రాజకీయం

ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

  పెద్దాపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పెద్దాపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయ ఆవరణలో గురువారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో రక్తదాన శ...


Read More

ఒకే వ‌ర‌లో మూడు క‌త్తులా !

* పెద్దాపురం టీడీపీ టికెట్‌పై సందిగ్ధ‌త‌ * స‌త‌మ‌త‌మ‌వుతున్న ఎమ్మెల్యే చిన‌రాజ‌ప్ప‌ * లోకేష్‌ దృష్టిలో గుణ్ణం, బొడ్డు పేర్లు * నేనే అభ్య‌ర్థిన‌ని ప్ర‌క‌టించుకుంటున్న రాజ‌ప్ప‌ పెద్దాపురం:  ఒకే వ‌ర‌లో రెండు క‌త్తులు ఇమ‌డ&zw...


Read More

దాగుడుమూత‌ల రాజ‌కీయం!

* ద‌వులూరిపై విరుచుకుప‌డుతున్న వ్య‌తిరేక వ‌ర్గం * పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు  * ఆధారాలున్నాయంటూ ప్ర‌చారం * నోరుమెద‌ప‌ని కోఆర్డినేట‌ర్‌ * మౌనం అర్ధాంగీకారమా! * ప్లీన‌రీలో ప‌రిష్కారమ‌వుతోందా పెద్దాపురం:  నియోజ‌క‌వ‌ర...


Read More

కొంప‌లో కుంప‌టి

* పెద్దాపురం వైఎస్సార్ సీపీలో వ‌ర్గాల పోరు * దెబ్బ‌తింటున్న పార్టీ ప్ర‌తిష్ట‌ * అంద‌రి టార్గెట్ ద‌వులూరే కాకినాడ‌:  పెద్దాపురం వైఎస్సార్ సీపీలో బాహుబ‌లి క‌ట్ట‌ప్ప‌లు ఎక్కువ‌య్యారు. ఎవ‌రికి వారు ఆపార్టీ నియోజ‌క‌వ‌ర్గ‌ కోఆర్డ...


Read More

ప్ర‌జ‌ల్లోకి ఎవ‌రొస్తే వారికే!

* మొద‌టి వ‌రుస‌లో ద‌వులూరి * బీవీఆర్‌కు పెరుగుతున్న బ‌లం * చిన‌రాజ‌ప్పకు ఈసారి క‌ష్ట‌మే * తోట నాయుడు కోసం అనుచ‌రుల చూపులు * జాడ‌లేని తోట వాణీ న‌ర‌సింహం కాకినాడ‌:  పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ వేడి రాజుకుంటుంది. ఆయా పార...


Read More

దూసుకుపోతున్న వైఎస్సార్ సీపీ

* గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ విశేష స్పంద‌న‌ * ప్రజా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ద‌వులూరి * నియోజ‌క‌వ‌ర్గంలో కాన‌రాని టీడీపీ పెద్దాపురం:  ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండాల‌ని ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపు కేవ‌లం నోటిమా...


Read More

వార‌సుడొస్తున్నాడా!

* యాక్టివ్ పాలిటిక్స్‌లోకి బీబీఆర్ త‌న‌యుడు * టీడీపీలో చేరుతున్నట్లు ప్ర‌చారం * స్ప‌ష్ట‌త ఇవ్వ‌ని బీవీఆర్‌ కాకినాడ‌:  బీబీఆర్ అదొక బ్రాండ్‌. పార్టీలు, ప‌దవుల‌తో సంబంధం లేకుండా రాజకీయంలో త‌న‌కంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్ప‌రుచుక...


Read More

మూడేళ్ల‌లో ముంచేశారు!

* నియోజ‌క‌వ‌ర్గంలో కుంటుప‌డిన అభివృద్ధి * దొర‌బాబుకు ప‌నిచేయ‌డం రాదు * చిన‌రాజ‌ప్ప‌కు ప‌నేలేదు దళిత్ వాయిస్‌:  రెండు మున్సిపాలిటీలు, రెండు మండ‌లాలు ఉన్న పెద్ద నియోజ‌క‌వ‌ర్గం పెద్దాపురం. ప్ర‌స్తుతం అభివృద్ధి ప‌రంగా వెనుకంజ&zwnj...


Read More

ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్ట్‌టైమ్ పొలిటీషియ‌న్

అమ‌రావ‌తి: జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫుల్‌టైమ్ పొలిటీషియ‌న్ కాద‌ని, పార్ట్‌టైమ్ పొలిటీషియ‌న్ అని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. సెక్ర‌టేరియ‌ట్‌లో గురువారం జ‌రిగిన కేబినేట్ స‌మావేశంలో మంత్రుల రాజీనామా అనంత‌...


Read More

ఇదేంటి దొర‌.. ఇదేం పని

* సొంత పార్టీకే వెన్నుపోటా! * నాయుడు దూరం, వాణీ ఓట‌మికి మీరే కార‌ణమా! * ద‌ళిత కార్య‌క‌ర్త‌ల‌పై కుట్ర‌పూరిత రాజ‌కీయాలా! * తిరుగుబాటు చేసినా ఎందుకు స్పందించ‌రు? పెద్దాపురం:  పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గ‌ వైఎస్సార్ సీపీ కోఆర్డినేట‌ర్ ద&zwn...


Read More

పెద్దాపురంలో రాజుకుంటున్న కుల రాజకీయాలు!

* ద‌ళితుడికి వైఎస్సార్ సీపీ ద‌ళిత‌ నాయ‌కుల హెచ్చ‌రిక‌ * పోస్టు పెట్టింది ఇంచార్జిపై * మ‌రి ద‌ళిత నాయ‌కులంద‌రూ ఏక‌మ‌వ్వ‌డం ఏంటి? * వీరి అత్యుత్సాహ‌మా?  లేక ఇన్‌చార్జి ప్రోత్సాహ‌మా పెద్దాపురం:  జోగి జోగి క‌లిస్తే బూడిద రాలింద‌న్నట్టు క‌నిపిస్తుంది ...


Read More

పెద్దాపురంలో వైసీపీకి దూర‌మ‌వుతున్న ద‌ళితులు

పెద్దాపురం:  ద‌ళితులకు నిత్యం అండ‌గా ఉండే వైఎస్సార్ సీపీకే నేడు ద‌ళితులు దూర‌మ‌వుతున్న ప‌రిస్థితులు పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గంలో చోటుచేసుకుంటున్నాయి. దీనంత‌టికీ ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బాధ్యులుగా ఉన్న‌వారే కార‌ణ‌మ‌ని ప&zw...


Read More

మాల‌లంద‌రికీ ఇళ్లు నిర్మించాలి

విజ‌య‌వాడ‌:  రాష్ట్రంలోని మాల‌లంద‌రికీ ఇళ్ల స్థ‌లాలు ఇవ్వడంతోపాటు ప‌క్కా ఇళ్లు నిర్మించాల‌ని పీవీ రావు మాల‌మ‌హానాడు జాతీయ అధ్య‌క్షుడు న‌త్తా యోనారాజు కోరారు. ఏపీ టిడ్కో చైర్మ‌న్ జ‌మ్మాన ప్ర‌స‌న్న‌కుమార్‌ను శుక్ర‌వారం ఆయ&...


Read More

ఏం చేశాడని అలీకి ఎంపీ పదవి... ?

అలీ అనే తెలుగు సినిమా నటుడు తొందరలో రాజ్యసభ ఎంపీగా పెద్దల సభలో కూర్చోబోతున్నాడు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ మధ్యనే అలీ నేరుగా సీఎం జగన్ని కలసి వచ్చారు. ఆయనకు ఒక రకమైన భరోసా కూడా ఇచ్చారని అంటున్నారు. ఈ ఏడాది జూన్ లో ఖాళీ అయ్యే రాజ్యసభ ...


Read More

మాల‌మ‌హానాడు జాతీయ అధ్య‌క్షుడిగా న‌త్తా

విజ‌య‌వాడ‌:  పీవీ రావు మాల‌మ‌హానాడు జాతీయ అధ్య‌క్షుడిగా న‌త్తా యోనారాజు ఎన్నిక‌య్యారు. విజ‌య‌వాడ‌లోని గాంధీన‌గ‌ర్‌లోనున్న ప్రెస్‌క్ల‌బ్‌లో సోమ‌వారం మాల‌మ‌హానాడు రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భం...


Read More

ద‌ళిత స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి

తాడేప‌ల్లి:  ద‌ళిత స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని పీవీ రావు మాల‌మ‌హానాడు రాష్ట్ర అధ్య‌క్షుడు న‌త్తా యోనారాజు పేర్కొన్నారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని మ‌ర్యాద‌పూర...


Read More

డి మొబైల్ షోరూమ్ ప్రారంభం

పెద్దాపురం:  ప్ర‌తి ఒక్క‌రూ సాంకేతిక‌త‌ను వినియోగించుకుని ముందుకు సాగాల‌ని రాష్ర్ట హౌసింగ్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ద‌వులూరి దొర‌బాబు పేర్కొన్నారు. పెద్దాపురం మున్సిప‌ల్ కాంప్లెక్స్‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన డి మొబైల్స్ షోరూమ్‌...


Read More

క‌లెక్ట‌ర్‌ను క‌లిసిన ఐక్యవేదిక నాయ‌కులు

కాకినాడ‌:  తూర్పుగోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్‌ను ద‌ళిత గిరిజ‌న‌, బీసీ, ముస్లిం, క్రైస్త‌వ ఐక్య‌వేదిక‌ నాయ‌కులు శ‌నివారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌తలు తీసుకున్న త‌ర్వాత ఆయ‌న క‌లిశామ‌ని, ఈ సంద‌...


