ఆధార్ నంబరుతో...
Read More

సుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రోన్ల ఏర్పాటు
విమానయాన శిక్షణ, పరిశోధన కోసం దొనకొండలో ఓ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. డ్రోన్ల పరీక్షల నిర్వహణను కూడా ఈ కేంద్రంతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించార...
Read More

నా పెళ్లిళ్ల గురించి మాట్లాడితే రోడ్డుపై నిలబెడతా
తాను చేసుకున్న పెళ్లిళ్ల గురించి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని, తన జోలికి వస్తే వారిని రోడ్డుపైకి తెచ్చి నిలబెడతానని జనసేన నేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో ఐదోరోజు పర్యటనలో భాగంగా ఆయన గ...
Read More

వచ్చే బడ్జెట్లో 7 అంశాలకు ప్రాధాన్యం
వచ్చే బడ్జెట్(2019-20)లో ఏడు అంశాలకు ప్రాధాన్యమివ్వాలని ఆర్థిక మంతి యనమల రామకృష్ణుడు తన శాఖ అధికారులను ఆదేశించారు. సామాన్యులపై భారం పడకుండా ఆదాయ మార్గాలు పెంచాలని సూచించారు. బడ్జెట్ రూపకల్పన, ఆదాయార్జన శాఖల పనితీరు, వృద్ధి రేటుపై బుధవారం సచివాలయం...
Read More

ప్రవాసాంధ్రులకు కలిసొచ్చే ప్రయాణం
రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసిన తర్వాతే సింగపూర్-విజయవాడ విమానం కల సాకారమైంది. దీనిని వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) విధానంలో నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకు వచ్చింది. దీంతో మలేషియా, థాయ్లాండ్, సింగపూర్, ఇండొనేషియా పర్య...
Read More

ఇకపై సంప్రదాయ దుస్తుల్లో వస్తేనే.. దర్శనం
అమ్మలగన్నయమ్మ కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తుల్లోనే ఇంద్రకీలాద్రికి రావాల్సి ఉంటుంది. దేవస్థానం అధికారులు గతంలోనే విధించిన ఈ నిబంధనను నూతన సంవత్సరంలో కచ్ఛితంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. భారత మహిళా వన్...
Read More

100 శాతం అసలు మొత్తాన్ని ఇస్తాను ...
బ్యాంకు రుణాలు ఎగవేసినట్టు తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని విదేశాల్లో తలదాచుకుంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా పేర్కొన్నారు. తాను బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాల అసలు మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తానని ఇంతకు ముందే చెప్పానంటూ ట్వీట్ చేశారు. ...
Read More

ప్రజాప్రతినిధులు సమన్యాయం చేయాలి
‘ప్రజలు ఓట్లు ఎవరికేశారన్నది ముఖ్యం కాదు.. అందరికీ సమన్యాయం చేసే దిశగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి. జిల్లాలో కొందరు నాయకులు తమకు ఓటు వేయలేదని ప్రజలు, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇది అత్యంత దారుణం..’ అని జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్&zw...
Read More

జస్టిస్ పున్నయ్యకు తలకొరివి పెట్టిన ప్రతిభాభారతి
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య (95) అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పున్నయ్య.. శనివారం విశాఖలోని పినాకిల్ ఆస్పత్రిలో మృతిచెందిన విషయం తెలిసిందే. కుటుం బ సభ్యులు ఆయ...
Read More

పోలవరం సందర్శన యాత్ర
గుంటూరు: వేమూరు నియోజకవర్గం నుంచి 1500 మంది రైతులు 25 బస్సులలో ఆదివారం పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రకు బయలుదేరారు. ఈయాత్రను రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు జెండా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టును ప్రతిఒక్కరూ చూడాల్...
Read More

ఫిర్యాదులొస్తే చర్యలు తథ్యం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైనా, కేంద్ర ఉద్యోగులైనా... అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ, ఏసీబీ చీఫ్ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. ఎవరిపైనైనా తమకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. అదే సమయంలో... అవినీతి నిరోధంలో సీబీఐకి పూర్తిగా సహకరి...
Read More

పాలకొండలో జగన్ పాదయాత్ర
పాలకొండ: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 309వ రోజు పాదయాత్రను జగన్ పాలకొండ నుంచి ప్రారంభించారు. పాలకొండ నుంచి గోపాలపురం, మంగళపురం క్రాస్, నాగావళి బ్రిడ్జ్ మీదుగా బొడ్డవలస క...
Read More

బాలసాయికి కన్నీటి వీడ్కోలు
ఆధ్యాత్మిక గురువు, భగవాన్ బాలసాయిబాబా అంత్యక్రియలు బుధవారం కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదీ తీరంలో ఉన్న శ్రీనిలయంలో జరిగాయి. కుటుంబ సభ్యులు ప్రకటించిన మేరకు శ్రీనిలయంలో బాబా దేహానికి ఖనన సంస్కారాలు నిర్వహించి మహాసమాధి చేశారు. బాబా సోదరుడు రమే...
Read More

మీకెలా లాభమైతే అలా చేద్దాం..
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై నిర్ణయాధికారాన్ని చంద్రబాబుకే వదిలేసినట్లు సమాచారం. ‘రాష్ట్రంలో ఎలా వ్యవహరించాలన్నది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. మన రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని ...
Read More

2- 5 డిగ్రీలు తగ్గుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
కోస్తాలో చలి ఒక్కసారిగా పెరిగింది. ఉత్తరాది నుంచి మధ్యభారతం మీదుగా కోస్తా, తెలంగాణ వరకు చలిగాలులు వీస్తున్నాయి. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2- 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. అయితే పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే రెండు, మూడు డిగ్...
Read More

ఈసారి పవన్కు అధికారమిద్దాం
చంద్రబాబుకు సెలవిద్దాం.. జగన్ను పక్కనపెడదాం.. ఈసారి పవన్ కల్యాణ్కు అధికారం ఇవ్వండి’ అని జనసేన అధ్యక్షుడు పవన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని త్రిరోడ్ జంక్షన్లో ...
Read More

నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల సర్వేలు...
గుంటూరు జిల్లాలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఎక్కడికక్కడ ఆశావహులు అంచనాల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో సర్వేల మీద సర్వేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, నియోజకవర్గాల వారీగా ముక్కు, ముఖం తెలియనివారు బృందాలుగా విడిపోయి శాస...
Read More

రివ్యూలన్నీ ఫేక్ .....
ఒక వస్తువు కొనేముందు గంటల తరబడి రివ్యూలు చదువుతారు. రివ్యూలు పాజిటివ్గా ఉన్న వస్తువును కొంటారు. కానీ ఆ రివ్యూలన్నీ ఫేక్ రివ్యూలని తరువాత తెలిస్తే..., వేలు పోసి కొన్న వస్తువు సరిగ్గా పనిచేయకపోతే? ప్రస్తుతం అదే జరుగుతోంది. ఆన్లైన్ షాపింగ్ స...
Read More

కరెంటు చార్జీల పెంపు లేదు
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీలు పెంచరాదని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్లు) నిర్ణయించాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లకు సరఫరా చేసే విద్యుత్ ధరను యూనిట్కు రూ.6.95 న...
Read More

షెడ్యూల్ సవరించాలంటున్న డీఎస్సీ అభ్యర్థులు
డీఎస్సీ రాత పరీక్షల షెడ్యూల్లో చేసిన మార్పుల ఫలితంగా పలువురు అభ్యర్థులు ఒకేరోజు రెండు పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రెండు పరీక్షలు ఒకే సెంటర్లో అయితే ఫర్వాలేదు కానీ... అవి వేర్వేరు ప్రదేశాల్లోని సెంటర్లలో అయితే కచ్చితంగా ఒక పరీక్...
Read More

స్పైసీ పేరడైజ్లో పాచిపోయిన చికెన్
విశాఖ: నగరంలోని కొన్ని రెస్టారెంట్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. డబ్బు సంపాదనే లక్ష్యంగా చేసుకొని పాడైన వంటకాలను సైతం ఫ్రిజ్లో పెట్టి, వేడి చేసి వడ్డించేస్తున్నాయి. రుచి, రంగు కోసం ప్రమాదకరమైన రంగులను ఆహార పదార్థాల్లో కలిపేస్తున్నా...
Read More

26న ప్రకటిస్తానన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
తన భవిష్యత్తు కార్యాచరణను ఈ నెల 26న ప్రకటించనున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. మహారాష్ట్ర కేడర్కు చెందిన ఆయన ఇటీవల వీఆర్ఎస్ తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను ప్రత్య...
Read More

రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
నల్లగొండ: జిల్లాలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం కార్తీక పౌర్ణమిని పురష్కరించుకుని భక్తులు పెద్దసంఖ్యలో దేవాలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం...
Read More

హాయ్ల్యాండ్పై అగ్రిగోల్డ్ నాటకం
అగ్రిగోల్డ్ బాధితులకు ప్రధాన ఆశగా నిలిచిన ‘హాయ్ల్యాండ్’పై భారీ డామ్రా నడిచినట్లు తెలిసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం... హాయ్ల్యాండ్ మేనేజింగ్ డైరెక్టర్ అల్లూరి వెంకటేశ్వరరావుతో ‘దొంగ’ అఫిడవిట్ దాఖలు చేయించినట్లు సమాచారం...
Read More

బాబుతో ప్రయాణం ప్రమాదం... రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నారు
వచ్చే ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని, తాను ముఖ్యమంత్రి కావడం తథ్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. దక్షిణ భారత హక్కుల కోసం జరిగే పోరాటానికి తాను నేతృత్వం వహిస్తానని కూడా తెలిపారు. ఇత...
Read More

రోజురోజుకూ దిగజారుతున్న ధర
దిగుబడి తగ్గితే ధర పెరుగుతుంది. దిగుబడి పెరిగితే ధర తగ్గుతుంది... ఇది సాధారణ మార్కెట్ సూత్రం. పత్తి కొనుగోళ్ల విషయంతో ఈ సూత్రం తిరగబడింది. రాష్ట్రంలో.. దేశంలో పత్తి దిగుబడి పడిపోయినా.. ధర మాత్రం పెరగడం లేదు సరికదా.. రోజు రోజుకూ తగ్గిపోతోంది. మూడు నాల...
Read More

రాష్ట్ర పరిపాలనను పక్కన పెట్టి జాతీయ రాజకీయాల....
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పరిపాలనను పక్కన పెట్టి జాతీయ రాజకీయాల గురించి తిరుగుతున్నారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. పాలనను గాలికి వదిలేసి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో మంతనాలు చేస్తారని, తమిళనాడు వెళ్లి డీఎంకే న...
Read More

భార్యకు తెలియకుండా భూమిని భర్తా అమ్మలేడు
భూ వివాదాలను పరిష్కరించాలన్న ఏకైక సంకల్పంతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన భూధార్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది. మంగళవారం ఉండవల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేవ వెబ్...
Read More

సీఎం అయ్యాక అన్నీ పరిష్కరిస్తా
ముఖ్యమంత్రి అయ్యాక సమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతానని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి ఎడమ మట్టికట్ట నుంచి సోమవారం ఉదయం 9గంటలకు ప్రజా సంకల్పయాత్ర ప్రారంభ...
Read More

టెన్త్ విద్యార్థికి.... చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 8లక్షలు
పి.గన్నవరం మండలం మానేపల్లి గ్రామానికి చెందిన మద్దుల రాజేశ్వరి కుమారుడు గిరీష్ (14) కొంత కాలంగా లుకేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికితోడు ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉండటంతో ముఖ్యమంత్రి సహాయం కోసం తమ బాధలను విన్నవించుకున్నారు. దీనికి స్పందిం...
Read More

15 లఘుచిత్రాలతో జనం వద్దకు..
నేరం రూపం మారుతోంది. మాయ కొత్త మార్గాలు చూసుకుంటోంది. నిన్న, మొన్నటి స్నేహం నిలువునా మోసం చేస్తోంది. ఆగంతకుల ఫోన్ సంభాషణలు ఖాతాలను కొల్లగొట్టేస్తునాయి. ఫేస్బుక్ పరిచయం సామాజిక వేదికగా పరువు తీసేస్తోంది. ఇది ప్రస్తుతం జరుగుతున్న నేరాల తీర...
Read More

వేల కోట్ల సబ్సిడీ బ్యాంకుల పాలు
ప్రజా సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తున్నా అవి ప్రజలకు చేరడం లేదు. బ్యాంకు మేనేజర్ల నిర్లక్ష్యం... రుణాలు ఇవ్వడంలో నిర్లిప్తత వెరసి ప్రజలకు చేరాల్సిన వేల కోట్ల సొమ్ము బ్యాంకు ఖాతాల్లోనే మూలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథ...
Read More

బీజేపీ భూ పరిరక్షణ ఆందోళనలు
‘‘రాష్ట్రంలో టీడీపీ పాలనలో భూ కుంభకోణాలు పెరిగిపోయాయి. డబ్బులు తీసుకొని అవసరానికి మించి పలు కంపెనీలకు భూమిని ధారాదత్తం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. 24 వరకూ వివిధ రూపాల్లో ఆందోళనలను కొ...
Read More

చంద్రబాబు కేంద్రంగా నేతల కసరత్తు!
నాలుగున్నరేళ్లు గమ్మున ఉంటాయి! సరిగ్గా ఎన్నికల సమయంలో పూనకం వచ్చినట్లు ఊగిపోతాయి. ఎడతెగకుండా, ఊపిరి తీసుకోనివ్వకుండా ఎడాపెడా దాడులకు దిగుతాయి. ఇదీ కేంద్ర సంస్థల తీరు. కేంద్రం గుప్పిట అవి అస్ర్తాలుగా మారి.. రాజకీయ ప్రత్యర్థులను గురి చూస్తున్నాయి. ...
Read More

విద్యుత్శాఖ ఉద్యోగులు భారీ విరాళం 7 కోట్లు
అమరావతి: తితలీ తుఫాను బాధితులకు విద్యుత్శాఖ ఉద్యోగులు భారీ విరాళాన్ని అందజేశారు. ఏపీ ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్ ఉద్యోగులు సంయుక్తంగా రూ.7,18,87,603 చెక్కును శుక్రవారం ఉండవల్లి ప్రజావేదికలో మంత్రి కళా వెంకట్రావు సమక్షంలో సీఎం చంద్రబాబుకు అంద...
Read More

పార్వతీపురంలో నేడు వైఎస్ జగన్ పాదయాత్ర
విజయనగరం: ప్రజాసంకల్పయాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్ నిర్వహిస్తున్న పాదయాత్ర నేడు పార్వతీపురంలో జరగనుంది. నర్సింహపురం, వసుంధరనగర్, యర్రా కృష్ణమూర్తి కాలనీ మీదుగా పార్వతీపురం మెయిన్రోడ్డులో పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం సాయంత్రం నాలుగ...
Read More

అమరావతికి 6 ప్రముఖ ఆసుపత్రులు
ముంబైకి చెందిన ప్రముఖ ఆసుపత్రి లీలావతితో పాటు మరో అయిదు అతిపెద్ద ఆసుపత్రులు అమరావతికి త్వరలో రానున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇటీవల ప్రాథమిక వైద్య, కుటుంబ సంక్షేమం, గిరిజన సంక్షేమశాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిడారి శ్రావణ్కు...
Read More

తీవ్ర తుఫాన్గా బలోపేతం దక్షిణ కోస్తాలో వర్షాలు
‘గజ’ తుఫాన్ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా మారింది. గురువారం సాయంత్రానికి నాగపట్నానికి తూర్పుదిశగా 150కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరానికి దగ్గరగా రావడంతో వేగం పుంజుకుంది. బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి...
Read More

జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం
రాజమండ్రి: అవినీతిని పారద్రోలి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని జనసేన అధినేత పవన్కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా రాజానగరంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ బోఫోర్సు లాంటి కుంభకోణాలు, ప్రస్తుతం ని...
Read More

