జాతీయం

డైనమిక్ సీఎం వైఎస్ జగన్
విజయవాడ: నగరంలోని బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. డైనమిక్ సీఎం జ...
Read More

సుఫారీ ఇచ్చి భార్యను హత్య చేయించిన భర్త..
భార్య చెడు మార్గంలో పయనించటాన్ని గుర్తించిన భర్త మందలించాడు. పెద్ద మనుషులతో చెప్పించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఆగ్రహించిన ఆ భర్త బందువులకు రూ. పది వేల సుఫారి ఇచ్చి ఆమెను హత్య చేయించాడు. ఇదీ హవేళిఘణాపూర్ మండలం ఔరంగాబాద్ తాండాకు చ...
Read More

‘ఈ బిజ్’ పేరుతో మల్టీలెవల్ మోసం
విద్యార్థులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని మల్టీలెవల్ మోసానికి పాల్పడి, దేశవ్యాప్తంగా 17 లక్షల మంది అమాయకులను మోసం చేసి, రూ. 5 వేల కోట్లు కొల్లగొట్టిన ఘరానా కేటుగాళ్ల ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు. ఈ ఏడాది మార్చి 12న ఈ మోసం వెలుగులోకి వచ్చి...
Read More

గల్ఫ్లో ఉద్యోగమని వెళ్తే.. వ్యభిచార రొంపిలోకి
పెంటపాడు మండలానికి చెందిన మరో మహిళ కువైట్ వెళ్లింది. విజిటింగ్ వీసా కాలం చెల్లిపోవడంతో బాబా ఐదుగురి యజమానులకు అమ్మేశాడు. ఒక్కోరోజు తిండి ఉండేది కాదు. వాంతులు వస్తే ఇంటి యజమానులు అనుమానంతో పరీక్షలు నిర్వహించేవారు. ఇలా మానసికంగా వేధింపుల పాలై...
Read More

అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి దుండగుడు..
బాధితురాలు.. ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని. హాస్టల్లోని ఫస్ట్ఫ్లోర్లో ఉంటోంది. పోలీసులు, అధికారులు, విద్యార్థుల వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3:10 గంటలకు నిద్రలేచిన బాధితురాలు వాష్రూమ్కు వెళ్లింది. అదే ...
Read More

భార్య తల నరికిన భర్త.. పోలీసులకు లొంగుబాటు
ప్రేమిస్తున్నానని వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్లు బాగానే సాగిన కాపురంలో కలహాలు మొదలయ్యాయి. విడాకుల దాకా వెళ్లాయి. భార్య విడాకులకు ససేమిరా అనడం తో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఇంటి బయట మాటు వేసి వేటు వేశాడు. నడిరోడ్డుపై పట్టపగలు భా ర్య తల న...
Read More

వందలమంది ప్రాణాలను పణంగా పెట్టాడు’
డబ్బులు సంపాదించేందుకు వందలమంది ప్రాణాలను పణంగా పెట్టాడు. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్టి వీడియో తీశాడు. సిలిండర్ ట్రాక్ పైనుంచి పక్కకు పడిపోవడంతో పెను ముప్పు తప్పింది. చిత్తూరు జిల్లా రాజగున్నేరి, ఎర్పేడు మధ్యలో రైలు పట్టాలపై గ్యాస్ సిలిం...
Read More

15 ఏళ్ల వయసులోనే ప్రతీకారేచ్చతో విషం
డుతూ పాడుతూ పాఠశాల జీవితాన్ని ఆస్వాదించాల్సిన వయసులో ఆ పసి హృదయం పగతో రగిలిపోయింది. 15 ఏళ్ల వయసులోనే ప్రతీకారేచ్చతో విషం చిమ్మింది. తన తల్లిని దూషించాడన్న కారణంతో హాస్టల్లో తోటి విద్యార్థిపై కక్ష పెంచుకున్న పదో తరగతి విద్యార్థి అదును చూసి మరీ మ...
Read More

మీరు లక్షలు సంపాదిస్తుంటే మేం చూస్తూ ఊరుకోవాలా?
అంగన్వాడీ కార్యకర్తలు, చిరుద్యోగులను బెదిరిస్తున్న వైసీపీ నేతలు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ప్రపంచ ప్రఖ్యాత కియా ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్నే బెదిరించే స్థితికి ఎదిగారు. ‘ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉంది. మేం చెప్పినట్లే చేయాలి. మా వాళ్ల...
Read More

రూ.17వేల ఫోన్ అంటూ పీచుమిఠాయి
మీ ఫోన్ నెంబర్కు లక్కిడ్రా తగిలిందంటూ వచ్చే ఫోన్కాల్స్తో తరచూ ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. బుధవారం చక్రాయపేట మండలం వీరనారాయణపల్లెకు షేక్ మౌళాకు ఫోన్ వచ్చింది. మీ ఫోన్నెంబర్కు లక్కిడ్రా తగిలింది, రూ.17వేలు విలువైన శాంసంగ్ మొబ...
Read More

వివాహేతర సంబంధమే హత్యకు కారణం
వివాహేతర సంబంధం ఇద్దరు వ్యక్తుల స్నేహాన్ని చెడగొట్టడమే కాకుండా ఒకరి దారుణ హత్యకు దారి తీసింది. తణుకు మండలం దువ్వలోని సూర్యారావుపాలెం రోడ్డులో బ్రాందిషాపు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన హత్యను తణుకు పోలీసులు ఛేదించారు. శనివారం తణుకు రూరల్ పోల...
Read More

లంచం వెనక్కి ఇచ్చేస్తున్న అధికారి..
ఆయన గతంలో రాయచోటి తహసీల్దార్గా పని చేశారు. అప్పట్లో ఆయన చేసిన ఘనకార్యాలు అన్నీ ఇన్నీ కావు. డీకేటీ పట్టాలు అనర్హులకు ఇవ్వడం.. ఎన్నో ఏళ్లుగా ఇతరుల అనుభవంలో ఉన్న భూములను మరెవరికో కట్టబెట్టడం.. కోర్టు పెండింగ్లో ఉన్న భూములను సైతం ఆన్లైన్ చేయడం....
Read More

దొంగ నోట్ల కట్టలు
అతను ఇంజనీరింగ్ చదివాడు. తనలాగే డిప్లమో చదువుకుని ఊళ్లో ఖాళీగా తిరుగుతున్న మరో యువకుడితో జతకట్టాడు. తిమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కె.నగర్కు చెందిన మణిగండన్ (28), ఎం.సురేశ్కుమార్(23) అనే వీరిద్దరూ సరిహద్దునే ఉన్న చిత్తూరు జిల్లా కుప్పం మ...
Read More

ఒక్క ఆడపిల్ల కూడా లేకపోవడం సంచలనం రేపింది
132 గ్రామాల్లో ఒక్క బాలిక కూడా జన్మించక పోవడంపై గల కారణాలపై తాము ఆయా గ్రామాల్లో సమగ్ర సర్వే చేస్తామని జిల్లా కలెక్టరు డాక్టర్ ఆశిష్ చౌహాన్ చెప్పారు.ఒక్క ఆడపిల్ల కూడా జన్మించక పోవడాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా కలెక్టరు ఆషా కార్యకర్తలతో అత్యవసర ...
Read More

చిన్నారిపై తండ్రి అత్యాచారం
బనగానపల్లెలో దారుణం చోటు చేసుకుంది. బనగానపల్లె పట్టణంలోనీ ఓ కాలనీలో 11 సంవత్సరాల చిన్నారిపై కన్నతండ్రే అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న ప...
Read More

ముగ్గుర్నీ చంపి.. వారి రక్తంతో శివలింగానికి అభిషేకం..
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆదివారం రాత్రి దారుణహత్యకు గురయ్యారు. హతుల్లో తమ్ముడు, ఇద్దరు అక్కలున్నారు.చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన అనంతపురం జిల్లా తనకల్లు మండలంలోని కొర్తికోట గ్రామ సమీపంలోని శివాలయంలో ఈ కిరాతకం జరిగింది. తమ్ముడు త...
Read More