Read More

సొంత ప్రభుత్వం నుంచి మమతకు ఝలక్

తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి సొంత ప్రభుత్వంలోని వ్యక్తులే ఊహించని ఝలక్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ ప్రణాళికలను, రాజకీయ వ్యూహాలను తృణముల్ అమలు చేయనుంది. తృణముల్&...


Read More

రెడ్డి, గిరిజన ఓట్లు గంపగుత్తగా ఫ్యానుకే

‘ఐదేళ్లు ఇంత చాకిరీ చేసినా ఓడిపోవడం, మరీ ఘోరంగా 23 సీట్లే రావడం ఏమిటో అర్థం కావడం లేదు’... ఎన్నికల ఫలితాల వెలువడిన రోజు నుం చి ఇప్పటిదాకా టీడీపీ నేతలు చెబుతున్న మాట ఇది! కర్ణుడి చావుకు ఎన్ని కారణాలున్నాయో.. టీడీపీ ఓటమికీ అన్నే కారణాలున్నాయన్నది పరి...


Read More

కొండను తవ్వి ఎలుకను పట్టారు

నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చెబుతూ వస్తున్న ‘స్కిల్ ఇండియా’పై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కొండను తవ్వి ఎలుకను పట్టారంటూ ఆమె ఎద్దేవా చేశారు. పెద్ద ఎత్తున డోలు వాయిస్తూ ...


Read More

యడియూరప్ప ఆదేశంతో చీఫ్‌ సెక్రటరీ ఉత్తర్వులు

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు కొన్ని గంటల ముందే యడియూరప్ప పాలనపై దృష్టి సారించారు. ఆపద్ధర్మ ము ఖ్యమంత్రి కుమారస్వామికి తొలి షాక్‌ ఇ చ్చారు. జూలై నెలలో చేపట్టిన బదిలీలు, కొ త్తగా మంజూరు చేసిన పనులను నిలిపి వేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్ర...


Read More

సానుభూతి కోసం పాకులాడుతున్నారు

అమరావతి: నేడు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీట్ల కేటాయింపుపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం తలెత్తింది. రూల్స్‌ ప్రకారం అసెంబ్లీలో సీట్ల కేటాయింపు జరిగిందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ప్రతి విషయాన్ని చంద్రబాబు వివాదం చేయాలని చూస్తున్నారని జగన...


Read More

38 దేశాలు తిరిగినా సాధించింది లేదు

విదేశీ పర్యటనల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని అసెంబ్లీలో అధికార పక్షం ఆరోపించింది. టీడీపీ దీనిని తిప్పికొట్టింది. 2014 జూన్‌ నుంచి 2019 ఏప్రిల్‌ వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వివిధ దేశాలు చుట్టి వచ్చేంద...


Read More

సీఎం జగన్‌ రాజీనామా చేస్తారా

సున్నా వడ్డీ పథకంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదనలు జోరుగా జరుగుతున్నాయి. అమలు చేసినట్టు రికార్డులను చంద్రబాబు సభలో ప్రవేశపెట్టారు. టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి పైసా కూడా ఇవ్వలేదని.. తనను రాజీన...


Read More

వైసీపీ సర్కారుపై టీడీపీ ఆగ్రహం

రైతులు విత్తనాలు కావాలని అడిగితే.. వాటికి ఇడ్లీ, ఉప్మాతో పోలిక తెచ్చిన ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. బుధవారం గుంటూరులోని రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత...


Read More

చంద్రబాబుకు భద్రత తగ్గించామనడంలో వాస్తవం లేదు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుకు భద్రత తగ్గించామనడంలో వాస్తవం లేదని హోంమంత్రి సుచరిత అన్నారు. ఒకవేళ అదనపు భద్రత కావాలని చంద్రబాబు అడిగితే పరిశీలించి కల్పిస్తామని ఆమె చెప్పారు. మంగళవారం సచివాలయంలో హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. చంద...


Read More

అఖిలపక్ష భేటీలో వైసీపీ డిమాండ్‌

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని గతంలో రాజ్యసభలో ఇచ్చిన హామీని అఖిల పక్ష సమావేశంలో ప్రస్తావించినట్లు వైసీపీపీ నాయకుడు విజయసాయిరెడ్డి తెలిపారు. పార్లమెంటు సమావేశాలను పురస్కరించుకుని ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారమిక్కడ జరిగిన అఖ...


Read More

ఓటేసిన వారందరికీ ధన్యవాదాలు

ఎన్నికల్లో ఒక్కోసారి ఊహించని ఫలితాలు వస్తాయని, వాటిని ఎదుర్కోవాలంటే దీర్ఘకాల ప్రణాళిక, ముందుచూపు అవసరమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. భవిష్యత్తులో ఉత ్తమ ఫలితాలు సాఽధించాలంటే పార్టీకోసం పనిచేసే వారంతా ఒకే ఆలోచనా విధానంతో మ...


Read More

గెలుపోటములు అనేకం చూశాం

 ఈ రోజు ఓ ప్రత్యేక సందర్భంలో ఎన్టీఆర్ జయంతిని జరుపుకుంటున్నామని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు నివాళి అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారం పోవడంతో అందరం కొంత బాధలోనే ఉన్నామని తెలిపారు. పార్టీ స్థాపన నుంచి గె...


Read More

వైసీపీ ఎంపీలందరి అజెండా రాష్ర్టానికి ప్రత్యేక హోదా

యూనిఫామ్‌ ధరించిన పోలీస్‌ అధికారిగా స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలు గుర్తించా. వీలైనంత వరకూ వాళ్లకు న్యాయం చేశా. అదే నన్ను అనంతపురం జిల్లాలో గబ్బర్‌సింగ్‌ పోలీస్ ను చేసింది. ఇప్పుడు ఖాకీతోపాటు స్టేషన్‌ను వదిలేసి ఖద్దరు ధరించి పార్లమెంటు...


Read More

జగన్ వైపు మొగ్గు చూపుతున్న సినీ ప్రముఖులు

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు  ప్రముఖులు, నటులు జగన్‌కు జై కొడుతున్నారు. వారంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. సినీ పరిశ్రమపై టీడీపీ పట్టు కోల్పోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ర...


Read More

హఠాత్తుగా ఉత్తరాంధ్రపై ప్రేమా?

శ్రీకాకుళం జిల్లాను తితలీ అతలాకుతలం చేసిన సమయంలో పక్క జిల్లాలోనే ఉన్న జగన్‌.. బాధితులను ఎందుకు పరామర్శించలేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రానివ్యక్తి ఇప్పుడు ఉత్తరాంధ్రపై ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద...


Read More

కేంద్ర పథకాలకు రాష్ట్రం ముద్ర

‘‘కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చూపాలని అడిగితే.. మీ ముఖ్యమంత్రి యూటర్న్‌ తీసుకున్నారు’’ అంటూ ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ‘ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన యూటర్న్‌ బాబు... కేంద్ర పథకాలకు తన స్టిక్కర్‌ వేసుకుని స్టిక్కర్‌ బాబు అయ్యారు’’ అ...


Read More

సీఎంను చేస్తే కాంగ్రెస్‌కు 1,500 కోట్లు

తండ్రి మరణం తర్వాత తనను ముఖ్యమంత్రిని చేసేందుకు కాంగ్రె్‌సకు రూ.1500 కోట్లు ఇచ్చేందుకు జగన్‌ సిద్ధపడ్డారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు, జమ్మూ కశ్మీరు మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని జగన్‌ అప్పట్లో తనకు స్వయంగా చె...


Read More

దూపం వేస్తే ‘అవంతి’ పాపం పోతుందా.?

భీమిలి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవంతి శ్రీనివాసరావు ఎంపీగా అనకాపల్లిలో ప్రజలకు న్యాయం చేయకపోవడం వల్లే ఇక్కడకు పారిపోయి వచ్చాడని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎద్దేవా చేశారు. గురువారం సాయంత్రం ఆనందపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుత...


Read More

ఇరువురు రాజకీయ ఉద్దండుల భవిష్యత్తు అగమ్యగోచరం

 విశాఖ జిల్లాలో...ఆ మాటకొస్తే ఉత్తరాంధ్రలోనే వారిరువురూ సీనియర్‌ నాయకులు. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేశారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొద్ది సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్నారు. వీరిలో ఒకరు దాడి వీరభద్రరావు క...


Read More

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం

అమరావతి: అధికార పార్టీ టీడీపీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విశాఖ జిల్లా భీమిలి నుంచి శాసనసభకు మాజీ జేడీ పోటీ చేస్తారని తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకూ ఈ ...


Read More

చంద్రబాబుపై వరుస ట్వీట్లతో కేటీఆర్‌

ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంగళవారం వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. మూడున్నర కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించారని ఆరోపించారు. ‘పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్...


Read More

మోదీ సర్కారు తీరును తప్పుపట్టిన విపక్షాలు

ఉగ్ర దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు సైన్యం చేస్తున్న త్యాగాలను మోదీ సర్కారు, బీజేపీ రాజకీయం చేస్తున్న తీరుపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల పట్ల రాజకీయాలకతీతంగా వ్యవహరించాలని హ...


Read More

ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదు

గత ఎన్నికల్లో మోదీ ప్రభంజనం వల్లే చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లారని, లేదంటే జైలుకు వెళ్లేవారని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా ఆయన సోమవారం మేధావులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జావ...


Read More

చీకటి రాజకీయాలు ఎందుకు?

