జాబ్స్ & నోటిఫికేషన్

498 ఎకరాలపై బాలయ్య చిన్నల్లుడు క్లారిటీ
బొత్స వ్యాఖ్యలపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు, టీడీపీ నేత శ్రీభరత్ ఖండించారు. అమరావతిపై బురద చల్లడానికి తనను పావుగా వాడుకుంటున్నారని, తనను చూపించి వేల రైతులకు అన్యాయం చేయవద్దని చెప్పారు. "ఎన్నికల్లో ఆరోపణలు చేసినా ఊరుకున్నా ...
Read More

రాజధానిని మా శవాలపై తరలించండి
రాజధానికి సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై భూ ములిచ్చిన రైతులు మండిపడ్డారు. ఒక పక్క వార్షిక కౌలు జమ చేయకపోగా.. రాజధానికి ముంపు ప్రమా దం ఉందని బొత్స పదే పదే చెబుతుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని తరలించాలనుకుంటే తమ శవ...
Read More

ఆటో డ్రైవర్ హత్య కేసులో భార్యాభర్తలుసహా ముగ్గురి అరెస్టు
కృష్ణాజిల్లా, నాగాయలంక మండలం, ఏసుపురం గ్రామానికి చెందిన కుక్కల నాగశ్రీను(20) కూడా అదే ప్రాంతంలో నివసిస్తూ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్యాదవ్, ప్రవీణ్, నాగశ్రీనుది ఒకే ఫీల్డ్ కావడంతో కలిసి ఉండేవారు. శ్రీకాంత్కి మొదటి నుం...
Read More

చిదంబరం కేసులో జగన్ ప్రస్తావన
కాంగ్రెస్ దిగ్గజం, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అరెస్ట్ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తావన చోటు చేసుకుంది. అరెస్ట్ కాకుండా చిదంబరానికి రక్షణ కల్పిస్తూ ఇచ్చిన బెయిల్ను ఎత్తేస్తూ ఇచ్చిన తీర్పులో ఢిల్లీ హైకోర్ట...
Read More

విస్తారంగా వర్షాలు.. పుంజుకున్న పంటల సాగు
ఉపరితల ఆవర్తనాలతో రుతుపవనాలు చురుకుగా కదులుతూ రాష్ట్రవ్యాప్తంగా నాలుగైదు రోజులుగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోనూ వానలు ఆశాజనకంగా పడుతున్నాయి. దీంతో ఖరీఫ్ పంటలు సాగు చేస్తున్న రైతులు కాస్త కుదుట పడ్డారు. అల్పపీడన ప్రభావంతో వర్...
Read More

విజయసాయి ప్రకటనపై తీవ్ర అసహనం
పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్దని చెప్పినప్పటికీ.. రీటెండరింగ్ ప్రక్రియను ఆహ్వానించడమేకాకుండా, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్షాల ఆశీస్సులతోనే నిర్ణయం తీసుకున్నామని వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించడంపై కేంద్ర జలశక్తి మంత్రి గజ...
Read More

అర్థరాత్రి రెచ్చిపోయిన ఆకతాయిలు
అర్ధరాత్రి బెజవాడలో ఆకతాయిలు రెచ్చిపోయారు. బయట పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు ప్రాంతాల్లో ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఆకతాయిల అలజడితో స్థానికులు భయాందోళన చెందారు. బాధితుల ఫిర్యాదు మేరకు...
Read More

దుర్గగుడి ఈవోగా సురేష్బాబు
బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోటేశ్వరమ్మను బదిలీచేసి.. ఆమె స్థానంలో అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్వి.సురేష్బాబును నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ ముందే కథనా...
Read More

ఈ యాప్ ముందే పసిగట్టేస్తుంది
నడకని కొలిచే యాప్స్, నిద్రని ఎనలైజ్ చేసే యాప్స్, ఆరోగ్య సలహాలిచ్చే యాప్స్, ఆహారాన్ని సజెస్ట్ చేసే యాప్స్ ... ఇలా నిత్యజీవితంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడే యాప్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మన మెంటల్ కండిషన్ని కనుక్కోగలిగే య...
Read More

వైన్ షాపుల్లో సిబ్బందికి దరఖాస్తుల ఆహ్వానం.
ఎక్సయిజ్ శాఖలో నూతన సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నూతన ఎక్సయిజ్ విధానంలో ప్రైవేటు మద్యం దుకాణాలు కనుమరుగు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ఏపి బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఎస్బీసీఎల్)ఆధ్వర్యంల...
Read More

డాక్టర్ చేసిన పనికి.. ఎమ్మెల్యే గణేష్ ఎంట్రీ..
ప్రసవ వేదనతో ఉన్న ఆరుగురు గర్భిణులకు ఆస్పత్రి వైద్యుల నిర్వాకం మరింత నరకాన్ని చూపింది. నవమాసాలు నిండిన వారికి సరైన సమయంలో శస్త్ర చికిత్సలు చేసి పండంటి బిడ్డలను చేతిలో పెట్టాల్సిన ప్రాణదాతలే ఇలా వ్యవహరించడంపై అంతా ముక్కున వేలేసుకున్నారు. చివర...
Read More

ఫుడ్ డెలివరీ పేరుతో మద్యాన్ని హోం డెలివరీ
అతను స్విగ్గీలో ఫుడ్ డెలివరీ బాయ్. గత ఏడు నెలలుగా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం పెళ్లయింది. చేతిలో సరిపడా డబ్బు లేకపోయినా అప్పు చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఆ అప్పులు తీర్చేందుకు డెలివరీ బాయ్గానే సైడ్ బిజినెస్కు తెరలేపా...
Read More

వరద బాధితులను ఆదుకుంటాం
కృష్ణానది వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సీఎం జగన్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నప్పటికీ.. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వ...
Read More

ట్రాఫిక్ పోలీసులు పనికి.. ఖంగుతిన్న వాహనదారుడు
శ్రీకాకుళం నగరంలో రోజురోజుకీ ట్రాఫిక్ పెరిగిపోతోంది. ఓవైపు పెద్దపెద్ద వస్త్ర దుకాణాల సందడి, మరోవైపు ఫుట్పాత్ వ్యాపారుల హడావుడితో ప్రధాన వీధులన్నీ నిత్యం రద్దీగా కనిపిస్తున్నాయి. వాహనాల పార్కింగ్ కోసం డివైడర్ మధ్యలో స్థలాన్ని కేటాయి...
Read More

టీడీపీ మాజీ ఎమ్మెల్యే భవనం కూల్చివేత
విశాఖపట్నం : విశాఖకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ భవనాన్ని అక్రమంగా నిర్మించారని జీవీఎంసీ అధికారులు దగ్గరుండి కూల్చివేశారు. వివరాల్లోకెళితే.. నగరంలోని ద్వారకానగర్ మెయిన్రోడ్డులో పీలా గోవింద్ బహుళ అంతస్థుల భవనం నిర్మించుకున్నా...
Read More

బాబు ఇల్లు మునిగితే పరిస్థితేంటి?
చంద్రబాబు నివాసం వద్ద జల మట్టం పెరుగుదలపై నీటి పారుదల శాఖ డ్రోన్ల సహాయంతో సమీక్ష చేస్తోందని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. తెలుగుదేశం నేతలు ప్రతి అంశాన్నీ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి వరద యాజమాన్య విజదానం తెలియడం లేదని ...
Read More

స్వాతంత్య్ర వేడుకలను అడ్డుకునేందుకు వైసీపీ యత్నం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యేను ఆహ్వానించిన అధికారులు... తమను ఎందుకు పిలవలేదంటూ చీరాలలో వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క...
Read More

పోలవరం సాగునీటి ప్రాజెక్టు, జల విద్యుత్కేంద్రానికి ఒకే టెండర్
పోలవరం సాగునీటి ప్రాజెక్టు, జల విద్యుత్కేంద్రాన్నీ కలిపి ఒకే యూనిట్గా శనివారం (17న) రాష్ట్రప్రభుత్వం రివర్స్ టెండర్ పిలవనుంది. విద్యుత్కేంద్రానికి రూ.3,220.22 కోట్లు.. సాగునీటి ప్రాజెక్టులో మిగిలిపోయిన కాంక్రీట్ పనులు, గేట్ల తయారీ, బిగింపు పనుల...
Read More

టీడీపీ అర్బన్ కార్యాలయం మార్పు... కేశినేని భవన్ ఖాళీ
టీడీపీ విజయవాడ అర్బన్ కార్యాలయాన్ని కేశినేని భవన్ నుంచి ఖాళీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అనుమతితో అర్బన్ కార్యాలయాన్ని కేశినేని భవన్ నుంచి తాత్కాలికంగా ఆటోనగర్ గుర...
Read More

గృహ నిర్బంధంలో ఒమర్, మెహబూబా వాగ్వాదం
‘జమ్మూ కశ్మీరులోకి బీజేపీని నువ్వే తీసుకొచ్చావ్! కాదు.. నువ్వే తీసుకొచ్చావ్’ .. మాజీ ముఖ్యమంత్రులు, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మధ్య చోటుచేసుకున్న వాగ్వాదమిది. పార్లమెంటులో జమ్...
Read More

రిజిస్ర్టేషన్లలో మందగమనం
రిజిస్ర్టేషన్ల ఆదాయంలో గుంటూరు జిల్లా తొలినుంచీ మొదటి వరసలోనే ఉంది. గత ఏడాది ఈ సమయానికి వందశాతం డాక్యుమెంట్లు నమోదుచేసి, రికార్డు సృష్టించింది. అలాంటిది ఇప్పుడు అక్కడ రిజిస్ర్టేషన్ల సంఖ్య బాగా తగ్గింది. గత నాలుగు నెలల్లో అటు ఆదాయమూ, ఇటు డాక్యుమెం...
Read More