పశ్చిమలో వెలుగుచూసిన దురాగతాలు
తాగిన మైకంలో కన్నూమిన్నూ కానక.. 12 ఏళ్ల కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. మరో ఘటనలో 13 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ దురాఘతాలు పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగుచూశాయి. పోలీసుల కథనం ప్రకారం.. బుట్టాయ...
Read More

ఆరేళ్ల చిన్నారిపై 40 ఏళ్ల కీచకుడి అత్యాచారం
అనంతపురం: నగరంలోని ఎర్రనాల కొట్టాలలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై 40 సంవత్సరాల కీచకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. చిన్నారి తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన కీచకుడు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డా...
Read More

వారం రోజులుగా బంధించి అత్యాచారం
గుంటూరుకు చెందిన ఓ బాలిక ఒంగోలు కుర్రాడితో ప్రేమలో పడింది. తన ప్రియుడి కోసం ఒంగోలుకు వచ్చి అనుకోని పరిస్థితిల్లో కొందరు కామాంధులబారిన పడింది. వారు ఆమెను గదిలో బంధించి వారంపాటు అత్యాచారం చేశారు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరక...
Read More

అమ్మాయిని హోమ్కు, అబ్బాయిని ఇంటికి పంపిన పోలీసులు
యువజంట కులాంతర వివాహం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఎంత చెప్పినా అమ్మాయి తరపు వారు వినకపోవడం.. స్టేషన్ వద్దే గొడవకు దిగారు. దీంతో బుధవారం రాత్రి అమ్మాయిని హోమ్కు.. అబ్బాయిని ఇంటికి పంపించారు. దీనికి సంబంధించి ప్రేమజంట తెలిపిన వివరాల మేర...
Read More

కళ్లల్లో కారం కొట్టిన కోడలు.. చావగొట్టిన కొడుకు
పున్నామ నరకం నుంచి తప్పించడమేమోగానీ.. బతికున్న తండ్రికి నరకం చూపించాడా కొడుకు. ఆస్తి కోసం నడివీధిలో వెంటపడి చావబాదాడు. కోడలు కూడా ఆయన కళ్లల్లో కారం చల్లుతూ వీరంగం చేసింది. ఈ అమానుష ఘటన మంగళవారం తిరుపతిలో చోటు చేసుకుంది. వెస్ట్ పోలీసులు, బాధితులు ...
Read More

చీర మెడకు చుట్టుకుని బాలిక మృతి
ఊయలే ఉరితాడైంది.. ఓ చిన్నారి ప్రాణం తీసింది. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని రాజీవ్కాలనీలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. రాజీవ్ కాలనీకి చెందిన రాజు అనే వ్యక్తికి పిల్లలు లేరు. లక్ష్మీప్రసన్న (9) అనే బాలికను చిన్నతనంలోనే దత్తత తీసుకుని పెంచ...
Read More

భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని..
జిల్లాలోని వి.కోటలో దారుణం జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని తీవ్ర ఆగ్రహంతో గడ్డపారతో భర్త హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. వివరాల్లోకెళితే... వి.కోట మండలం దాసార్లపల్లి గ్రామంలోని శ్రీనివాసులు, వసంతకు పదేళ్ల క్రితం వివ...
Read More

ఫేస్బుక్ పరిచయం నేపథ్యంలో ఘటన
ఆ యువతితో అతడికి పరిచయంలేదు.. అతడి తమ్ముడికి మాత్రం ఫేస్బుక్లో పరిచయం.. ఆ పరిచయంలో ఏమైందో ఏమో.. ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ విషయం ఆ అమ్మాయికి తెలియదు!!.. కానీ తమ్ముడి ఆత్మహత్యతో అతడి అన్న ఆ యువతిపై కక్షగట్టాడు. ఆ ఊరెళ్లి.. తన తమ్ముడు రమ్మాన్...
Read More

పెళ్లికి ఒప్పుకోలేదని ఆటోడ్రైవర్ ఘాతుకం
తనతో ప్రేమ, పెళ్లికి ఒప్పుకోలేదన్న అక్కసుతో ఓ ఆటో డ్రైవర్ యువతి మెడకు చున్నీ బిగించి హత్యయత్నానికి పాల్పడ్డారు. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం శివరామరాజుపేట లో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం.. వేపాడ మండలం ఆకుల సీత...
Read More

రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య
తిరుపతి: చంద్రగిరి మండలం మొరవపల్లెలో దారుణం జరిగింది. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు చంద్రగిరి మండలానికి చెందిన ధనుంజయ.. శ్రీకాళహస్తికి చెందిన పల్లవిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ...
Read More

ఆరేళ్ల బాలికకు నరకం చూపి చంపాడు.
ఆరేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన దుర్మార్గుడు పోలీసులకు చిక్కాడు. తాను బాలికను నమ్మించి తీసుకెళ్లింది మొదలు.. ఆమె పట్ల వ్యవహరించిన తీరును విచారణలో అతడు వెల్లడించాడు! వింటున్న పోలీసులకే ఒళ్లు గగుర్పొ డించింది. ఆ చిన్నారికి అంతలా ...
Read More

పనిమనిషి పేరిట 20,000 గజాలు
చిగురుపాటి జయరాం హత్యకేసులో కీలక నిందితుడు రాకేశ్రెడ్డి సెటిల్మెంట్లు, బెదిరింపులు ఒకటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రగతి రిసార్ట్స్ ఎండీ కుటుంబాన్ని బెదిరించి.. 20వేల గజాల స్థలాన్ని తన పనిమనిషి పేరుతో.. గచ్చిబౌలిలో ఖరీదైన 3.16 ఎకరాల భూమిని...
Read More

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
నాలుగేళ్ల చిన్నారిపై పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా గురజాల మండలంలో ఆదివారం ఉదయం ఈ దారుణం జరిగింది. పీఎ్సఐ నాగేంద్ర తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు నర్సరీ విద్యార్థిని. ఆదివారం సెలవు కావటంతో ఇంటి వద్ద ఆడుకుంటు...
Read More

యువతిపై యాసిడ్ దాడి
ప్రేమను తిరస్కరించిందని యువతిపై యాసిడ్ దాడి చేశాడో ఉన్మాది. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వేమకోటివారి వీధికి చెందిన శివశంకర్ అదే వీధికి చెందిన యువతిని కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నానంట...
Read More

ప్రైవేటు హాస్టల్లో దారుణం
పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు విద్యార్థులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కడప జిల్లా ప్రొద్దుటూరు పక్క మండలానికి చెందిన బాలిక స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతూ, ఆ స్కూల్ హాస్టల్లోనే ఉంటో...
Read More

దాన్ని చూస్తూ హంతకులు రోజూ మద్యం తాగారు
యువకుడి తల నరికి ఫ్రిజ్లో పెట్టి దాన్ని చూస్తూ హంతకులు రోజూ మద్యం తాగారు. పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన కలకలం రేపింది. ఈ నెల 17న ఏలూరు సమీపంలో పోణంగి రోడ్డు తమ్మిలేరు కాల్వలో తలలేని మొండెం లభించిన కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఏ...
Read More

బాత్రూమ్లో విజయారెడ్డి మృతదేహం
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు భోగసముద్రం విజయారెడ్డి(53) తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం హత్య విషయం బయటకు పొక్కినప్పటికీ సోమవారమే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీ నగర మహ...
Read More

మృతశిశువు అప్పగింతకు రూ.5వేలు డిమాండ్
వైద్య సిబ్బంది కర్కశంగా వ్యవహరించారు. మృతశిశువును అప్పగించేందుకు రూ.5వేలు డిమాండ్ చేశారు. లేకుంటే ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పారు. ఆ పేద దంపతులు కాళ్లావేళ్లా పడినా కనికరిం చలేదు. చివరకు రూ.3వేలు తీసుకుని మృతశిశువును అప్పగించారు. ప్యాపిలి ప్రభుత్...
Read More