 ‘‘చీకటి రాజకీయాలు, తెర వెనక కుట్రలు ఎందుకు? ఆంధ్రప్రదేశ్‌పై అంత కక్ష ఎందుకు? ముసుగు తీసేసి... బహిరంగంగా రండి! మోదీ-బీజేపీ, కేసీఆర్‌- టీఆర్‌ఎస్‌, జగన్‌-వైసీపీ... ముగ్గురూ కలిసి పోటీచేయండి. మా సత్తా ఏంటో నిరూపిస్తాం’’ అని తెలుగుదేశం అధ్యక్షు...


Read More

వలసల వెనుక కేసీఆర్‌, కేటీఆర్‌

హైదరాబాద్‌ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌పై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. సోమవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ఆస్తులు పోతాయనే కొందరు నేతలు పార్టీ మారుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌, కేటీఆ...


Read More

బీసీల సంక్షేమానికి హామీ ఇస్తున్నా.

‘జగన్‌ అనే నేను.. బీసీల సంక్షేమానికి హామీ ఇస్తున్నాను’ అంటూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెనుకబడిన తరగతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఆదివారం నిర్వహించిన వైసీపీ బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడారు. ...


Read More

పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు

ఎంతో పవిత్రమైన ఓటును అమ్ముకోవాల్సిందిగా ప్రోత్సహించి, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వైసీపీ అధినేత జగన్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, టీడీపీ లీగల్‌ సెల్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం గుం...


Read More

చంద్రబాబు దీక్షపై జగన్‌ విమర్శ

‘ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఎన్డీయేలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడేమో యూటర్న్‌ తీసుకుని, నల్లచొక్కాలేసుకుని దీక్ష చేయడమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ విమర్శించారు. తెలుగు రాష్ట...


Read More

జనసేనలోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం

విశాఖపట్నం: తాను జనసేనలోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పార్టీ మారే సమస్యే లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తన గెలుపులో పవన్ పాత్ర ఉంది కానీ ఆయన వల్లే గెలిచాననడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న వారు ఇచ్చిన స్క్ర...


Read More

నల్లచొక్కాతో అసెంబ్లీకి సీఎం చంద్రబాబు

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సీఎం చంద్రబాబు నల్లచొక్కాతో హాజరయ్యారు. ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు కూడా నల్లచొక్కా ధరించి రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కేంద్రానికి నిరసన తెలియజేశారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది నల్లచొక్కాల్లోనే ...


Read More

ఒంటరి పోరుకు నేను వ్యతిరేకం

 ‘రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని, పొత్తులు ఉండవని కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీలో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చాను. నాతో ఎవరూ మాట్లాడలేదు. టూ లేట్‌.. ఇప్పుడు రాహుల్‌గాంధీ ఫోన్‌ చేసినా కాంగ్రె్‌సలో ఉండలేను’ అని ఆ ప...


Read More

పథకాలు అమలుచేయడానికి చిల్లిగవ్వ లేదు

ఎన్నికల వేళ ప్రభుత్వం భారీగా ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు అమలుచేయడానికి ఖజానాలో చిల్లిగవ్వ లేదు. నిధుల సమీకరణ కోసం ఆర్థికశాఖ రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నప్పటికీ... కొత్త సంక్షేమ పథకాల రూపంలో ఖజానాపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. యువనేస్తం, ఆదరణ లాంట...


Read More

వైసీపీవి నవరత్నాలు కావు... నకిలీ రత్నాలు

‘నేనొస్తే అది చేస్తా, ఇది చేస్తా అంటారు. ఆయన వచ్చేదిలేదు, చేసేదిలేదు. కేవలం పనిగట్టుకుని తెలుగుదేశంపై బురద చల్లడమే జగన్‌ నేర్చుకున్నారు’’ అని మంత్రి కె.ఎ్‌స.జవహర్‌ వ్యాఖ్యానించారు. ఏలూరులో సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్‌ చెప్పేవి...


Read More

వైసీపీతో కలిసి నడవాలని నిర్ణయం

వైసీపీతో కలిసి నడవాలని తన కుమారుడు హితేశ్‌ చెంచురాం నిర్ణయించినట్లు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ అంశంపై ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌తో ఆయన సమావేశమై చర్చించారు. ఆదివారం హైదరాబాద్‌ లోట్‌సపాండ్‌లోని జగన్‌ నివాసంలో కుమారుడు...


Read More

జగన్‌కు అలవాటే: చంద్రబాబు

అమరావతి: సానుకూల నాయకత్వానికి తెలుగుదేశం ఉదాహరణ అయితే ప్రతికూల నాయకత్వానికి జగన్మోహన్‌రెడ్డి రుజువు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం టీడీపీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చెడు జరగాలి, అభివృద్ది ఆగిపోవాలి అనేదే ...


Read More

కాపులకు రిజర్వేషన్ల పేరుతో మరోమారు కుట్ర

వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్ర విజయవంతం కావడం, ప్రజాదరణ చూసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని వైసీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. గుంటూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరు...


Read More

బాబుకు ఓట్లేస్తే.. మరో ఐదేళ్లు నరకమే

సీఎం చంద్రబాబు ప్రకటించిన తాయిలాలు చూసి ఓట్లు వేస్తే మరో ఐదేళ్లు ప్రజలు నరకయాతన పడాల్సి వస్తుందని మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. సంక్షేమం అంటే ఎన్టీఆర్‌, వైఎ్‌సఆర్‌లు అమలు చేసినవని తెలిపారు. రాబోవు ఎ...


Read More

కోడికత్తి కేసులో ప్రశ్నించిన ఎన్‌ఐఏ

వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై కోడికత్తితో దాడిచేసిన కేసులో ప్రత్యక్ష సాక్షులను ఎన్‌ఐఏ అధికారులు విచారించారు. ఇందుకోసం ఎన్‌ఐఏ అదనపు ఎస్పీ సాజిద్‌ఖాన్‌తోపాటు మరో అధికారి శనివారం విశాఖ చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్‌ప్రసాద్‌ నివాసం...


Read More

జగన్ ప్రకటించిన అభ్యర్థికి ..చుక్కెదురు

మండలంలోని కొర్రపాడులో వైసీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవికి పార్టీ శ్రేణుల నుంచి చుక్కెదురైంది. వివరాలిలా ఉన్నాయి... నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్‌ శ్రీదేవి గత కొంత కాలంగా అన్ని గ్రామాలకు వెళ్లి కార్యకర్తలు, నా...


Read More

మోదీ డైరెక్షన్‌లోనే కేటీఆర్‌ బృందం చర్చలు

 ‘ప్రధాని మోదీకి బీ టీం, కేసీఆర్‌ థర్డ్‌ఫ్రంట్‌తో ఏపీలో వైఎస్‌ జగన్‌ పొత్తు పెట్టుకుంటే పాతాళానికి పోతా రు. మోడీ డైరెక్షన్‌లో కెసీఆర్‌ నడుస్తున్నారు. కేసీఆర్‌ డైరెక్షన్‌లో జగన్‌ నడవబోతున్నారు’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామక...


Read More

చంద్రబాబు మా కుటుంబానికి అండగా నిలిచారు

 ‘‘మా నాన్న భూమా నాగిరెడ్డి చనిపోతే సీఎం చంద్రబాబు మా కుటుంబానికి అండగా నిలిచారు. ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు నిధులు ఇచ్చారు. నన్ను మంత్రిని చేసి మా కుటుంబానికి రాజకీయంగా చేయూతనిచ్చారు. అలాంటి చంద్రబాబును, టీడీపీని వీడాల్సిన అవసరం నాక...


Read More

జగన్‌ 30 ఏళ్లు అంటారు.. బాబు మరో పదేళ్లంటారు

 ‘ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి 30 ఏళ్లు సీఎంగా ఉండాలని ఉందంటారు. చంద్రబాబు మరో దశాబ్దకాలం మేమే ఉండాలంటారు. అసలు సీఎం అవ్వాలంటే రాష్ట్రంలో మూడుతరాలు బాగుపడాలన్న ఆకాంక్ష ఉండాలి’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. సంక్రాంతి తర్వ...


Read More

గుంటూరులో అయ్యప్పలు భారీ నిరసన ర్యాలీ...

: రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తోందని అయ్యప్ప సేవా సమాఖ్య అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ ఆరోపించారు. అయ్యప్ప సేవా సమాఖ్య అయ్యప్ప దీక్షాస్వాముల ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిరసన ర్యాలీ, మానవహారం, రాస్తార...


Read More

రాష్ట్ర స్థాయిలో టీడీపీతో పొత్తుండదు: నారాయణ

‘‘రాష్ట్ర స్థాయిలో టీడీపీకీ మాకూ పడదు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీకి మాకూ పడదు. కానీ జాతీయ స్థాయిలో మాత్రం కలిసి పనిచేస్తాం. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా జనసేన మాతో కలిసి వస్తే బాగుంటుంది. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం, జనసేన కలిసి ...


Read More

దారీతెన్నూ లేని స్థితికి వెళ్లిపోతాం

కోడి కత్తి జగన్‌పై మోదీ సీబీఐ కత్తి పెట్టడంతో ఆయన ప్రధానికి ఊడిగం చేయడానికి సిద్ధపడుతున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అభివృద్ధిలో తనతో పోటీపడలేని తెలంగాణ సీఎం కేసీఆర్‌.. జగన్మోహనరెడ్డికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అక్కడ ...


Read More

ప్రజాసేవకు జన్మభూమి అద్భుత అవకాశం

అమరావతి: జన్మభూమి గ్రామసభల్లో ప్రజా స్పందన బాగుందని, ఇదే స్ఫూర్తి ఇకపై కూడా కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం జన్మభూమి-మాఊరుపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడతూ పరిపాలనలో పారదర్శకత, ప్రజాభి...