ఫిబ్రవరి 27 నుంచి ఇంటర్ పరీక్షలు.....గంటా
ఇంటర్మీడియెట్ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి 27నుంచి నిర్వహించనున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం విశాఖలో ఆయన పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసి మాట్లా డారు. థియరీకి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 27నుంచి మార్...
Read More

‘గజ’ తుఫానుతో తూర్పనావికాదళం అప్రమత్తం
విశాఖపట్నం: ‘గజ’ తుపాను తీవ్రతరం కావడంతో తూర్పునావికాదళం అప్రమత్తమైంది. ఐఎన్ఎస్ రణ్వీర్, కంజార్ యుద్దనౌకలతో పాటు హెలికాప్టర్లు సిద్ధం చేసింది. బాధితులు, అత్యవసర వస్తువుల తరలింపునకు తూర్పు నావికాదళం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తమ...
Read More

ప్రజా సమస్యలు వదిలి రోడ్లపై యాత్రలా?
ప్రజాసమస్యలపై నిలదీసేందుకు ఎమ్మెల్యేలను గెలిపిస్తే... అసెంబ్లీకి వెళ్లడం మానేసి రోడ్లపై తిరుగుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్పై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని హితవు పలికారు. ...
Read More

వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి కుమార్రాజు అరెస్టు
గుంటూరు: సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో మరోసారి అభ్యంతరకర పోస్టింగ్స్ హల్చల్ చేశాయి. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే కార్యక్రమంలో భాగంగా ఈనెల 8న సీఎం చంద్రబాబు బెంగళూరు వెళ్ళారు. ఈసందర్భంగా బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర...
Read More

ఫిబ్రవరిలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల నిర్వహణకు ఈసీ సమాయత్తమవుతోంది. ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చని ఎన్నికల ప్రధానాధికారి సిసోడియా తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల మంది ఓటు నమోదు చేసుకున్నారని వెల్లండిచారు. రేపటి న...
Read More

దేశ, రాష్ట్ర ప్రయోజనాలే టీడీపీకి ముఖ్యం
దేశ, రాష్ట్ర ప్రయోజనాలే టీడీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముఖ్యమని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ అన్నారు. సోమవారం జిల్లా కార్యాలయంలో ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క రూపాయి ...
Read More

బీజేపీవి పాచిపోయిన లడ్డూలు.. టీడీపీవి తినలేం..వైసీపీవి వాళ్లకే
ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్లోకి దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్ను తీసుకోవడంపై జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక గిరిజన ఎమ్మెల్యే చనిపోతేగానీ, సీఎం చంద్రబాబుకు గిరిజనులు గుర...
Read More

పంట రుణాల పంపిణీ వేగవంతం చేయాలి
రెండేళ్లుగా వర్షపాతంలోటు ఉన్నా రైతులకు ఇబ్బంది లేకుండా చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది 34 శాతం వర్షపాతం లోటు ఉందని..అయినా రాబడిని పెంచుకోవాలని సూచించ...
Read More

కానిస్టేబుల్ నోటిఫికేషన్ నేడే
పోలీస్ శాఖలో కొలువు పొందాలని కలలుగనే నిరుద్యోగులకు ఏపీ పోలీస్ నియామక బోర్డు 2,803 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సోమవారం ప్రకటన జారీ చేయనుంది. ఇది సోమవారం మధ్యాహ్నం నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి రానుంది. వివరణాత్మక నోటిఫికేషన్తోపాటు సోమవా...
Read More

నాలుగున్నరేళ్ల ప్రగతిని ప్రజలకు వివరించాలి
‘మనం ఒక స్ఫూర్తిదాయక సమయంలో ఉన్నాం. బృంద స్ఫూర్తితో పనిచేస్తేనే విజయాలు సాధించగలం. మా గ్రామంలో ఇంత అభివృద్ధి జరిగిందా? అని రచ్చబండల వద్ద ప్రగతి చర్చ జరగాలి’ అని సీఎం చంద్రబాబు అధికారులతో అన్నారు. గురువారం ‘గ్రామదర్శిని’పై జిల్లాల కలెక్టర్ల...
Read More

అధికారుల తీరుపై మంత్రి అమరనాథరెడ్డి ఆగ్రహం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేనే గ్రామాల్లో తిరుగుతుంటే....మీరెందుకు పట్టించుకోరని అధికారుల తీరుపై మంత్రి అమరనాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా మంత్రి అమరనాథరెడ్డి సోమవవీఆఆరం వి.కోట మండల పరిధిలోని పాముగానిపల్లె ప...
Read More

బాబు, పోలీసుల కనుసన్నల్లోనే జగన్పై దాడి
సీఎం చంద్రబాబు, రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే మా పార్టీ అధినేతపై క త్తితో దాడి జరిగింది. జగన్ మీద హత్యాయత్నం చేసిన వ్యక్తి తనకు ప్రాణహాని ఉందని చెప్పడం వల్లే అతనికి భూమిపై నూకలు మిగిలాయి. లేకపోతే మరో ఘోరం జరిగిపోయేది’’ అని వైస...
Read More

పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ట్విట్
అమరావతి: బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై జనసేన అధినే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో ధీటుగా స్పందించారు. బీజేపీని గద్దెదించడానికి జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటును పవన్కల్యాణ్&z...
Read More

ప్రధాన సమస్యలు పక్కకే.. దాడిలో బాబు, జగన్ ప్రమేయం లేదు
వచ్చే ఎన్నికల్లో ప్రధాన సమస్యలన్నీ పక్కకు పోతాయి.. కోడి కత్తే ఎన్నికల ప్రచారాస్త్రమవుతుంది. జగన్పై జరిగిన దాడిపై రాజకీయ రాద్ధాంతం జరుగుతోంది. ఈ దాడిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రతిపక్ష నేత జగన్కు ప్రమేయం ఉందనుకోను... ఇంత రాద్ధాంతమెందుకు... నిం...
Read More

సీఎంకు ‘ఈ వారం లేఖ’లో కన్నా
మహిళల అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ను నంబర్ వన్ స్థానంలో ఉంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రతి వారం ఐదు ప్రశ్నలతో ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్న కన్నా బుధవారం తన 18వ లేఖను విడుద...
Read More

విజయవాడలో ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సైకిల్ ర్యాలీ
విజయవాడ: జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా విజయవాడ నుంచి అమరావతికి ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ భారీ సైకిల్ ర్యాలీ చేపట్టింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ ర్యాలీ చేస్తున్నామని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కంమాండెంట్ కెఎన్.రావు అ...
Read More

సీఎం కార్యాలయం చొరవతో అవినీతి అధికారిణి ఆటకట్టు
విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవల్పమెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) ప్లానింగ్ అధికారిణి (పీవో) దేవీకుమారి ఓ పారిశ్రామికవేత్త నుంచి లంచం తీసుకోవడానికి ప్రయత్నించి..చిక్కుల్లో పడిపోయారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ పారిశ్రామికవేత్త ముఖ్యమంత...
Read More

శ్రీనివాసరావు బ్యాంకు బ్యాలెన్సు రూ.1365
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై విశాఖ విమానాశ్రయంలో కోడిపందాల కత్తితో జరిగిన దాడికి సంబంధించి.. ఘటనాస్థలంలో ఉన్న 15 మంది విపక్ష నేతలకు పోలీసులు నోటీసులు జారీచేశారు. విచారణకు హాజరుకావాలని రాజన్నదొర, కరణం ధర్మశ్రీ, మళ్ల విజయప్రసాద్, తైనాల వి...
Read More

కలకలం రేపుతున్న మావోయిస్టు బ్యానర్లు
విశాఖపట్నం: విశాఖ జీకే వీధి మండలం ఆర్.వి.నగర్ ఏపీఎఫ్డీసీ కార్యాలయం సమీపంలో మావోయిస్టుల బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. గాలికొండ ఏరియా కమిటీ పేరుతో ఏపీఎఫ్డీసీ ఆఫీసు గేటుకు బ్యానర్లు, పరిసరాల్లో భారీగా కరపత్రాలు వెలిశాయి. కాఫీ తోటలపై పూర్త...
Read More

ఢిల్లీ కేంద్రంగా వైసీపీ భారీ వ్యూహం?
ఢిల్లీ కేంద్రంగా వైసీపీ భారీ వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో శాంతిభద్రతలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అందువల్ల రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్తో ఆ పార్టీ పావులు కదుపుతున్నట్లు వినికిడి. అందులోభాగంగా వైసీపీ నేతల బృందం కొద్దిసేప...
Read More

అడ్డంగా దొరికిన జగన్మోదీరెడ్డి
కోడికత్తి డ్రామాలో ఎ1 ముద్దాయి జగన్మోదీరెడ్డి అడ్డంగా దొరికిపోయారని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘అడ్డంగా దొరికిపోయిన త ర్వాత కూడా జగన్మోదీరెడ్డి దొంగ... దొంగ అని అరుస్తున్నారు. అవినీతి పునాదులపై వెలసిన దొంగ పేపర్, చానల్లో డబ్బా క...
Read More

చంద్రబాబుకు వార్నింగ్.... జగన్కు ఏమైనా జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు’
‘చంద్రబాబుకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. జగన్కు ఏమైనా జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు’ అని వైసీపీ ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. దాడి చేయించిన వాళ్లెవరినీ వదిలేది లేదన్నారు. కత్తికి విషం పూశారేమో అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. దీని వెన...
Read More

ఏలూరు కోర్టుకు వాస్తు దోషం..!
ఏలూరులోని జిల్లా కోర్టు ప్రాంగణానికి వాస్తు దోషం ఉన్నట్టుగా పలువురు పండితులు సూచించడంతో ప్రధాన గేటును మూసివేసినట్టు తెలుస్తోంది. గతంలో పాత గేట్లు రెండు వైపులా ఉండగా వాటి నుంచి రాకపోకలు సాగించేవారు. కొంతకాలం క్రితం కోర్టుకు మధ్యలో ప్రధాన ద్వారా...
Read More

వైఎస్ జగన్పై కత్తితో దాడి
విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్పై దాడి జరిగింది. హైదరాబాద్ వచ్చేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన జగన్పై చందన శ్రీనివాసరావు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్ వద్దకు వచ్చిన శ్రీనివాస్.. కోడిపందేల్లో ఉప...
Read More

‘‘మనం సైలెంట్గా ఉన్నంత కాలం వయలెన్స్ చేస్తూనే వుంటారు
‘‘మనం సైలెంట్గా ఉన్నంత కాలం మావోయిస్టులు వయలెన్స్(హత్యలు) చేస్తూనే వుంటారు. నా భర్త ఆదివారం కూడా కుటుంబాన్ని కాదని, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి గ్రామాల్లో పర్యటించే వారు. ఎక్కువ సమయం ప్రజల మధ్యనే గడపడానికి ఇష్టపడేవారు. అటువంటి సేవాభావ...
Read More

తక్షణం కేంద్ర బృందాలు రావాలి
‘‘జగన్లాగానో, ఇతర ప్రతిపక్ష పార్టీల్లాగానో ఏ విధంగానైనా సరే ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. తితలీ తుఫాను బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని మాత్రమే కోరుతున్నాను’’ అని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తెలిపారు. ప...
Read More

సీబీఐ యుద్ధంలోకి సీఎం రమేశ్
రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐని ప్రయోగించడం... అవసరమైతే తప్పుడు వాంగ్మూలాలు సృష్టించైనా ఇరికించడం... అస్మదీయులను కాపాడటం! కేంద్ర సర్కారుపై ఉన్న ఈ ఆరోపణలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి! కేంద్రంపై యుద్ధానికి దిగిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం ...
Read More

కష్టంలోనూ రాజకీయ లబ్ధికే ఆరాటం
ప్రజలు తుఫాను కష్టాల్లో ఉంటే అక్కడ కూడా రాజకీయ లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరాటపడుతున్నారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. విజయనగరం జిల్లాలో సాగుతున్న పాదయాత్రలో భాగంగా సోమవారం సాలూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్ర...
Read More

గుడికి వచ్చేందుకు 9 మంది యత్నం
మహిళలకు ప్రవేశం వద్దని లక్షలాది మంది నిరసన.. హిందువుల మనోభావాలు దెబ్బ తీయోద్దన్న వాదన.. సుప్రీం కోర్టు తన తీర్పును సమీక్షించాలన్న వినతి.. వెరసి ఐదు రోజుల పాటు శబరిమల పరిసరాలు ధర్నాలతో, ర్యాలీలతో హోరెత్తాయి. స్త్రీలు అడుగు ముందుకేస్తే ఆత్మాహుతి చేసు...
Read More

సెంట్రల్ జైలులో జిరాక్స్ కరెన్సీ నోట్ల లభ్యం
రాజమహేంద్రవరం: స్థానిక కేంద్ర కారాగారంలో దొంగ నోట్లు దొరకడం కలకలం రేపింది. జైలులో రూ.68,700 విలువైన 91 దొంగ నోట్లు లభ్యం కావడం పలు అనుమాలకు తావిస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం జైలులోని ఫర్నీచర్, బీరువాలు, కుట...
Read More

రౌడీలు ఏపీ బయటే ఉండా
విజయవాడ: రౌడీలు ఏపీ బయటే ఉండాలని, పోలీసుల త్యాగాలకు నిదర్శనమే అమరవీరుల సంస్మరణ దినం అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆదివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగిస్తూ... ఎర్రచ...
Read More

‘రైతు రథాల’పై కంపెనీల వల
దుక్కులు నుంచి విత్తడం, కలుపు తీయడం, తడులు పెట్టడం, కోతలు.. ఇలా సాగు చక్రంలోని ప్రతి దశలోనూ రైతులకు అండగా రాష్ట్రప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది. అయితే, పథకం ఏదయినా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగడమే రైతులకు మిగిలేది. వారికి దక్కాల్సిన ల...
Read More

నేడు జనసేన కార్యకర్తలతో పవన్కల్యాణ్ సమావేశం
విశాఖపట్టణం: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆపార్టీ కార్యకర్తలతో నేడు సమావేశం నిర్వహించనున్నారు. పవన్ కల్యాణ్ మలివిడత పర్యటన విశాఖ జిల్లాలో జరగనుంది. అయితే... ఈ పర్యటనపై చర్చించేందుకు ముఖ్య కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు. జిల్లాలోని ఏ ప్రాంతం ...
Read More

ఇంత నాశనమైతే విపక్ష నేత జగన్ ఎక్కడ?
శ్రీకాకుళం జిల్లా తుఫాను బాధితులను కేంద్రం ఆదుకోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్పై రాజకీయ కక్షతోనే వారిని ఇబ్బంది పెడుతోందన్...
Read More

అంకెల గారడీకి నేతలు సై
జిల్లాలో ప్రస్తుతం సర్వేల కాలం నడుస్తోంది. అధికారంలో ఉన్న వారు మళ్లీ ఎలా గెలవాలనే దిశగా ప్రణాళకలు రూపొందిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో తాము చేసిన అభివృద్ధే తమకు ఆయుధమంటూ ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్ష వైసీపీ మాత్రం వారికి అనుకూలంగా ఉండే సామాజి...
Read More

తితలీ బాధితులకు అమరావతి జేఏసీ చేయూత
అమరావతి: తితలీ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జరిగిన నష్టానికి ఉద్యోగుల వేతనాల్లో కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వడానికి నిర్ణయించినట్లు అమరావతి జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఫణి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మ...
Read More

ఎన్టీఆర్ ట్రస్ట్.. వైద్యులకు షాక్!
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ను నమ్ముకుని విధులు నిర్వహిస్తున్న వైద్యులకు ఆరోగ్యశాఖ షాక్ ఇచ్చింది. వైద్యుల నియామాకాల్లో ట్రస్ట్ డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వలేమని తెలిపింది. కేవలం డీహెచ్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ వైద్య...
Read More

ఉరవకొండలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు. దాదాపు 55 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కాగా డ్రై...
Read More

జగన్, పవన్కు ఆ దమ్ముందా?
విజయవాడ: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వట్లేదని విమర్శిస్తున్నారని, జగన్ పాదయాత్రలో ఉన్నా ప్రాజెక్టును అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం అడిగిన పత్...
Read More

25 ఏళ్లు పెంచిన కొబ్బరితోటలు కళ్లముందే పోవడంతో కలత
తోటల్లో కాయ లేదు. పొలాల్లో పచ్చదనం లేదు. బతుకుకు భరోసానిచ్చిన నిలువెత్తు కొబ్బరిచెట్లు నిలువునా కూలిపోయాయి. మట్టిగోడల ఇళ్లలో దాచుకొన్న తిండి గింజలు, పాత్రలు మట్టిగొట్టుకుపోయి గ్రామాలకు గ్రామాలు సాయం కోసం శోకన్నాలు పెడుతున్నాయి. కళ్లముందే వేళ్ల...
Read More

మీడియాతో పవన్ కల్యాణ్ రాఫెల్పై సమాధానం దాటవేత
‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మా అన్న కాదు. అమిత్ షా బాబాయ్ కాదు. కనీసం బీజేపీ నేతలతో నాకు బంధుత్వం కూడా లేదు’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో శనివారం ఉదయం జనసేన రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్...
Read More

దాడులు... రాజకీయ కక్ష సాధింపులో భాగమే
‘‘పధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి, జనసేన అధినేత పవన్కళ్యాణ్... నలుగురూ దొంగలే’’ అని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. శనివారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో ...
Read More

విశాఖలో జంట హత్యలు....
విశాఖపట్నం: విశాఖలో జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకవైపు కత్తులతో పరిగెడుతూ రోడ్డుపై పరిగెడుతున్న గ్యాంగ్, మరోవైపు చిన్న విషయానికే పోట్లాడి ఒక వ్యక్తి మరణానికి కారణమైన సంఘటనలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విశాఖలోని నక్కపల్లి మండలం వ...
Read More

బయటపడుతున్న ‘అంగన్వాడీ’ బాగోతం
‘చిన్నారులకు పెట్టాల్సిన గుడ్లు మింగేస్తున్నారు. పేద పిల్లలకు ఇవ్వాల్సిన పాలు తాగేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి’ అని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్ల...
Read More

జనసేన రహస్య సర్వే..
ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీల్లోనూ హడావుడి మొదలయ్యింది. అభ్యర్థుల ప్రాథమిక ఎంపికపై అధినేతలు దృష్టిపెట్టారు. టీడీపీ, వైసీపీలు అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండగా, జనసేన పార్టీ కూడా ఆ వ్యవహారంలో మునిగిపోయింది. సంస్ధ...
Read More

పెను తుఫానుగా తితలీ!
ఉత్తరాంధ్రను తుఫాను వణికిస్తోంది. ‘తితలీ’ అతి తీవ్ర తుఫానుగా మారింది. ఇది పెను తుఫానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పుపై ‘రెడ్ మెసేజ్’ జారీ చేసింది. అతితీవ్ర తుఫానుతో బుధవారం సాయంత్రానికి గా...
Read More

‘తితలీ’ తుపానుపై రాత్రంతా చంద్రబాబు నాయుడు కంటిమీద కునుకు లేకుండా గడిపారు
అమరావతి: ‘తితలీ’ తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. తుపానుపై రాత్రంతా అప్రమత్తంగా ఉన్న సీఎం ప్రతి రెండు గంటలకు ఒకసారి సమీక్ష నిర్వహించారు. ఆర్టీజి, ఇస్రో అధికారుల నుంచి తుపాన్ కదలికలప...
Read More

మోదీతో గొడవ పెట్టుకున్నది నేనే
నువ్వు పార్టీ నడపలేవు. బీజేపీలోకి వచ్చేసేయ్’’ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు తనను కోరినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రత్యేక హోదా కోసం గొడవ చేయాలంటే తానే చేయాలని, ఆ శక్తి తనకు ఉందని ప్రకటించారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్...
Read More

పోలవరం కాఫర్డ్యాం ప్రభావంపై నివేదిక
అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కాఫర్డ్యాం కట్టడంవల్ల ఆ ప్రాంత మత్య్సకార కుటుంబాలపై ఎటువంటి ప్రభావం పడిందో చేసిన అధ్యయన నివేదికను కేంద్రీయ మత్స్యకార పరిశోధన సంస్థ.. జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)కు సమర్పించింది. కాఫర్ డ్యాం వ...
Read More

అధికారంలోకి వస్తే సమస్యలన్నీ పరిష్కారం
విజయనగరం జిల్లాలో సాగుతున్న పాదయాత్రలో భాగంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోమవారం ప్రజల విన్నపాలు వింటూ ముందుకు సాగారు. గుర్ల మండలం కలవచర్ల నుంచి ఉదయం నడక ప్రారంభించారు. మార్గమధ్యంలో పలు వర్గాలవారు తమ సమస్యలను విన్నవించారు. కోటగండ్రేడు గ్ర...
Read More

రూ.3 వేలకే బ్యాంకాక్ ప్రయాణం...
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే కేవలం గంట విమాన ప్రయాణం. విమాన సంస్థలు రూ.3,500 మొదలుకొని రూ.18వేల వరకు సమయాన్ని బట్టి చార్జీలు డిమాండ్ చేస్తున్నాయి. రోజుకు ఐదు విమానాలున్నా ఇదే డిమాండ్. విశాఖపట్నం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్యాం...
Read More

బద్ద శత్రువులెవరూ లేరు....పవన్ కల్యాణ్
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సహా రాజకీయాల్లో తనకెవరూ బద్ధ శత్రువులు లేరని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆదాయ పన్ను శాఖ దాడులు జరుపుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు కోపం వస్తోందో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. రాష్ట్రంలో మొత...
Read More

బుల్లెట్తో అధికారం అసాధ్యం ప్రజాస్వామ్యం నిలబడేది బ్యాలెట్తోనే
‘బుల్లెట్తో అధికారం సాధ్యం కాదు.. ప్రాణాలు పోతాయి అంతే.. బ్యాలెట్ ద్వారానే ప్రజాస్వామ్యం నిలబడుతుంది’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తేల్చిచెప్పారు. హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వనం-మనం కార్యక్రమం స్ఫూర్తితో ...
Read More

‘జనబాట’ విజయవంతానికి నిర్దేశం
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నిర్వహించే ‘జనబాట’ కవాతుతో రాజకీయాల్లో సమూల మార్పు తీసుకొద్దామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా నాయకులు, కార్యకర్తలతో శనివారం విజయవాడలో పవన్ సమావేశమయ్...
Read More

శాపనార్ధాలకు ఓట్లు రాలవు: సోమిరెడ్డి
‘పిల్లి శాపనార్ధాలకు ఉట్లు తెగవు.. కేసీఆర్ శాపనార్ధాలకు ఓట్లు రాలవు’ అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు. ‘కేసీఆర్ తిట్ల పురాణం చూస్తుంటే ఆయనలో ఓటమి భయం కనిపిస్తోంది. చేసింది చ...
Read More

రోగులకు డైట్......ఖర్చూ సర్కారుదే
అమరావతి,: రాష్ట్రంలో అమలవుతున్న ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ద్వారా ప్రభుత్వాస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేసుకున్న రోగులకు డైట్ చార్జీలతో పాటు ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల...
Read More

బహుముఖ ప్రజ్ఞా ‘మూర్తి’ గీతం మూర్తి ఇకలేరు
విశాఖపట్నం,: తెలుగుదేశం పార్టీ నేతలను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ, విద్యావేత్త, ‘గీతం’ సారథి ఎంవీవీఎస్ మూర్తి (80) కన్నుమూశారు. భారత కాలమా...
Read More

శబరిమలలో మహిళల్ని ఎవరూ అడ్డుకోలేరు
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమని కేరళ ప్రభుత్వం స్పష్టంచేసింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) కూడా ఇదే మాట చెప్పింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం ...
Read More

అన్నను కాదని నాడు మద్దతిచ్చా ఇప్పుడు రోజూ బాధపడుతున్నా..
‘మీరు నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఖర్చు పెట్టండి. రూ.50 కోట్లు ఖర్చు పెట్టండి. 2019లో తెలుగుదేశం అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యత జనసేనదే’ అని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళవారం జంగారెడ్డిగూడెంలో జరిగిన బహిరంగ సభలో మాట్ల...
Read More

యువ నేస్తంతో కొత్త భరోసా
‘‘ఇది యువ నేస్తం. ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన పథకం కాదు. యువతను జీవితంలో గెలిపించేందుకు పెట్టిన పథకం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ నిరుద్యోగ భృ...
Read More

ద్విచక్రవాహనదారులకు షాకింగ్ న్యూస్
విజయవాడ: కనక దుర్గమ్మను దర్శించుకోవడానికి ద్విచక్రవాహనంపై వచ్చే భక్తుల నుంచి వసూలు చేసే పార్కింగ్ రుసుంను ఆలయ అధికారులు పెంచారు. ప్రస్తుతం ద్విచక్రవాహనానికి రూ.5వసూలు చేస్తున్నారు. ఆగస్టులో జరిగిన పాలకమండలి సమావేశంలో ఆలయ అధికారులు, దేవస్థా...
Read More

పవన్కు కీలక సూచననిచ్చిన ఏపీ మంత్రి
విజయవాడ: ప్రాణహాని ఉందన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఎవరిపైనైనా అనుమానం ఉంటే ఆ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయవచ్చునని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రశాంత ప్రాంతాలుగా పేరొందిన ఉ...
Read More

మోదీ... విశ్వసనీయత ఏదీ?
ఎన్నికల ముందు అవినీతిపరుల తాట తీస్తామని ఘనంగా చెప్పిన మోదీ... ఇప్పుడు అదే అవినీతిపరులకు అండగా నిలిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. దీంతో ప్రధానమంత్రి విశ్వసనీయత కోల్పోయారన్నారు. ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రసంగించాలని తనకు ఆహ్వానం అందడ...
Read More

నీ మీదే గెలిచి అసెంబ్లీకి రాకపోతే మళ్లీ జనంలో కనిపించను
‘నన్ను అసెంబ్లీ రౌడీ నంటున్నావ్..! ఎస్.. అసెంబ్లీ రౌడీలో శివాజీ ఎలా గెలిచాడో, అలా నీ మీద గెలిచి అసెంబ్లీకి రాకపోతే.. మళ్లీ జనంలో కనిపించను’ అని దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు సవాల్ విసిర...
Read More

ఈ-ఫార్మసీ విధానాన్ని మెడికల్ షాపుల యజమానులు వ్యతిరేకిస్తున్నారు
విజయవాడ: ఆన్లైన్లో మందుల అమ్మకాలకు సంబంధించిన ఈ-ఫార్మసీ విధానాన్ని మెడికల్ షాపుల యజమానులు వ్యతిరేకిస్తున్నారు. ఈ తరహా వ్యాపారానికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం డ్రగ్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ (1940)లో మార్పులు చేయడంపై ఆగ్రహం ...
Read More

హ్యాపీ బర్త్ డే గూగుల్ తల్లి....
ఏదైనా డౌట్ వస్తే.. ఏదైనా తెలుసుకోవాలంటే.. ‘గూగుల్ తల్లి ఉంది కదా’ అనడం ఈ రోజుల్లో చాలా కామన్. ఈ సాంకేతిక యుగంలో గూగుల్ వినియోగం సర్వసాధారణం అయిపోయింది. ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే గూగుల్ ఓపెన్ చేసి.. సెర్చ్ చేయడం జనానికి అలవాటుగా మారింది. అంతగా ...
Read More

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో హైటెన్షన్
విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో హైటెన్షన్ నెలకొంది. పైకి అంతా మామూలుగానే కనిపిస్తున్నా పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. సరిహద్దుల్లో ఏపీ, ఒడిశా పోలీసుల జాయింట్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. ఈరో...
Read More

ఇదే జనసేన లక్ష్యం
సామాన్యుడు రాజ్యమేలాలనేదే జనసేన లక్ష్యమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గెలుపు లక్ష్యం కాదు.. ఆ లక్ష్యం దిశగా వెళ్తూ సమాజంలో మార్పు, చైతన్యం తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బస చేసిన ఆయన మంగ...
Read More

సీఎం అయినా.. కాకున్నా ప్రజా సమస్యలపై పోరాడతా
మనస్సాక్షికి సమాధానం చెప్పుకోడానికే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఆదివారం నెల్లూరులో రొట్టెలపండుగలో పాల్గొన్న ఆయన నగరంలోని ఓ హోటల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమై ప్రసంగించారు. ‘‘నాకు ఇన్ని కోట్ల మంది...
Read More

ఇంత అమానుషమా
పేదా గొప్పా తేడా లేదు.. మనిషి చనిపోతే మట్టిలో కలిసిపోవాల్సిందే.. కానీ.. మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది మాత్రం ఓ మృతదేహాన్ని చెత్తకుప్పలో కలిపేసి అమానుషంగా ప్రవర్తించారు. గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారి పాత టోల్గేట్ అండర్పాస్ వద్ద గుర...
Read More

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
మచిలీపట్టణం: కృష్ణా జిల్లా కంచికచర్లలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కెట్ యార్డు సమీపంలో జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న స్విప్ట్ కారు వేగంగా వెళుతూ ఎదురుగా వస్తోన్న ఆటోని ఢీకొట్టింది. అదే సమయంల...
Read More

మొబైల్ నంబర్ సంధానంలో ఇబ్బంది నెమ్మదించిన దరఖాస్తుల నమోదు
‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకానికి ఆధార్ సమస్య తలెత్తింది. దీంతో తొలిరోజు వెల్లువెత్తిన దరఖాస్తులు ఆ తర్వాతి నుంచి కాస్త నెమ్మదించాయి. మొదటి రోజు దాదాపు 90 వేలమంది వెబ్సైట్కు లాగిన్ కావడంతో ఒక దశలో సర్వర్ కూడా డౌన్ అయింది. వెంటనే స...
Read More

రాష్ట్రంలో పర్యటిస్తాం.. పెట్టుబడులు పెడతాం
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు(పీసీబీ) తయారీ కంపెనీ ‘ఎవరీ’ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. చైనా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ షెన్జెన్లోని ‘ఎవరీ’ కంపెనీని సందర్శించారు. ...
Read More

పెట్రోల్ ధరలు మరింత పైపైకి..
పెట్రోల్ ధరల పెరుగుదల శుక్రవారంనాడు కూడా కొనసాగింది. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.82.32కు చేరుకోగా, డీజిల్ 73.87గా ఉంది. ముంబైలో రిటైల్ పెట్రోల్ సరికొత్త రికార్డు సృష్టించింది. లీటర్ పెట్రోల్ 89.69కు, డీజిల్ రూ.78.42కు చేరింది. మెట్రోల్ పాలిటన్ నగరాలైన ఢిల్...
Read More

పోలీసులను కించపరిస్తే సహించం ఏ పార్టీ వాళ్లకైనా ఇదే హెచ్చరిక
‘‘ఏ పార్టీ వారైనా, ఏ నాయకుడైనా... పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడితే నాలుక తెగ్గోస్తాం. తస్మాత్ జాగ్రత్త!’’ అని పోలీసు అధికారుల సంఘం హెచ్చరించింది. అనంతపురం జిల్లాలో ప్రభోదానంద ఆశ్రమ వివాదం విషయంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్య...
Read More