జ్యోతి హత్య కేసు..అదుపులో నిందితుడు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన జ్యోతి హత్య కేసులో నిందితుడు శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి నుంచి శ్రీనివాస్ డిశ్చార్జ్ అయిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసులో నిందితులను ఈరోజు పోలీసులు మీడియా మ...
Read More

పెళ్లిని ఆపాలని యువతి పోరాటం
ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. తరువాత సమీప బంధువైన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి సిద్దపడ్డాడు. ఇదేంటని నిలదీసినందుకు కులంపేరుతో దూషించాడని ఓ యువతి, జూనియర్ సివిల్ జడ్జ్ (ప్రస్తుతం సస్పెన్షన్లో ఉ...
Read More

కన్న కూతుర్ని కడతేర్చిన తండ్రి
దళితుడిని ప్రేమించిందన్న కోపంతో కన్నకూతుర్నే గొంతు పిసికి చంపేశాడో కసాయి తండ్రి. ఆపై అనారోగ్యంతో మృతిచెందిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో తానే హత్య చేశానని అంగీకరించాడు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాలెంలో ఆదివ...
Read More

వివస్త్రను చేసి రైలు పట్టాలపై నడక.. రాత్రంతా చిత్రవధ
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ అది. సమయం ఆదివారం రాత్రి 10.30 గంటలు.. రైల్వేస్టేషన్ చివరన ఓ ప్రేమ జంట మాట్లాడుకుంటోంది. ఎప్పటినుంచో వారిని గమనిస్తున్న ఐదుగురు యువకులు.. ఒక్కసారిగా ఆ ప్రేమజంటపై దాడి చేశారు. ప్రేమికుడిని రాళ్లతో కొట్ట...
Read More

మద్యం మత్తులో దారుణం
గంగవరం: విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో వేర్వేరు చోట్ల రెండు హత్యలు జరిగాయి. గంగవరంలో ఆటోడ్రైవర్ ధనరాజును పల్లి నరేష్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశారు. విషయం తెలిసిన పోలీసులు నిందితుడు పల్లి నరేష్ను అదుపులోకి తీసుకున్నారు...
Read More

మొదటి జీతం 10 వేలు... ఆస్తులు 110 కోట్లు
కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగంలో చేరిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కోట్లకు పడగలెత్తాడు. రూ.10వేలు మెదటి జీతంగా తీసుకొని పదేళ్లలోపే రూ.110కోట్ల ఆస్తులు కూడబెట్టాడు. అవినీతి సొమ్మును వెండి కంచాల్లో భోంచేస్తోన్న ఆయన ఇంట్లో సోదాలకు వెళ్లిన ఏసీబీ బృందాలు బీరువాల...
Read More

రాత్రి గదికి పిలిచి లైంగిక వేధింపులు
ఇంటర్ చదువుతూ, హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులపట్ల అసభ్యంగా ప్రవర్తించి, వారిని లైంగికంగా వేధిస్తున్న ఒక ప్రైవేటు కళాశాల ప్రిన్సిపాల్ను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కోర్టులో హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించారు. వివరాల్లోకి వె...
Read More

కన్నతల్లే చంపేయమంది!
పిల్లలపై తండ్రి కోపంతో ఊగిపోతే.. తల్లి శాంత పరుస్తుంది! తల్లి కోపగించుకుంటే ఆ బాధ్యత తండ్రి తీసుకుంటాడు! మరి.. అనురాధది ఎంత విషాదమో కదా! కూతురు కులాంతర వివాహం చేసుకుందనే ఆగ్రహంతో తండ్రి అనురాధను తీవ్రంగా కొట్టాడు. తోడబుట్టిన అన్న కూడా ఆమెపై చేయి చ...
Read More

గోమాతపై లైంగిక దాడి.. పిఠాపురంలో దారుణం
గోమాతపై మనిషి లైంగికదాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం గోకివాడలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన నామా బుచ్చిరాజు బి.కొత్తూరు రోడ్డులోని తన పశువులపాకలో శనివారం రాత్రి మూడు ఆవులు, రెండు గిత్తలు, ఒక దూడను కట్టేసి ఇంటికొచ్చ...
Read More

ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.17.50 లక్షలు స్వాహా
ఏపీ సీఆర్డీఏలో ఉద్యోగాలు ఇప్పిస్తానం టూ నిరుద్యోగ యువతను మోసం చేసి రూ.17.50 లక్షలు స్వాహా చేసి పరారై న దంపతులపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వణుకూరుకు చెందిన చీలి సతీష్, భార్య నవనీత ఓ కళాశాల ప్రిన్సిపాల్, వై...
Read More

బాంబుల కలకలం
పల్నాడు: గుంటూరు జిల్లా పల్నాడులో బాంబులు కలకలం రేపాయి. రెంటచింతల మండలం మంచికల్లులో 15 నాటుబాంబులను పోలీసులు సీజ్ చేశారు. ఈ బాంబులను వైసీపీ కార్యకర్త నరసింహారావు ఇంట్లో గుర్తించారు. మంచికల్లు పోలేరమ్మ జాతర సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్ట...
Read More

రోగుల ప్రాణాలతో క్రూర చెలగాటం
రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లోని 241 మెడికల్ షాపుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. అందులో 96 దుకాణాల్లో గడువు దాటిన మందులు విక్రయిస్తున్నట్లు తేలింది. లైసెన్స్ లేకుండా మూడు మెడికల్ షాపులు మందులు వ...
Read More

వెలుగులోకి వచ్చిన దొంగ సర్టిఫికెట్ల వ్యవహారం
పారా మెడికల్ కోర్సులకు పెరిగిన డిమాండును సొమ్ము చేసుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని సంస్థలు రంగప్రవేశం చేశాయి. మూడేళ్ల డిగ్రీ కోర్సు, మరో ఏడాది ఇంటర్న్షిప్ చేస్తేగాని రాని సర్టిఫికెట్ను... జస్ట్ వారంరోజుల్లో ఇచ్చేస్తామంటూ వీరు ...
Read More

విద్యార్థిపై యాసిడ్ దాడి...
గాజువాక: విశాఖపట్నం గాజువాక శ్రీనగర్లో విద్యార్థిపై యాసిడ్ దాడి కలకలం రేపుతోంది. శ్రీచైతన్య కాలేజి విద్యార్థి ప్రవీణ్కుమార్పై గుర్తుతెలియని దుండగులు యాసిడ్తో దాడి చేశారు. దుండగులు బైక్పై వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంద...
Read More

గజదొంగ దున్న కృష్ణ అరెస్టు..
నగరంలో సంచలనం సృష్టించిన పలు చోరీ కేసుల్లో నిందితుడు దున్న కృష్ణను విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. ముడసర్లోవ పరిసరాల్లో కృష్ణను, అతని స్నేహితుడు చింతాడ సారధిని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. చోరీల్లో కృష్ణకు సహకరించిన బొబ్బిలికి చెంది...
Read More

.వాళ్లు మనుష్యులా పశువులా..?
నంద్యాల పట్టణం మెయిన్ బజార్లో ఉన్న జమాల్ బాషా దర్గా ఉరుసు వైభవంగా జరుగుతోంది. అక్కడ తాగి గొడవ పడుతున్న వాళ్లను ఓ యువకుడు వారించాడు. దీంతో వారు రెచ్చిపోయారు. కత్తితో ఆ యువకుడి గుండెల్లో పొడిచారు. అక్కడికక్కడే అతను కుప్పకూలిపోయి మృతి చెందాడ...
Read More

వేధింపులు తాళలేక హత్యచేసిన తండ్రి
విడవలూరు: పున్నామ నరకం నుంచి తప్పించుకోవడానికి పుత్రుడు జన్మించాలని అంటారు!. అందుకే కాబోలు.. ఇద్దరు కూతుళ్లు పుట్టాక కొడుకు కోసం పరితపించిపోయాడా తండ్రి!!. కోరుకున్నట్లే కొడుకు పుట్టడంతో సంబరపడిపోయాడు!. పుట్టిననాటి నుంచి గుండెలమీద పెంచుతూ అతడిపై...
Read More