Read More

‘చంద్రబాబు వెన్నంటే నూర్‌బాషాలు’

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నూర్‌బాషా కార్పొరేషన్‌కు రూ.12కోట్లు విడుదల చేయటంపై రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, నూర్‌బాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.నాగుల్‌ మీరా హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో బుధవా...


Read More

టీఆర్‌ఎస్‌ గెలిస్తే మీకేల ఆనందం?.

 ప్రధాని మోదీ వల్ల దేశానికి ఏం లాభం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ, ఐటీ, ఆర్‌బీఐ సహా సమస్త వ్యవస్థల్నీ ఆయన భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. చివరకు సుప్రీంకోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆక్షేపించారు. తాను ఆ...


Read More

సమస్యను మరింత జటిలం చేస్తారా!

ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు... ఇలా మూకుమ్మడిగా రెవెన్యూ శాఖపై విరుచుకుపడ్డారు! ‘మీ నిర్వాకంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చుక్కల భూములు, నిషేధ భూముల సమస్యకు పరిష్కారం చూపడంలేదు. పైగా... సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. దశా...


Read More

ఏడో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఏడో శ్వేతపత్రం విడుదల చేశారు. ఇంధన రంగం-మౌలిక వసతుల కల్పనపై శ్వేతపత్రం విడుదల చేశారు. పౌర విమానయానం, తీర ప్రాంతం, గ్యాస్, ఫైబర్ గ్రిడ్, రోడ్లు-భవనాలు, ఆర్థిక నగరాలపై సీఎం శ్వేతపత్రం విడుదల చేశా...


Read More

రాష్ట్రంపై రాజకీయ కుట్రలా?

 ‘‘అశాస్ర్తీయంగా విడగొట్టిన రాష్ర్టానికి న్యాయం చేయాలని అడిగాం. రాష్ట్ర విభజన తరువాత ఏపీని అభివృద్ధి చేస్తారని, కొత్త రాష్ట్ర రాజధానితోపాటు ప్రత్యేక హోదా ఇస్తారని ఎన్‌డీఏతో కలిసి పనిచేశాం. నాలుగేళ్లు చూశాం. న్యాయం జరగలేదు. రాష్ర్టాభివృద్ధ...


Read More

ద్రోహానికీ హద్దులుంటాయి

విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి చేయాల్సినవి, పార్లమెంటులో నాటి ప్రధాని ఇచ్చిన హామీలను.. నెరవేర్చకుండా కక్ష, కసితో వ్యవహరించిన ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి ఎందుకొస్తున్నారు? చచ్చామో బతికున్నామో చూడ్డానికా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మండి...


Read More

హామీలను వంద శాతం అమలుచేశాం

 నవ్యాంధ్ర ప్రజల సంక్షేమానికే బీజేపీ నుంచి టీడీపీ బయటకు వచ్చిందని, అయితే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రం లో వైసీపీ, జనసేన పార్టీలు దత్తపుత్రులుగా మారాయని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం సభలో మాట్లాడుతూ.. 2014లో రాష్...


Read More

ఇక అమరావతిలోనే ఉంటా : పవన్‌

 జనసేనకు ఎన్నికల క్రాంతి సమయం ఆరంభం కానుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చే సంక్రాంతి నుంచి జనసేన ఎన్నికల బరిలోకి దూకే క్రాంతి సమయం ఆరంభం కానుంది. అందుకే జనవరి 1 నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలు చ...


Read More

నేతల పనితీరుపై చంద్రబాబు సమీక్ష

శ్రీకాకుళం: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మరింత బలం పెంచుకునేందుకు టీడీపీ ముమ్మర సన్నాహాలు చేస్తోంది. సాధ్యమైనన్ని ఎక్కువ సభ్యత్వాలు చేపట్టేలా కృషి చేస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ...


Read More

నమ్మించి మోసం చేస్తే ఇంట్లో పడుకోవాలా?

 రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగేలా ఎవరైనా దొంగ దెబ్బ తీయాలని చూసినా, నమ్మకద్రోహం చేసినా బొబ్బిలిపులిలా తిరగబడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. విశాఖపట్నం జిల్లా తగరపువలసలో గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన ఆత్మీయ సభలో ఆయన ప్రజలనుద్దేశ...


Read More

కేసీఆర్‌ ఫ్లెక్సీల ఏర్పాటుచేసిన వైసీపీ, జనసేన

 తెలంగాణలో టీఆర్‌ఎస్‌ గెలుపును రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు తమ విజయంగా జరుపుకోవడం కొత్త చర్చకు దారితీసింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అభినందనలు తెలుపుతున్న ఫ్లెక్సీ కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని ఆ పార్టీ కార...


Read More

టీఆర్‌ఎస్‌తో వైసీపీ ముసుగు రాజకీయాలు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రధాని మోదీకి చెంపపెట్టులాంటివని మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎ్‌సతో వైసీపీ ముసుగు రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల తీర్పును గౌర...


Read More

ఎన్టీఆర్‌ కుటుంబానికి ఓటమి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు కుటుంబానికి నాలుగో ఓటమి ఎదురైంది. ఆయన మనుమరాలు సుహాసిని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు మూడుసార్లు ఆ కుటుంబానికి ఓటమి ఎదురైంది. ఎన్టీ రామార...


Read More

అర్హులందరికీ తప్పనిసరిగా ఓటు

రాష్ట్రంలో ఓట్లు గల్లంతయ్యాయంటూ రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా అన్నారు. తెలంగాణలో మాదిరిగా ఏపీలో ఓట్లు గల్లంతయ్యే అవకాశమేలేదని, ఇందుకోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని స్పష్ట...


Read More

టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, జనసేనలది మోసం

 ‘‘జగన్‌ ఒక్కడితోనే చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగుపడిపోదు. ప్రజలందరి సహకారం, ఆశీస్సులతోనే అది సాధ్యమవుతుంది’’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అన్నారు. ‘ప్రజాసంకల్ప యాత్ర’ శనివారం శ్రీకాకుళం చేరుకుంది. జీటీ రోడ్డు వద్ద నిర్వహించిన బహిరంగ...


Read More

ఎచ్చెర్ల సభలో వైఎస్‌ జగన్‌ ధ్వజం

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న, కొత్తగా వచ్చే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఉండేలా చట్టం చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఈ మేరకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేసి నిరుద్యోగులకు అండగా ఉ...


Read More

వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరే

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో గురువారం ‘ఇంటింటా బీజేపీ’ కార్యక్రమంలో పాల్గ్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక విలేకరులత...


Read More

ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు

‘‘తెలంగాణలో 7న జరిగే ఎన్నికల్లో అక్కడ స్థిరపడిన సీమాంధ్రులు కుల, మత, ప్రాంత ప్రలోభాలకు ప్రభావితం కాకుండా ఆత్మసాక్షిగా... నీతి, నిజాయితీ ఉన్న నాయకులకు ఓటు వేయాలి’’ అని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. విజయవా...


Read More

తాజా రాజకీయ పరిణామాలపై వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు...

విజయవాడ: తాజా రాజకీయ పరిణామాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఈ ధోరణి ప్రమాదకరమన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్లు ఆలస్యం చేయడం సర...


Read More

కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ప్రకటన

వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ మంత్రి, కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ప్రకటించారు. సోమవారం తన 72వ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్తూ ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇకపై అందరికీ శ్రీనుబాబుగానే అందుబాట...


Read More

పవన్‌కల్యాణ్‌ అక్కడెలా పోటీ చేస్తారు:

రాజమహేంద్రవరం: ఆవేశమే తప్ప అవగాహన లేని నాయకుడు పవన్‌కల్యాణ్‌ అని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాడుగుల నుంచి పోటీ చేస్తానంటారు.... ర...


Read More

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తాం...పాదయాత్రలో జగన్‌ హామీ

తమ పార్టీ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని వైసీపీ అధి నేత జగన్‌ ప్రకటించారు. సీపీఎ్‌సను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలంటూ పాదయాత్రలో తనను కలిసిన ఉపాధ్యాయ సంఘాలకు జగన్‌ ఈమేరకు హామీ ఇచ్చా రు. 2రోజుల విరామం ...


Read More

మోదీ, బాబు, పవన్‌లను నమ్మొద్దు.. పాలకొండ సభలో జగన్‌ ధ్వజం

 ‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటనను పరిశీలిస్తామని మాత్రమే విభజన చట్టంలో చెప్పారు. హోదా, విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు, దుగరాజపట్నం పోర్టు ఇలా పలు అంశాలను పరిశీలిస్తామని మాత్రమే విభజన చట్టంలో ఉంది. అలా కాకుండా... స్పష్టమైన హామీ ఇచ్చి ఉం...


Read More

ఎవరో వదిలిన బాణాన్ని కాను

నేను ఎవరో వదిలిన బాణాన్ని కా దు. నేనే ఒక విల్లును. నేనే బాణాలను సంధిస్తాను’’ అని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. ‘మోదీ వదిలిన బాణం లక్ష్మీనారాయణ’ అని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని 13 జ...


Read More

ప్రజల పక్షాన ఏమైనా పోరాడుతున్నాడా?

 ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు భయపడుతూ.. ప్రజల పక్షాన పోరాడేందుకు అసెంబ్లీకి వెళ్లలేని జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఎందుకని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ‘నాకు ఒక్క ఎమ్మెల్యేనో, ఎంపీనో ఉంటే చట్టసభల్లోకి వెళ్లి నిలదీసేవాడిని. జ...