అరబిందో ఫార్మాలో ప్రమాదం
జిల్లాలోని రణస్థలం మండలం పైడిభీమవరంలోని అరబిందో ఫార్మాలో ప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాలో ఒక్కసారిగా బాయిలర్ పేలడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను రాహుల్, రాజారావుగా గుర్తించారు. స్థానిక సమాచారం మే...
Read More

విషతుల్యంగా మారిన దాణా
విజయవాడ ఇంద్రకీలాద్రిసమీపంలో కొందరు మార్వాడీలు గోసంరక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆవులను సంరక్షిస్తున్నారు. ఈ ఆవరణ సరిపోకపోవడంతో కొత్తూరు తాడేపల్లిలో ఏడు ఎకరాల స్థలంలో మరో గోశాల ఏర్పాటు చేశారు. ఇక్కడ పది షెడ్లు, మూడు బ్యారక్ల్లో సుమారు 1500 ఆవులు ఉ...
Read More

పోలవరం కాఫర్ డ్యామ్ వద్ద‘రెస్క్యూ ఆపరేషన్’
ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పొట్ట కూటి కోసం గూడుపడవల్లో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఆ గోదావరిలోనే వేటసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద ఉధృతంగా సుడులు తిరుగుతున్న నీటిలో వీరి పడవలు చిక్...
Read More

వైసీపీకి అనుకూలంగా పోలీసులు
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, మరీ ముఖ్యంగా పల్నాడులో వైసీపీ నేతలు ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని టీడీపీ నేతలు ఆరోపించారు. గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. దీన...
Read More

కశ్మీర్ లోయ ఒక స్థిరాస్తి మాత్రమే
కశ్మీర్ ఏమిటి? జమ్మూ కశ్మీర్ వివాద వ్యవహారాలు, పరిణామాలపై అనేక సార్లు రాశాను. అయితే ప్రస్తుత సందర్భం భిన్నమైనది. ఎందుకని? జమ్మూ కశ్మీర్ ఇంకెంతమాత్రం ఇదివరకటి జమ్మూ కశ్మీర్ కాదు. ఆ రాష్ట్రాన్ని విభజించారు. ఒకే రాష్ట్రం స్థానంలో ఇప్పుడు రెండు కేంద్ర ...
Read More

పోలవరం ప్రాజెక్టుకు మరో అడ్డంకి
పోలవరం ప్రాజెక్టుకు మరో అడ్డంకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టకు సాయం అందించాలని ప్రధానికి కేంద్రమంత్రులకు సీఎం జగన్ ...
Read More

జమ్మూ కశ్మీరు ‘విలీనం’ సంపూర్ణం
భారత్లో సుందర కశ్మీరం విలీనం పరిపూర్ణమైంది! జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి పూర్తిగా రద్దయింది! ఇప్పటి వరకూ రాష్ట్రంగా ఉన్న జమ్మూ కశ్మీరు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది! జమ్మూ కశ్మీరు, లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటుకు...
Read More

డివైడర్కు బైక్ ఢీ.. తలపగిలి 13ఏళ్ల బాలుడి దుర్మరణం
13 ఏళ్ల అబ్బాయి తల్లిదండ్రులు చిరుద్యోగులు. వారికి వచ్చే డబ్బు ఇంటి ఖర్చులకే చాలడం లేదని, తన చదువు కోసం వారు పడుతున్న కష్టాల్లో కొంతైనా ఆసరా కావాలనుకున్నాడా చిన్నారి. పేపర్ బాయ్గా మారాడు. రోజూ స్కూల్కు వెళుతూనే ఉదయం 5:30కు లేచి సైకిల్పై ప్రతి ...
Read More

దేశంలోనే అతి పెద్ద కేంద్రపాలిత ప్రాంతం
కశ్మీర్ ఎజెండాలోని తొలి అంకాన్ని బీజేపీ-సారథ్య ప్రభుత్వం విజయవంతంగా పూర్తిచేసింది. దీని ప్రకారం... ఇన్నాళ్లూ రాష్ట్రంగా ఉన్న జమ్మూ కశ్మీర్ ఇక దేశంలోనే అతి పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం గా అవతరించబోతోంది. కార్గిల్, లద్దాఖ్ అనే 2 జిల్లాలు మాత్ర...
Read More

గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పోటీ
గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని, అధినేత నారా చంద్రబాబునాయుడును ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని ఆ పార్టీ సీనియర్ నేత పీ సాయిబాబు తెలిపారు. తాజాగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రె...
Read More

శ్రీశైలానికి వరద ఉధృతి
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల నుంచి 2.28లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తుండటంతో డ్యాం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. డ్యాం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ఆదివారం సాయంత్రం 7గంటలకు 858...
Read More

పార్టీపై దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి అండగా ఉంటా
‘పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నాను. పార్టీని బలంగా నడిపిస్తాను. బీజేపీసహా ఏ పార్టీలోనూ విలీనం చేయను. రాష్ట్ర ప్రజలకు, ఓటేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతూ భీమవరం నుంచి మాట ఇస్తున్నా. ఇక్కడ నుంచి ఓడిపోయినా.. ఓడించబడ్డ నేల నుంచి చెబుత...
Read More

పవన్ కల్యాణ్.. క్షమాపణ చెప్పు
తెలంగాణ ఉద్యమం గురించి సినీ నటుడు పవన్ కల్యాణ్ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయన ఇంటి ముందు, జనసేన తెలంగాణ కార్యాలయం ఎదుట పలువురు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం తా గుడుతో ముడిపడి ఉందని ఉద్యమకారులు, గిరిజనులను కించపరిచేలా పవన్ కల్యాణ...
Read More

రద్దు చేస్తూపోతే పెట్టుబడులు ఎవరు పెడతారు
‘‘ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు. పోలవరం నిర్మాణం పాత ధరలకే నవయుగ కంపెనీకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అప్పగిస్తే దానిని కూడా రద్దు చేయడం విడ్డూరం. విద్యుత్ ఒప్పందాలనూ ఏకపక్షంగ...
Read More

9 బ్యాంకులపై ఆర్బీఐ జరిమానా
నిబంధనలు ఉల్లంఘించే బ్యాంకుల పట్ల భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కఠినంగా వ్యవహరిస్తోంది. పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తోంది. తాజాగా ఏడు వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా విధించింది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్...
Read More

బ్రిటానియా బిస్కట్ గోడౌన్లో అగ్నిప్రమాదం
కంకిపాడు మండలం ప్రొద్దుటూరు శివారు కొనతనపాడు పరిధిలోని బ్రిటానియా బిస్కెట్స్ గోడౌన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 2.30 గంటల సమయం బిస్కెట్స్ లోడ్తో వచ్చిన లారీ డ్రైవర్.. వైర్లు కాలుతున్న వాసన రావడంతో వాచమేన్కు సమాచారం ఇచ్చాడు. వెంటనే వా...
Read More

వలంటీర్ అభ్యర్థులకు షాకింగ్ వార్త
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లక్షలాది మంది గ్రామ వలంటీర్ల నియామక ప్రక్రియ నిబంధనల చట్రంలో చిక్కుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వలంటీర్గా నియమితులయ్యేవారిని పనితీరు ఆధారంగానే కొనసాగించనున్నారు. పనితీరును ఏడాది...
Read More

వార్డు’ పరీక్షల తేదీలు ఖరారు
పట్టణ స్థానిక సంస్థల్లో వార్డు సచివాలయాల్లోని పోస్టుల కోసం పరీక్షల తేదీలను పురపాలక శాఖాధికారులు ఖరారు చేశారు. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత పరీక్షలను రాసే అవకాశం కోల్పోకుండా సెప్టెంబరు 1, 8వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం ...
Read More

పడిపోయిన భూముల ధరలు
కియ పరిశ్రమ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన ఓ ద్వితీయశ్రేణి రాజకీయ నాయకుడు ఆ పరిసర ప్రాంతాల్లో తనకున్న రెండెకరాల భూమిని ఎక్కువ ధరకు అమ్మేశాడు. ఇది ఈ ఏడాది ఆరంభం నాటి మాట. ఆ డబ్బుతో పాటు అదనంగా అరకోటి వరకు అప్పు చేసి అదే పరిసర ప్రాంతాల్లో 4.50 ఎకరాల భూమి...
Read More

నవయుగ సంస్థతో కాంట్రాక్టు ‘క్లోజ్’
పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు హెడ్వర్క్స్ పనుల నుంచి తప్పిస్తున్నామని... కాంట్రాక్టును రద్దు చేస్తున్నామని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి రాష్ట్ర జల వనరుల శాఖ నోటీసు జారీ చేసింది. కాంట్రాక్టు ఒప్పందం...
Read More

ఫీజు రీయింబర్స్మెంట్కు త్వరలో విధివిధానాలు
ఫీజుల వ్యవహారంపై ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్కు కౌంటర్ వేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. గురువారం గవర్నర్ పర్యటనలో పాల్గొనేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విచ్చేసిన మంత్ర...
Read More

రేషన్ బియ్యంలో నూకలు తగ్గిస్తాం
రేషన్ బియ్యంలో నూకలను 15 శాతానికి తగ్గిస్తామని మంత్రి కొడాలి నాని చెప్పారు. బుధవారం విజయవాడలో పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కార్డుదారులకు ప్యాకింగ్లో నాణ్యమైన బియ్యాన్ని ఇంటి వద్దకే చేరుస్తామని చెప్పారు. రేషన్కార్డులు లేని వారి ...
Read More