ఢిల్లీలో విశాఖ విద్యార్థి ఆత్మహత్య
జీవితంలో స మున్నత శిఖరాలను అందుకోవాలనుకున్న ఆ విద్యార్థి ఆశలను ఓ లెక్చరర్ ధనదాహం మింగేసింది. ప్రతి సె మిస్టర్కు తనకు రూ.5 వేలు ఇస్తేనే మార్కులు వేస్తానని లేకపోతే తప్పిస్తానని, పైగా ప్రాక్టికల్స్లోనూ ఫెయిల్ చేస్తానని బెదిరింపులకు గురిచేశ...
Read More

పుట్టినరోజు పార్టీకి రావాలని ...ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
కొందరు మృగాళ్ల పశువాంఛకు మరో చిన్నారి బలైపోయింది. ఇంటర్ చదువుతున్నా మానసిక ఎదుగుదల సరిగ్గా లేని ఆమెపై ఓ కామాంధుడి కన్ను పడింది. రోజూ కాలేజీకి వెళ్లి వచ్చే ఆ బాలికను మాయమాటలతో మభ్యపెట్టడంతో పాటు మెల్లగా మందు తాగడం కూడా అలవాటు చేశాడు. అదును చూస...
Read More

పోలీసులపై స్మగ్లర్ల రాళ్ల దాడి
తిరుపతి: తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. చంద్రగిరి మండలం మామిడిమాను గడ్డ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ఫోర్స్ పోలీసులకు ఎర్రచందనం స్మగ్లర్లు తారపడ్డారు. దీంతో పోలీసులపై స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు. వెంటనే అప...
Read More

ఆయిల్ చౌర్యంలో భారీ మామూళ్లు
చేతికి ఆయిల్ అంటితే జిడ్డుగా, ఇబ్బందిగా ఉంటుందేమోగానీ, ఆయిల్ మాఫియాకు వంతపాడితే వచ్చే మామూళ్లు మాత్రం పోలీసులకు హాయిగోలుపుతున్నాయి. కోస్తా ప్రాంతంలో ముడిచము రు దొంగలకు సహకరించి లక్షలాది రూపాయల మామూళ్లు తీసుకొంటున్న పోలీసుల బాగోతం బయటికి...
Read More

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.
ఏలూరు: ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి మహానగరాల్లో ఉన్న వ్యభిచార గృహాలకు కాంట్రాక్టు పద్ధతిపై పంపించే ఒక మహిళను ఏలూరు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎస్సై డి.గంగాభవాని అరెస్టు చేశారు. ఏలూరులోని ఖండ్రికగూడెంకు చెందిన ఆకుర్తి వ...
Read More

వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య
ఏలూరు: ఏకారణం తెలియదు గాని ఒక వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏలూరులోని తంగెళ్ళమూడి ప్రాంతంలో ఉంటున్న గెడ్డం వెంకటేశ్వరరావుకు ఏడాదిన్నర క్రితం అయ్యప్పరాజుగూడెంకు చెందిన మానసతో వివాహం అయింది. వెంకటేశ్వరరావు సెంట్రింగ్ పనులకు వె...
Read More

రోడ్డు ప్రమాదంలో తెగిపడిన కాలు
ఆర్టీసీ బస్సు మోటర్ బైక్ను ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మండల పరిధిలోని సున్నంపాడు గ్రామం సమీపంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. హెల్త్ అసిస్టెంట్గా పని చేస్తున్న బి.యోహాన్, అతడి స్నేహితుడు జె.లోవరాజు మోటారు బైక్పై రంప...
Read More

దండం పెట్టినా ప్రసవానికి ముందుకురాని జీజీహెచ్
రోజం తా పడిగాపులు పడినా, దండాలు పెట్టి వేడుకొన్నా కనికరించలేదు. చివరకు చేసేది లేక మరో ఆస్పత్రికి తీసుకెళ్లి, ప్రసవం చేయించాల్సి వచ్చింది. తాజా ఘటనతో జీజీహెచ్ మరింతగా విమర్శలకు గురి అవుతోంది. బాధితురాలి కథనం ప్రకారం, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు...
Read More

డీజిల్ కొట్టించి బిల్లు తెస్తే ఆ డబ్బులను చెల్లిస్తామని పీవో తెలపడంపై గిరిజనుల ఆవేదన
గర్భిణికి నెలలు నిండకుండా అధిక రక్తస్రావం కావడంతో ప్రమాద స్థితికి చేరుకుంది. దీంతో ఆమెను కుటుంబీకులు నేలజర్త నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధారకొండ పీహెచ్సీకి తమ సొంత ఖర్చులతో తీసుకొచ్చారు. అక్కడి నుంచి అత్యవసర వైద్యసేవలందించడానికి నర్సీపట్న...
Read More

ప.గో జిల్లాలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి
భీమడోలు: పశ్చిమగోదావరి జిల్లాలోని భీమడోలు మండలం పాతురు షుగర్ ప్యాక్టరీ దగ్గర శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా, క్లీనర్ స్వల్పగ...
Read More

చెల్లిని దారుణంగా నరికేసిన అన్న
ఆస్తి తగాదాలు ఆడ కూతురి ప్రాణాలు బలితీసుకున్నాయి. పొలం తనకు అమ్మలేదన్న ఆక్రోశంతో అన్నయ్యే (బాబాయి కొడుకు) చెల్లిని నడిరోడ్డుపై నరికేశాడు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణలో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. స్వర్ణ గ్రామానికి చెందిన సొద రాధాకృ...
Read More

అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం గెడ్డ వీధిలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్య సోఫియాను కట్టుకున్న భర్త లక్ష్మీనారాయణ అతి కిరాతకంగా కొట్టి చంపాడు. అనంతరం అతడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టా...
Read More

అద్దెకున్న వారే హంతకులు మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ
వివాదంలో మధ్యవర్తిగా వెళ్లిన ఆమె చెప్పి న మాటలకు అతడికి ఆగ్రహం వచ్చింది. అంతలోనే ఆమె అంతు చూడాలనుకున్నాడు. ఇష్టానుసారంగా కొట్టి ప్రాణాలు తీసేశాడు. మూడో కంటికి తెలియకుండా మృతదేహాన్ని ఆమె ఇంటి పడక గదిలో మంచంపై పడేసి, కనిపించిన సొత్తును కాజేశాడు. ఎత...
Read More

వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని.. భార్యను కడతేర్చాడు
భార్యకు అనారోగ్యం చేసిందని పర స్త్రీపై వ్యామోహం పెంచుకున్నాడు.. ఐదేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.. ఈ క్రమంలో కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు.. దీనిపై నిలదీసిందని కోపోద్రోక్తుడై జీవిత భాగస్వామిని కత్తితో నరికి కడతేర్చాడు.. మండల...
Read More

ఆ తండ్రి కొడుకును ఎందుకు చంపాడంటే...
తూ.గో. జిల్లా: కాకినాడ రూరల్ మండలం బుల్లబ్బాయిరెడ్డినగర్లో కన్న కొడుకు గోవింద్ని తండ్రి హత్య చేశాడు. గోవింద్ పెళ్లి చేసుకుని ఏ పనీ చేయకుండా తండ్రి మీద ఆధారపడటంతో గత కొంతకాలంగా తండ్రీకొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తండ్రి ...
Read More

అప్పుకట్టమని అడిగినందుకు...దారుణం
గోపాలపురం: పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం బీమోలులో దారుణం చోటు చేసుకుంది. అప్పుకట్టమని అడిగిన పాపానికి ఓ వ్యక్తిని చంపేందుకు యత్నించాడు మరోవ్యక్తి. స్థానికంగా ఉంటున్న శ్రీనివాస్(50) కిళ్లీకొట్టు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వంశీ అనే యువక...
Read More