Read More

సొంతంగానే పోటీ చేస్తామనడం పచ్చి మోసం

వైసీపీ, జనసేన అధ్యక్షులు జగన్‌, పవన్‌ కల్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామనడం పచ్చి మోసం. విషం పూసిన కత్తితో సమానం. ఎన్నికల ముందు గానీ, తర్వాతగానీ బీజేపీతో పోవాలా.. కాంగ్రెస్‌తో కలవాలా.. అనేది వారిద్దరూ నిర్ణయించుకోవలసిన సమయం ఆసన్నమ...


Read More

మోదీని ఎందుకు విమర్శించరు జగన్‌, పవన్‌‌లకు లోకేష్‌ సవాల్‌

గుంటూరు: రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 68 ఏళ్ల వయస్సులో 24ఏళ్ల కుర్రాడిలా నిరంతరం పనిచేస్తున్నా వైసీపీ, జనసేనలు విమర్శించటం విడ్డూరంగా ఉందని మంత్రి లోకేష్‌ తెలిపారు. గురజాల ఆర్డీవోకార్యాలయ ప్రారంభోత్సవ అనంతరం అక్కడ జరిగిన బహ...


Read More

మాకు ఒకే రోజు రెండు ‘ప్రమాదాలు’ అయినా రాజకీయం చేయలేదు

విపక్ష నేత జగన్‌ కోడికత్తిపై రాద్ధాంతం, రాజకీయం చేశారు. కానీ, నేను అలా చేయను. నా భద్రతా సిబ్బంది వాహనాన్ని ఇసుక లారీ ఢీకొట్టింది. వాహనంలోని 8 మంది గాయపడ్డారు. మరికొన్ని గంటల్లోనే హైదరాబాద్‌లో మా నాయకుడు నాదెండ్ల మనోహర్‌ వాహనాన్ని కూడా ఇసుక లారీ క...


Read More

తన భర్త అరెస్టుతో జడ్పీచైర్మన్‌పై ఆరోపణలు

 కాళ్ళ జడ్పీటీసీ సభ్యురాలు బర్రె శ్రీవెంకటరమణ పార్టీకీ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. నాలుగు నెలల కిందటే ఆమె జనసేన పార్టీలో చేరుతున్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె కాని, ఆమె భర్తకాని ఖండించలేదు. తాజాగా ఆర్థిక లావాదేవీల వ్యవ...


Read More

నేడు, రేపు అనంతపురం జిల్లాలో చంద్రబాబు

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్ర, శనివారాల్లో అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మారాల జలాశయానికి కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. అలాగే పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. కప్పలబండ గ్రామంలో జరిగే...


Read More

పల్నాటి బిడ్డను.. బెదిరింపులకు భయపడను!

తాటాకు చప్పుళ్లకు, ఉడుత ఊపులకు భయపడే వాడినికానని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఈనెల 23న గురజాలకు మంత్రి నారా లోకేష్‌ వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఎయిర్&z...


Read More

ఏపీ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో కలకలం

ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో ఓట్లకు తలెత్తిన డిమాండ్‌ సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ పదవికి ఓటు వేస్తే రూ.కోటి ఇస్తామని ఆఫర్‌ చేస్తున్నారని న్యాయవాద వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఆఫర...


Read More

సానుభూతి కోసమే కోడికత్తి డ్రామా

‘‘ముద్రగడ పద్మనాభం కాపులను బీసీల్లో ఏ పార్టీ చేరిస్తే ఆ పార్టీకి మద్దతిస్తామని ప్రకటన చేశారు. టీడీపీ ప్రభుత్వం కాపులను బీసీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కాబట్టి ముద్రగడ ఈ ఎన్నికల్లో టీడీపీకి అనుకూల...


Read More

మోదీది నిరంకుశ పాలన

 రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కావాలంటే.. కాంగ్రెస్‌కే సాధ్యమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పునరుద్ఘాటించారు. సోమవారం నెల్లూరులో ఇందిరాగాంధీ శతజయంత్యుత్సవాల సభలో ఆయన ప్రసంగించారు. హోదా, విభజన హామీలు అమలు చేస్తామన్న ప్రధాన...


Read More

కోడికత్తిని వదలకపోతే ఆ పార్టీకే నష్టం

‘‘వైసీపీకి బలం, బలహీనత రెండూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డేనని ఆయన పార్టీకి చెందిన నాయకులే చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో చంద్రబాబుకి సరైన ప్రత్యామ్నాయం జగనే. అయితే, లాజిక్‌లను మిస్‌ కాకుండా చూసుకోవాలి. కోడి కత్తి ఘటనలో ము...


Read More

జగన్ విచక్షణ, వివేకం లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు

విజయవాడ: కోడి కత్తి ఘటన జరిగిన 23 రోజుల తర్వాత జగన్‌కు బయటకు వచ్చి మాట్లాడటం ఏంటని మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్తే పెట్టి కేస్ పట్టుకుని వచ్చారని అడగలేదా? అని ఆయన ప్రశ్నించార...


Read More

చంద్రబాబు అవినీతి చక్రవర్తి: జీవీఎల్‌

అనుమతి లేకుండా రాష్ట్రంలో సీబీఐ సోదాలు చేయకూడదని ఆంధ్రప్రదేశ్‌ తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఈ నిర్ణయాన్ని సీబీఐ కోర్టుల్లో...


Read More

పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్...

అమరావతి: వరుస వివాదాలతో పార్టీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే చింతమనేని తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గార్లమడుగు మాజీ సర్పంచ్‌ మీద దాడి ఘటనపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడంలేదని చింతమన...


Read More

రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా అభయహస్తం

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టిన ‘ఇంటింటా కాంగ్రెస్‌ అభయహస్తం’ కార్యక్రమానికి వస్తున్న స్పందన ఆ పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్నిస్తోంది. దీంతో ఈ నెలరోజులూ పెద్దఎత్తున దీనిని నిర్వహించి ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీ రాష్ట్ర నాయ...


Read More

నన్నపనేనికి ‘డిప్లోపియా’ సమస్య!

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి డిప్లోపియా అనే సమస్యతో బాధపడుతున్నారు. నియంత్రణలో లేని అధిక రక్తపోటు కారణంగా కంటి నరం బలహీనపడటంతో దృష్టి సమస్యలు ఏర్పడ్డాయి. ప్రతి వస్తువు రెండుగా కనిపించడం డిప్లోపియా వ్యాధి లక్షణం. దీ...


Read More

పోలవరంపై విషం చిమ్ముతున్నారు

 తన రాజకీయ చరిత్రలో ఇలాంటి ప్రతిపక్ష నేతను చూడలేదని వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేలా కుట్రలు పన్నుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. శాసనసభలో శుక్రవారం నదుల అనుసంధా...


Read More

ప్రతిపక్షం కోసం కాదు...ప్రజల కోసం.....

అమరావతి: ప్రతిపక్షం లేకపోయినా అసెంబ్లీ బాగా జరిగిందనే పేరు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ప్రతిపక్షం కోసం మనం పనిచేయడం లే...


Read More

కేబినెట్‌లోకి ఒకరా.. ఇద్దరా?

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం పొందబోయే అదృష్టవంతులు ఒకరా... ఇద్దరా? తెలుగుదేశం పార్టీ వర్గాల్లో దీనిపై ప్రస్తుతం జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావు రాజీనామాతో రాష్ట్ర మంత్రివర్...


Read More

తమిళనాడు బీజేపీ చీఫ్‌కు ఎయిర్‌పోర్టులో ఊహించని అనుభవం

తమిళనాడు బీజేపీ చీఫ్ సౌందరరాజన్‌కు టుటికోరిన్ ఎయిర్‌పోర్టులో ఊహించని అనుభవం ఎదురైంది. బీజేపీకి వ్యతిరేకంగా ఓ ప్రయాణికురాలు నినాదాలు చేయడంతో ఆమెకు, సౌందరరాజన్‌కు మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ''ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం డౌన్.. డౌన్..&#...


Read More

జగన్‌.. నీచ రాజకీయాలు మానుకో....పరిటాల సునీత ఫైర్

అనంతపురం వైద్యం: కుట్రలు, గొడవలు, హత్యా రాజకీయాలు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని, నీచరాజకీయాలు మానుకోవాలని మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. స్థానిక స్వగృహంలో ఆమె మాట్లాడారు. అమాయకులైన ముస్లింలను అడ్డుపెట్టుకుని కులాల ...


Read More

రాజకీయ ఊపు ...రోజుకు 3 గంటలు దీనిపైనే ఫోకస్‌

తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయేదాకా అధికారిక సమీక్షలతో తలమునకలయ్యే ముఖ్యమంత్రి చంద్రబాబు క్రమక్రమంగా రాజకీయ వేడి పెంచుతున్నారు. మరో 8 నెలల్లో ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో రాజకీయ కోణంలో సమీక్షలకు సమయం పెంచుతూ వస్తున్నారు. పార్టీ నేతలు, అ...


Read More

ఇళ్ల రుణ బకాయిలు రద్దు....నర్సీపట్నం సభలో జగన్‌ హామీ

రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకం అవినీతిమయంగా మారిందని, నిరుపేదలను అప్పులపాలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు. విశాఖపట్నం జిల్లాలో శనివారం ఉదయం నాతవరం మండల సరిహద్...


Read More

ప్రజలను ఓటర్లుగానే చూస్తున్నారు

 రాజకీయ పార్టీలు ప్రజలను ఓటర్లుగానే చూస్తున్నాయని సీబీఐ మాజీ జేడీ లక్మ్షీనారాయణ అన్నారు. విజయనగరంలో ప్రజా చైతన్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అధికారంలోకి వచ్చిన నాయకులు న...


Read More

అప్పుడు ద్రోహి అయిన కాంగ్రెస్...ఇప్పుడు....

విజయవాడ: చంద్రబాబుది రెండు కళ్ల సిద్దాంతమే అనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని పార్టీ కార్యాలయంలో కన్నా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...