మద్యనిషేధం కుదరదని జగన్కూ తెలుసు
ఎన్నికల ముందు వృద్ధుల కు రూ.3 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన వైసీపీ.. తీరా గెలిచా క రూ.2,250 చేతిలో పెట్టి అంచెలంచెలుగా పెంచుతామని మాట మార్చిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. మద్యపానాన్ని అంచెలంచెలుగా నిషేధిస్తామని సీఎం జగన్ ...
Read More

నాది కూడా సిద్ధార్థ పరిస్థితే...
కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు, కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యపై ప్రముఖ లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా స్పందించారు. తనది కూడా సిద్ధార్థ పరిస్థితేనంటూ ట్విటర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘వీజీ సిద్ధార్థకు నాకు పరోక...
Read More

వీడియో తీస్తున్నాడని చెంప చెళ్లుమనిపించిన ఎస్సై
పోలీస్స్టేషన్లో జరిగే ఓ పంచాయితీని చూడడానికి వెళ్లిన ఓ వ్యక్తిని ఎస్ఐ బూటుకాలితో తన్నిన సంఘటన స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలివి. మండలంలోని అరకటవేముల గ్రామానికి చెందిన నాగమునెయ్య తమ బంధువుల పం...
Read More

పోలీసులంటే ప్రజలకు ఎంత భరోసానో
పోలీసులంటే ప్రజలకు ఎంత భరోసానో ఈ ఘటన రుజువు చేసింది. పాలకొండల్లో తేనెటీగల దాడిలో గాయపడి, కాలు విరిగి మూడుగంటలపాటు నరకయాతన అనుభవించిన ఓ విద్యార్థిని రిమ్స్ ఎస్ఐ ఒకటిన్నర కిలోమీటరు దూరం మోసుకొచ్చి ఆస్పత్రికి తరలించి అందరిచేతా శభాష్ అనిపించ...
Read More

ఈనెల 30దాకా వర్షాలే వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో కోస్తాలో రుతుపవనాలు చురుగ్గా మారాయి. గురువారం రాత్రి నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి అవి కొన్నిచోట్ల భారీ వర్షాలుగా మారాయి. నిన్న మొన్నటి వరకు వర్షాలు లేక ఇబ్బందు...
Read More

కియ, అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలేవీ..?
భూములిస్తే పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పరిశ్రమలు జిల్లాకు క్యూకడుతున్నాయి. భూములు తీసుకున్న సమయంలో పరిశ్రమల యాజమాన్యాలు ఎంఓయులో స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నా నిర్మాణం అనంతరం దాటివేస్తూ స్థ...
Read More

ప్లేట్ల ట్యాంపరింగ్.. నిబంధనల ఉల్లంఘన
ఒక ఆటో డ్రైవర్ ఐటీ కారిడార్లోని ట్రాఫిక్ సిగ్నల్ సమీపానికి రాగానే తన ఆటోను పక్కకు ఆపాడు. వెనుక నంబర్ కనిపించకుండా నంబర్ ప్లేట్ను ఒకవైపు వంపాడు. సిగ్నల్ దాటిన తర్వాత తిరిగి నంబర్ ప్లేట్ను సరిచేసుకున్నాడు. కొంతదూరం వెళ్లిన తర్...
Read More

108 రాక మార్గమధ్యలో ప్రసవాలు
నిండు గర్భిణులు.... నొప్పులు తీవ్రమయ్యాయి... కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనానికి ఫోన్లు చేశారు. వారు సమ్మెలో ఉండటంతో ఏ స్పందనా రాలేదు. దీంతో ప్రైవేటు వాహనాలను రప్పించి ఆస్పత్రికి తరలిస్తుండగా ఆ వాహనాలలోనే మహిళలు ప్రసవించారు. కర్నూలు, కృష్ణాజిల్లాల్లో ...
Read More

చంద్రబాబుకు పట్టిన గతే జగన్కూ పడుతుంది
‘‘జగన్ 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కాని మేం చేపట్టిన 36 కిలోమీటర్ల యాత్రకు అనుమతి ఇవ్వకపోవటం హాస్యాస్పదం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చిలకపలుకులు పలికారు. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఆపని చేసిన చంద్రబాబుని ప్రజలు ఇ...
Read More

108 అంబులెన్సుల సిబ్బందితో సీఎం జగన్ చర్చలు
సమ్మెలో ఉన్న 108 అంబులెన్సుల సిబ్బందితో సీఎం జగన్ జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ చర్చల్లో... ‘నాన్న పెట్టిన 108 అంబులెన్సుల పథకానికి మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుంది. ఉద్యోగ భద్రత విషయంలో 108 సి...
Read More

అమాయకులు కేసుల్లో ఇరుక్కొంటున్నారు
ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశాన్ని విమర్శిస్తున్నట్లు చిత్రీకరించడం మంచిది కాదు. దేశాన్ని ప్రేమిస్తున్న వారికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంది. దేశానికి మంచి చేసే విమర్శలను స్వీకరించాలి’’ అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్...
Read More

బీజేపీపై నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ
కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో బీజేపీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ‘ప్రతిదీ కొనలేం.. ప్రతి ఒక్కరిని బెదిరించలేం.....
Read More

పెనం మీద దోశ తిప్పినంత తేలిగ్గా జగన్ మాట మార్చారు
నలభై ఆరే ళ్ల జగన్కు ఉద్యోగం వచ్చింది గానీ.. నలభై ఐదేళ్ల పె న్షన్ రత్నం మాత్రం మాయమైంది’ అని టీడీపీ జా తీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎద్దేవాచేశారు. 45 ఏళ్లకే పెన్షన్ హామీ తమ మేనిఫెస్టోలో లేదంటూ అసెంబ్లీలో సీఎం, మంత్రులు చేసిన ప్రకటనపై ఆ యన మంగ...
Read More

రవాణాశాఖలో అవినీతిని తగ్గించాలి
రవాణాశాఖలో పనిచేసే అధికారులు డబ్బుకోసం జనం వెంటపడొద్దని రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. ఆదివారం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘రహదారి భద్రత- అవగాహన’ సదస్సులో ఆయన మాట్లాడుతూ రవాణాశాఖ అంటేనే అవినీత...
Read More

జన్మభూమి కమిటీల జిరాక్సే గ్రామ వలంటీర్లు
జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు అమలు చేసిన వ్యవస్థనే గ్రామ వలంటీర్ల రూపంలో సీఎం జగన్ తీసుకొస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గుంటూరుజిల్లా తెనాలిలో ఆదివారం బీజేపీ సభ్యత్వం స్వీకరించేందుకు వచ్చిన వారితో ...
Read More

ప్రకాశంలో పొంగి పొర్లుతున్న వాగులు
ఛత్తీస్గఢ్ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో అక్కడక్క డా వర్షాలు కురిశాయి. జంగారెడ్డిగూడెంలో 7, భీమడోలు, దేవీపట్నంలో 6, ఆకివీడు, పంగిడిగూడెంలో 5సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల...
Read More

పొర్లుదండాలతో మెట్లెక్కిన నెల్లూరు జిల్లా వాసి
అందరిలా తన కోసమో.. తన కుటుంబం కోసమో కాకుండా.. రైతు శ్రేయస్సు కోరుతూ ఓ వ్యక్తి తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి ఏకంగా 3550 మెట్లను పొర్లుదండాలు పెడుతూ ఎక్కడం విశేషం. వర్షాలు బాగా పడాలని, రైతులందరూ సంతోషంగా ఉండాలన్నదే తన అభిమతంగా చెప్పాడు. నెల్లూరు జి...
Read More

రెండోసారి టీటీడీ బోర్డులో చెవిరెడ్డికి చోటు
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్కు టీటీడీ పాలక మండలి ఎక్స్అఫిషియో సభ్యుడిగా మళ్లీ అవకాశం వచ్చింది. ఈ మేరకు చట్టసవరణకు రాష్ట్ర కేబినెట్ శుక్రవారం అంగీకారం తెలిపింది. మరో వారం రోజుల్లో టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకం ...
Read More

గోదావరి నీటిని తెలంగాణకిచ్చేందుకే...
‘గోదావరి నీటిని తెలంగాణకి పరిమితం చేసేందుకే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మహారాష్ట్ర, ఛత్తీ్సఘడ్ నుంచి వచ్చే నీటిని తెలంగాణ మనకేదో దానధర్మం చేస్తున్నట్లు సీఎం జగన్ మాట్లాడుతున్నారు. పోలవరంలో ఏదో అవినీతి జరిగిందంటున్నారు. అవినీతి...
Read More

సచివాలయంలో జాబ్ అంటూ మోసం
సచివాలయంలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి రూ.13.70 లక్షలు వసూలు చేసిన ముఠా పోలీసులకు పట్టుబడింది. ఆ వివరాలను తుళ్లూరు సీఐ విజయకృష్ణ గురువారం వెల్లడించారు. నంద్యాలకు చెందిన శివనాగార్జునరెడ్డి, అతని స్నేహితులు సతీ్షకుమార్, రెడ్డి గౌతమ్&zw...
Read More

అక్రమమని తెలిసీ అక్కడే ఉంటారా
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు బుర్ర, జ్ఞానం ఉందా అంటూ ముఖ్యమంత్రి జగన్ సభలో మండిపడ్డారు. ప్రజావేదిక కూల్చవద్దంటూ చంద్రబాబు కోర్టుకెళ్లారని, కోర్టు కూడా కూల్చివేతను సమర్థించిందని తెలిపారు. ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న ఇంట్లో స్విమ్మింగ్ ఫూల్&zwnj...
Read More