నిర్భయ కేసులో తీహార్ జైలు అధికారులకు మహిళా కమిషన్ నోటీసులు
దేశంలో సంచలనం రేపిన నిర్భయ కేసులో తీహార్ జైలు అధికారులకు ఢిల్లీ మహిళా కమిషన్ తాజాగా తీహార్ జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించడంలో జాప్యమెందుకు చేస్తున్నారని మహిళా కమిషన్ తీహార్ జైలు అధికారులకు జారీ చే...
Read More

బాలికపై అత్యాచారం నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు
రాచర్ల(ప్రకాశం జిల్లా): కొమరోలు మండలం చినగానిపల్లె గ్రామంలోని ఓ బాలిక (13)పై అదే గ్రామానికి చెందిన మీనిగ రంగస్వామి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన గిరిజన బాలిక స్థానికంగా ఉన్న పాఠశాలలో ఆరో తరగతి చదువుత...
Read More

వీరు కనిపిస్తే.. సమాచారమివ్వండి
విజయవాడ: నగరంలో ఆదివారం ఒక్కరోజే గంట వ్యవధిలో రెండు చోట్ల జరిగిన గొలుసు దొంగతనాలను ఇద్దరు యువకులు చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో బీఆర్టీఎస్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలి మెడలో మూడున్...
Read More

గుంటూరులో నకిలీ మద్యం.....
బాపట్ల: గుంటూరు జిల్లా డెల్టాలో మరోసారి నకిలీ మద్యం కలకలం రేపుతోంది. బాపట్ల మండలం యాజలీలో మద్యం తాగి దంపతులు మృతి చెందారు. చిలకజోస్యం చెప్పే అంజయ్య, మారమ్మ దంపతులు గత రాత్రి నిజాంపట్నంలో చీప్ లిక్కర్ సేవించారు. అనంతరం వారు మృతి చెందారు. కేసు నమో...
Read More

రేణిగుంట చెక్పోస్టులో చెలరేగిన వెహికల్ ఇన్స్పెక్టర్
పసుపులేటి విజయభాస్కర్ రవాణాశాఖలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ). ఆయన జీతం తక్కువే. కానీ చెక్పోస్టులో ‘అక్రమ’ రవాణాకు రైట్..రైట్ అని, రూ.కోట్లు వెనకేసుకున్నారు. చెక్పోస్టులో ఒకసారి విజయభాస్కర్ పట్టుబడ్డారు. అయినా, ఆయనప...
Read More

స్మగ్లర్ల రాళ్ల దాడి...పోలీసుల కాల్పులు....
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లాలోని అటవీప్రాంతంలో తమిళ స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. కూబింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులపై స్మగ్లర్లు దాడికి తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు స్మగ్లర్లపై ఎదురుదాడి చేశారు. ఈ ఘటనలో ఓ స్మగ్...
Read More

వివాహేతర సంబంధాలే ప్రధానం
విజయవాడ: బంధాలు కొత్త అర్థాలను వెతుక్కుంటున్నాయి. భార్యాభర్తల మధ్య సంబంధాలు సరికొత్త పరిచయాలను అందుకుంటున్నాయి. సక్రమంగా లేని బంధాలను కలుపుకొంటున్నాయి. మోజు ముసుగులో అసలు బంధాన్నే తెంచుకుంటున్నాయి. అవసరం తీరాక అపార్థాలు పుట్టుకొస్తున్నాయి. ఇ...
Read More

మూడేళ్ళ కూతురును గొంతుకోసి...
విజయనగరం: భార్యపై కోపంతో తన మూడేళ్ళ కూతురును దారుణంగా హత్య చేశాడో కసాయి తండ్రి. ఈ సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. గుర్ల మండలం గారికివలస గ్రామంలో శ్రీను అనే వ్యక్తి తన కూతురు సుమలత(3)ను శనివారం తెల్లవారుజామున కత్తిపీటతో గొంతుకోసి హత్యకు పా...
Read More

తిరుమల హుండీలో చోరీ
తిరుమల: తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలోని ప్రధాన హుండీలో చోరీకి యత్నించిన వ్యక్తిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. శుక్రవారం రాత్రి ప్రధాన హుండీలో చోరీకి ప్రయత్నిస్తుండగా అక్కడ విధుల్లో ఉన్న విజిలెన్స్ సిబ్బంది...
Read More

ఇద్దరు కూతుళ్ళపై ఏడాదిగా తండ్రి అత్యాచారం
రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు కూతుళ్ళపై ఏడాదిగా తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. నేపాల్ దేశం నుంచి వలసవచ్చిన రాజ్ బహదూర్ కుటుంబం శంషాబాద్లో నివాసముంటోంది. రాజ్ బహదూర్ ప్రస్త...
Read More

ప్రాణం తీసిన బైక్ రేసింగు
వి.కోట(చిత్తూరు జిల్లా): బైక్ రేసింగ్కు వెళ్ళి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వి.కోటకు చెందిన నలుగురు యువకులు శుక్రవారం రాత్రి రెండు బైక్లపై ముళబాగళ్ బైపాస్ రోడ్డులో రేసింగ్కు వెళ...
Read More

పెళ్లి చేసుకుంటానని చెప్పి.. రూమ్కు తీసుకెళ్లి..
పొన్నూరు, గుంటూరు: పెళ్ళి చేసుకుంటానని ఓ బాలికకు మాయ మాటలు చెప్పిన యువకుడు బలవంతంగా ఆమెను తన రూముకు తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. స్థానిక అర్బన్ పోలీసుల కథనం ప్రకారం... పెప్సీ గోడౌన్ వెనుక ఉండే క్రేన్ డ్రైవర్ నాగిడి రామకృష్ణ మాయ...
Read More

అత్తను హతమార్చిన కోడలు
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నదనే అక్కసుతో అత్తను దారుణంగా హత్యచేసిన కోడలి ఉదంతమిది. ఇందుకు సంబంధిం చి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాచవరంలో మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన కోయ రామాంజనేయులుకు సుమారు 10 ఏళ్ల క్రితం పిడుగురాళ్ల మం...
Read More

ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని స్వగ్రామంలో ఆత్మహత్య
కురబలకోట మండలంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని స్వగ్రామంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు ర్యాగింగ్ కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపి స్తున్నారు. వివరాలివీ... అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నానికి చెందిన ప్రియాంక బాయి(19) అంగళ్లు సమీపం...
Read More

పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది...కాని ...
విజయవాడ: పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది... లెక్చరర్గా పనిచేస్తూ భర్తకు ఆర్థికంగా అండగా నిలవాలనుకుంది. అయినా భర్త వద్ద మెప్పు పొందలేక చివరికి తను వుచాలించింది. రామవరప్పాడు రాజుల బజార్లో నివసిస్తున్న పసుపులేటి షణ్ముఖి (30) ఉన్నత విద్య...
Read More

అసలు పని వదిలి ఐపీఎస్ల అడ్డగోలు దందాలు
ఒక సీనియర్ ఐపీఎస్ ని బదిలీ చేసిన ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా తాజాగా పక్కన కూర్చోబెట్టింది. ‘ఎందుకిలా జరిగిందా?’ అని ఐపీఎస్ వర్గాల్లో చర్చ మొదలుకావడంతో అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక సంస్థకు రూ.10 కోట్లు బిల్లులు విడుదల చేసేందు...
Read More

చెక్పోస్టులో అక్రమ రవాణాకు అనుమతిచ్చి భారీ ముడుపులు
అక్రమ మద్యం తరలిపోకుండా కాపు కాయాల్సిన వాడే, దగ్గరుండి రాష్ట్రం దాటించాడు. చెక్పోస్టు డ్యూటీలో చిక్కినంత వెనుకేసుకొన్నాడు. చివరకు ఏసీబీకి దొరికిపోయాడు. అక్రమాస్తులను భారీగా కూడబెట్టారన్న సమాచారంతో కర్నూలు జిల్లా నాగులదిన్నె చెక్పోస్టు ఎక...
Read More