Read More

ఆ రాయితీలనే ఎందుకివ్వరు?: గల్లా

 ఒకవైపు ప్రత్యేక హోదా ఎవరికీ లేదంటూనే ఈశాన్యరాష్ట్రాలకు ప్రోత్సాహాకాలిస్తూ, ఏపీకి మాత్రం ఎందుకు మొండి చేయి చూపిస్తున్నారని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ నిలదీశారు. రాష్ట్ర విభజనతో తలెత్తిన ఆదాయ వ్యత్యాస...


Read More

మోదీకి భయపడి దళితులకు జగన్‌

‘‘మిస్టర్‌ పవన్‌కల్యాణ్‌... సినిమా హీరోలంతా సీఎంలు కాలేరు. సీఎం కావాలంటే ముందుగా ప్రజల హృదయాల్లో స్థానం పొందాలి. వారి ప్రేమాభిమానాలను అందుకోవాలి. అది మీ వల్ల కాదు. అన్న ఎన్టీఆర్‌కే అది సాధ్యమైంది. మీకు సీఎం సీటు దక్కదు’ అని టీడీపీకి చెందిన ...


Read More

విపక్ష సభ్యుల ఓట్లన్నీ సీఎం రమేశ్‌

పార్లమెంటులో ప్రతిష్ఠాత్మకమైన ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సభ్యుల ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి! బీజేపీకి షాకిచ్చాయి! విపక్షాల ఐక్యతతో తెలుగుదేశం సభ్యుడు సీఎం రమేశ్‌ అత్యధిక ఓట్లతో పీఏసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గతంలో ఎవరికీ రానన్ని ఓట్...


Read More

టీడీపీ నేతలపై దివ్యాంగుడి ఆరోపణలు

తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలపై ఓ దివ్యాంగుడు సంచలన ఆరోపణలు చేశాడు. మూడేళ్లుగా తనకు ఇల్లు, రుణం మంజూరు కాకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని దివ్యాంగుడు శివరావు ఆరోపిస్తున్నారు. పెరవలి మండలం వడ్లూరు గ్రామానికి చెందిన శివరావు సోషల్‌ మీడియాల...


Read More

ఎత్తులు, పైఎత్తులతో రసవత్తరంగా....

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. బహుముఖ పోరుతో రసవత్తరంగా మారుతోంది. ఇప్పటిదాకా అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మాత్రమే పోరులో, ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి! ఇప్పుడు... కాంగ్రెస్‌ కూడా ‘నేను సైతం’ అంటూ రాష్ట్రంలో ...


Read More

25 ఎంపీలను ఇవ్వండి.. మా సత్తా చూపిస్తాం

వచ్చే ఎన్నికల్లో ప్రజలతో తప్ప ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోబోమని కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జ్‌ ఊమెన్‌చాందీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి తమ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, 25 ఎంపీలనూ గెలిపిస్తే తమ సత్త...


Read More

ఎవరెన్ని కుట్రలు పన్నినా టీడీపీతోనే బీసీలు

వచ్చే ఎన్నికల్లోనూ అధికారం ఎండమావేనని తెలుసుకుని.. కాపులు, బీసీల మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనంద్‌బాబు, శిద్ధా రాఘవ...


Read More

చంద్రబాబుపై విరుచుకుపడ్డ జగన్‌..

సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిని భ్రమరావతిలా చేసి చూపిస్తారని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బహిరంగ సభలో శనివారం ఆయన మాట్లాడుతూ, మట్టి, ఇసుక మాఫియా, దళారుల దోపిడీతో పాలన అస్తవ్యస్తమైందన్నారు. బాబు వస్తే జ...


Read More

పవన్‌ కల్యాణ్‌కు హెచ్చరించారు.

జనసేనపార్టీ నాయకులు జగన్‌ గురించి మాట్లాడడం తగదని రైల్వేకోడూరు వైసీపీ పట్టణ కన్వీనర్‌ సీహెచ్‌రమేష్‌బాబు, నియోజకవర్గ అధికారప్రతినిధి మందలనాగేంద్ర, జిల్లా స్టీరింగ్‌కమిటీసభ్యులు నందాబాల తెలిపారు. శుక్రవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేస...


Read More

జనసేనలో చేరుతున్నట్లు రాంబాబు ప్రకటన...

మొగల్తూరు శ్రీదేవి జానకీ థియేటర్‌ అధినేత కలిదిండి రాంబాబు గురువారం భీమవరంలో పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిసి జనసేనలో చేరనున్నట్టు తెలిపారు. మొగల్తూరులో వ్యాపారాలు నిర్వహిస్తూ గ్రామంలో సామాజిక సేవా కార్యాక్రమాల్లో తనవంతు సహయం అందిస్తు...


Read More

కర్నూలులో ఊమెన్‌ చాందీ వ్యాఖ్యలు

 ‘ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పది జాతీయ అంశాలను గుర్తించాం. అందులో రెండో అంశం ఏపీకి ప్రత్యేక హోదా. రాహుల్‌గాంధీ ప్రధాని బాధ్యతలు చేపట్టగానే హోదా ఫైలుపైనే తొలి సంతకం చేస్తారు’ అని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన...


Read More

పది రోజుల్లో శ్రీశైలం డ్యామ్‌ నిండుతుంది: ముఖ్యమంత్రి

అమరావతి: రేపటి నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చే ప్రతినీటి చుక్కను సద్వినియోగం చేసుకుంటూ భూమినే జలాశయంగా మార్చుకోవాలన్నారు. గోదావరి జలాలతో కృష్ణా ఆయకట్టుకు నీళ్లిచ్చామని, సకాలం...


Read More

విజయవాడలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం ...

 విజయవాడ:విజయవాడలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మిస్తామని, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా త్వరలో భూమి పూజ చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ 8.9 ఎకరాలలో రూ.60 కోట్లతో స్టేడియం నిర్మాణం ఉంటుందన్నారు. స్పోర్ట్స్&...


Read More

జగన్‌ ఉచ్చులో చంద్రబాబు

ప్రతిపక్ష నేత జగన్‌ ఉచ్చులో సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ ఉచ్చులో జగన్‌ పడ్డారని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. రాజకీయ పార్టీలు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నాయని, కేంద్రంపై ఎదురుదాడి చేసి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారని ఆరో...


Read More

కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధినేత జగన్‌

 ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మాజీ చైర్మన్‌ ఈదర మోహన్‌బాబు వైసీపీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో అధినేత జగన్‌ సమక్షంలో శుక్రవారం ఆయన ఆ పార్టీ తీర్థం పుచుకున్నారు. మోహన్‌ మెడలో జగన్‌ పార్టీ కండువా వేసి సాదరంగ...


Read More

వైఎస్‌ హఠాన్మరణంతో అభివృద్ధి నిలిచింది: జగన్

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో తూర్పు గోదావరి జిల్లాలో అభివృద్ధి నిలిచిపోయిందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. గురువారం ఉదయం 216వ రోజు ప్రజాసంకల్ప యాత్రనుకాకినాడ ఆదిత్య కళాశాల సెంటర్‌ నుంచి ఆరంభించారు. స్థానిక జేఎన్‌టీయూకే వరకు... సుమ...


Read More

ఎంపీ మురళీ మోహన్‌ కోడలికి కారుచౌకగా భూమి

‘ముఖ్యమంత్రి చెప్పినట్లుగా రైతు రుణమాఫీ రైతులకు చేరలేదు’ అని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి విమర్శించారు. జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 212వ రోజు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఊలపల్లి నుంచి పెదపూడి మండలం గొల్లల మామిడాడ వరకు ...


Read More

రాహుల్‌ను కలిసి పార్టీలో చేరిన మాజీ సీఎం

 ‘కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుంది. విభజన చట్టం అమలవుతుంది.. ప్రత్యేక హో దా, ప్రత్యేక రాయితీలు, వివిధ సంస్థల ఏర్పాటు సాధ్యమవుతాయి’ అని మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీకి చివర...


Read More

ఎవరితోనూ మాకు పొత్తు అవసరం లేదు

 ‘రాష్ట్రంలో ఎవరితోనూ మాకు పొత్తు అవసరం లేదు. ప్రజల అవసరాలు తెలుసుకుని పాలించాం.. వారి మద్దతుతోనే తిరిగి ఆంధ్రలో అధికారం చేపడతాం’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ స్పష్టం చేశారు. మంగళవారం ...


Read More

ముఖ్యమంత్రి చంద్రబాబుది అభివృద్ధి అనుభవం....

‘ముఖ్యమంత్రి చంద్రబాబుది అభివృద్ధి అనుభవం.. ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో అభివృద్ధి, సంక్షేమమే కనిపిస్తాయి.. ప్రతిపక్ష నాయకుడు జగన్‌ది 16 నెలల జైలు అనుభవం. జైలులో ఉన్నవారికి ఖైదీలే కనిపిస్తారు’ అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి ల...


Read More

నాన్న దీవెనలే నడిపిస్తున్నాయి

ప్రజల ఆశీస్సులు, నాన్న దీవెనలే తనను నడిపిస్తున్నాయని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్ర ఆదివారం 208వ రోజున 2500 కిలోమీటర్లకు చేరుకుంది. శనివారం సాయంత్రమే తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గానికి చేరుకున్న ఆయన రాయవరం మండలం ప...


Read More

10 లక్షల మందికి నిరుద్యోగ భృతి

 రాష్ట్రంలో 10లక్షల మందికి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వనుంది. కనీస విద్యార్హత డిగ్రీ ఉండి.. 22-35 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ పథకం మార్గదర్శకాలపై మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రులు నా...