కర్ణాటకలో జగన్ కంపెనీ ధరలు తగ్గించుకోవచ్చు కదా
సౌర, పవన విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలలో (పీపీఏ) అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికారపక్షం చేసిన ఆరోపణలను టీడీపీ అధ్యక్షుడు, విపక్షనేత చంద్రబాబు ఖండించారు. బుధవారం ఆయన గుంటూరులో తమ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలిసి విలేకరులతో మాట్లాడ...
Read More

చర్చిలకు భద్రత కల్పించాలి
విశాఖ నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా తన పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లకు, అసిస్టెంట్ కమిషనర్లకు పంపిన పై ఆదేశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే... ఇప్పటిదాకా విశాఖపట్నంలో క్రైస్తవులపైనా, చర్చిలపైనా ఒక్కటంటే ఒక్క దాడి జరగలేదు. ఆ మాటకొస్తే.....
Read More

టీడీపీ లాగే వైసీపీ చేస్తోంది
అమరావతి: తెలుగుదేశం పార్టీ అవినీతి పార్టీగా మారడంతోనే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పారని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. వైసీపీ నియమిస్తున్న వాలంటీర్ల నియామకం టీడీపీ జన్మభూమి కమిటీలాగే ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీలో ఇసుక ...
Read More

ఆదాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి
ఆదాయ మార్గాల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. పన్నేతర ఆదాయ మార్గాలను పరిశీలిస్తోంది. గనుల శాఖ నుంచి ఏటా రూ.10,000 కోట్ల వరకు ఆదాయం లభించే అవకాశాలున్నాయని గుర్తించింది. దీంతోపాటు ఎర్రచందనం, అటవీ ఉత్పత్తులపై కూడా దృష్టి పెట్టింది. వచ్చే ఆర్థిక సంవత...
Read More

ఏపీఐఐసీ సంస్థ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన రోజా
‘దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి స్ఫూర్తితో ఎలాంటి అవకతవకలు, అవినీతికి తావులేకుండా ఏపీఐఐసీ సంస్థను పారదర్శకంగా, ప్రగతి పథంలో నడిపిస్తా. పెట్టుబడులు, ఉద్యోగాల విషయంలో గత టీడీపీ ప్రభుత్వం దొంగ లెక్కలు చూపి అబద్ధాలతో మోసం చేసింది’ అని నగ...
Read More

బంగాళాఖాతంలో బలహీనంగా ‘నైరుతి’
నైరుతి రుతుపవనాల సీజన్ మొదలై నెల దాటుతున్నా ఇంకా వర్షాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటికీ పలుచోట్ల 40డిగ్రీలకు పైబడి పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జోరుగా వర్షాలు కురిసి వాతావరణం చల్లబడాల్సిన తరుణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేసవిని తలప...
Read More

వెంకన్న ఆలయంలో ఇకపై వీఐపీల పోటు తగ్గుతుందా?
తిరుమల వెంకన్న ఆలయంలో ఇకపై వీఐపీల పోటు తగ్గుతుందా? సామాన్య భక్తులకు స్వామి దర్శనం సాఫీగా సాగుతుందా? శ్రీవారి సన్నిధిలో ఎల్1, ఎల్2, ఎల్3 పేరిట ఉన్న ప్రస్తుత వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దుచేస్తామని, వీఐపీలు ఏడాదికొకసారే రావాలని టీటీడీ ఛైర్మన...
Read More

అక్రమ కట్టడాల కూల్చివేత
జిల్లాలోని తాడేపల్లిగూడెంలో అధికారులు అక్రమ కట్టడాలను కూల్చవేస్తున్నారు. స్థానిక వాసవీమాత ఆలయ సమీపంలో అక్రమంగా నిర్మించారంటూ కామాక్షి కమర్షియల్ కాంప్లెక్స్ కు చెందిన భవనాలను కూల్చివేశారు. జేసీబీలతో మున్సిపల్ అధికారులు పెద్దపెద్ద భవనాలన...
Read More

కుటుంబంతో తిరుమల చేరుకున్న రాష్ట్రపతి
రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబంతో కలసి శనివారం తిరుమల చేరుకున్నారు. చెన్నై నుంచి విమానంలో సాయంత్రం 5:15గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్ దంపతులు, సీఎం వైఎస్...
Read More

ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త
ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలపై విధిస్తున్న చార్జీలను ఎత్తివేస్తున్నట్లు దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ప్రకటించింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దటంలో ...
Read More

ఏపీలో టీడీపీ ఖాళీ
గత ప్రభుత్వ అవినీతిని బహిర్గతం చేసి అందుకు కారణమైన అధికారులు, ప్రజా ప్రతినిధులపై చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర సభ్యత్వ ప్రముఖ్ పైడికొండల మాణిక్యాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2024 నాటికి రాష్ట్రంలో అధికారం సాగించే దిశగ...
Read More

హామీలు ఆకాశంలో.. కేటాయింపులు పాతాళంలో..
జగన్ ప్రభుత్వం నిధుల కోతతో అభివృద్ధికి గండికొట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలకు రూ.630 కోట్లు మాత్రమే చెల్లించారని శుక్రవారమే జగన్ విమర్శించారని.. కానీ తాజా బడ్జెట్లో సున్నా వడ్...
Read More

ప్రకాశం బ్యారేజీ నుంచి తూర్పు డెల్టా కాలువలకు నీటి విడుదల
ప్రకాశం బ్యారేజీ నుంచి తూర్పు డెల్టా కాలువలకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముహూర్తం ప్రకారం ఉదయం 9.47 గంటలకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అన...
Read More

తెలంగాణలో కోట్లు పెడితే నష్టపోయేది మనమే
తెలంగాణ సీఎం కేసీఆర్ పోలవరం ప్రాజెక్టుపై కోర్టుకెళ్లిన సంగతి గుర్తుంచుకోవాలని జలవనరుల రంగ విశ్లేషకుడు టి.లక్ష్మీనారాయణ ఏపీ సీఎం జగన్కు సూచించారు. తెలంగాణలో మనం రూ.కోట్లు పెడితే భవిష్యత్లో నష్టపోయేది ఆంధ్రాయేనని స్పష్టం చేశారు. సాగర్, శ...
Read More

ఇష్టానుసారంగా బోర్ల తవ్వకాలతో మంచినీటిలోకి సముద్ర జలాలు
విశాఖ ఆర్కే బీచ్రోడ్డుకు ఆనుకుని కలెక్టరేట్ డౌన్లో ఉన్న ఒక ప్రైవేటు ఆస్పత్రి యజమాని గత నెలలో 130 అడుగులలోతు బోరు తవ్వించాడు. బోరు నుంచి ఉప్పు నీరు రావడంతో ఆంధ్రా యూనివర్సిటీ నిపుణుడి దృష్టికి తీసుకువెళ్లాడు. ఒకసారి ఉప్పునీరు వస్తే ఇంకేమీ చే...
Read More

‘పవన’ ధరలు తగ్గించడం కుదరదు
పవన, సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై సర్కారు ‘సమీక్ష’ మొదలైంది. ‘ధరలు తగ్గించుకుంటే సరి! లేదా... ఒప్పందాలు రద్దు చేసుకుంటాం’ అని ముందుగానే హెచ్చరించిన సర్కారు... వీరితో చర్చలకు ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిట...
Read More

శారదా పీఠం ఆధ్వర్యంలో చలి దుస్తులు, దుప్పట్లు పంపిణీ
గిరిజనులు భారతీయతకు మూలస్తంభాలని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. రుషికేష్, నీల్కంఠ్ ప్రాంతంలోని గిరిజనులకు పీఠం ఆధ్వర్యంలో సోమవారం చలి దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల పరిరక్షణ, వారి...
Read More

ఉన్నవాళ్లను తొలగించి కొత్తవారిని తీసుకోవడమే ఉద్యోగ కల్పనా
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజాపంపిణీలో కీలకంగా వ్యవహరిస్తున్న డీలర్లను తొలగిస్తే ఉద్యమం తప్పదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. గుంటూరులో సోమవారం మరో మాజీ మంత్రి జవహర్తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటికే రేషన్ అం...
Read More

టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
సోంపేట మండలం పలాసపురంలో ఆదివారం టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామంలో ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తున్న ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించారు. ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధ...
Read More

సర్జరీ సమయంలో కడుపులో దూది పెట్టి కుట్లేసిన డాక్టర్లు
మూడునెలల క్రితం ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బిడ్డ అడ్డం తిరిగాడని.. ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలంటూ వైద్యులు సూచించడంతో ఆమహిళ బంధువులు ఆపరేషన్కు ఒప్పుకున్నారు. అయితే ఆపరేషన్ సమయంలో డాక్టర్లు నిర్లక్ష్...
Read More

బడ్జెట్ ప్రకటనకు భిన్నంగా ఆర్థిక బిల్లు
పెట్రోల్, డీజిల్పై కేంద్రం బడ్జెట్లో చెప్పింది ఒకటి.. ఆర్థిక బిల్లులో పొందుపర్చింది మరొకటి! పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.2 సుంకాలు పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. కానీ, మరో రూ.5 పెంచేందుకు వీలుగా ఆర్థిక బిల్లును రూపొందించింది. ద...
Read More

రాష్ట్రాన్ని పులివెందులలా మారుస్తున్నారు
‘రాష్ట్రంలో వైసీపీ పాలన మొదలైన 40 రోజుల వ్యవధిలోనే అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మూకలు చేసిన దాడుల్లో టీడీపీకి చెందిన ఆరుగురు మృతిచెందారు. రాష్ట్రాన్ని మరో పులివెందులలా చేయాలని చూస్తున్నారు. చిలకలూరిపేటలో 90 మందిని అక...
Read More