మందుబాబులకు బ్రేకులు వేస్తున్న ‘ఆల్కాలాక్స్’
బెంగళూరులోని ఓ మల్టీ నేషనల్ సంస్థలో 16 ఏళ్లు పనిచేసిన మండలి రామనాథ్ అనే ఉద్యోగి ఆరు నెలల క్రితం ఈ ఆల్కాలాక్స్కు రూపకల్పన చేశారు. విజయవాడ కేంద్రంగా ఆవిర్భవించిన ఈ స్టార్టప్ సంస్థ ప్రతిభను ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ ఇటీవలే గుర్తిం...
Read More

పథకంపై ప్రచారంలో ప్రధాని ఫొటో పెట్టండి
చంద్రన్న బీమా పథకంపై బుధవారం శాసనసభలో చర్చ సందర్భంగా బీజేపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్యుద్ధం నడిచింది. బీజేపీ పక్షనేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ‘చంద్రన్న బీమా పథకం వెబ్సైట్లో, ప్రచార పోస్టర్లపై సీఎం చంద్రబాబు, కార్మిక శాఖ మంత్రి పితాని స...
Read More

ఉద్యోగ మేళా
అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ ఉద్యోగ నియామక ప్రక్రియకు తెర లేపింది. ఓ వైపు నిరుద్యోగ భృతి చెల్లించడానికి సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం... మరోవైపు 20,010 ఉద్యోగాలను ప్రత్యక్ష పద్ధతిలో భర్తీ చేస్తామంటూ శుభవార్త చెప్...
Read More

స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు పరిశీలన
విజయవాడ: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని బైపీసీ స్ర్టీమ్ కోర్సుల స్పోర్ట్స్ కోటాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్స్ను మంగళవారం పరిశీలించారు. 1,670 నుంచి 29,953 వరకు ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్స్ను ...
Read More

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతల ముందస్తు అరెస్ట్
విజయవాడ: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీకి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాల నుంచి వస్తున్న పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ...
Read More

ఆయన సంపాదన ఏటా 18 కోట్లు
ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. ఏటా అత్యంత ఎక్కువ ఆదాయం కలిగిన శాసనసభ్యుల్లో ఆయన ఐదో స్థానంలో ఉన్నారు. ఈ మేరకు దేశంలో అన్ని రాష్ట్రాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయం, వృత్తి...
Read More

దేశంలో ఎక్కడ వైద్యం చేయించుకున్నా వర్తింపు
తాను అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ర్టానికి పరిమితం చేయకుండా దేశంలో ఎక్కడ చికిత్స చేయించుకున్నా వర్తింపజేస్తానని వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం విశాఖ జిల్లా ఆనందపురం, పూలమార్కె...
Read More

భీమిలి నియోజకవర్గంలో జగన్ యాత్ర
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం భీమిలి నియోజకవర్గంలో సాగింది. ఆనందపురం మండలం దబ్బంద గ్రామం వద్ద ఉదయం పాదయాత్ర ప్రారంభించిన ఆయన సత్తరవు జంక్షన్, నారాయణగజపతిరాజుపురం, మామిడిలోవ, శొంఠ్యాం, గొంతినవానిపాలెం, గు...
Read More

చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి..
శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో పాల్గొనేందుకు శనివారం శ్రీకాకుళం వెళ్లిన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కావలి ప్రతిభాభారతి, విజయనగరం ఎంపీ పూసపాటి అశోక్గజపతిరాజు, డీసీసీబీ వైస్ చైర్మన్ దూబ ధర...
Read More

రోడ్డుపై బైఠాయించిన జేసీ దివాకర్రెడ్డి..
అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి మండలం చిన్నపొడమలలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. ఇందుకు సంభందించిన వివరాలిలా ఉన్నాయి. చిన్నపొడమలలో వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రబోధానందస...
Read More

సొంత జిల్లాలో మళ్లీ వైఎస్ జగన్ పాదయాత్ర
కడప: 2014 ఎన్నికల తరువాత పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధినేత జగన్ ఆలోచన చేశారు. ఇందులో భాగంగా ‘గడప గడపకూ వైసీపీ’ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేలా 2016 జూన్లో నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎమ్మెల్యే, ఎమ్మెల్స...
Read More

సానుభూతి, ప్రచారం కోసమే బాబు డ్రామా
మహారాష్ట్ర నుంచి నోటీసుల పేరిట సీఎం చంద్రబాబు మరో డ్రామాకు తెరదీశారని, సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, ...
Read More

శివాజీ చెప్పింది నిజమైందా
అమరావతి: సీఎం చంద్రబాబుకు ఓ రాజ్యాంగబద్ధ సంస్ధ నుంచి నాలుగైదు రోజుల్లో నోటీసులు అందబోతున్నాయని హీరో శివాజీ కొద్దిరోజుల క్రితం ప్రకటించి కలకలం రేపారు. అప్పటి నుంచి ఏపీలో చర్చ జరుగుతూనే ఉంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్న తరుణంలోచంద్రబా...
Read More

నిరుద్యోగ భృతి కాదు.. ఎన్నికల భృతి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవిక అంశాలతో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం ప్రకటించాలని జనసేన పార్టీ నాయకుడు కందుల లక్ష్మీదుర్గేష్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టు గోడకట్టినా, ఇటుక పేర్చినా, స్పిల్వే గ్యాలరీ పూర్తయినా అదేదో ఘనతలా, పోలవరం ప్రాజ...
Read More

పోలవరం పర్యటనలో అపశృతి
ప.గో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల పోలవరం పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. దెందులూరు సమీపంలో ఓ బస్సు మట్టిలో దిగబడిపోయింది. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వేరే వాహనాల్లో పోలవరానికి బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం 8 బస్సుల్లో ప్రజాప్రతిన...
Read More

వికాస్ జాబ్ ఫెయిర్కు విశేష స్పందన
విజయవాడ: విజయవాడ రూరల్ మండలం నున్న వికాస్ విద్యా సంస్థల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ (ఏపీఐటీఏ) వికాస్ విద్యాసంస్థలు సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ ఫెయిర్కు విశేష స్పందన వచ్చింది. 2014 నుంచి 2018 వరకు డిగ్రీ, ఇంజ...
Read More

పెట్రోల ధరల తగ్గింపు సాహసోపేతం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలకోట్ల ఆర్ధికలోటులో ఉన్నా పెట్రోధరల తగ్గింపు సాహసోపేతమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం అసెంబ్లీ స్ట్రాటజీ కమిటి సభ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...
Read More

భార్య తలతో స్వచ్ఛందంగా లొంగిపోయిన భర్త
వివాహేతర సంబంధం కలిగి ఉన్న భార్యపై కక్షకట్టిన ఓ భర్త ఏకంగా ఆమె తలను వేరుచేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిన సంఘటన చిక్కమగళూరు జిల్లా తరికెరెలో చోటు చేసుకుంది. అజ్జంపుర సమీపంలోని శివణి రైల్వే స్టేషన్ వద్ద భర్తసతీశ్, తన భార్య రూప(28) తలను న...
Read More

రాజధానికి ముప్పు తొలగింది
రాజధాని నగరానికి కొండవీటివాగు నుంచి వరద ముంపు ముప్పు తొలగిపోయింది. అలాగే పెరిగే జనాభాకు తాగునీటి అవసరాలకూ ఎలాంటి ఇబ్బందీ రాదు. రాజధాని నిర్మాణం ప్రారంభంలోనే భవిష్యత్ అవసరాలూ, ప్రమాదాలను గుర్తించి చేపట్టిన కొండవీటివాగు ఎత్తిపోతల పథకం నిర్మాణ...
Read More

సీఎం చంద్రబాబు నిశిత దృష్టి అంటువ్యాధులపైనే.....
అమరావతి: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వ్యాధులు ప్రబలడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షణ చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉంటూనే అంటువ్యాధులపై నిశితంగా దృష్టి సారించారు. అంటువ్యాధులపై అధికారులతో టెలికాన్ఫరెన్స్లు, రియల్ టై...
Read More

అమెరికాలో కాల్పులు...మన తెలుగు తేజం బలి
గుంటూరు: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సిన్సినాటిలో ఓ బ్యాంకును దోచుకునేందుకు దొంగలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేట వాసి పృథ్వీరాజ్(26) మృత్యువాతపడ్డాడు. కుమారుడి మరణవార్త తెలిసి తల్లిదండ్రులు, కుటుంబసభ...
Read More

సభకు రాకుండా జీతభత్యాలు ఎందుకు
అమరావతి: సభకు ప్రతిపక్షం రాకపోవడం ప్రజల తీర్పును అగౌరవపర్చినట్టే అని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శాసనసభలో మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు సభకు రాకుండా జీత, భత్యాలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. జీత, భత్యాలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమ...
Read More

అసెంబ్లీని బహిష్కరించడం దౌర్భాగ్యం
అమరావతి: ప్రతిపక్ష పార్టీ వైసీపీ తీరుపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అసెంబ్లీ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దౌర్భాగ్యమైన చర్యగా అభివర్ణించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ ...
Read More

పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది...
అనంతపురం జిల్లాలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. బుధవారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఆలూరులో ఎస్ఐపై ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగడంతో పాటు చేయిచేసుకున్న వైనాన్ని ఆయన ఈ సందర్భంగ...
Read More

సమస్యలు వింటూ పాదయాత్ర.. ఆరు కి.మీ. నడిచిన జగన్
వైసీపీ అధ్యక్షుడు వై.ఎ్స.జగన్ మంగళవారం ఆరు కిలోమీటర్ల నడిచారు. సోమవారం రాత్రి కింతాడ శివారు రామచంద్రపురంలో బస చేసిన ఆయన.. మంగళవారం ఉదయం 8.50 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ కొందరు అర్చకులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తాను అధికా...
Read More

ఏ పార్టీతో పొత్తుండదు.....టీడీపీతో కలిసే ప్రసక్తే లేదు
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీతో కలసి పోటీ చేసే ప్రసక్తేలేదన్నారు. మంగళవారం విజయవాడలోని పీసీసీ కార్యాలయంలో రా...
Read More

మోదీ ఫొటోను లారీకి కట్టి..
విజయవాడ: రవాణా రంగంపై డీజిల్, పెట్రోల్ ధరలు భారం మోపటం దారుణమని ఐలా చైర్మన్ సుంకర దుర్గా ప్రసాద్ అన్నారు. మెకానిక్ సంఘం కార్యదర్శి, టీడీపీ అర్బన్ కార్యనిర్వాహక కార్యదర్శి గల్లా సదాశివరావు (రవి) ఆధ్వర్యంలో పెట్రో ఉత్పత్తుల పెంపునకు న...
Read More

శ్రీవారికి ముఖేష్ అంబానీ రూ. 1,11,11,111 విరాళం
తిరుమల శ్రీవారి ప్రాణదానం ట్రస్టుకి భారీ విరాళం అందింది. భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ భారీ విరాళంను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరునిపై తనకు ఉన్న భక్తి మరో సారి చాటి చెప్పుకున్నారు. తాజాగా ఆయన వెంకన్నకు రూ. 1,11,11,111 మొత్తాన్ని ...
Read More

ఆంధ్రా యూనివర్శిటీలో ర్యాగింగ్...8 మంది విద్యార్థుల సస్పెన్షన్
విశాఖపట్నం:ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. అయితే ఈ విషయం బైటకు పొక్కకుండా చూడటంతో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎయు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో కొందరు జూనియర్లను, సీనియర్లలో కొందరు విద్యార్థులు ర్యాగింగ్&z...
Read More

పవన్ పాలిటిక్స్ కాపీ కొట్టేస్తున్నాడు...
రాజకీయాలలో కొత్త ఒరవడిని సృష్టిస్తానని చెప్పిన జనసేనాని పవన్ కల్యాణ్.. ఇతర పార్టీలలోని వాళ్లని చేర్చుకునేది లేదని ఖరాఖండీగా చెప్పు కొచ్చారు. అదేవిధంగా కుటుంబ రాజకీయాలకు కూడా తాను వ్యతిరేకమన్నారు. ఈ క్రమంలోనే పార్టీ పెట్టి నాలుగున్నరేళ్లు దాట...
Read More

నవజాత శిశువుల మృతదేహాలు
కోల్కతా నగరంలో 14 మంది నవజాత శిశువుల మృతదేహాలు లభ్యం అయిన ఘటన సంచలనం రేపింది.కోల్కతా నగరంలోని హర్దీపూర్ ప్రాంతంలోని ఖాళీ స్థలాన్ని శుభ్రం చేస్తున్నకార్మికులకు 14 ప్లాస్టిక్ ప్లాస్టిక్ బ్యాగులు కనిపించాయి. బ్యాగుల్లో ఏముందోనని విప్పిన కార్మి...
Read More

కాంగ్రెస్, వైసీపీ, జనసేన మద్దతు
సీపీఎస్పై ఉద్యోగులు సమరభేరి మోగించారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం (ఏపీసీపీఎ్సఈఏ) డిమాండ్&zwnj...
Read More

రైల్వే పిలుపునకు అనూహ్య స్పందన
విజయవాడ: రండి... కేరళ వరద బాధితులకు సహాయం చేద్దాం... మాతో చేతులు కలపండి అని, దక్షిణ మధ్య రైల్వే ఇచ్చిన పిలుపునకు దాతల నుంచి అనూహ్య స్పందన లభించింది. జోన్ పరిధిలోని విజయవాడ డివిజన్తో పాటు మిగతా ఐదు డివిజన్ల నుంచి ఇప్పటి వరకు 520 టన్నుల వస్తు, ఆహార ...
Read More

బ్యాంకులకు వరుస సెలవులు వదంతులే
విజయవాడ: బ్యాంకులకు వరుస సెలవులు వదంతులే అని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల మూడో తేదీ సోమవారం నుంచి శనివారం వరకు బ్యాంకులకు సెలవు దినాలంటూ వాట్సప్ గ్రూప్ల్లో హల్చల్ చేస్తోంది. నాలుగు రోజులుగా వచ్చే వారంలో బ్యాంకు పని దినాలు ల...
Read More

ఏపీలోఇకపై ఫ్రీ వైఫై.....
నవ్యాంధ్ర ప్రదేశ్ లో ఇకపై గూగుల్ సంస్థ ఉచితంగా వైఫై సేవలను అందించనుంది. పల్లెలు పట్టణాలు తేడా లేకుండా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉచితంగా వైఫై సేవలు అందించేందుకు గూగుల్ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైఫై సేవలు అందించాలన్న ఆంధ్రప్రదేశ్ సర్కార్....
Read More

ప్రభుత్వోద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే....
ఆ గట్టునుంటావా విద్యార్థి ...ఈ గట్టుకొస్తావా....అంటూ మొన్నా మధ్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన అధ్యాపకులుంటారని...ఉచితంగా విద్యాదానం చేసేందుకు వారు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారని ఆ పోస్ట్ సారా...
Read More

రద్దయిన పెద్దనోట్ల లెక్క ఇప్పటికి తేలిందట
దేశ ప్రజలకు షాకిస్తూ ప్రధాని మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు వ్యవహారంలో మోడీ వైఫల్యం గురించి ఇప్పటికే తెలుసు. పెద్దనోట్ల రద్దుతో అవినీతి.. అక్రమాలకు చెందిన నోట్ల లెక్క తేలటంతో పాటు.. కరెన్సీలో కలిసిపోయిన దొంగ నోట్ల చెలామణీ భారీగా తగ్గుతుందన్న లెక...
Read More

ప్రముఖులకు రోడ్లే శాపం
తెలుగు రాష్ట్రాలలో రోడ్డు ప్రమాదాలు ప్రముఖుల కుటుంబాలకు శాపంగా మారాయి. తెలుగు రాష్ట్రం విడిపోక ముందు - విడిపోయిన తర్వాత ప్రముఖులకు రోడ్లు మ్రుత్యు వాహికలవుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలలో యువకుల నుంచి లబ్ద ప్రతిష్టల వరకూ ప్రాణాలు కోల్పోతున్నారు. ...
Read More