మంగళవారం ఆ బాలుడిని కిడ్నాప్ చేస్తున్నారట
ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి బాలుడు అదృశ్యమైన ఘటన మంగళవారం ఆగిరిపల్లిలో కలకలం సృష్టించింది. చిన్నాగిరిపల్లి గొల్లగూడెం గ్రామానికి చెందిన వీర్ల లీలాప్రసాద్(12) ఆగిరిపల్లి ఎస్.వి. ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే ...
Read More

కాలేజీలో లైంగిక వేధింపులపై తన విభాగం అధిపతితో పోరు
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర మెడికల్ కళాశాల (ఎస్వీఎంసీ) పీడియాట్రిక్స్ పీజీ విద్యార్థిని డాక్టర్ శిల్ప మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకొన్నారు. చిత్తూరు జిల్లా పీలేరులోని తన నివాసంలో ఆమె ఉరి వేసుకున్నారు. ఎస్వీఎంసీ చిన్నపిల్లల విభా...
Read More

ప్రాణాలు తీసిన కల్తీమద్యం
పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సత్యవాడలో విషాదం చోటు చేసుకుంది. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా పార్టీ చేసుకున్న ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కల్తీ మద్యం కారణంగానే వారు మరణించినట్లు తెలుస్తోంది. మృతులు ఆచంట ప్రసాద్ (19), పొన్నగంటి సుధీర్(17)గ...
Read More

కుటుంబతగాదాలకు ముగ్గురు చిన్నారులు బలయ్యారు
దంపతుల మధ్య నెలకొన్న కుటుంబతగాదాలకు ముగ్గురు చిన్నారులు బలయ్యారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం శెట్టిగారిపల్లెల్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రే తన ముగ్గురు పిల్లలను నీవా నదిలో పడేసి చంపేశాడు. భార్య కాపురానికి రావడం లేదనే ఆగ...
Read More

బాలుడిని హిజ్రాగా మార్చే యత్నం
నీలోని హార్మోన్స్ మొత్తం మారిపోయాయి... నువ్వు ఇకపై మాలో ఒకడిగా ఉండిపొమ్మంటూ ఓ బాలుడికి మాయమాటలు చెప్పి హిజ్రాగా మార్చేందుకు ప్రయత్నించిన ఘటన కండ్రిక కాలనీలో జరిగింది. మోసానికి పాల్పడిన హిజ్రాపై నున్న రూరల్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశా...
Read More

పెద్దలు పెళ్లికి అంగీకరించరని నిరాశతో .. గూడ్స్ రైలుకింద పడిన వైనం
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు ఒప్పుకోరనే నిరాశతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. బేతంచెర్ల -బుగ్గానిపల్లె రైల్వేస్టేషన్ వద్ద నంద్యాల వైపు వెళ్తున్న ఓ గూడ్స్ రైలు కింద పడి బేతంచెర్ల పట్టణానికి చెంద...
Read More

రౌడీషీటర్ దారుణ హత్య....
విశాఖపట్నం: విశాఖలో రౌడీషీటర్ కాశిం దారుణహత్యకు గురయ్యాడు. కాశింను దుండగులు కత్తులతో నరికి చంపేశారు. పాతకక్షలే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. హత్య జరిగిన స్థ...
Read More

కాలం చెల్లిన మందుల సరఫరాపై చర్యలు
మూడునెలల్లో కాలం చెల్లే మందులను ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేయడంపై తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య చెప్పారు. బుధవారం జగ్గయ్యపేటలో ప్రభుత్వాసుపత్రి సందర్శనకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడ...
Read More

విత్తన కంపెనీలపై కేసులు
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం విత్తన ఉత్పత్తి కంపెనీలపై దాడులు నిర్వహించిన లీగల్ మెట్రాలజీ అధికారులు ఉల్లంఘనలకు పాల్పడుతున్న కంపెనీలపై 47 కేసులు నమోదు చేశారు. ప్రధానంగా ప్యాకెట్లలో తక్కువ తూకంతో విత్తనాలు నింపుతున్న విషయాన్ని అధికారులు గుర్తిం...
Read More

కత్తితో మహిళ హల్చల్
కందులవారిపల్లె: కడప జిల్లా కందులవారి పల్లెలో ఓ మహిళ కత్తితో హల్చల్ చేసింది. వీఆర్వో, పోలీస్కానిస్టేబుల్ను తిడుతూ కత్తితో బెదిరించింది. తమతో పెట్టుకుంటే ఉద్యోగాలు ఉండవంటూ హెచ్చరించింది. చిట్వేల్ మండలంలో కందులవారిపల్లె తిప్పికుంట చె...
Read More

గ్యాస్ కట్టర్తో లాకర్కు రంధ్రం
అనంతపురం జేఎన్టీయూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో శుక్రవారం అర్ధరాత్రి భారీచోరీ జరిగింది. అనంతపురం డీఎస్పీ వెంకట్రావు, బ్యాంకు మేనేజర్ శర్మ కథనం మేరకు.. రోజువారీ విధులు ముగిసిన తర్వాత శుక్రవారం రాత్రి 7:30గంటల సమయంలో మేనేజర్ శర...
Read More

ప్రేమ వివాహం.. విషాదం
పట్టణంలోని కొత్తపేట డిష్ రెడ్డెన్న వీధిలో కాపురం ఉంటున్న చందన(27) అనే వివాహిత గురువారం అర్ధరాత్రి ఉరేసుకుని మృతి చెందింది. ఈవిషయం తెలుసుకున్న భర్త శ్రీనాధ్రెడ్డి, కుటుంబ సభ్యులు రాత్రికి రాత్రే ఆమె మృతదేహాన్ని వీరబల్లి మండలం గడికోట మాలవాండ్ల...
Read More

ఎస్ఐ, హోంగార్డుపై మత్స్యకారుల దాడి
సముద్ర తీర గ్రామంలో రికార్డింగ్ డ్యాన్స్ను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై మత్స్యకారులు దాడిచేసి గాయపరిచిన సంఘటన బుధవారం అర్ధరాత్రి కావలి రూరల్ మండలం కొత్తసత్రంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో రూరల్ ఎస్ఐ పుల్లారావుతో పా టు కానిస్టేబుల...
Read More

జంట హత్యలు కలకలం
గుంటూరు జిల్లా చుండూరులో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. భార్యపై అనుమానంతో భర్త ఆమెపై రోకలిబండతో దాడి చేశాడు. అడ్డువచ్చి అత్తపైనా విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో భార్య, అత్త అక్కడిక్కడే మృతి చెందారు. గ్రామస్థుల సమాచారం మేరకు అక్కడకు చేర...
Read More

తల్లిని వెయ్యి అడిగితే రూ.500 ఇచ్చిందని..
(విజయవాడ): ఖర్చులకు రూ.వెయ్యి అడిగితే తల్లి రూ.500లే ఇచ్చిందన్న మనస్తాపంతో కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అజిత్సింగ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందమూరు నగర్ తోటవారి వీధిలో శనివారం జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు పోలీస్ ...
Read More

ప్రేమ పేరుతో యువతిపై అత్యాచారం
విజయవాడ: ప్రేమ పేరుతో యువతికి కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి ఓ యువకుడు అత్యాచారం చేశాడు. నగ్నంగా ఫొటోలు తీసి ఎవరితోనైనా చెబితే ఫేస్బుక్లో పెడతానని బెదిరించాడు. ఎవరితో చెప్పకుండా ఉంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. యువతి పెళ్లి చేస...
Read More

ఫైనాన్స్ రుణం అది తీరకుండానే, అంతా కట్టేసినట్టు నకిలీ
చేతికి, మెడకు ఖరీదైన బంగారు ఆభరణాలు వేస్తాడు. వంటిపై ఖద్దరు నలగనివ్వడు. వాడిన వాహనం వాడడు. ఈ బిల్డ్పతో ఏకంగా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల కళ్లలోనే కారం కొట్టాడు. ఒక్కో వాహనంపై నాలుగు ఫైనాన్స్ రుణాలు తీసుకొని, ఆ సంస్థలను రూ. కోట్లలో కొల్లగొట్ట...
Read More