గృహరుణం వడ్డీపై మరో లక్షన్నర రాయితీ
తాజా బడ్జెట్లో గృహ రుణాలు తీసుకున్న మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించారు. గృణ రుణాల వడ్డీలపై పన్ను రాయితీని ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచారు. ప్రస్తుతం సొంతంగా ఉండే ఇంటికి రూ. 2లక్షలు వడ్డీ రాయితీ ఉంది. తొలిసారి ఇల్లు కొంటున్న వాళ్లకు మర...
Read More

పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేందుకు మరో మూడేళ్లు
పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేందుకు మరో మూడేళ్లు పడుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చైర్మన్ ఆర్కే జైన్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు ముందు 2014 మార్చి 31 వరకూ రాష్ట్రప్రభుత్వం వ్యయం చేసిన నిధులపై కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ (కా...
Read More

రుణం చెల్లించలేదని పింఛన్ను నిలిపివేశారు.
తీసుకున్న పంట రుణం చెల్లించలేదని లబ్దిదారుల పింఛన్ను బ్యాంకు అధికారులు నిలిపివేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామానికి చెందిన కుందేటి ఎల్లవ్వ(వితంతువు) బెజ్జంకి ఆంధ్రా బ్యాంకు శాఖలో రూ.లక్ష రుణం తీసుకుంది. తన పేరిట ఉన్న ఖా...
Read More

ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్పై కసరత్తు
ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ నియామకం కోసం ఆ పార్టీ జిల్లా నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల ధర్మవరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ...
Read More

సెప్టెంబరు 2 నుంచి రచ్చబండ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకస్మిక తనిఖీలకు సిద్ధమవుతున్నారు. పాలనపై ప్రజాభిప్రాయాన్ని నేరుగా తెలుసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. అక్టోబరు చివర లేక సెప్టెంబరు మొదటివారంలో రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టాలన్న యోచనలో ముఖ్యమంత్రి ఉన...
Read More

ఫీజు రీయింబర్స్మెంట్పై విద్యార్థుల్లో గందరగోళం
రాష్ట్రంలో ఇకపై తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెడికల్, ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్ధులకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామంటూ వైసీపీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారం...
Read More

అలా అనడం డ్రామా కాకపోతే మరేమిటి?
అమరావతి: ఎవరు సలహా ఇచ్చారో కాని తనను ఓదార్చేందుకు రోజుకు 300 మందిని రప్పించుకుంటున్నారంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.వచ్చిన వాళ్లు బాగా రిహార్సల్ చేసి యాక్షన్ ఇరగదీస్తున్నారని చెప్పారు. దేశంలోనే సంపన్నుడైన రాజకీయ నేతను ఇల్లు లేకప...
Read More

దుమ్ముగూడెం-శ్రీశైలం మార్గంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్
దుమ్ముగూడెం లేదా తుపాకుల గూడెం నుంచి శ్రీశైలం ప్రాజెక్టు మార్గంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తీసుకెళ్లాలంటే ఏకంగా 80 కిలోమీటర్ల మేర ఈ రిజర్వ్ ఫారెస్టును దాటాల్సిందే! ఇక్కడ కాల్వలు ఏర్పాటు చేసినా.. టన్నెల...
Read More

బీజేపీ, తన వైఖరి మార్చుకున్నట్టు వార్తలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టి నెల రోజులు అయింది. ఈ నెల రోజుల్లో వివిధ సందర్భాలలో.. ముఖ్యంగా రెండు రోజులపాటు జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనలు, ప్రసం...
Read More

టీడీపీ సీనియర్ నేతలపై అసమ్మతిగళం
ఎంత సీనియర్లయితే మాత్రం ఇష్టానుసారం వ్యవహరించడం సరికాదు. పార్టీ అంటే సొంత ఎస్టేట్లా భావించడం, ఇతర నేతలను తక్కువగా చూడడం కరెక్టు కాదు. ఈ పద్ధతికి ఫుల్స్టాప్ పెట్టాలి. లేకపోతే జిల్లాలో పార్టీ మనుగడ ఉండదు. పది మందిని పోగుచేయలేని నాయకులు మాపై ప...
Read More

తెలుగు రాష్ట్రాల పొలాలు పచ్చగా కళకళలాడాలి
‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ వేర్వేరు అనే భావన మాకు లేదు. రెండు రాష్ర్టాల ప్రజలు బాగుండాలన్నదే మా అభిమతం. రెండు తెలుగు రాష్ర్టాలు పచ్చగా కళకళలాడాలి. వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటి కొరత రాకుండా చూడాలనే లక్ష్యంతో ఉన్నాం. అందుబాటులో ...
Read More

అధికారపార్టీ చర్యలను అధిగమించే ప్రయత్నాలు
టీడీపీకి చెందిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సైకిల్దిగి కమలం చేతపట్టుకున్నారు. శుక్రవారం ఆయన ఢిల్లోలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఏపీ, తెలంగాణ బీజేపీ ఇన్చార్జి రామ్మాధవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. 2...
Read More

పరిపాలన చేతగాక చంద్రబాబుపై పడుతున్నారు
పరిపాలన చేతగాక.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం బురదజల్లుతోందని తెలుగుదేశం పార్టీ మండిపడింది. ఆ పార్టీకి అధికారమిచ్చింది కక్ష తీర్చుకోవడానికేనా అని నిలదీసింది. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉంటున్న అద్దె ఇంటికి అన్ని నిర్మాణ అనుమ...
Read More

ఏపీలో చేపట్టిన చర్యలకు వరల్డ్ బ్యాంకు కితాబు
ఏపీలో ప్రజారోగ్య సేవల నాణ్యతను పెంచేందుకు రూ.2265.25కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం అందనుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ బ్యాంకు అధికారులు రుణ ఒప్పంద పత్రాలపై గురువారం ఢిల్లీలో సంతకాలు చేశారు. ఈ మొత్తం అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్య...
Read More

వైసీపీ వాళ్లనే పెట్టుకొంటాం
యానిమేటర్లకు ప్రారంభంలో రూ.200 ఇచ్చేవారు. కొత్త ప్రభుత్వం వచ్చాక వారి వేతనం రూ.10 వేలకు ఒక్కసారిగా పెరిగింది. దానితోపాటు, ఈ ఉద్యోగానికి డిమాండూ పెరిగింది. ఈ నేపథ్యంలో తనను ఉద్యోగం నుంచి తప్పుకోవాలని బెదిరిస్తున్నారంటూ ఓ యానిమేటర్ కడప జిల్లాలో గురు...
Read More

సమరానికి జనసైనికులు సిద్ధమవ్వాలి
‘స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి. జనసేనలో డైనమిక్ లీడర్లున్నారు. ఒక్క ఎన్నికల్లో ఓడినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. నాపై నమ్మకం ఉంచండి. మీ వెనక నేనుంటాను’ అని ఆపార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. పార్టీ కీలక నేతలతో రెం...
Read More

‘ప్రజా వేదిక’ కథ పరిసమాప్తమైంది.
ప్రజల నుంచి వినతుల స్వీకరణ, కలెక్టర్ల సదస్సులు, ఇతర సమీక్షలకు వేదికైన ‘ప్రజా వేదిక’ కథ పరిసమాప్తమైంది. ‘ఇందులో ఇదే ఆఖరి సమావేశం. కలెక్టర్ల సదస్సు ముగియగానే దీనిని కూల్చివేయాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా... మ...
Read More

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారికి భారీగా వాత
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారికి భారీగా వాత పెట్టే మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీని ప్రకారం.. ఇప్పటిదాకా విధిస్తున్న జరిమానాలు ఇక మీదట రెట్టింపు కానున్నాయి. పిల్లల చేతికి తాళాలిచ్చి వారు నడిపినట్లు గనక ...
Read More

కూల్చేసేముందు ఆలోచించండి
అమరావతి: ప్రజావేదిక కూల్చివేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ప్రజావేదికను ఇప్పటికిప్పుడు తొలగిస్తే ప్రభుత్వ ఖజానాకు రెండు రకాల నష్టమన్నారు. తన ఫేస్బుక్ పేజీ ద్వారా అభిప్రాయాలను వెల్లడి...
Read More

అవినీతిపారుదల గుట్టు తేల్చాలి: సీఎం
నీటి పారుదల ప్రాజెక్టులన్నీ అవినీతి పారుదల ప్రాజెక్టులుగా మారాయని, తక్షణం వాటిని సమీక్షించాలని నిపుణుల కమిటీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అవినీతిలో మన రాష్ట్రం నంబర్వన్ అని దేశం మొత్తం మాట్లాడుకునే పరిస్థితి గత ప్ర...
Read More

టీడీపీ ఎంపీలను చేర్చుకోవడంపై జీవీఎల్
‘ధర్మ సంస్థాపన కోసం భగవంతుడే కొన్నింటిని చూసీ చూడనట్లు ప్రవర్తించాడు.. ఇక మేమెంత!’ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ మొన్నటి వరకు సుజనా చౌదరిపై ఆరోపణలు చేసి.. బీజేపీలో ఎలా చేర్చుకున్నారన్...
Read More

టీటీడీ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్గా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం నియమించిం ది. ఈ మేరకు దేవదాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ ప్ర భు త్వ హయాంలో ఏర్పాటైన బోర్డును రద్దు చేసింది. ఆ బోర్డులోని సభ్యుల్లో ముగ్గు రు ర...
Read More