దుర్గగుడి హుండీల ఆదాయం రూ. 2.56 కోట్లు
విజయవాడ: దుర్గామ ల్లేశ్వరస్వామి దేవ స్థానం కనకదుర్గ మ్మను దర్శించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలోని హుం డీలలో సమర్పించిన కానుకలను రెండు రోజుల పాటు లెక్కించగా రూ. 2,56,84,0 17ల ఆదాయం లభించినట్లు దేవస్థానం ఈవో వి.కోటేశ్వరమ్మ తెలిపారు. మంగళవారం మహా మండపంలో 27...
Read More

కేరళ బాధితులకు రైల్వే ఉద్యోగుల సాయం
విజయవాడ: కేరళ వరద బాధితుల కోసం రాయనపాడు రైల్వే వ్యాగన్ వర్క్షాపు ఉద్యోగులు తమ వంతు సాయంగా నిత్యావసర వస్తువులను అంద జేశారు. వర్క్షాపులోని ఎంప్లాయీస్ సంఘ్, మజ్దూర్ యూనియన్, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ అసోసియేషన్ నాయకులు, కార్మికులు వస్తు స...
Read More

శాకాహార ప్రియులకు షాకింగ్ న్యూస్..
విజయవాడ: ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు ఉద్యానవన పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఈ ప్రభావం మార్కెట్లపై తీవ్రంగా చూపుతోంది. ఫలితంగా కూరగాయల కోసం వెళ్లిన వినియోగదారుల పర్సులు ఖాళీ అవుతున్నాయి. సాధారణంగా ఇళ్లలో ఎక్కువగా వండే పొట్లకాయ, బ...
Read More

దువ్వాడ, సింహాచలం నార్త్ మీదుగా కాచీగూడ,
విశాఖపట్నం: సింహాచలం నార్త్, దువ్వాడ మీదుగా కాచీగూడ, టాటానగర్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం జి.సునీల్కుమార్ తెలిపారు. 07438 నంబరు ప్రత్యేక రైలు అక్టోబరు 29వ తేదీ వరకు ప్రతి సోమవారం మధ...
Read More

ప్రకాశం బ్యారేజీకి పూర్తిగా తగ్గిన ఇన్ఫ్లో.
ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో పూర్తిగా తగ్గిపోయింది. దీంతో అధికారులు బ్యారేజీ గేట్లను మూసివేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిన్నటి వరకు వరద ఉధృతంగా ఉండడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. కాగా... ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గిపోవడంతో శు...
Read More

వ్యభిచార ముఠాలపై ఉక్కుపాదం: డీజీపీ
రాష్ట్రంలో ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పిస్తాం.. మానవ అక్రమ రవాణా ముఠాలపై ఉక్కుపాదం మోపుతాం అంటూ.. డీజీపీ ఆర్పీ ఠాకూర్ మహిళా లోకానికి భరోసా ఇచ్చారు. హ్యూమన్ ట్రాఫికింగ్పై ‘ప్రజ్వల’ స్వచ్ఛంద సంస్థ.. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారంతో 234 పే...
Read More

బాధితులకు బిస్కట్లు విసిరిన మంత్రి
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు, ప్రజాపనుల శాఖ మంత్రి హెచ్డీ రేవణ్న మరో వివాదంలో చిక్కుకున్నారు. వరద బాధితులపైకి ఆయన బిస్కట్లు విసరడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. భారీవర్షాల కారణంగా కొడుగు జిల్లాతో పాటు పొరుగున ఉన్న హసన్, చిక...
Read More

గుడికెళ్లే భక్తులకు నరకమే..
దుర్గమ్మను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు నిలువ నీడ కరువైంది. ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంలో తడుస్తూనే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాధారణ రోజుల్లో సగటున 25వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. శుక్ర, ఆద...
Read More

రక్షణలో తిరుపతికి రెండో ర్యాంకుపై డీజీపీ
కలియుగ వైకుంఠం తిరుపతిలో భక్తుల రక్షణకు పోలీసుశాఖ ప్రతిష్ఠాత్మక చర్యలు చేపట్టిందని డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్నారు. దేశ వ్యాప్తంగా 5లక్షల లోపు జనాభా ఉన్న 111 నగరాల్లో తిరుపతి నాలుగో స్థానంలో నిలవగా రక్షణ పరంగా రెండో స్థానం సాధించడానికి పోలీసులు చేప...
Read More

సగం సీజన్ పూర్తయినా.. కనికరించని బ్యాంకర్లు
: రాష్ట్రంలో పంట రుణాల పంపిణీ నత్తనడకన సాగుతోంది. ఖరీఫ్ సీజన్ మొదలై రెండున్నర నెలలు గడిచినా కొన్ని జిల్లాల్లో 40నుంచి 60% మంది రైతులకు ఇంకా పంట రుణాలు అందలేదు. ఖరీఫ్లో 13 జిల్లాల్లో రూ.59,031 కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ధేశించగా, ఇప్...
Read More

ప్రమాదం నీడలో సాగుతున్న జీవితాలు
ఏలూరు/హరిపురం;ఒకటీ రెండూ కాదు.. ఏళ్ల కిందట కట్టిన భవనాలు. గోడలు పగుళ్లు తీశాయి. పైకప్పు శిథిలమయ్యింది. ఎప్పుడు కూలతాయో తెలియని స్థితిలో వందలాది ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు ఉన్నాయి. అసలే వర్షాకాలం. రోజుల తరబడి వానలు పడుతున్నాయి. శిథిలమైన గోడలు.. పైకప్పు ...
Read More

కేంద్రం వరుస వంచనలతో కుదేలవుతున్న ఆంధ్రా...
కేంద్రం వరుస వంచనలతో కుదేలవుతున్న రాష్ట్రానికి, మరో పెద్ద కష్టం వచ్చిపడింది. రాష్ట్రాల్లో అమలవుతున్న వాటర్షెడ్లకు కేంద్రప్రభుత్వం నిధులు ఆపేసింది. దీంతో నీటి సంరక్షణ, పొదుపు కోసం వేగవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు బ్రేకు...
Read More

తిరుమల క్షేత్రంలో అనాథగా ...మారిన పాప...
పాలుగారే బుగ్గలు.. లోకాన్ని చూసేందుకు ఇంకా సరిగా తెరచుకోని కళ్లు.. నేలతల్లి ఒడిలోకి వచ్చి రోజులైనా గడవని ఆ పసికందుకు పెద్ద శిక్షే పడింది. పుట్టీపుట్టకనే అనాథగా మారిపోయింది. తిరుమల క్షేత్రంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నవమాసాలు మోసి కన్న తల...
Read More

దుగ్గిరాల యార్డుకు నాబార్డు సహకారం
గుంటూరు: దేశంలోనే ఈ-నామ్ అమలులో అగ్రస్థానంలో నిలిచిన దుగ్గిరాల యార్డుకు తమ వంతు సహకారం అందించే విషయం పరిశీలించనున్నట్లు నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ కె.సురేష్కుమార్ తెలిపారు. స్థానిక పసుపు మార్కెట్ యార్డును నాబార్డ్ సీజీఎం శుక...
Read More

ఎన్టీఆర్కు అండదండలు.. హైటెక్ సిటీ ప్రారంభించింది ఆయనే
ఆంధ్రప్రదేశ్ అంటే ఎంతో అభిమానం! రాష్ట్రానికి సహాయం చేయడంలో ఉదారత! చంద్రబాబు అంటే ప్రత్యేకమైన వాత్సల్యం!... ఇది వాజ్పేయికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో ఉన్న అనుబంధం! ప్రధాని కావడానికి ముందు, ప్రధాని అయ్యాక ఆంధ్రప్రదేశ్తో వాజపేయి సంబంధాలు ఆపేక్షా...
Read More

గరిష్ఠ మట్టానికి 10 అడుగులే తక్కువ
శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. జూరాల, తుంగభద్ర జలాశయాల నుంచి గురువారం సాయంత్రం 3,01,570 క్యూసెక్కుల నీరు చేరుతోంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే ఒకటిరెండు రోజుల్లో శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువనున్న నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేసే ...
Read More

18, 19 తేదీలలో పలు రైళ్ల రద్దు
ఈ నెల 18, 19 తేదీల్లో విజయవాడ -ముస్తాబాద్ సెక్షన్ల మధ్యన ఇంటర్ లాకింగ్ పనులు కారణంగా పలు రైళ్లని రద్దు చేస్తున్నట్లు రైల్వే సీనియర్ డీసీఎం కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. 18వ తేదీ సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరే గుంటూరు - నరసాపూర్ ప్యాసింజర్ రైలు...
Read More

వైభవంగా మహాశాంతి తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న అష్టబంధన బాలాలయ మహోసంప్రోక్షణలో నాలుగో రోజున బుధవారం చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం, మహాశాంతి తిరుమంజనం కార్యక్రమాలను ఆగమ శాస్త్రబద్ధంగా నిర్వహించారు. వేకువజామున 2 గంటల నుంచి 4.30 గంటల మధ్య శ్రీవారి సన్నిధిలో సుప్రభ...
Read More

నిఘా నీడలో ఎర్రకోట..
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పంద్రాగస్టు ప్రసంగం నేపథ్యంలో... ఎన్ఎస్జీ కమెండోలు, వేలాదిమంది భద్రతా సిబ్బంది నిత్యం ఎర్రకోటపై నిఘా వేసి ఉంచారు. దీ...
Read More

అరగంట వ్యవధిలో ఇద్దరూ కన్నుమూత
గరివిడి, : డెంగ్యూతో తల్లి, పురిటిబిడ్డ మృతిచెందిన ఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలం బొండపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉదరపల్లి జానకి(23) ఎనిమిది నెలల గర్భిణి. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెను గత సోమవారం రాజాంలో...
Read More

రైల్వేజోన్ కోసం దివ్యాంగుడి సైకిల్ యాత్ర
ఇచ్ఛాపురం :రాష్ట్రానికి ప్రత్యేకహోదా, రైల్వేజోన్ ఇవ్వాలని కోరుతూ.. ఓ దివ్యాంగుడు శ్రీకాకుళం జిల్లా నుంచి అమరావతికి సైకిల్యాత్ర ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు నెయ్యిల ప్రసాద్ ఆదివారం ఇచ...
Read More

శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా క్రతువు
తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. ముందుగా నిర్ణయించిన సమయానికి ప్రధాన అర్చకులు, రుత్వికులు ఈ క్రతువును ఆగమోక్తంగా మొదలుపెట్టారు. వేకువజామున అర్చక నిలయం నుంచి రుత్వికులు బయలుదేరి ఆలయ సన్నిధిలోకి చేరుకుని మూలవ...
Read More

ఆన్లైన్ కంటే.. ఆఫ్లైన్ హాట్ గురూ
రిజిస్ర్టేషన్ శాఖలో ఈ-డాక్యుమెంట్ అపహాస్యమౌతోంది! రిజిస్ర్టేషన్ శాఖను ప్రక్షాళన చేయటానికి, ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించటానికి ప్రయోగాత్మకంగా తీసుకు వచ్చిన ఈ - డాక్యుమెంట్ విఫలమవుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్కట...
Read More

తునిలో రైలును చంద్రబాబే తగలబెట్టించారు
కాపు ఉద్యమ సమయంలో తునిలో ముఖ్యమంత్రి చంద్రబాబే రైలును తగలబెట్టించారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం ఆయన తునిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. హామీలు నెరవేర్చాలని కాపులు చేపట్టిన చేపట్టిన ఉద్యమంలో ...
Read More

మహా సంప్రోక్షణకు నేడు అంకురార్పణ తిరుమలలో ఏర్పాట్లు పూర్తి
శ్రీవెంకటేశ్వరుడి ‘పుష్కర సేవ’కు సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి ఈనెల 16వ తేదీ గురువారం వరకు ఆగమోక్తంగా ‘మహా సంప్రోక్షణ’ జరగనుంది. శనివారం అంకురార్పణతో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఆదివారం నుంచి ఆలయ యాగశాలలో ఐదు రోజుల పాటు నిర్వహ...
Read More

జ్ఞానభేరి యాప్
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న జ్ఞానభేరి కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం యాప్ను ఆవిష్కరించారు. ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో జ్ఞానభేరి నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మ...
Read More

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు వైకాపా దూరం
నేడు జరగాల్సిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు దూరంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం మేరకే ఓటింగ్ దూరంగా ఉండనున్నట్లు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి దిల్లీలో వెల్లడించా...
Read More

నేటి అర్ధరాత్రి నుంచి శ్రీవారి దర్శన టోకెన్ల నిలిపివేత
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శన టోకెన్ల జారీని గురువారం అర్ధరాత్రి నుంచే తితిదే నిలిపివేయనుంది. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం నేపథ్యంలో భక్తుల క్రమబద్ధీకరణను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టింది. అర్ధరాత్రి నుంచి తిరుమలకు కాలినడకన వ...
Read More

మోడీ అదిరిపోయే స్కెచ్ .....
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా విపక్షాలు పక్కా ప్రణాళితో ముందుకు వెళ్తున్నాయి. ఇందులో ప్రధానంగా మోడీ పరాజయమే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందుకు వేదికగా అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ వేదికగా మారుతోంది. 80 లోక్సభ స్థానాలు ...
Read More

కరుణానిధి మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన బాలయ్య
డీఎంకే అధినేత కరుణానిధి మరణం రాజకీయాలకు మాత్రమే కాదు చిత్రసీమకు కూడా తీరని లోటని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అత్యుత్తమ రాజకీయ నేతను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్నగారితో ఆయనకు విశేషమైన అనుబంధం ఉండేదని బాలయ్య గుర...
Read More

రబీ బీమా ‘పంటలు’ ఖరారు
రబీ సీజన్ (2018-19)లో రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్(ఆర్డబ్ల్యూబీసీఐఎస్), ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎ్ఫబీవై) కింద ఏ జిల్లాలో ఏ పంటకు బీమా అందించాలనే అంశం ఖరారైంది. ఇటీవల సచివాలయంలో జరిగిన పంటల బీమాకు...
Read More

జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సత్తా
ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్ మరోసారి జాతీయ స్థాయిలో సత్తాచాటింది. కేంద్ర విద్యుత్ శాఖ తొలిసారిగా విడుదల చేసిన రాష్ట్ర ఇంధన పొదుపు సన్నద్ధత సూచీలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఇంధన పొదుపు కార్యక్రమాల అమలు విషయంలో ప్రపంచ బ్యాంకు ఏపీని ఇప్పటికే న...
Read More

ఒక పడకపై ఇద్దరు బాలింతలు....
అవే యూనిట్లు.. అదే సిబ్బంది.. గర్భిణులు, బాలింతలు మటుకే పెరుగుతున్నారు. పెరిగే ఈ సంఖ్యకు, ఆస్పత్రుల్లో వసతులకు మధ్య లెక్క కుదరదు. దీంతో దశాబ్దాలు గడిచిపోతున్నా ప్రభుత్వాసుపత్రుల్లో ‘కాన్పుల కష్టాలు’ మాత్రం తీరడం లేదు. ఒక బెడ్పై ఇద్దరు గర్భి...
Read More

చంద్రబాబును బర్తరఫ్ చేసే సమయమే లేదా.
‘గవర్నర్ ఏం చేస్తున్నారు? అవినీతి చక్రవర్తి చంద్రబాబును బర్తరఫ్ చేసే సమయమే లేదా..? ఆంజనేయస్వామి దర్శనాలు, పొర్లుదండాలు పెట్టడానికే ఆయనకు సమయం చాలనట్టుంది.. జాతీయ ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై ఆధారాలతో గత నెల 31న ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చే...
Read More

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చర్యలు
రాష్ట్ర విభజన హామీలలో భాగమైన కడప ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లోని కడప, తెలంగాణలోని బయ్యారం ఉక్కు పరిశ్రమల స్థాపన సాధ్యాసాధ్యాలపై కేంద్రం నియమించిన టాస్క్ఫోర్స...
Read More