క్షణికావేశంలో కొట్టాడు..... చంద్రిక సోదరి ఆవేదన
చందర్లపాడు ‘‘ మా నాన్న చాలా మంచోడు.. నా కన్నా మా అక్క చిన్ని (చంద్రిక) అంటేనే ఎక్కువ ప్రేమ.... క్షణికావేశంలో అనర్థం జరిగిపోయింది. ఇప్పుడు అందరం బాధపడుతున్నాం...’’ అంటూ చంద్రిక సోదరి శిరీష కన్నీరు పెట్టుకుంది. చందర్లపాడు మండలం తోటరావులపాడులో శని...
Read More

తల్లిని కొట్టాడని.
తల్లిని కొట్టాడనే కోపంతో కన్న తండ్రినే కత్తులతో నరికి చంపిన కుమారుల ఉదంతం కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని చిగురుమానుపేటలో నివాసం ఉంటున్న కృపానందం కుటుంబ కలహాల నేపథ్యంలో కొన్ని నెలలుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. వా...
Read More

ఇద్దరి మిత్రుల మధ్య చిచ్చుపెట్టిన వివాహేతర సంబంధం
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒకరిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్లు కట్టా పరశురాం, పరసా విజయకృష్ణ స్నేహితులు. విజయకృష్ణ సోదరితో పరశురాం వివాహేతర సంబంధం నడు...
Read More

రైళ్లలో దోపిడీ.....11 తులాల బంగారం, రూ.10 వేలు అపహరణ
దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించి రైలు ప్రయాణికులను దోచుకున్నారు. అనంతపురం జిల్లా గుత్తి జీఆర్పీ స్టేషన్ పరిధిలోని జూటూరు-జక్కల చెరువు రైల్వేస్టేషన్ల మధ్య గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. చిత్తూరు నుంచి కాచిగూడకు వెళ్లే వెంకటాద్రి ఎక్స్ప్ర...
Read More

కూతుర్నే కడతేర్చడానికి ప్లాన్ వేసిన తల్లి
అల్లరి చేస్తున్నదని కన్న కూతుర్నే కడతేర్చడానికి ప్లాన్ వేసిందో కసాయి తల్లి. ఏడేళ్ల చిన్నారికి చీమల మందు తాగించి స్పృహ కోల్పోయాక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బ్లేడుతో విచక్షణా రహితంగా గాట్లుపెట్టింది. చనిపోయిందని భావించి ఏమీ తెలియనట్ట...
Read More

ఇద్దరు బాలికలపై.. యువకుడి లైంగికదాడి
ఇద్దరు బాలికలపై ఓ యువకుడు అత్యాచార యత్నం చేశాడు. వీరిలో ఒకరు ఈ యువకుడికి వరసకు కూతురు కావడం గమనార్హం. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు.. మహా విశాఖ 65వ వార్డు హరిజన జగ్గయ్యపాలేనికి చెందిన పెయింటర్ లాజరస్(25) గత బుధవారం తమ ప్రాంతంలో నివసిస్తున్న వ...
Read More

ఉత్తరాది నుంచి వాహనాల్లో రాక..... గగన విహారంలో గ్యాంగ్ లీడర్
టార్గెట్ ఫిక్స్ చేస్తే ఆ ఫ్లాట్ తాళం పగిలిపోవాల్సిందే. సరిగ్గా పది నుంచి పదిహేను నిమిషాల్లో పని ముగించేయడమే. ఇదీ ఉత్తరాది గ్యాంగ్ చోరీల స్టైల్. ఏ నగరాన్ని అయితే ఎంచుకుంటారో అక్కడకు వాహనాల్లో వస్తారు. ప్రధాన సూత్రధారి మాత్రం విమానంలో ...
Read More

బాలికపై సోదరుడు ఐదు నెలలుగా అత్యాచారం.....
సోదరుడే కుమార్తెను గర్భవతిని చేయడంతో ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. వివరాలు...నెల్లూరు జిల్లా కొనదిన్నె గిరిజనకాలనీకి చెందిన బాలిక తండ్రి ఏడాది కిందట మృతి చెందాడు. దీంతో బాలికను, ఆమె తల్లిని మేనమామ చేరదీశాడు. ఐదు నెలలుగా అతను మేనకోడలిపై అత్యాచార...
Read More

పెళ్లి అయిన 45 రోజులకే బలవన్మరణం
మండలంలోని గోకులపాడులో నవ వధువు గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. వివాహమైన 45 రోజులకే ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనికి సంబంధించి ఎస్ఐ రాయవరం ఎస్ఐ కే కుమారస్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ...
Read More

మహిళ అనుమానాస్పద మృతి
మండలంలోని బంటనహాల్ గ్రామంలో సోమవారం ఓ వివాహిత ఉరేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందింది. గ్రామానికి చెందిన చిన్న అంజినయ్య 3వ కుమారుడు మురళికి ప్యాపిలికి చెందిన సుంకమ్మ, రంగన్న దంపతుల 2వ కుమార్తె పద్మకు 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మొదట వీరి ...
Read More

భార్య మటన్ వండి పెట్టలేదని... కోపంతో
మటన్ వండి పెట్టలేదనే కోపంతో ఓ మందు బాబు తన భార్యను ఇనుపరాడ్డుతో కొట్టి, మూడో అంతస్తు నుంచి కిందకు తోసేసి చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. ఫిరోజాబాద్ జిల్లా పచ్వాన్ కాలనీకి చెందిన మనోజ్ కుమార్, రాణి...
Read More

ప్రేమకు అడ్డుపడుతున్నారని..
ప్రేమకు ప్రియురాలి బంధువులు అడ్డుతగులుతున్నారని ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాజీపేట రైల్వే హెడ్కానిస్టేబుల్ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... హసన్పర్తి మండలం దేవన్నపేటకు చెందిన ఆడెపు సృజన్ (20) వీఎంఆర్ పాలిటె...
Read More

పెద్దలను ఒప్పించి లవ్ మ్యారేజ్.. కొద్దిరోజులకే ఘోరం
నగర పంచాయతీ పరిధిలోని ఎస్పీజీ క్వార్టర్స్లో ఘోరం జరిగింది. అత్తగారింటిలో నివాసం ఉంటున్న తన కూతురు షేక్ మాబూచాన్ (19)ను 4వ తేదీ రాత్రి భర్త ఇంతియాజ్, మామ బాషామొద్దీన్, అత్త హబీబూన్, మరిది అన్వర్ అదనపు కట్నం కోసం శారీరకంగా హింసించి ఉ...
Read More

15 ఏళ్ల బాలికపై యువకుల లైంగిక దాడి
ఇద్దరు మగాళ్లు మృగాలుగా మారారు. 15 ఏళ్ల బాలికను బెదిరించి లొంగ దీసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఆరు నెలలుగా శారీరకంగా, మానసికంగా చిత్రవధ చేశారు. ఎవరికైనా చెప్తే చంపుతామంటూ బెదిరించడంతో ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది. రెండు రోజుల క్రితం ...
Read More

అంబులెన్సులో గంజాయి స్మగ్లింగ్...
అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు వాడాల్సిన అంబులెన్స్ను గంజాయి స్మగ్లింగ్ ఉపయోగిస్తున్న వైనమిది. ఛత్తీస్గఢ్లోని కార్బా జిల్లా కాట్ఘోరాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ మాటున గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ము...
Read More

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆ తర్వాత దారుణంగా చంపి ఓ కంటెయిన్లో మృతదేహాన్ని దాచిపెట్టిన ఓ నరరూప రాక్షసుడి ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. బాలిక తండ్రికి చెందిన స్వీట్ షాపులోనే నిందితుడు గత తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నాడు. న్యూఢిల్లీకి 80 ...
Read More