Read More

జగన్మోహనరెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 202వరోజు

అమలాపురం,;  వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 202వరోజు ముమ్మిడివరం నియోజకవర్గంలో కొనసాగింది. వర్షంలోనూ జగన్‌ యాత్రను కొనసాగించారు. ముమ్మిడివరం ఎయిమ్స్‌ కళాశాల ప్రాంగణం నుంచి ఆదివారం ఉదయం ప్రారంభమైన జగన్‌ పాదయాత్ర ఐ.పోలవరం మండల...


Read More

కుట్రదారులకు గుణపాఠం చెబుదాం...... బాలకృష్ణ

లుగుజాతి ఉనికిని ప్రపంచానికి తెలియజేసిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలకు ఓ వరం అని, అలాంటి పార్టీని కాపాడుకొని మళ్లీ పట్టం కట్టాలని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా చిలమత్తూరులో పల్లెబాట ముగింపు సభలో ఆయన ...


Read More

ప్రజల తీర్పు ఐదేళ్లకు

ఐదేళ్లు పాలించాలని ప్రజలు తమకు తీర్పు ఇచ్చారని.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి నారా లోకేశ్‌ తేల్చిచెప్పారు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తానని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఎక్కడ పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడి నుంచి చేస...


Read More

వర్షంతో పాదయాత్ర ఆలస్యం....

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర శనివారం ఆలస్యంగా మొదలైంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలోని చింతలపల్లిలో ఉదయం యాత్ర ప్రారంభం కావలసి ఉండగా.. వర్షం కారణంగా మధ్యాహ్నం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్‌ చెల్లుబోయిన శ్రీన...


Read More

గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకు అలక వీడారు

మూడు రోజులుగా ముభావంగా ఉంటున్న మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకు అలక వీడారు. ఉపముఖ్యమంత్రి, విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంత్రాంగం ఫలించింది. గురువారం చినరాజప్ప విశాఖ వచ్చిన వెంటనే యలమంచిలి ఎమ్...


Read More

నేడు రాజకీయ పార్టీల భేటీ

విజయవాడలో నేడు రాజకీయ పార్టీల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీ వైసీపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఐ, సీపీఎం నేతలు హాజరుకానున్నారు. కడప స్టీల్ ప్లాంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఈ సమావేశంలో నేతలు చర్చించను...


Read More

సీఎం చంద్రబాబుతో చేనేత సంఘాల నేతలు

ముఖ్యమంత్రి చంద్రబాబుతో చేనేత సంఘాల నాయకులు బుధవారం ఉదయం భేటీ అయ్యారు. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప నేతృత్వంలో రాష్ట్ర చేనేత విభాగం ప్రెసిడెంట్, వనపల్లి రవికుమార్, సెక్రెటరీ నాగేశ్వరరావుతో పాటు సుమారు 100 మంది సీఎం నివాసానికి చేరుకున్నారు. ఈ సంద...


Read More

మీ ఎమ్మెల్యే పని తీరు ఎలా ఉంది....

 ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధి... ఆ నియోజకవర్గ శాసనసభ్యుడే! ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో ఉండటం, ప్రజా సమస్యలపై స్పందించడం, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయడం ఇవే ఎమ్మెల్యేలు చేయాల్సిన పను...


Read More

బీజేపీతో జగన్‌ స్నేహం.....

ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బీజేపీతో తెరవెనుక స్నేహం చేయడం వల్ల రాష్ట్రం నష్టపోయిందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేం ద్రంపై పోరాటంలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమయింద ని పీసీసీ చీఫ్‌ ఎన్‌.రఘువీరారెడ్డి అన్నారు. శనివారం అనంతపురంలో ఆయన మా...


Read More

వైసీపీకి జనసేన గండి

తెలుగుదేశం ఓటు బలం అప్పుడూ ఇప్పుడు దాదాపు సమానంగానే ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 44.9 శాతం ఓట్లను సాధించగా... ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 44.52ు ఓట్లు వస్తాయని తేలింది. వైసీపీ ఓట్లకు మాత్రం భారీగా గండిపడుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో 44.6 శా...


Read More

బీజేపీ ఏకైక ముస్లిమ్ ఎమ్మెల్యేకు బెదిరింపు

అసోం రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఏకైక ముస్లిమ్ ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ రావడం సంచలనం రేపింది. అసోం రాష్ట్రంలోని సొనాయ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఏకైక ముస్లిమ్ ఎమ్మెల్యే అమినుల్ హఖ్ లస్కర్ 15 రోజుల్లో బీజేపీని వీడా...


Read More

జగన్ పాదయాత్ర.............. కంపించిన రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి

పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ అధినేత జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మంగళవారం ముగిసింది. జగన్‌కు వీడ్కోలు పలకడానికి నాయకులు, కార్యకర్తలు వేలాది సంఖ్యలో చేరుకోవడంతో కొవ్వూరులోని రోడ్డు కమ్‌ రైలు బ్రిడ్జి ఒక దశలో కంపించింది. ఇది గమనించిన పో...


Read More

వైసీపీ నుంచి టీడీపీలోకి 20 కుటుంబాలు

చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల పంచా యతీ గువ్వల గొందిపల్లికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు యువనేత పరిటాల శ్రీరామ్‌ ఆధ్వర్యంలో సోమవారం టీడీపీలోకి చేరారు. వెంకటాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీకి చెందిన 20 కుటుంబాల వారికి టీడీపీ పార్ట...


Read More

జగన్ పాదయాత్రకు మరోదారి .......

 వైసీపీ అధినేత జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్రను రోడ్‌ కం రైల్‌ బ్రిడ్జి మీదుగా కాకుండా మరో మార్గంలో నిర్వహించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా సౌత్‌జోన్‌ డీఎస్పీ భరత్‌మాతాజీ వైసీపీ నేతలకు నోటీసు ఇచ్చారు. ఈ నెల 12వ ...


Read More

బాబుకి షాక్ యిచ్చిన కృష్ణం రాజు...........

చంద్రబాబు చేస్తున్న దీక్షలపై చాలామంది విమర్శిస్తున్నారు. నాలుగు సంవత్సరాలు బిజెపి పార్టీ తో కలిసి రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీపై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో చంద్రబాబు తెలివిగా బీజేపీ పై ఉన్న వ్యతిరే...


Read More

మోదీని ఎదిరించిన సీఎంను

‘ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించిన మొదటి ముఖ్యమంత్రిని నేనే. గోద్రా అల్లర్ల సమయంలో, ఇటీవల ట్రిపుల్‌ తలాక్‌ విషయంలోని కొన్ని అంశాలపై ఆయన్ను వ్యతిరేకించా. నాపై వ్యక్తిగత కక్ష పెంచుకున్న ఆయన రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదు. నిధులు ఇస్తే మనమె...


Read More

25 మందీ రాజీనామా చేస్తే.. హోదా వచ్చేది

రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు రాజీనామా చేసి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేదని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. ఇది సీఎం చంద్రబాబుకు తెలిసినా.. కేసులు పెడతారన్న భయంతో టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించడంలేదని ఆరోపించారు. పశ్చిమ గోద...


Read More

సీఎంను చంపేస్తా..సీఎం బంధువులను రేప్ చేస్తా..ఎన్నారై హెచ్చరిక

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మద్ధతుదారుగా చెప్పుకున్న ఎన్నారై కృష్ణకుమార్ ఎస్ఎన్ నాయర్ సీఎంను హెచ్చరిస్తూ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దుబాయ్ అబుదాబీకి చెందిన నిర్మాణ రంగ సంస్థలో పనిచేస్తున్న కృష్ణకుమార్ ఎస్ఎన్ నాయర్ తన ...


Read More

డిప్యూటీ సీఎం......అలా జరిగితే ఉరేసుకుంటా

రాజీనామాల పేరుతో వైసీపీ డ్రామాలు ఆడుతోందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాటకాలు ఆడుతోందని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. బీజేపీతో వైసీపీ కుమ్మక్కై రాజీనామాల వ్యవహారాన్ని నాన్చుతున్నారని ఆరోపించ...


Read More

భయపెట్టి, బలహీనులుగా చేసే వారిపై పోరాడతా

ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి వరకు టీడీపీతో దోస్తీ కట్టి ప్రస్తుతం ఆ పార్టీపైనే తెగ విమర్శలు చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ అధికార పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన ఆట, పాట, సంప్రదాయాలకు గౌరవమిచ్చే అభివృద్ధి ఉండాలి కానీ, మన ఉనికిని ప్...


Read More

యడ్యూరప్పకు క్లాస్ పీకిన అమిత్‌షా

కర్ణాటకలో సంకీర్ణ పాలనలో భిన్నాభిప్రాయాలు తలెత్తుతాయని ఎమ్మెల్యేలలో అసంతృప్తి నెలకొని రోడ్డెక్కే పరిస్థితి సుదూరంలో లేదని అంతవరకు బీజేపీ రాష్ట్ర నాయకులు ఎవరూ జోక్యం చేసుకోరాదని ఆ పార్టీ అధిష్ఠానం సూచించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ష...


Read More

దృష్టి మళ్లించేందుకే మోదీపై విమర్శలు

ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన సీఎం చంద్రబాబు వారి దృష్టిని మళ్లించేందుకే ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ...


Read More

అరకులో రిసార్టుకే పరిమితమైన పవన్‌

విజయనగరం జిల్లా పర్యటన ముగించుకుని శనివారం రాత్రి అరకులోయ చేరుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆదివారం పూర్తిగా రిసార్టుకే పరిమితం అయ్యారు. పద్మాపురం గార్డెన్స్‌ సమీపంలోని ఒక ప్రైవేటు రిసార్టులో బసచేసిన ఆయన ఉదయం ఆ ఆవరణలోనే అరగంటపాటు వాక్&zwnj...