ఎన్నికల హామీపై వడివడిగా అడుగులు
అమరావతి,: రైతుల వ్యవసాయ రుణాల మాఫీని ఈ ఏడాది డిసెంబరులోగానే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని ఒక్కో రైతుకు రూ.లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా ఆయన అ...
Read More

ఒత్తిళ్లు..వేధింపులు..ముగ్గురు టీటీడీ ఉద్యోగుల ఆత్మహత్య
ఆధ్యాత్మిక సంస్థ టీటీడీలో ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. పనిభారంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. విధుల్లో ఒత్తిడిని కుటుంబ సభ్యులపై చూపుతుండటంతో ఇళ్లలో గొడవ లు పెరిగిపోయాయి. ఈ నెలలోనే ముగ్గురు టీటీడీ ఉద్యోగులు ఉరి వేసుకుని ఆత్మహత్య...
Read More

ఏడాదికి రూ.1470 కోట్ల వ్యయం
ఒకవైపు నిరుద్యోగ యువతకు ఆర్థికంగా సాయం... మరోవైపు వారికి అవసరమైన నైపుణ్యాల శిక్షణ, ఉద్యోగ కల్పనకు మార్గదర్శనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నిరుద్యోగ యువతకు భృతి అందించేందుకు ప్రభుత్వం ఈ మేరకు తుది ప్రణాళిక సిద్ధం చేసింది. ‘యువసాధిక...
Read More

గేలి చేసినా గెలిచి చూపించి... చరిత్ర సృష్టించారు!
పెందుర్తి/విశాఖపట్నం: కొత్త ముఖాలు వీరేం గెలుస్తారు.. నియోజవర్గ మూలాలు కూడా తెలియవు.. రాజకీయ అనుభవం అసలే లేదు. ఉద్దండులతో పోటీ కష్టమే... పెందుర్తి నుంచి పోటీకి దిగిన ఇద్దరు అభ్యర్థులకు ఎదురైన చేదు అనుభవాలివి.. ఎన్నికలకు దాదాపు మూడు నాలుగు నెలల ముందే...
Read More

కేంద్ర పథకాలు తనవిగా ప్రచారం
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కు కేంద్రం ధారాళంగా పలు పథకాలను అమలు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. వాటిని రాష్ట్రప్రభుత్వం తన పథకాలుగా ప్రచారం చేసుకుంటూ కేంద్రాన్ని విమర్శిస్తోందని ఆరోపించారు. సోమవా...
Read More

శివస్వామి మద్దతుదారుల అరెస్టు
విజయవాడ,: హిందూ ధర్మ పరిరక్షణ కోసం శివస్వామి చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ సత్యనారాయణపురంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయం వద్ద శివస్వామి మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంద్రకీలాద్రి నుంచి తిరుపతికి పాదయాత్ర చే...
Read More

మోదీ దత్తపుత్రుడు పవన్
అవినీతిపుత్రుడు జగన్మోహన్రెడ్డి, మోదీ దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో లాలూచీపడ్డారని మంత్రి లోకేశ్ విమర్శించారు. శనివారం ఒంగోలులో జరిగిన ధర్మపోరాట దీక్ష సభలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు జగ...
Read More

జగన్ ప్రశ్నించడమే మానుకున్నారు
ప్రజల కోసం పోరాడే వారు, ప్రజల వాణిని వినిపించే వారు ప్రస్తుతం అసెంబ్లీలో ఎవరూ లేరని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు అన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికార బీజేపీ, టీడీపీలు పేదలను మరచి ధనవంతులకే కొమ్ముకాస్తున్నాయని విమర్శించార...
Read More

విలువైన వజ్రం చోరీ.
ఆ వజ్రం విలువ రూ. 137కోట్లు! ఇది దుబాయ్లోని ఓ కంపెనీ నుంచి చోరీకి గురైంది. దొంగలు వజ్రాన్ని ఓ షూ బాక్స్లో పెట్టి శ్రీలంకకు అక్రమంగా తరలించారు. కంపెనీకి చెందిన గార్డు దీన్ని మే 25న తస్కరించి తన బంధువుకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఎంతోమం...
Read More

శివలింగం చుట్టూ అంగుళం మేర కరిగిన మందం
దేవలోక అధిపతి దేవేంద్రుడుచే ప్రతిష్ఠించబడిన అమరేశ్వరస్వామి పాల రాతి లింగం కొన్ని శతాబ్దాలుగా భక్తులచే పూజలు అందుకుంటూ నిత్యం పవిత్రజల, పంచామృతాలతో అభిషేకం చేయించుకుంటూ వారి కోరికలను తీర్చే ఈ మహాలింగానికి ముప్పువాటిల్లే పరిస్థితి ఏర్పడింది...
Read More

శ్రీవారి ఆలయానికి తాళం
చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. శుక్రవారం రాత్రి 11.54 గంటల నుంచి శనివారం వేకువజాము 3.49గంటల వరకు చంద్రగ్రహణం సంభవించనుంది. గ్రహణం మొదలయ్యే సమయానికి ఆరు గంటల ముందుగా ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శుక...
Read More

బీజేపీ మొదటి ముద్దాయి టీడీపీ రెండో ముద్దాయి..
నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా దక్కకపోవడంలో ప్రథమ ముద్దాయి బీజేపీయేనని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఇందులో టీడీపీ రెండో ముద్దాయి కాగా... కాంగ్రెస్ మూడో ముద్దాయి అని తెలిపారు. ఏపీ సమస్యలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయ...
Read More

బందర్ కి క్రికెటర్ కుంబ్లే ...
మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్లో తొలి అథ్లెటిక్ మైదానానికి మచిలీపట్నం వేదిక కాబోతోంది. రూ.15కోట్లతో నిర్మించనున్న మైదానం పనులకు మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే నేడు శంకుస్థాపన చేయనున్నారు. భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ కల్నల్ సీకే నాయు...
Read More

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తల ఆందోళన.. అరెస్ట్ !!!
అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం.. రాష్ట్ర విభజన చట్టం అమలుపై లోక్సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు వైసీపీ తలపెట్టిన బంద్లో భాగంగా రాష్ట్రంలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. బంద్లో భాగ...
Read More

అధికారంలోకి రాగానే ఎపికి ప్రత్యేక హోదా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానించారు. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వచ్చే సార్వత్ర...
Read More

గొట్టా బ్యారేజీ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక
శ్రీకాకుళం: జిల్లాలోగల గొట్టా బ్యారేజీ మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 22 గేట్లు రెండు మీటర్ల మేర ఎత్తి 44,460 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం వంశధార నదికి వరద నీరు పొటెత్తుతోంది. అలాగే ఒడిశా రాష్ట్రం నుం...
Read More

‘ప్రధాని మోదీ నిజస్వరూపం
విశాఖపట్టణం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజస్వరూపం బయటపడిందని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుమల వెంకన్న సాక్షిగా మోదీ హామీ ఇచ్చారన్నారు. అనంతరం ఏపీకి...
Read More

పార్టీ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు
తెలుగుదేశం ఎంపీలు గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్నాయుడులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఘనంగా ప్రశంసించారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో వారిద్దరూ మాట్లాడాక ఆయన ఇక్కడ నుంచి ఫోను చేసి వారిని మెచ్చుకున్నారు. ’బాగా మాట్లాడారు. వెరీ గు...
Read More

ఆంధ్రాకు అసలైన ద్రోహులెవరో తేలిపోయింది
అమరావతి: ఆంధ్రాకు అసలైన ద్రోహులెవరో నిన్నటితో తేలిపోయిందని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ అవిశ్వాసం పెట్టడం బాధాకరమన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని లోక్సభలో తాకట్టుపెట్టారని విమర్...
Read More

హోదా ఇవ్వలేదు... ప్యాకేజీకి చట్ట బద్ధత లేదు
‘ప్రత్యేక ప్యాకేజీని పవన్ కల్యాణ్ పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. అదే పవన్ ఇప్పుడు హోదా కోసం మోదీని ఎందుకు నిలదీయడం లేదు? వైసీపీ కూడా హోదాపై మోదీని ప్రశ్నించేందుకు వెనుకాడుతోంది’’ అని సీనియర్ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి పేర్కొన్నారు. గురువ...
Read More

మరో సినీ నటి ఆత్మహత్య .....అసలేం జరిగింది
కోలీవుడ్లో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న నటి ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడింది. బుల్లితెరపై తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆమె, ఆ తర్వాత సినిమాల వైపు ఫోకస్ పెట్టింది.ఈ క్రమంలో 'వంశం' వంటి సూపర్హిట్ సినిమాలో నటించింది. ఐతే, ఈ ఉదయం వలసరవాక్కంలోని...
Read More

వజ్రాలు కొంటున్నారా ? అయితే కాస్త జాగ్రత్త మరీ..!!!
వజ్రాలు కొంటున్నారా.. అయితే ఇది మర్చిపోకండి చెన్నై: వజ్రాలు కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. ప్రస్తుతం మార్కెట్లో చాలా వస్తువులకు నకిలీలు వచ్చేశాయి. అచ్చం అసలైన వస్తువుల పోలికలతో నకిలీలను తయారుచేసి విక్రయిస్తుంటారు. కొన్నిసార్లు వీటిన...
Read More

ఆర్టీసీని ప్రయాణికులే ఆదుకోవాలి
‘‘ప్రధాని నరేంద్ర మోదీ డీజిల్ ధరలు భారీగా పెంచారు. ఏపీఎ్సఆర్టీసీకి ఇది గుదిబండయ్యింది. బస్సు చార్జీలు పెంచుతామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ససేమిరా అంటున్నారు’’ అని సంస్థ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. మూడు సంవత్సరాలకుగా ప్రయాణీకులపై రూ...
Read More

వేద విద్యతో విదేశాల్లో జీవనం
సాధారణంగా చాలామంది సాఫ్ట్వేర్ తదితర రంగాల్లో ఉన్నత చదువులు చదివి వాటిలొ రాణించాలని విదేశాలకు తరలివెళ్తున్నారు. కొందరు అక్కడే స్థిరపడుతున్నారు. అందుకు భిన్నంగా కులవృత్తితో విదేశాలకు వెళ్లి జీవిస్తున్న వారు చాలా అరుదు. ఆ కోవలోని వాడే దుర్భా...
Read More

అజ్ఞాతంలోకి బడా పారిశ్రామికవేత్త
కడప నగరంలో త్వరలో ఐపీబాంబు పేలనుందా ? పలువురి వద్ద అప్పు తీసుకున్న ఓ పారిశ్రామికవేత్త కుటుంబసభ్యులతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఔననిపిస్తోంది. నగరంలోని ఎర్రముక్కపల్లె ప్రాంతంలో నివాసం వుంటున్న ఓ పారిశ్రామికవేత్త దాదాపు రూ.35 కోట్లకు పైగా అప్...
Read More

ఏపీ చేపలపై పలు రాష్ట్రాల్లో ఆంక్షలు
నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ.. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ చేపలంటే ఎగబడే ఈ రాష్ట్రాలు ఇప్పుడు ఏపీ నుంచి వచ్చిన చేపలంటేనే బెంబేలెత్తుతున్నాయి. దీనికి కారణం ఏపీ నుంచి దిగుమతి అయ్యే చేపలను ఫార్మాలిన్ ద్రావణంతో నిల్వ చేస్తున్నారన్న వార్తలు రావడమే. అ...
Read More

ఆర్టీసీకి .. రోజుకు రూ.8.32 లక్షల భారం
పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసీకి మరింత భారమవుతున్నాయి. ఏడాదికి ఆర్టీసీ రూ. 30.36 కోట్ల మేరకు డీజిల్ భారాన్ని మోయాల్సి వస్తోంది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అన్న చందంగా ఆర్టీసీ పరిస్థితి తయారైంది. ప్రైవేటు వాహనాల ధాటికి ఆర్టీసీ పీకల్లోతు నష్...
Read More

చంద్రబాబుపై కృష్ణంరాజు ప్రశంసలు
విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబుపై కేంద్రమాజీ మంత్రి కృష్ణంరాజు ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. పవన్, జగన్లకు బీజేపీ స్క్రిప్ట్ ఇస్తోందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. పాటలు, స్కిట్స్ ...
Read More

పోలవరం ప్రాజెక్టు మీదీ... మాదీ!
‘‘పోలవరం ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినది కాదు! ఇది మొత్తం భారతదేశానిది. ప్రధాని మోదీ సారథ్యంలో దీనిని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. నిధులకు సమస్యే లేదన్నా...
Read More

ఆర్టీసీ టికెట్ ధర పెంచొద్దు: అచ్చెన్న
అమరావతి : ప్రయాణ టికెట్ల ధరలు పెంచకుండా ఆర్టీసీ నష్టాలను తగ్గించుకునే మార్గాలను అన్వేషించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, చైర్మన్ వర్ల రామయ్యతో బుధవారం మంత్రి సమీక్షించారు. వేతన సవరణ, ఎంత శాతం ఇస్తే ఎంత భారం ప...
Read More

ఈ ఘనత నా ఒక్కడిది కాదు
‘సింగపూర్ పర్యటన ముగించుకుని అక్కడి విమానాశ్రయంలో విమానం ఎక్కబోతుండగా సులభతర వ్యాపారం.. (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. ఈవోడీబీ)లో రాష్ట్రం నంబర్వన్గా నిలిచిందనే విషయం చెప్పారు. చాలా సంతోషమేసింది. విజయం కోసం కష్టపడేవారికి.. విజయం సాధి...
Read More

జమిలిపై టీడీపీ, వైసీపీ చెరోదారి
జమిలి ఎన్నికలపై రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం వెనుక ఎన్నికలపై వాటి అంచనాల్లో నెలకొన్న వైరుధ్యం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జాతీయ న్యాయ కమిషన్ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో జమిలి ఎన్నికల ప్రతిపాదనను తెల...
Read More

ప్రభుత్వాస్పత్రి వైద్యులు నిర్లక్ష్యం
ఆత్మకూరు: చేయి విరిగిందంటూ వచ్చిన ఓ రోగి పట్ల ప్రభుత్వాస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రేవూరుకు చెందిన ఏడుకొండలు అనే వ్యక్తికి ప్రమాదవశాత్తు చేయి విరిగింది. దీంతో ...
Read More

అన్నను అంటే కొట్టేంత కోపమొస్తుంది
‘జనసేన పార్టీ చిరంజీవి అభిమానులది. నా ఒక్కడిది కాదు. ఆయన అభిమానుల్లో నేనూ ఒకడిని. నాకు ఒక్కరే హీరో. ఆయనే చిరంజీవి’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తనకు తాను ఎప్పుడూ హీరోగా భావించుకోలేదని, తన అన్నయ్యకు ఎప్పటికీ అభిమానిగానే ఉండిపోత...
Read More

ప్రయివేటు ఆస్పత్రులపై సుప్రీం సంచలన తీర్పు
ప్రభుత్వం నుంచి సబ్సిడీ కింద భూములు తీసుకుని నిర్వహిస్తున్న ప్రయివేటు ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం... బలహీన వర్గాలకు చెందిన రోగులకు ఉచిత వైద్యం చేయాలని ఆ...
Read More

దేవదాయ శాఖలో లైంగిక వేధింపులు
‘‘చీరలో బాగున్నావు. నైటీలో ఇంకా బాగుంటావు’’ సహోద్యోగి వ్యాఖ్య. ‘‘ఇదిగో నీ కోసమే ఈ గిఫ్ట్ కొన్నాను. ఎవ్వరికీ చూపించకు. ఇంటికి వెళ్లిన తరువాతే చూడాలి’’ ఉద్యోగినికి ఓ పై అధికారి బెదిరింపుతో కూడిన బలవంతపు బహుమతి. మరొకడు చేయిపట్టుకుని దగ...
Read More

చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే అర్థమైంది.
చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే అర్థమైంది. చోడవరం వేదికగా చెబుతున్నా.. 2019లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని కానివ్వం’ అని జనసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా చోడవరం, అనక...
Read More