టీడీపీ నాయకులు బీజేపీలో చేరుతున్నారు’
తెలుగుదేశం పార్టీ ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఆవిర్భావం జరిగిందో వాటిని చంద్రబాబు నాశనం చేశారని బీజేపీ రాష్ట్ర సహ ఇన్చార్జి సునీల్ దియోదర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీనగర్లోని కందుకూరి కల...
Read More

కేసుల నుంచి తప్పించుకునేందుకే పార్టీ మారారు
కేసుల నుంచి తప్పించుకునేందుకే సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేష్, గరికపాటి పార్టీ ఫిరాయించారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. సుజనా, సీఎం రమేష్.. చంద్రబాబు బినామీలని చెప్పారు. చంద్రబాబు అంగీకారంతోనే వీరంతా పార్టీ మారారని తెలిపారు. త్వరలో...
Read More

రూ.3 లక్షల వరకు ఐటీ మినహాయింపు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయం పన్ను (ఐటీ) మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉంది. అంతేకాకుండా సెక్షన్ 80సీ ప్రకారంగా లభించే పన్ను రాయితీల పరిమితిని సైతం రూ.2 లక్షలకు పెంచనున్...
Read More

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
గుంటూరు: పెదపలకలూరు విజ్ఞాన్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థి శశి (18) ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. విద్యార్థి స్వగ్రామం యడ్లపాడు మండలం గుత్తావారిపాలెం వాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసుక...
Read More

మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు..
పోలవరం కాలువపై నీటిని తోడడానికి వినియోగించిన పైపుల విషయంలో రేగిన వివాదంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులపై పెదవేగి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలివీ.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి కాలువ నుంచ...
Read More

ఆడుకుంటూ ట్రాక్టర్ ఎక్కిన మూడేళ్ల బాలుడు
అప్పటి వరకు ఆడుకుంటున్న చిన్నారుల్లో ఒకరిని మృత్యువు రూపంలో పొంచి ఉన్న ట్రాక్టర్ కబళించింది. ఇంజిన్ స్టార్ట్ అయి, ట్రాక్టర్ ముందుకు కదులుతుండడంతో ఆందోళనకు గురైన బాలుడు కేకలు వేస్తుండగా, ఆ బాలుడిని రక్షించేందుకు వచ్చిన వారిలో ఓ తల్లి, తన ...
Read More

20న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న జగన్
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం సవరించిన తుది అంచనాలను(రూ.55,548.77 కోట్లు) కేంద్ర జలసంఘం నేతృత్వంలోని సాంకేతిక సలహా సంఘం(టీఎసీ) ఇప్పటికే ఆమోదం తెలిపింది. దానిని తాజాగా ఆర్థి...
Read More

జనసేన ఎమ్మెల్యేకు శ్రీకాంత్రెడ్డి వార్నింగ్
వైసీపీ, బీజేపీ మిత్రపక్షాలని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యానించడాన్ని చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి తప్పుబట్టారు. వరప్రసాద్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. నేడు శ్రీకాంత్రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. తాము బీజేపీతో కలిసి పోటీ చేయలేదని.. ప...
Read More

అమరావతిలో స్తంభించిన లావాదేవీలు.. ఆందోళనలో
అన్ని రంగాలపై స్పష్టమైన ప్రభావం చూపే రియల్ ఎస్టేట్ దారెటనేది అగమ్యగోచరంగా ఉంది. రాజధాని సహా జిల్లావ్యాప్తంగా స్థలాలు, భూములు, పొలాలు, ఇళ్ళ నిర్మాణాలు స్తంభించాయి. గతంలో నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో చావుదెబ్బ తిన్న రియల్ఎస్టేట్ రంగం ఆ ...
Read More

ఇసుక విక్రయాలపై పన్ను ద్వారా 2 వేల కోట్లు
రాష్ట్ర ఖజానాకు నిధులు సమకూర్చడానికి, రెవెన్యూ లీకేజీలు అరికట్టడానికి, ఖజానాపై భారం తగ్గడానికి ఆర్థిక శాఖ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఈ దిశగా ప్రభుత్వం కొంత దృష్టి పెడితే రూ.17,500 కోట్లు ఖజానాకు సమకూరుతాయని పేర్కొంది. ఇందులో కేంద్రం నుంచి రూ.10,00...
Read More

బాలాజీ కెమికల్స్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి
గ్రోత్ సెంటర్లోని బాలాజీ కెమికల్స్లో శుక్రవారం జరిగిన పేలుడు దాటికి మృతి చెందిన వారి మృతదేహాలు రోజంతా రియాక్టర్ల వద్దే ఉండిపోయాయి. శనివారం ఉదయం ఈ మృతదేహాలను మూడంతస్తుల నుంచి కిందికి దించారు. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు మృతదేహాలను దించడ...
Read More

మద్య నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక
మద్యాన్ని ప్రజలకు దూరం చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎం.ఎం.నాయక్ తెలిపారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని, దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ఎక...
Read More

హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు
ఉద్దేశపూర్వకంగానే తనపైన తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ యువనేత డాక్టర్ కోడెల శివరాం అన్నారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులను అణగదొక్కడానికి ...
Read More

శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేల సందడి
శాసనసభ సమావేశాల తొలి రోజు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులంతా పసుపు చొక్కాలతో కొంత సందడి చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేలు పసుపు చొక్కాలు, తెల్ల ఫ్యాంట్లతో వచ్చారు. ఆ పార్టీకి చెందిన ఏకైక మహిళా ఎమ్మె...
Read More

అలవిగాని హామీలు మీరిస్తే.. మేం అమలు చేయాలా?
రైతులకు రుణమాఫీ అనేది తమ పార్టీ గానీ, తమ ప్రభుత్వం గానీ ఇచ్చిన హామీ కాదని మంత్రు లు కురసాల కన్నబాబు, అనిల్కుమార్ యాద వ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను ఆపేస్తున్నామని ఎవరు చెప్పారని నిలదీశారు. బుధవారం సచివాలయంలో వీరు మీడియా సమావేశం...
Read More

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్ హెచ్చరిక
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామని, అధికారం వచ్చింది కదా అని హద్దు మీరి వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడడం మంచి పద్ధతి కాదని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ హెచ్చరించారు. సత్యనారాయణపురంలో...
Read More

కర్నూలు లేదా నెల్లూరు జిల్లాలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ
అల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్ మరొకటి రాష్ర్టానికి రానుందని సమాచారం. సీఎం జగన్ ఇటీవల బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లాతో సమావేశమయ్యారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఈ గ్రూప్నకు చెందిందే. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, అన్నిరకా...
Read More

పదవులపై నాకు ఆశలేదు: రోజా
ముఖ్యమంత్రి పదవిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉండాలని కోరుకున్నామని.. అది నెరవేరిందని నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయితే తామంతా అయినట్లేనని స్పష్టం చేశారు. పదవులపై తనకు ఆశలేదని.. మంత్రి పదవి రానందుకు తాను అసంతృప్తితో ఉ...
Read More

నా పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతాలు
‘‘నా పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతాలు తెరుస్తున్నారు. అసభ్యకర పోస్టింగ్లు పెడుతున్నారు. అర్ధరాత్రి ఫోన్లు చేసి వేధిస్తున్నారు. ఫోన్ రింగ్ అయితేనే నా పిల్లలు ఉలిక్కిపడుతున్నారు. నా మనోధైర్యాన్ని, కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్ర...
Read More

రవిప్రకాశ్ కేసులో పోలీసుల ఆరోపణ
ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ-9 మాజీ సీఈఓ విచారణకు సహకరించలేదని తెలంగాణ పోలీసులు రాష్ట్ర హైకోర్టు దృష్టికి తెచ్చారు. ‘‘కొత్త యాజమాన్యం వచ్చినా నలుగురు డైరెక్టర్ల పేర్లు వెబ్సైట్లో పెట్టకుండా అడ్డుపడేందుకు అడ్డదారులు తొక్కారు. డీల్&...
Read More

బీజేపీకి జనహితమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పూర్తిస్థాయిలో కేంద్రం అండగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ఆదివారం తొలిసారి తిరుపతి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఏర...
Read More

నేడు సీఎస్ ఉన్నతస్థాయి సమావేశం
రాష్ట్ర ఎక్సైజ్ నూతన కమిషనర్గా ఎం.ఎం.నాయక్ ఆదివారం విజయవాడలోని కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులను ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన వెంట...
Read More

ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి చల్లని కబురు
ఎండలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి చల్లని కబురు. ముందస్తు రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం నుంచి వర్షాలు పడతాయని ఆర్టీజీఎస్ ప్రకటించింది. 9వ తేదీ వరకు పలుజిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలియజే...
Read More

సైకిల్ దిగి..ఫ్యాన్ గాలికి తహతహ
జిల్లాలో ఆయన టీడీపీ సీనియర్ నాయకుడు. సుదీర్ఘ కాలంగా ఒక అత్యున్నత పదవిలో రాణించారు. సామాజికపరంగా బలమైన నేత. ఆస్తి, అంతస్థులో ఎవరికీ తగ్గరు. ప్రస్తుతం ఆయన వైసీపీ వైపు చూస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇదే విషయంపై ఒకటే హోరు. పార్టీ మారతారంటూ కొందరు, ...
Read More

