జనరల్

సచివాలయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
గ్రామ, పట్టణ స్థానిక సంస్థల్లో ఏర్పాటు చేయనున్న సచివాలయాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం శుక్రవారం నోటిషికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంతంగా చేరువ చేయడానికి గ్రామ సచివాలయాల్లో 95,088 మంది, పట్టణ వార్డు సచివాలయాల్లో 37,860 మంది కార...
Read More

విద్య కోర్సుల ఫీజులు పెరగనున్నాయి
రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ తదితర వృత్తి విద్య కోర్సుల ఫీజులు పెరగనున్నాయి. ఇప్పటివరకు రూ.50 వేల లోపు వార్షిక ఫీజున్న కాలేజీల్లో 20%మేర, రూ.50 వేలకు పైగా వార్షిక ఫీజు ఉన్న కాలేజీల్లో 15% మేర ఫీజులు పెరగనున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మస...
Read More

మే రెండో వారంలో టెన్త్ ఫలితాలు
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ 10వ తరగతి జవాబు పత్రాలు వేగవంతంగా మూల్యాంకనం చేస్తున్నామని, మే రెండవ వారంలో టెన్త్ పరీక్షా ఫలితాలు ఎట్టి పరిస్థ్థితుల్లో ప్రకటిస్తామని విద్యాశాఖ కమిషనర్ కె. సంధ్యారాణి వెల్లడించారు. మచిలీపట్నం సెయింట్ ఫ్రా...
Read More

రైల్వే శాఖ తీపి కబురు
నిరుద్యోగులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. మరో 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆ శాఖ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ శనివారం విడుదలకానుంది. ట్రాక్మెన్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గార్డ్, పారామెడికల్ సిబ్బంది, న...
Read More

ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్య సంఘం వెల్లడి
విద్య, ఉపాధి పరంగా దేశంలోనే నవ్యాంధ్రప్రదేశ్ ఉన్నతస్థానంలో ఉందని.. విద్యార్థులు ఇకపై ఇంజనీరింగ్ విద్య కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఏపీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(అపెక్మా) స్పష్టం చేస...
Read More

డీఎస్సీకి అపూర్వ స్పందన: మంత్రి గంటా
తిరుమల: డీఎస్సీ నోటిఫికేషన్కు రాష్ట్రంలో అపూర్వ స్పందన లభించిందని మంత్రి గంటాశ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ 7,902 పోస్టులకు గాను 6.87లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఆన్లైన్లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయన...
Read More

మరో 5 నోటిఫికేషన్లు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శుక్రవారం మరో ఐదు నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన మేరకు నెలాఖరులోగా మిగిలిన ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ పూర్తి చేయనుంది. ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయభాస్క...
Read More

‘నన్నయ’ స్నాతకోత్సవ సభలో గంటా
విద్యావ్యవస్థే సమాజాన్ని మార్చగలదని, ఈ విశ్వాసంతోనే నాలుగున్నర సంవత్సరాలుగా విద్యారంగంలో ఎన్నో సంస్కరణలను ప్రభుత్వం తీసుకువచ్చిందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దివాన్చెరువులో ఉన...
Read More

వైద్యుల నియామకాలకు భారీగా అప్లికేషన్లు
వైద్యుల నియామకాలకు భారీగా అప్లికేషన్లు విడుదల చేసింది ప్రబుత్వం. ఇందుకుగాను... 11,595 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో డీహెచ్ పరిధిలోని 1071 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) పోస్టులకు 6545 దరఖాస్తులు వచ్చాయి. అధికారులు ప్రస్తుతం వీటిని పరిశీలించే ప...
Read More

అసిస్టెంట్ ప్రొఫెసర్స్ స్ర్కీనింగ్పై నిర్ణయం
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన స్ర్కీనింగ్ టెస్ట్లో అభ్యర్థులు పొందిన మార్కులను.. విశ్వవిద్యాలయాల నోటిఫికేషన్ ఫేజ్లు, సబ్జెక్టుల వారీగా ఏపీపీఎస్సీ సిద్ధం చేస్తోంది. కటాఫ్ మార్కుల ప్రకారం తయారు ...
Read More

ప్రకాశం వాసికి హైదరాబాద్ ఐఐటీ పీహెచ్డీ
ప్రతిభకు పేదరికం అడ్డురాలేదు. నిరుపేద కుటుంబంలో పుట్టినా... పట్టుదలగా చదివిన విద్యార్థి క్లిష్టమైన భౌతికశాస్త్రంలో హైదరాబాద్ ఐఐటీ నుంచి ఆదివారం డాక్టరేట్ (పీహెచ్డీ) అందుకున్నాడు. ఆ విద్యార్థి పేరు కుమార్రాజా. ప్రకాశం జిల్లా చీరాల చినగంజ...
Read More

ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థుల్లో పెరుగుతున్న అనాసక్తి
ఇంజనీరింగ్ విద్య పట్ల యువత ఆసక్తి తగ్గిపోతుందా..? ఒకప్పుడు క్రేజీగా ఉన్న బీటెక్ చదువు అన్ని రకాలుగా భారంగా మారడంతో యూత్ డిగ్రీ చదువుల వైపు మరలుతున్నారా...? అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ఇంజనీరింగ్లో కంప్యూటర్ సంబంధిత కోర్సులక...
Read More

సీటొచ్చినా.. అడ్మిషన్ వద్దన్నారు
ఎంసెట్-ఇంజనీరింగ్ స్ట్రీమ్ అడ్మిషన్ల ప్రక్రియలో అసాధారణ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇంజనీరింగ్, బీ-ఫార్మసీ కోర్సుల్లో సీటు కేటాయించినా.. అడ్మిషన్ తీసుకునేందుకు విముఖత చూపుతున్నారు. ఎంసెట్ తొలిదశ కౌన్సెలింగ్లో సీటొచ్చినా దాదా...
Read More

దేశంలో ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాలలివే..... చూడండి
దేశంలో జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ఫలితాల వెల్లడితో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల పర్వం ప్రారంభమైంది. ప్రతిష్ఠాత్మక ఐఐటీ,ఎన్ఐటీలలో ప్రవేశానికి దరఖాస్తుల పర్వం ఆరంభమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ దేశంలోని ఉత్...
Read More

ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్నిఅమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్...
Read More

ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల: 7వ ర్యాంక్ లో నిలిచిన విశాఖ యువకుడు
న్యూఢిల్లీ: ఐఐటీ, జేఈఈ-అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఫలితాలను సీబీఎస్ఈ వెబ్సైట్(https://results.jeeadv.ac.in )లో అందుబాటులో ఉంచారు. ప్రణవ్ గోయల్, మీనాలాల్ పరాఖ్లు ఈ ఫలితాల్లో టాపర్గా నిలిచాడు. కాగా, విశాఖపట్నంకు చెందిన హేమంత్కు ఏ...
Read More

నేటి నుంచి ఏపీ టెట్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆదివారం నుంచి ఈ నెల 19 వరకూ ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ పరీక్షలకు రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ర్టాల అభ్యర్థుల కూడా పోటీ పడుతున్నారని తెలిపారు. మొత్తం 3,97,957 మంది దరఖాస్తు చేసుకొ...
Read More
12 గంటలకు ఎంసెట్ పరీక్షల ఫలితాలు విడుదల
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ పరీక్షల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వి...
Read More