రుణమాఫీతో ప్రయోజనం ఏ
ఫైనాన్సియర్ల వద్ద తీసుకున్న రుణం మాఫీ అయితేనే రైతుకు ఉపయోగమని, అది చేయకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేసిన రుణమాఫీతో రైతులకు ఏ మాత్రం ప్రయోజనం చేకూరలేదని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాఽధ్యక్షుడు రావుల వెంకయ్య విమర్శించారు. సీపీఐ అనుబంధ స...
Read More

కేంద్రానిదీ అదే ఆలోచన...అరుణా శర్మ
కడప ఉక్కుపై కేంద్రం కూడా ‘ప్రైవేటు’ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో గురువారం ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్తో టీడీపీ ఎంపీలు భేటీ అయిన సమయంలో... అక్కడే ఉన్న కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరుణా శర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్...
Read More

ఇరుకు గదుల్లో నెట్టుకొస్తున్న పాఠశాలలు
ఒకప్పుడు విద్య అంటే సామాజిక బాధ్యత. కానీ.. నేడు అది వ్యాపారమైపోయింది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఈ స్కూళ్లన్నింటికీ అనుమతులు ఉన్నాయా.. నిబంధనలు పాటిస్తున్నాయా అంటే చెప్పలేం. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే ప...
Read More

పల్లెలోనే బాలయ్య ఎక్సర్సైజ్ ....
మూడు రోజుల పర్యటనలో భాగంగా హిందూపురంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గంలో పల్లెనిద్ర చేశారు. గత రాత్రి చిలమత్తూరు మండలం దిగువపల్లి తాండాలో చంద్రనాయక్ ఇంట్లో బాలయ్య బస చేశారు. గురువారం తెల్లవారుజామునే నిద్రలేచిన బాలయ్య ఎక్సర్స...
Read More

కడప ఉక్కు ఖాయం
కడప ఉక్కు : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని, దీన్ని రాజకీయం చేయొద్దని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ సూచించారు. ఏపీ, తెలంగాణల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం ...
Read More

ఇళ్లు కూల్చివేత...ప్రజల ఆవేదన
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం రాజేంద్రనగర్లో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇళ్లను పోలీస్శాఖ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కూల్చివేత చేపట్టారు. దీంతో ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు కన్నీటి పర్యంతమవతున్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన ఆ ...
Read More

దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి
దేశంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా గుజరాత్లో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అగ్రవర్ణాలకు చెందిన నలుగురు యువకులు ఒక యువకునిపై దాడి చేశారు. దళిత యువకునికి హెయిర్ కట్ చేశాడనే నెపంతోనే వారు ఈ ఘాతుకానికి పాల...
Read More

భాల్య వివాహానికి అడ్డుకట్ట ....
అభం శుభం తెలియని 16ఏళ్ల చిన్నారి పెళ్లికూతురయింది. ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన ఓ 40ఏళ్ల వ్యక్తికి ఆమెను భార్యగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఐసీడీఎస్, షీటీమ్ సిబ్బంది సమయానికి వచ్చి అడ్డుకోవడంతో ఆ పెళ్లి కాస్తా రద్దయింది. కర్నూలు జిల్లా డోన్&zw...
Read More

ఉగ్రవాదులకన్నా ప్రజలే ఎక్కువగా చనిపోతున్నారు
‘‘జమ్మూ కశ్మీర్లో ఆర్మీ బలగాల కాల్పుల్లో ఉగ్రవాదులకన్నా సామాన్య ప్రజలే ఎక్కువగా చనిపోతున్నారు. ఆర్మీ బలగాల చర్యలు సామాన్యుల పాలిటే వ్యతిరేకంగా ఉన్నాయి. ‘ఆలౌట్ ఆపరేషన్’ అంటూ బీజేపీ ఉపయోగిస్తున్న భాష నరమేధం దిశగా ఆ పార్టీ నేతల ప్రణాళ...
Read More

ఈ రోజు యోగా చేస్తే గిన్నీస్బుక్ సర్టిఫికెట్
ఈ రోజు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే, యోగా గురువు రామ్దేవ్ల సమక్షంలో యోగాలో వరల్డ్ రికార్డ్ సాధించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం కోటాలోని ఆర్ఏసీ మైదానంలో హైటెక్ హంగులు సమకూర్చార...
Read More

సీఎం తీరు చూసి విస్తుబోయా..... జగన్
వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గుండాయిజాన్ని ప్రదర్శించారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ట్విట్టర్లో ఈ అంశంపై స్పందిస్తూ.. కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన వారిపట్ల సీఎం తీ...
Read More

రవాణా శాఖలో అవినీతికి తావు లేదు
రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. రాజధానిలోని మందడం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ‘మీ ముగింట్లో రవాణాశాఖ’ కార్యక్రమంలో మంత్రి ప...
Read More

అప్పటి వరకూ ఎండలే .....
ఈ నెల 23 తర్వాతే వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. అప్పటి వరకూ నైరుతీ రుతుపవనాల్లో కదలిక ఉండబోదని పేర్కొన్నారు. ఈ లోగా ఎండలు కొనసాగుతాయని తెలిపారు. మంగళవారం గ్రీష్మతాపానికి కోస్తా ఠారెత్తిపోయింది. ఉత్తర కోస్తాలో పలుచోట్ల తీవ్రమైన వ...
Read More

ప్రయాణికులను ఆకట్టుకునే దిశగా రైల్వే
దేశంలో రైలు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు భారతీయ రైల్వే శాఖ వినూత్న ఆలోచనలు చేస్తోంది. రైళ్లల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆన్లైన్ సేవలను విస్తరించడం వంటి వాటితో ఇప్పటికే ఆకట్టుకుంటున్న రైల్వే శాఖ మరో ముందడుగు వేసింది. తాజాగా రైలు బోగీలన...
Read More

వాషింగ్టన్ డీసీలో.. తానా మహాసభలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ ద్వైవార్షిక మహాసభలను వాషింగ్టన్ డీసీలో నిర్వహించనున్నట్టు తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలుగు మీడియాకు వెల్లడించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే మహాసభలను 12 ఏళ్ల తర్వాత మళ్లీ వాషింగ్టన్ డీసీలో నిర్వహ...
Read More

విద్యు త్ రంగంలో ఏపీ మెరుగైన తీరు
విద్యు త్ రంగంలో ఏపీ మెరుగైన తీరును ప్రదర్శిస్తోందని ప్రధాని మోదీ ప్రశంసించారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో మోదీ తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రత్యేకించి విశాఖపట్నంలో నూటికి నూరు శాతం ఎల్ఈడీ వీధి దీపాల వినియ...
Read More

ఇది కాపు సామాజిక వర్గానికి అదనపు బొనాంజ
గురజాల నియోజకవర్గంలో అధికార పార్టీకి ఎన్నికల్లో ‘కాపు’కాసే వారికి మరో శుభవార్త. కాపు సామాజిక వర్గానికి భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో శాసనసభ్యుడి తరువాత ప్రాధాన్యం కల్గిన వ్యవసాయ మార్కెట్...
Read More

రంజాన్ వేడుకల్లో ఘర్షణ..
డోన్ పట్టణంలో జరిగిన రంజాన్ వేడుకలో ముస్లింల మధ్య ఘర్షణ జరిగింది. రెండువర్గాలుగా విడిపోయి ముస్లింలు కొట్టుకున్నారు. శనివారం పట్టణంలోని చిగురుమానుపేటలో గల మసీదు ఆవరణలో రంజాన్ వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని ముస్లిం లు భారీగా తరలివచ్చి...
Read More

‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో మంత్రి గంటా
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని విద్య, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం రాజధానిలోని మందడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో మంత్రి గంటా ముఖ్య అ...
Read More

అమరావతికి సహాయం నిరాకరణ సరికాదు .....
రాజధాని అమరావతి నిర్మాణానికి సహాయ నిరాకరణ సరికాదని, కేంద్రం వైఖరి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీఎం చంద్రబాబు అన్నారు. 17న నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలు, విభజన చట్టం అమలు చేయకపోవడంతో ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన సచివాలయంలో అధికా...
Read More

బీమా ధీమా....బ్యాంకు ఖాతాలు ఉన్న వారంతా అర్హులే
తక్కువ ప్రీమియంతో అధిక ప్రయోజనం ఉన్న బీమా పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.12తో సురక్ష, రూ.330తో జీవన్జ్యోతి పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి వర్తింపజేసేందుకు నిర్ణయించారు. తొలుత జిల్లాలో 651 గ్రామాలను వర్తింపజేస...
Read More

రెండు రోజుల తర్వాత మళ్లీ తగ్గిన పెట్రోల్ ధర
రెండు రోజుల తర్వాత మళ్లీ తగ్గిన పెట్రోల్ ధర దిల్లీ: గత రెండు రోజులుగా ఎలాంటి మార్పు లేకుండా ఉన్న పెట్రోల్ ధర శుక్రవారం కాస్త తగ్గింది. లీటర్ పెట్రోల్పై 8 పైసలు తగ్గించినట్లు ఆయిల్ కంపెనీలు నేడు ప్రకటించాయి. ఈ ఉదయం 6 గంటల నుంచి ఈ తగ్గింపు అమ...
Read More

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. గురువారం విశాఖ రైల్వే స్టేషన్లోని జ్ఞానాపురం ప్రవేశద్వారం వద్ద తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్ ఏర్పాటుచేసిన మెకనైజ...
Read More

18 ఏళ్ల నిరీక్షణ... ఎట్టకేలకు జాక్పాట్
అమెరికాకు చెందిన ఒక వ్యక్తి గత 18 ఏళ్లుగా ఒకే నెంబరు గల లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తూ అదృష్టం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎట్టకేలకు అతని కృషి ఫలించి ఏకంగా 2 మిలియన్ డాలర్లు (రూ. 13,51,50,000) గెలుచుకున్నాడు. మైకేల్ ట్రాన్ అనే ఈ వ్యక్తి పవర్ బాల్ లాటరీలో విజేత...
Read More

ఆసుపత్రిలో ప్రతీరోజూ కవలల జననం
ప్రతీ తల్లిదండ్రులూ తమ ఇల్లు చిన్నారులతో కళకళలాడాలని పరితపిస్తుంటారు. ఇలాంటి సమయంలో కవలలు జన్మిస్తే వారి ఆనందానికి హద్దూపద్దూ ఉండదు. అయితే కవలలు జన్మించడం అనేది అందరి విషయంనూ సాధ్యంకాదు. కాగా ఆ ఆసుపత్రిలో చేరిన ప్రతీ గర్భిణీ కవలలకు జన్మనిస్తోంద...
Read More

తొలిసారి కలుసుకున్న ట్రంప్, కిమ్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ నేడు సమావేశమమ్యారు. సింగపూర్లోని కేపెల్లా హోటల్లో ఇరు దేశాధినేతలు కరచాలనం చేసుకున్నారు. ఈనాటి వరకూ ట్రంప్, కిమ్లు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునేవారు. ప్రస్తుతం ఇద్దరూ చర్చలు సాగిస్తార...
Read More

కక్కుర్తి పడుతున్న ప్రైవేట్ స్కూళ్ల ............
విద్యార్థుల ప్రాణాలతో ప్రైవేటు పాఠశాలల యాజమా న్యాలు చెలగాటమాడుతున్నాయి. వారి భద్రతను ఏ మా త్రం పట్టించుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యాన్లు, ఆటో డ్రైవర్ల చేతుల్లో పెడుతున్నాయి. రూ. వేలల్లో ఫీజులు వసూలు చేసి ఆటోల్లో, మినీ వ్యాన్లలో విద్యార్థులన...
Read More

12 రైళ్లు రద్దు .......పట్టాలు తప్పిన ముంబై- హౌరా మెయిల్...
ముంబై నుంచి హౌరా వెళ్లే ట్రైన్ నంబర్ 12809 ముంబై-హౌరా మెయిల్కు చెందిన మూడు బోగీలు ఇగాత్పురి స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. రైలు వెళ్లే మార్గాన్ని మళ్లించారు. అలాగే ఈ రూట్లో వెళ్లే 12 రైళ్లను రద్దుచేశారు. మధ్యరై...
Read More

పవన్ వ్యాఖ్యలపై మనస్తాపం చెందిన యువత
మాడుగుల ప్రాంతంలో ఉపాధి లేకపోవడంతో యువత గంజాయి రవాణాకు దిగుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలపై స్థానిక యువత తీవ్ర మనస్తాపం చెందుతున్నది. మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలోని ఒక గ్రామానికి చెందిన కొంతమంది మాత్రమే గంజాయి కేసుల్లో నిందితులని, అటు...
Read More

వెంటాడుతున్నాయి.. వేధిస్తున్నాయి.
కాజీపేట పట్టణంలో వీధికుక్కలు భయపెడుతున్నాయి. పాదాచారుల, వాహనచోదకుల వెంటపడుతున్నాయి. కాజీపేట చౌరస్తా సోమిడి రోడ్డుతో పాటు జూబ్లీ మార్కెట్, విష్ణుపురి, రహమత్నగర్, ఫాతిమానగర్, బాపూజీనగర్, ధర్గా తదితర ప్రాంతాల్లో కుక్కల సంచారం అధికంగా ఉంద...
Read More

జేసీ దివాకర్రెడ్డిపై మహానాడు ఎఫెక్ట్.. ఫోన్ కూడా స్విచాఫ్!
ప్రస్తుతం ఆయన పేరు జిల్లాలో మారుమోగుతోంది. నలుగురు రాజకీయ నేతలు కలిసిన ప్రతి చోటా ఆయన ప్రస్తావన వస్తోంది. ఇంతకీ ఆయన ఎవరు? నలుగురి నోళ్లలో ఆయన పేరు ఎందుకు నలుగుతోంది? ఆసక్తికరమైన కథనం మీకోసం! ఆయన శైలి విభిన్నం. మాట తీరు విలక్షణం. ఏ విషయమ...
Read More

డ్రైవర్ కాదు ....కనిపించే దేవుడు
చిత్తూరు జిల్లా : ఫుల్లుగా మందుకొట్టి వెనకాతల ఉన్నవాల్లకోసం కొంచెమైనా పట్టించుకోని డ్రైవర్లు, వాహనాలు నడుపుతూ రోడ్డుప్రమాదాలు చేస్తూ అనేకమందిని భలి చేస్తున్న ఈ రోజుల్లో తన ప్రాణం పోతుందని తెలిసి కూడా ఓ ఆర్టీసీ డ్రైవర్ బస్ లో తన వెనక ఉన్న 50మం...
Read More

మండే సూర్యునికే షాకిచ్చాడు!
చెట్లను యధేచ్ఛగా నరికివేయడంతోనే పర్యావరణానికి పెద్దఎత్తున హాని కలుగుతోంది. అయితే 15 ఏళ్లుగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్న మధ్యప్రదేశ్లోని భిండ్కు చెందిన వీరేంద్ర తామ్రకార్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. 75 ఏళ్ల వయసులోనూ అలుపన్నది లేక పర్యా...
Read More

పర్యావరణ పరిరక్షణపై ఆన్లైన్ వీడియోగేమ్ పోటీలు
విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు బబుల్ఫిల్మ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఒయాసిస్ పాఠశాల విద్యార్థులకు శనివారం షేక్పేట్లోని నారాయణమ్మ ఇంజన...
Read More

సీతను రాముడు అపహరించాడు.
సీతను ఎవరు అపహరించారు? అంటే చిన్న పిల్లవాడు కూడా రావణుడు అంటూ సరైన జవాబు చెబుతాడు. కానీ గుజరాత్ బోర్డు విడుదల చేసిన 12వతరగతి సంస్కృత పాఠ్యపుస్తకంలోని రామాయణం పాఠంలో రాముడే సీతను అపహరించాడని ముద్రించారు. ఇది శుద్ధ తప్పనే ప్రాథమిక వాస్తవం తెలిసినా...
Read More