పార్టీ పదవిని తీసుకోవడానికి నిరాకరించిన బెజవాడ ఎంపీ
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని అలక పాన్పు ఎక్కడం ఆ పార్టీలో కలకలం రేపింది. లోక్సభలో పార్టీ విప్ పదవి తీసుకోవడానికి ఆయన నిరాకరిస్తూ, తన నిర్ణయాన్ని బుధవారం ఉదయం తన ఫేస్బుక్ ఖాతాలో పెట్టారు. ఆయన పార్టీని వీడబోతున్నారన్న ప్రచారానికి ఇది ద...
Read More

రండి.. మాట్లాడుకుందాం ...పవన్ నుంచి పిలుపు
‘సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమిపైన, సాధించిన ఓట్ల తీరుపైన, నియోజకవర్గాల్లో బలాబలాలపైన మాట్లాడుకుందాం రండి. అందుబాటులో ఉన్న నివేదికలతో వచ్చి.. మనసు విప్పి చెప్పండి’ అంటూ గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల...
Read More

సమీక్షను రద్దు చేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేడు వ్యవసాయ శాఖపై అధికారులతో సమీక్ష జరగాల్సి ఉంది. అయితే నేడు రంజాన్ పర్వదినం కావడంతో సమీక్షను సీఎం రద్దు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యనిష్ట, సత్ప్రవర్తన ...
Read More

సీఎం జగన్కు టీడీపీ లేఖ?
అమరావతి: ఉండవల్లిలో చంద్రబాబు నివాసాన్ని ఆనుకుని ఉన్న ప్రజా వేదిక భవనాన్ని ఆయన నివాస భవనంగా వినియోగించుకోవడానికి అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని టీడీపీ సమావేశం నిర్ణయించింది. చంద్రబాబు ప్రస్తుతం ఒక ప్రైవేటు భవనంలో ఉంటున్నా...
Read More

ప్రముఖులు ఏడాదికి ఒక్కసారే శ్రీవారిని దర్శించుకోవాలి
శ్రీవారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మహాద్వారం వద్ద ఇస్తికఫాల్ ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రముఖులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి ...
Read More

విచారణకు హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశం
ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించలేదు. విచారణ అధికారుల ముందు హాజరుకావాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ ఇందూ మల్హోత్రా,...
Read More

గ్రామీణ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు
సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులకు కూడా విస్తరిస్తున్నాయి. ఇకపై పల్లెవాసులు నగరాలకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉండబోదు. ఇప్పటికే అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ)ను కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రా...
Read More

అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచులు... మాజీలైనా అందని సొమ్ము
గ్రామాల అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అప్పట్లో సర్పంచులు ఉపాధి హామీ పనులు చేయించడానికి ముందుకొచ్చారు. వారి పదవీకాలం పూర్తయినా.. చేసిన పనులకు బిల్లులు పొందలేని దుస్థితిలో ఉన్నారు. చొరవతో గ్రామాభివృద్ధికి ముందుకొస్తే.. అప్పులపాలయ్యామని వాపోతున్...
Read More

డీజీపీలకు సెంటిమెంటుగా ఎన్టీఆర్ భవనంలో కొలువు
విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలనా భవనంలోకి వచ్చిన ఐపీఎ్సలు వరుసగా డీజీపీలు అవుతున్న వైనంపై పోలీసు సిబ్బందిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ‘మా బాస్లకు ఈ బిల్డింగ్ కలసి వస్తోంది’ అంటూ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని భవనాన్ని వారు చూపిస్తున...
Read More

సీఎం జగన్కు మాజీ మంత్రి గంటా సూచన
‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్ కక్షపూరిత ఽధోరణితో కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి మంచి సీఎం అనిపించుకోవాలి. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ప్రసంగం కొంచెం హుందాగా ఉంటే బాగుండేది. టీడీపీపైనే కాకుండా మీడియాపై కూడా విమర్...
Read More

రోడ్డు మధ్య ఆగిపోయిన లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు
తెల్లవారుజాము 4 గంటలు.. ఇం కా చీకట్లు తొలగలేదు.. ఓ వైపు భారీ వర్షం.. ఈదురు గాలులు.. రోడ్డు మధ్యలో లారీ ఆగిపోయింది.. అదే సమయంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. అంతే.. లారీలోని ఇనుపచువ్వలు శరీరంలో చొచ్చుకుపోయి ఇద్దరు బస్సు డ్రైవర్లు, మరో ...
Read More

ఆ ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్కు మంత్రి పదవి రావడం ఖాయమని వైసీపీ నాయకుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పేర్కొన్నారు. మర్రి రాజశేఖర్తో వైసీపీ నాయకులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోదుగుల వేణుగోపాలరెడ్డి గురువారం పట్టణంలోని ఆయన నివాసం...
Read More

భూ వ్యవహారాలపై న్యాయ దర్యాప్తు
రాజధాని అమరావతిలో భూ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరపనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చేసే ప్రసంగంలో వైఎస్ జగన్మోహనరెడ్డి దీనిపై ప్రకటన చేస్తారని తెలిసింది. ఆ వెంటనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్త...
Read More

ప్రత్యేక అథారిటీ ద్వారా ఒక్కటిగా నవరత్నాల అమలుకు శ్రీకారం
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వాంగ సుందరంగా సన్నాహాలు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకారం అనంతరం చేసే ప్రసంగంలో జగన్ కొత్తగా ఇచ్చే వరాలజల్లు ఏమైనా ఉంటుందేమోనని ఆశగా రాష్ట్రం ఎదురు చూస్తోంది. 2004లో ముఖ్యమంత్రిగా వై...
Read More

బాధితురాలికి పోలీస్ కానిస్టేబుల్ పదవి
కొద్ది రోజుల క్రితం రాజస్థాన్లోని అల్వార్లో ఓ దళిత మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి వినే ఉంటారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ దారుణ ఘటన. అయితే ఈ ఘటనలో బాధితురాలైన మహిళను పోలీసు కానిస్టేబుల్గా నియమిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం న...
Read More

జగన్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో
అమరావతి: విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే.. ఈ కార్యక్రమంలో జగన్ ఎంట్రీ స్పెషల్గా ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇందిరాగాంధీ స్టేడియం చుట్టూ ఉన్న గ్యాలరీలలో కూర్చునే సాధారణ ప...
Read More

ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం
అనంతపురం: తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ జయంతి వేడకలు వైభవంగా జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం మండలం చిలమత్తూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. నందమూరి బాలకృష్ణ తాను ఎమ్మెల్యేగా హిందూపురం నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచి...
Read More

సికింద్రాబాద్-విజయవాడ జంక్షన్ల నడుమ మరమ్మతులు
ట్రాక్, బ్రిడ్జిల మరమ్మతుల పేరిట కొన్ని రైళ్లను రద్దు చేయడం, మరికొన్నింటిని దారి మళ్లిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రైళ్లు ఆలస్యంగా వస్తుండడంతో గంటల తరబడి స్టేషన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి. అసలే వేసవి కాలం కావడం...
Read More

మార్చిలో మొదలైన ఎండ ఏప్రిల్, మేలలో మరింత తీవ్రత
ఇది సుదీర్ఘ వేసవి. ఎప్పుడో మార్చి రెండో వారంలో ఎండలు మొదలయ్యాయి. ఏప్రిల్లో ఉక్కిరిబిక్కిరి చేశాయి. మేలో తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. జూన్లోనూ ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. రుతుపవనాలు వస్తే వాతావరణం చల్లబడుతుంది. కానీ అవొచ్చినా ఎండలు మరికొ...
Read More

సిక్కోలులో ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు
రోహిణీ కార్తె ఎండ ఆదివారం ఉదయం జనాన్ని ఠారెత్తిస్తే.. సాయంత్రం ఈదురుగాలులు, పిడుగులు రాష్ట్రంలో పలుచోట్ల భయబ్రాంతులకు గురిచేశాయి. పిడుగులవల్ల శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చనిపోగా.. ఐదుగురు గాయపడ్డారు. ఈదురుగాలుల ధాటికి కంచిలి రైల్వేస్టేషన్ పైకప...
Read More

తొలిరోజే ఠారెత్తించిన భానుడు
రోహిణి కార్తె ఎండకు రోళ్లు పగులుతాయని అంటారు. వీటిమాటేమో కానీ.. రోహిణి కార్తె ప్రారంభమైన శనివారమే ప్రజల మాళ్లు పగిలేలా ఎండ అదరగొట్టింది. ఎండలు బాబోయ్ ఎండలు.. అంటూ రాష్ట్ర ప్రజలు గగ్గోలు పెట్టారు. ఉదయం 7 గంటలకే ఉక్కపోతతో ప్రారంభమైన ఉష్ణోగ్రతలు 11 ...
Read More

రాష్ట్రాన్ని నిలువునా వణికిస్తున్న నాలుగేళ్లనాటి మృత్యు గాలులు
ఒక ప్రయాణికుడు బస్సు ఎక్కాడు. కుడి వైపు సీటులో కూర్చొన్నాడు. బస్సు కదిలిన కొద్దిసేపటికే అటు ఎండ పెరిగింది. సరేనని, ఎడమ వైపు సీటుకు మారాడు. మొదట బాగానే ఉంది. ప్రయాణం సాగుతున్నకొద్ది వేడిగాలులు పెరిగిపోయాయి. భరించలేనంత ఉక్కపోత! నీళ్లు తాగుతున్నా ఊరట ...
Read More

రామ్మోహన్నాయుడు గెలుపు కోర్టును ఆశ్రయిస్తానన్న దువ్వాడ
క్షణక్షణం.. ఉత్కంఠ రేపిన శ్రీకాకుళం పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో చివరికి టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్నాయుడినే విజయం వరించింది. క్రాస్ ఓటింగే ఆయన విజయానికి దోహదపడింది. వైసీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కొంపముంచింది. పోస్ట...
Read More