Read More

రైతు ర్యాలీలో రాహుల్.....

గిట్టుబాటు ధరలు వర్తింపజేయడం, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు, రైతు రుణాల మాఫీ తదితర డిమాండ్లతో రైతులు చేపట్టిన పదిరోజుల దేశవ్యాప్త ఆందోళన ఆదివారం మూడోరోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈనెల 6న మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్‌లో జరిగే రైతు ర్యాలీలో తాన...


Read More

పవన్‌ చెబితే ఏదైనా చేస్తా

మావయ్య పవన్‌ కల్యాణ్‌ చెబితే తాను ఏదైనా చేస్తానని, అందులో సందేహం అక్కర్లేదని ప్రముఖ హీరో సాయిధరమ్‌తేజ్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హీరోయిన్‌ కేథరిన్‌తో కలిసి శుక్రవారం ఇక్కడక...


Read More

మోదీ దేశానికి ప్రధానా?..లేక గుజరాత్‌కా

 రాజకీయ స్వార్ధంతో తెలుగు ప్రజలను విడగొట్టారని ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ వెంకన్న సాక్షిగా మోదీ హామీలు ఇచ్చి..మోసం చేశారన్నారు. ప్రతిపక్షం రాజకీయ లబ్దికోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మ...


Read More

177వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్ర

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్ర 177వ రోజుకు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం నరసాపురం నియోజకవర్గంలో సాగుతున్న ఆయన పాదయాత్ర నేడు పాలకొల్లు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంద...


Read More

విజయనగరంలో పర్యటించనున్న...జనసేన అధినేత పవన్ కళ్యాణ్

విజయనగరం:నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటించనున్నారు. కురుపాం, పార్వీతీపురం, బొబ్బిలి నియోజకవర్గాల్లో ఆయన పర్యటన జరుగుతుంది. ప్రజాపోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో అడుగుపెట్టిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బుధవారం పార్టీ వర్...


Read More

సీబీఐ దాడి... మోదీని గట్టిగా నిలదీసిన సీఎం..

ఢిల్లీ రాష్ట్ర ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) మంత్రి సత్యేంద్ర జైన్ నివాసంలో బుధవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు చేసింది. పీడబ్ల్యూడీ కోసం క్రియేటివ్ టీమ్‌ను నియమించినందుకు ఈ సోదాలు జరిగాయి.   24 మందితో క్రియేటివ్ టీమ్‌ను పీడబ్ల్యూడీ క...


Read More

ప్రమాణం చేస్తే.. రాజకీయాలు బంద్‌ చేస్తా : మోత్కుపల్లి

తాను ఏనాడూ చంద్రబాబును గవర్నర్‌ పదవి అడగలేదని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. అడిగినట్లు ఆయన కుమారుడు లోకేశ్‌పై ప్రమాణం చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని, అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు. ఏపీలో చంద్రబాబ...


Read More

ప్రధానిపై వ్యాఖ్యలకు సుష్మా క్షమాపణలు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్ పర్యటనపై తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు దొర్లిందంటూ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అంగీకరించారు. నేపాల్‌లోని జానక్‌పూర్‌లో ప్రధాని మోదీ లక్షలాది మంది ‘‘భారతీయులను’’ ఉద్దేశించి ప్రసంగించారంటూ ఆమ...


Read More

మోదీ పాలనపై కేజ్రీవాల్

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ట్విటర్లో ఓ కార్టూన్ పోస్టు చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమాద్మీ పార్టీ ప్రభుత్వం విద్య, ఆ...


Read More

4 లోక్ సభ - 10 అసెంబ్లీ పోల్స్ : గెలుపెవరిది

మొన్ననే కర్ణాటకలో మట్టి కరిచిన బీజేపీకి ఇప్పుడు మరో పరీక్ష ఎదురైంది.. తాజాగా పలు రాష్ట్రాల్లో 4 లోక్ సభ స్థానాలకు - 10 అసెంబ్లీ స్థానాలకు నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లోని కైరానా లోక్ సభ స్థానంపైనే అందరి దృష్టి నెలకొంది. ఇటీ...


Read More

ఎన్నికల బరిలోకి లాలూ కోడలు

ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కోడలు ఐశ్వర్య రాయ్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. 2019 లోక్‌ సభ ఎన్నికల్లో బిహార్‌లోని చాప్రా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. లాలూ కోడలు ఎన్నికల్...


Read More

డీజీపీపై ఫైర్ అయి..గవర్నర్ ను తోసేసిన సీఎం

ఫైర్ బ్రాండ్ నాయకురాలు - పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ అనూహ్యమైన వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కర్నాటక సీఎంగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మమత ప్రవర్తన విస్మయకరంగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకార వేదిక వ...


Read More

టీడీపీ అంటే...తెలుగు దొంగల పార్టీ

టీడీపీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీ ఎవరిపై ధర్మా పోరాటం చేస్తుందని ప్రశ్నించారు. చంద్రబాబు పోరాటం ప్రజల పైనా? అని నిలదీశారు. టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ...తెలుగు డ్రామాల పార్టీ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ...


Read More

రానున్న ఎన్నికల్లో టీడీపీ 140 సీట్లు కైవసం'''''''''

కొవ్వూరు/ఏలూరు : ఎటువంటి పొత్తు లేకుండా రానున్న ఎన్నికల్లో టీడీపీ 140 సీట్లు కైవసం చేసుకుంటుందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ ధీమా వ్యక్తం చేశారు. కొవ్వూరులోని లిటరరీ క్లబ్‌ కల్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ స్థాయి మినీ మహా నాడు సోమవారం న...


Read More

కేసీఆర్‌కు మహారాష్ట్ర రైతుల లేఖ మీ రాష్ట్రంలో మమ్మల్ని కలపండి

ముంబై: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా అనూహ్య స్పందన లభిస్తోంది. రైతు బంధు పథకంతో పెట్టుబడి సాయం అందుతుండటంతో.. మమ్మల్ని కూడా తెలంగాణలో కలపండి అంటూ మహారాష్ట్ర రైతులు సీఎం చంద్రశేఖర్‌ రావుకు ఓ లేఖ రాశా...


Read More

ఇచ్ఛాపురం నుంచి పలాస బయలుదేరనున్న జనసేన పోరాట యాత్ర .........

శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పోరాట యాత్ర జిల్లాలో రెండో రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఇచ్చాపురంలో పార్టీ కార్యకర్తలతో పవన్ భేటీ కానున్నారు. పోరాట యాత్రలో భాగంగా 11.30 గంటలకు ఇచ్ఛాపురం నుంచి పలాస బయలుదేరనున్నారు. అనంతరం మధ్యాహ్నం పన్నెం...


Read More

హైదరాబాద్ హోటల్ వద్ద కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బస

హైదరాబాద్: కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ వద్ద హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హోటల్స్‌లోకి ఇతరులు ఎవరినీ అనుమతించడం లేదు. ముఖ్యమైన వారిని కూడా క్...


Read More

పాలన లోపం వల్ల అన్నిహత్యలేనని జగన్ తీవ్ర స్థాయిలో మండిపాటు

పశ్చిమ గోదావరి: గోదావరి నదిలో లాంచీ ప్రమాదంపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పడవలు, లాంచీల ప్రయాణాలకు భద్రత కరువైందని వైసిపి అధినేత జగన్ ధ్వజమెత్తారు....


Read More

అయ్యబాబోయ్ ఏంటి ఇలా?. లంగా-జిఎస్టీ కథ చెప్పిన అయ్యపాత్రుడు

    తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవలికాలంలో తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఒకవైపు ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు ముమ్మరంగా ఉద్యమాలు చేస్తుంటే ఆయన అశ్లీల నృత్యా...


Read More

విశాఖలోఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర

విశాఖపట్టణంః వైఎస్ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో పాదయాత్ర చేపట్టారు. బుధవారం ఉదయం అగనంపూడి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. 72 నియోజకవర్గాల్లో 10 రోజులపాటు విజయసాయిరెడ్డి పాదయాత్ర సాగనుంది. జగన్‌ ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావంగా పాదయాత్ర చేపట...


Read More

నాన్‌ పొలిటికల్‌ జేఏసీ రౌండ్‌ టేబుల్‌ సమావేశం

విశాఖఫట్నం, ఏప్రిల్‌ 29 (ఆంధ్ర జ్యోతి): రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు, సంఘాలు సమష్టిగా ఉద్యమిస్తేనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ సాకారమవుతుందని బీచ్‌రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం జరిగిన నాన్‌ పొలిటికల్‌ జేఏసీ రౌండ్‌...


Read More

తిరుపతికి చేరుకున్న మంత్రి నారా లోకేష్

తిరుపతి: కొద్ది సేపటి క్రితం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ తిరుపతి చేరుకున్నారు. వీరిద్దరు తిరుపతి నుంచి తిరుమల బయల్దేరారు. కాసేపట్లో శ్రీవారిని చంద్రబాబు, లోకేష్‌ దర్శించుకోనున్నారు. అనంతరం నమ్మకద్రోహం- కుట్ర రాజకీయాలపై టీడీపీ ధర్మపోరా...


Read More

జనసేన పార్టీ ఆవిర్భావ మహా సభ నేడే పవన్‌ పార్టీ

 జనంలోకి జనసైన్యం వస్తోంది. జనసేన పార్టీకి దశా దిశా వెల్లడించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సిద్ధమయ్యారు. బుధవారం గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలోని కాజా వద్ద నిర్వహిస్తున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభా వేదిక తుది మె...


Read More