పర్వతారోహణకు వెళ్లి.... తెలుగు యువకుని మృతి
అమెరికాలోని కాలిఫోర్నియాలో పర్వతారోహణకు వెళ్లిన ప్రవాసాంధ్రుడు పెనుగొండ ఆశిష్(29) ప్రమాదవశాత్తు మృతి చెందారు. యెసెమైట్ జాతీయ పార్కులో ప్రఖ్యాత హాఫ్ డ్రోమ్ పర్వతారోహణలో ఈ అపశ్రుతి చోటు చేసుకుంది. హాఫ్ డోమ్ అనేది గ్రానైట్ పర్వతం. దీ...
Read More

మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి... మృతి
మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పాండురంగ పుండలిక్ ఫండ్కర్ బుధవారం అర్ధరాత్రి తీవ్రమైన గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. పాండురంగ పుండలిక్ ఫండ్కర్ అలియాస్ భౌసాహేబ్ ఫండ్క...
Read More

కూటికి నోచని రైతులు... రాత్రికి రాత్రే కోటీశ్వరులు
‘తంతే బూరెల బుట్టలో పడటం’ అనే సామెత ఒక్కోసారి నిజమనిపిస్తుంది. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన రైతులను అదృష్టదేవత ఉన్నట్టుండి వరించింది. హద్గావ్కు పరిధిలోని 242 మంది రైతులు రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు. వివరాల్లోకి వెళితే ...
Read More

రెండోరోజూ పోటెత్తిన అభిమానం
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి రాష్ట్రవ్యాప్తంగా నలుదిక్కుల నుంచి అభిమానులు మహానాడుకు తరలివచ్చారు. ఎన్టీఆర్ పురిటిగడ్డ కృష్ణా జిల్లా, పొరుగున గుంటూరు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు కదలి వచ్చారు. ...
Read More

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్డ్లో చేర్చాలి
దేశంలోని కోట్ల మంది ఎస్సీ,ఎస్టీల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టుపైన సామాజిక ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని మాల మహానాడు జాతీయ గౌరవ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వర...
Read More

వామ్మో పవన్ దీక్షలో "ఆ" ఎమ్మెల్యే భార్య
ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని నిరసిస్తూ పవన్ తన బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చి మరీ నిన్న ఒక్కరోజు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న దీక్షకు సంఘీభావంగా జనసేన కార్యకర్తలు సైతం ఆయా ప్రాంతాల్లో ఒక్క రోజు ...
Read More

కశ్మీర్లో నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్లో ఉగ్ర చర్యను భద్రతాసిబ్బంది భగ్నం చేశారు. సరిహద్దు దాటి దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులపై కాల్పులు జరిపి వారిని హతమార్చారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కుప్వారా జిల్లాలోని తాంగ్ధార్ సెక్టార్ ప్రాంతం&zwn...
Read More

బాబు vs మోడీ.. ఏడుకొండలవాడే సాక్షి
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు అందరితో ఆడుకుంటాడు. కష్టం సుఖాన్ని పరిచయం చేస్తాడు. మనుషుల్లో భక్తి భావాన్ని పెంచుతాడు.. కానీ అదే దేవుడితో ఇప్పుడు ఇద్దరు రాజకీయ నేతలు ఆడుకుంటున్నారు. అందరితో ఆడుకునే దేవుడినే రాజకీయాలకు అనువుగా మార్చి అడుకుంటున్నద...
Read More

పెరిగిన పెట్రో ధరలు...... దిగివచ్చిన ప్రభుత్వం
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనిపై ప్రజల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే జర్మనీలో ఇటువంటి స్థితే ఏర్పడినప్పుడు అక్కడి ప్రజలు చేపట్టిన ఆందోళన ఆ ప్రభుత్వాన్ని దిమ్మతిరిగిపోయేలా చేసింది. దెబ్బకు అక్కడి ప్రభుత్వ...
Read More

కన్నపేగు కాదనుకుంటే.. ‘చంద్రన్నభీమా ’ ఆదుకుంది
అవును... మీరు చదివింది నిజమే. మానవత్వం వద్దన్నా... చంద్రన్న బీమా ఉపయోగపడింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అల్లు సత్యనారాయణ (గోకవరం సత్తిబాబు). పాయకరావుపేట పంచాయతీకి చెందిన ఈయన లారీ డ్రైవర్. శరీరంలో ఓపిక ఉన్నంతకాలం రెక్కలు ముక్కలు చేసుకుని భా...
Read More

మనం నిఫా వైరస్ కి భయపడాల్సిన అవసరం లేదు
హైదరాబాద్: నిపా వైరస్ ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పటికే కేరళ రాష్ట్రంలో 12 మందిని బలిగొనగా, మరికొంత మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నారు. నిపా వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తూ అస్వస్థతకు గురైన వారిలో...
Read More

వైరల్ గా మారిన మత్స్యజననం
ఈ మద్య ప్రపంచంలో ఎన్నో వింతలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో జరిగే ప్రతీ వింత ఇట్టే వైరల్ అవుతుంది. అప్పుడప్పుడు వింత శిశువుల జననం గురించి వింటున్నాం..తాజాగా మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతంలో ఓ విచిత్రం జరిగి...
Read More

అగ్రి గోల్డ్ మాజీ బోర్డు మెంబర్ సీతారామారావు అరెస్ట్ ...
అమరావతి: అగ్రి గోల్డ్ ఛైర్మెన్ సోదరుడు, గతంలో బోర్డు మెంబర్ గా పనిచేసిన అవ్వా సీతారామారావును సీఐడీ పోలీసులు న్యూఢిల్లీలో మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ కేసులో సీతారామారావు అరెస్ట్ తో ప్రాధాన్యత సంతరించుకొంది. ముందస్తు బెయిల్ కోర్టు...
Read More

తిరుమలలో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి : రమణదీక్షితులు
తిరుమలలో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నించినందుకు తనను తప్పించారని.. అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని తితిదే మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు డిమాండ్ చేశారని ఈనాడు కథనం పేర్కొంది. ''మైసూరు మహారాజులు ఇచ్చిన ఆభరణంలోనిగులాబీరంగు వజ్రం ...
Read More

విశాఖపట్నంలో ''ఎండ కంటే'' ఎక్కువగా మండుతున్న..... డీజిల్ ధరలు
పెట్రోలు, డీజిల్ ధరలు ఆదివారం రికార్డు స్థాయికి చేరుకున్నాయని, పెట్రోలుపై 33 పైసలు, డీజిల్పై 26 పైసలను చమురు సంస్థలు పెంచాయని ఈనాడు కథనం వెల్లడించింది. ఈ ధరల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. దేశంలోనే అత్యధిక ధర ఆంధ్రప్రదేశ్లో నమ...
Read More

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా భస్సు ప్రమాదం .. నిద్రలోకి జారుకున్న డ్రైవర్
బెంగళూరు: శ్రీ చౌడేశ్వరిదేవి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో కర్ణాటకలోని తుమకూరు జిల్లా శిరా పట్టణం సమీపంలో ప్రైవేటు బస్సు లారీ ఢీకొనడంతో 7 మంది దుర్మరణం చెంది 20 మందికి తీవ్రగాయాలైనాయి. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసుల...
Read More

"నాసా "లో ప్రతిభ చూపనున్న కస్తూర్బా గాంధీ విద్యార్ధినులు
"అంతులేని ఆనందం. కానీ ఈ ఆనందాన్ని పంచుకునేందుకు అమ్మానాన్న లేరని దుఖమొచ్చింది." ఈ మాటలు 14 సంవత్సరాల సైదా భానువి. అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి సదస్సులో పాల్గొనేందుకు అమెరికాలోని జాతీయ అంతరిక్ష కేంద్రం (ఎన్ఎస్సీ) నుంచి ఆహ్వానం అందుకున్న ఆంధ్...
Read More

జిల్లావ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ మేళా
గుంటూరు: ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ మేళా నిర్వహిస్తున్నట్లు జీఎం కేవీ చౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేళాలో కొత్తకనెక్షన్ తీసుకున్న వారికి ఎంఎన్పీ వినియోగదారులకు సిమ్కార్డు ఉచితంగా అందజేస్తామని తెలి...
Read More

యూట్యూబ్ లో ఉచితసేవలకు పెద్ద చిల్లు.....
వీడియో షేరింగ్ రంగంలో యూట్యూబ్ ఇప్పటికే టాప్లో దూసుకుపోతున్న పోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో పాటు ప్రపంచంలోనే పాపులర్ మ్యూజిక్ సర్వీసులను అందిస్తున్న యూ ట్యూబ్ ఇప్పుడు కొత్త మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలను ప్రకటించింది. ఆన్లైన్&zwn...
Read More

ఎవరెస్ట్ శిఖరాన్ని!!! అధిరోహించిన ఆంధ్ర విద్యార్థులు
అమరావతి: ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్ధులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగికి చెందిన జె. ప్రవీణ్, తూర్పుగోదావరి జిల్లా కొత్తూరుకు చెందిన భానుసూర్యప్రకాశ్, విశాఖపట్టణం జిల్లా గోలుగొండకు చెందిన జి. రాజు, నెల్లూరు జిల...
Read More

బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్...... రాహుల్ గాంధీ
రాయ్పూర్: కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తోంటే మన దేశంలో ఉన్నామా, పాకిస్థాన్లో ఉన్నామా అనే ఆందోళన కలుగుతోందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. గురువారం నాడు ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని రాయ్పూర్లో నిర్వహిం...
Read More

తితిదే ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు..... సంచలన వ్యాఖ్యలు!!!
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాజకీయ నేతలే భ్రష్టుపట్టిస్తున్నారని తితిదే ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూ ప్రసాదాన్ని వ్యాపారమయంగా మార్చుతున్నారని విమర్శించారు. 1996లో శ్రీవారి ఆలయంలో వంశ పారంపర్యం అర్చకత్వా...
Read More

రాజస్థాన్లో ఇసుక తుఫాను సృష్టించిన....... బీభత్సం
జైపూర్ః రాజస్థాన్లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. రాజస్థాన్ ఈశాన్య ప్రాంతంలోని అల్వార్, ఢోర్పూర్, భరత్పూర్ జిల్లాలో ఇసుక తుఫాను ధాటికి 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక్క భరత్పూర్ జిల్లా నుంచే 12 మంది ఉన్నారు. ఢోల్పూర్ జిల్లాల...
Read More

బీజేపీలో చేరనున్నటిడిపి నేత వై సుజనా చౌదరి
న్యూఢిల్లీః కేంద్ర మాజీ మంత్రి, టిడిపి నేత వై సుజనా చౌదరి బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. టీడీపీ వర్గాల్లో సంచలనం కలిగించి, చర్చోపచర్చలకు దారితీసిన ఈ వార్తను ఓ ప్రముఖ పత్రిక ప్రచురించింది. 2014 ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వలసలను, నిధు...
Read More

సిఈవో చందా కొచ్చర్కు మరో ఝలక్
ముంబాయి: ఐసిఐసిఐ బ్యాంక్ సిఈవో చందా కొచ్చర్కు ఆదాయ పన్ను(ఐటీ) శాఖ మరో షాక్. ఐటీ శాఖ నుంచి చందాకొచ్చర్కు నోటీసు జారీ చేసింది. ఆమె భర్త వ్యక్తిగత ఆదాయ వివరాలు ఇవ్వాలని నోటీసులు పేర్కొంది. 15రోజుల్లో వివరాలు సమర్పించాలని ఐటీశాఖ తన ఆదేశాల్లో ప్ర...
Read More

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..!
బీచ్ లో ఉల్లాసంగా ఉత్సాహంగా బికినీతో తెగ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..! తెలుగు, హిందీ, కన్నడ ఇండస్ట్రీలో ఆ మద్య కుర్రాళ్లను ఉర్రూతలూటించిని బాలీవుడ్ బ్యూటీ..యోగా టీచర్, పొడుగు కాళ్ల సుందరి..ఈ పాటికి గుర్తు పట్టే ఉంటారు. అవును వ...
Read More

కడపకి నీలు వచ్చాయి అని ఆనందం వ్యక్తం చెసిన సిఎం
కడప - పులివెందుల-న్యూస్: చెప్పింది చెసి చూపించినందుకు చాల ఆనదంగా ఉంది అని చంద్రబాబునాయుడు గారు నిన్న కడప జిల్లాలొ పులివెందుల గ్రమంలొ జరిగిన సభలొ పెర్కొన్నారు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కంటే ముందే పులివెందులకు నీరిచ్చి మాట...
Read More

పాకిస్థాన్ పై చైనా షాకింగ్ కామెంట్స్..
అంతర్జాతీయంగా టెర్రరిస్థాన్గా ముద్రపడిన పాకిస్థాన్కు చైనా మద్దతుగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన పదజాలంతో ట్వీట్ చేసినప్పటి నుంచి పాకిస్థాన్ తీవ్రంగా మథనపడుతోంది. ఉగ్రవాదంపై తాము పోరాడుతున్నందుకే తమకు అమెరికా నిధు...
Read More

ఆంధ్ర యూనివెర్సిటి లొ ఉద్యొగ అవకశాలు
విశాఖపట్నంలొని ఆంధ్రా యూనివర్సిటి లొ ప్రొఫసర్ , అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యొగాలు మరియు అసిస్టంట్ ప్రొఫెసర్ ఉద్యొగాల భర్తీకి యూనివర్సిటి యాజమాన్యం కొరుతుంది. ఖాళిలు మొత్తం 11 . ఇందులొ ప్రొఫెసర్ పొస్టుల విభాగం లొ కెమికల్ 1 , సివిల్ 1 , కంప్యుటర్ సైన్స...
Read More

ఈసారి గణతంత్ర దినోత్సవాల్లో రికార్డుల మోత : నరేంద్ర మోదీ
ప్రతి సంవత్సరం జరుపుకునే గణతంత్ర దినోత్సవాల కన్నా 2018లో నిర్వహించే గణతంత్ర దినోత్సవాల్లో గొప్ప ఘనత నమోదు కాబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం ఆయన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ 2018 జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్...
Read More

నూతన ఒరవడికి టిటీడి స్రికారం
తిరుమల: ఆంగ్ల నూతన సంవత్సర దిన నూతన ఒరవడికి టిటీడి స్రికారం , వెకువజామున నుంచి సమాన్య భక్తులకే *మొదట ధర్శనం కల్పిస్తున్న టిటిడి ఆనంద వ్యక్తం చెసిన భక్తులు ...
Read More

రెండో ఇన్నింగ్స్లో ఆధిక్యంలో భారత్
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో భారత్ ఒక వికెట్ కూడా కోల్పోకుండా ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్ తర్వాత శ్రీలంక భారత్ కంటే 122 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే రెండో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి భారత ఓపెనర్లు నిలకడగా ఆడ...
Read More

టెస్ట్: వర్షం దెబ్బకు ముందే లంచ్బ్రేక్ ..
కోల్కతా: ఈడెన్గార్డెన్ వేదికగా జరుగుతున్న భారత్-శ్రీలంక తొలి తొలిటెస్టుకు వరుణుడు పదేపదే అడ్డు తగులుగుతున్నాడు. రెండో రోజు వర్షం రావడంతో ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. తేనీటి విరామం లేకుండానే భోజన విరామాన్ని ముందుకు తెచ్చారు. వర్షంత...
Read More

ఉచిత వై ఫై సేవలు 500 గ్రామాలకు ప్రారంభం
కర్ణాటకలోని 500 గ్రామాలకు ఉచిత వై ఫై సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,560 గ్రామ పంచాయతీలకు ఈ సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం జరిగిన బెంగళూరు టెక్నాలజీ సమ్మిట్లో మొదట 500 గ్రామాలకు ఉచిత వై ఫై సేవలను ముఖ్యమంత్రి సిద్ధరామ...
Read More