మహిళా భక్తులకు లైంగిక వేధింపులు... పూజారిని నగ్నంగా చేసి...
భక్తిప్రపత్తులతో ఆలయానికి వచ్చే మహిళా భక్తులను లైంగికంగా వేధించినందుకు ఓ పూజారిని నగ్నంగా చేసి ఊరేగించడమే కాకుండా బడితపూజ కూడా చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బెలగావిలో చోటుచేసుకున్న ఈ వివరాలను పరిశీలిస్తే బెలగావి, షంబాజీ రోడ్లో కపిలేశ్వర...
Read More

ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది దుర్మరణం.
మహారాష్ట్రలోని యావత్మాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్ని ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున ఓ కారు, ట్రక్కు ఢీకొనడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి కారు, లారీ ముందు భాగాలు నుజ్జు నుజ్జు అయ్య...
Read More

మానసిక వికలాంగురాలిపై అత్యాచారయత్నం
మండలంలోని బేతాళపాడు పంచాయతీ పరిధిలోని పంతులు తండాకు చెందిన మానసిక వికలాంగురాలిపై ఓ యువకుడు అత్యాచారయత్నా నికి ప్రయత్నించిన సంఘటనపై జూలూరుపాడు పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయింది. ఎస్ఐ ఇళ్ళా రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 1...
Read More

పట్టపగలే యువతి దారుణ హత్య నగల షాప్లో ఉన్మాది ఘాతుకం
హైదరాబాద్లో ప్రేమోన్మాది దాడి కలకలం సృష్టించింది. తన ప్రేమను యువతి తిరస్కరించిందనే కోపంతో ఒంటరిగా ఉన్న ఆమెపై సైకోలా ప్రవర్తించాడు. వేధింపులకు గురిచేశాడు. అయినా దారికి రాలేదన్న కోపంతో బ్లేడుతో దాడి చేశాడు. గొంతు కోశాడు. ఆపై కొన ఊపిరితో ఉన్న య...
Read More

భార్యను దారుణంగా కొట్టి, ఉరేసి చంపిన భర్త
మహేశ్వరం, న్యూస్టుడే: ప్రేమించాడు.. పెద్దలను ఒప్పించి కులాంతర వివాహం చేసుకున్నాడు. ఏడాదిన్నర తిరగకుండానే భార్యను వరకట్న వేధింపులతో అతి కిరాతకంగా కొట్టి చంపి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు భర్త. ఈ సంఘటన మహేశ్వరం ఠాణా పరిధిలోని నాగారం పంచాయతీ ...
Read More

విద్యార్ధినిని ప్రేమించాడు.. ఆమె తిరస్కరించడంతో
ఒక ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన కొచ్చెర్ల రఘు (32) నగర శివార్లలోని కొత్తూరులో ఉంటూ .. ఒక ప...
Read More

అభంశుభం తెలియని పన్నెండేళ్ల బాలికపై మృగాళ్లు విరుచుకుపడ్డారు. ఏకంగా 11 మంది సామూహిక అత్యాచార
అభంశుభం తెలియని పన్నెండేళ్ల బాలికపై మృగాళ్లు విరుచుకుపడ్డారు. ఏకంగా 11 మంది సామూహిక అత్యాచారం చేశారు. సభ్యసమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది. కోవై ఆనైకట్టి ప్రాంతానికి చెందిన బాలికను అదే ప్రాంతానికి చెందిన ఇం...
Read More

మజ్జిగ తాగుతుంటే మనీ ఎత్తుకెళ్లాడు
ఓ వ్యక్తి మజ్జిగ తాగుతుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని జేబులో డబ్బు తీసుకుని ఉడాయించిన ఘటన సత్యనారాయణపురంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బుడమేరు మధ్య కట్టపై ఉండే కాటసాని దానిరెడ్డి అమలీ స్కూల్లో అటెండర్గా పనిచేస...
Read More

భార్యభర్తలపై సైకో దాడి
జిల్లాలోని తడ మండలం అక్కంపేట రైల్వేస్టేషన్ దగ్గర రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న భార్యాభర్తపై సైకో దాడి చేశాడు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన అజయ్కుమార్ అనే వ్యక్తి గురువారం ఉదయం అక్కంపేట రైల్వేస్టేషన్ దగ్గర ...
Read More

కడపలో భారీగా ఎర్రచందనం పట్టివేత
కడప జిల్లా పుల్లంపేట మండలం కొల్లవారిపల్లెలో భారీగా ఎర్రచందనం పట్టుబడ్డాయి. దాదాపు రూ. 2కోట్లు విలువ చేసే 200 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్లో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వార...
Read More

చీరాల కి''లే''డి.. ఇంటికి రమ్మని తలుపులేస్తుంది.. ఆపై ఇద్దరు పోలీసులు వచ్చి?.....
ఆ లేడీ కిలాడీ.. బాగా డబ్బున్న వారినే టార్గెట్ చేస్తుంది. వారి ఫోన్ నెంబర్లు సేకరించి.. వలలో వేసుకుంటుంది. చివరికి ఇంటికి రమ్మంటుంది.. కానీ అక్కడ చుక్కలు చూపిస్తుంది. ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసులు ఛేదించిన ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వె...
Read More

ప్రేమ వల్ల మనస్తాపంచెంది విశాఖ యువకుడు ఆత్మహత్య
జి.మాడుగుల(విశాఖ జిల్లా): ప్రేమించిన యువతి వివాహం చేసుకోలేదన్న మనస్థాపంతో ఒక యువకుడు ఉరేసుకొని ఆత్మహత్మ చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. జి.మాడుగుల పంచాయతీ భూసిపల్లి గ్రామానికి చెందిన సిరగం రాంబాబు (23) ...
Read More

గుంటూరులో దారుణం.........! ఓ కసాయి భాగోతం!!!
పట్నంబజార్, గుంటూరు నేరవార్తలు, న్యూస్టుడే: మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి దిగడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత కూడా ఇది కొనసాగుతోంది. పాతగుంటూరు బాలాజీనగర్లోని ఓ ప్రాంతంలో ఉండే ...
Read More

దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై మరో దారుణం
గుంటూరు: నిర్భయ లాంటి కఠినమైన చట్టాలొచ్చినా మహిళలపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆసిఫా హత్యాచార ఘటన మరువక ముందే గుంటూరు: నిర్భయ లాంటి కఠినమైన చట్టాలొచ్చినా మహిళలపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇటీ...
Read More

దాచేపల్లి అత్యాచారం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం
అమరావతి: గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్ బాలికపై 50ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే ఘటనా స్థలానికి వెళ్లాలని ఎస్పీ, ఐజీలను ఆదేశి...
Read More

దాచేపల్లి ఘటనపై డిప్యూటీ సీఎం ఆరా
దాచేపల్లి: గుంటూరు జిల్లా దాచేపల్లి ఘటనపై డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఆరా తీశారు. జిల్లా గుంటూరు రూరల్ ఎస్పీతో ఫోనులో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించారు. బాధితురాలికి ...
Read More

పట్టపగలు నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే..: మైనర్ బాలికపై 8మంది లైంగికంగా దాడి
పాట్నా: బీహార్ లోని జెహానాబాద్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ మైనర్ బాలికను ఎనిమిది మంది వ్యక్తులు లైంగికంగా వేధించారు. శనివారం సాయంత్రం దీనికి సంబంధించిన వీడియో వాట్సాప్ లో వైరల్ అయింది. బాలిక కాళ్లు పట్టుకుని ఈ...
Read More

హర్యానాలో దారుణం: గంటలో ఆరుగురిని చంపిన మాజీ ఆర్మీ ఉద్యోగి ..
ఛంఢీఘడ్: హర్యానా రాష్ట్రంలో ఓ సైకో ఆరుగురిని హత్య చేశాడు. పలువురిని గాయపర్చాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో మంగళవారం నాడు ఉదయం చోటు చేసుకొంది. ఈ ప్రాంతంలో పోలీసులు హై అలెర్ట్ విధించారు. హార్యానా రాష్ట్రంలోని పల్వాల్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తి చ...
Read More