విభిన్న రాజకీయం..అనూహ్య వ్యూహాలు
గెలిచి తీరాలి! అధికారంలో నిలవాలి! దీనికోసం ఇన్నాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొత్తగా ఏదో చేయాలి! సంప్రదాయ రాజకీయం, బలానికి తోడుగా... విభిన్నమైన ‘దారులు’ వెతకాలి! వైఎస్ జగన్కు ఆ దారి చూపించింది... ప్రశాంత్ కిశోర్. ఆయన రూపంలో ఆంధ్రప్రదేశ...
Read More

టీడీపీ చరిత్రలోనే ఎరుగని ఓటమి
ఇది ఘోర పరాజయం! అసాధారణ పరాభవం! 1982లో తెలుగుదేశం ఏర్పాటైన తర్వాత ఎప్పుడూ ఎదురుకాని ఓటమి! ఒక్క ముక్కలో చెప్పాలంటే... టీడీపీ కకావికలమైంది. కనీవినీ ఎరుగని రీతిలో, కలలోనైనా ఊహించని విధంగా దెబ్బతింది. టీడీపీ ఏర్పాటైన తర్వాత ఐదుసార్లు విజయం సాధించింది. తాజా...
Read More

ప్రజా సమస్యలపై పోరాడతా... పవన్ కల్యాణ్
రెండు స్ధానాల్లోనూ తాను ఓడిపోయినా, తన పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోయినా ఆఖరిశ్వాస వరకూ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ ప్రకటించారు. గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో...
Read More

జేసీ దివాకర్ రెడ్డికి క్లీన్ చిట్
తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డికి తాడిపత్రి ఆర్వో ప్రభాకర్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని జేసీపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల వ్యయంపై జేసీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్త...
Read More

ముగ్గురి గెలుపుపై భారీగా బెట్టింగ్లు
ఆ నలుగురూ వివిధ కారణాలతో గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే అనూహ్యంగా బరిలో నిలవాల్సి వచ్చింది. డాక్టర్ దగ్గుబాటి తాను ఇకనుంచి ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కుమారుడికి పోటీ చేసే అవకాశం రావడంతో కరణం బలరాం బరిల...
Read More

సింహాచలేశుని నిజరూప దర్శనంతో పులకించిన భక్తకోటి
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూపాన్ని మంగళవారం కనులారా వీక్షించిన భక్తులు పులకించిపోయారు. ఉత్సవంలో భాగంగా సోమవారం రాత్రి స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ వైదిక వర్గాలు శాస్త్రోక్తంగా చందన ఒలుపు క...
Read More

ఐఏఎస్ ఇంట్లో పనిమనిషి చేతివాటం
అమరావతి: సీనియర్ ఐఏఎస్ ఇంట్లో పనిమనిషి చేతివాటం ప్రదర్శించింది. ఐఏఎస్ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తూరూ. 85 లక్షల నగదు, రూ. 15 లక్షలు విలువచేసే బంగారం అపహరించి పరారయింది. పని మనిషిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఐటీ రంగంలోకి దిగుతుందని ఐఏఎస్ ఆందోళన చె...
Read More

ఏపీలో వడదెబ్బకు 17 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరిగింది. వడదెబ్బకు 17 మంది మృతి చెందారు. ఎండల తీవ్రత అంతకంతకుపెరిగిపోతోంది. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. వృద్ధులు, పిల్లలు అనే వయసు బేధం లేకుండా అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి లాగేస్తున్నాయి. పశ్చి...
Read More

ఫణి’ దెబ్బకు కుదేలు.. పూరీ మార్గంలో తిరగని రైళ్లు
ఫణి తుఫాన్ ప్రభావం నుం చి రైల్వేశాఖ ఇంకా కోలుకోలేదు. ముఖ్యమైన రైళ్లన్నీ రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శనివారం నుంచి రైళ్లు సాధారణ స్థితిలో తిరుగుతాయని అధికారులు ప్రకటించినా ఖుర్ధా, భువనేశ్వర్, కటక్, పూరీ రైల్వే...
Read More

స్మార్ట్ ఫోన్లు, వైబ్సైట్ల నుంచే హల్చల్
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి స్మార్ట్ ఫోన్ల ఆధారంగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ముఠా గుట్టును గుంటూరు పోలీసులు రట్టు చేశారు. ఇప్పటి వరకు క్రికెట్ బెట్టింగ్ అనగానే కమ్యూనికేటర్ బాక్సులు, పెద్ద ఎత్తున సెల్ఫోన్లు వంట...
Read More

శుభవార్త చెప్పిన రైల్వే శాఖ
ఫణి తుఫాను కారణంగా రైళ్లు రద్దు కావడంతో హౌరా మార్గంలో వేర్వేరు ప్రదేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లని రైల్వే శాఖ నడిపింది. నెంబరు. 08049 హౌరా - వాస్కోడిగామా, నెంబరు. 02784 సికింద్రాబాద్ - భువ నేశ్వర్ ఏసీ స్పెషల్, నెంబరు. 08463 భువ...
Read More

రోగి రాగానే.. తలుపులు బంద్
ఓ బ్యాచిలర్ డాక్టర్ వైద్యం కోసం వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించి అడ్డంగా దొరికిపోయాడు. అతడి ప్రవర్తనతో మనస్తాపం చెందిన బాధితురాలు భర్త, స్థానికులతో వచ్చి డాక్టర్ను చితకబాది పోలీసులకు అప్పగించింది. శనివారం మధ్యాహ్నం ఉప్పల్ చిలుకానగ...
Read More

మన రాష్ట్రానికి నీటివాటాలో అన్యాయం
రాష్ట్ర విభజన చట్టంలో గోదావరి నదీ జలాల యాజమాన్య సంస్థ (జీఆర్ఎంబీ) కార్యాలయాన్ని హైదరాబాద్లో.. కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్ఎంబీ)ను నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనూ ఏర్పాటు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటిదాక...
Read More

మిస్సెస్ ఇండియా తెలంగాణగా బెజవాడ మహిళ
మిస్సెస్ ఇండియా తెలంగాణగా విజయవాడకు చెందిన భావన విజయం సాధించారు. వివాహితులకు నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొన్న భావన విజయవాడకు చెందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 111 మంది మహిళలలో భావన మూడవ రన్నర్గా ...
Read More

తుఫాన్లకు పేర్లెందుకంటే..?
ఓనిల్, నీలం, హుద్హుద్, ఐలా, తితలీ, గజ, పెథాయ్.. ఇవన్నీ తుఫాన్ల పేర్లు. తాజాగా ‘ఫణి’ దూసుకొస్తోంది. అయితే ఈ పేర్లన్నీ ఏమిటి.. ఎలా వచ్చాయి..? అంటే.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తుఫాన్లు ఏర్పడినా వాటికి పేర్లు పెట్టడం ఆనవాయితీ. తొలుత అమెరికాలో ఈ సంప్రద...
Read More

అభ్యర్థుల నుంచి లక్షలు దండుకున్న డీఎస్పీలు
ఐదేళ్లకొకసారి వచ్చే ఎన్నికల్లో సబ్ డివిజన్ల బాధ్యతలు దక్కడం.. సబ్డివిజినల్ పోలీసు అధికారులు(ఎస్డీపీవో)గా ఉండే డీఎస్పీలకు పండగేనని పోలీసు వర్గాలు అంటుంటాయి. ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో దాదాపు పది జిల్లాల్లో డీఎస్పీలు అధికార, ప...
Read More

మరింత బలపడిన పెను తుఫాన్
ఫణి’ పెను తుఫాను తీరాన్ని గడగడలాడిస్తోంది. బంగాళాఖాతంలో ‘అల’జడి నెలకొంది. సముద్రపు కెరటాలు ఎగిసిపడుతున్నాయి. తుఫాను తీరంవైపు దూసుకొస్తోంది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నానికి ఒడిసాలోని పూరీ దగ్గర గోపాల్పూర్- చాందబ...
Read More

అనంతలో దెబ్బతిన్న ఉద్యాన పంటలు
అకాల వర్షం రాయలసీమ రైతును నిండా ముంచింది. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీవర్షం వర్షం కురిసింది. గుడిబండ మండలంలో అత్యధికంగా 46.1మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి జిల్లా వ్యాప్తంగా 126.48...
Read More

నిబంధనల ప్రకారం వెళ్లాలన్న ఈసీ
వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మంగళవారం అమరావతి సచివాలయంలో నిర్వహించదలిచిన సమీక్షా సమావేశానికి ఆశాఖ ఉన్నతాధికారులు డుమ్మా కొట్టారు. రాష్ట్రంలో ఇటీవల అకాల వర్షాలకు ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడం, కరవు పరిస్థితుల న...
Read More

13 విత్తన కంపెనీలపై వేటు
బీజీ-2 పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేని బీజీ-3 పత్తి విత్తనాలను తయారు చేస్తున్న 13 విత్తన కంపెనీలపై వేటుపడింది. ఈ కంపెనీల విత్తనాలు ఎక్కడైనా అమ్మకాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వ్యవసాయ శాఖ రాష్ట్ర కమిషనర్ మురళీధర్రెడ్...
Read More

ట్రాన్స్ఫార్మర్ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్,
పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సూర్యనారాయణపురం దగ్గర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొన్నది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ట్యాంకర్ దగ్ధమైంది. అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు. విశాఖ ...
Read More

భక్తుల వద్ద చోరీకి యత్నం
అప్పటివరకు పరమభక్తుడిలా ప్రవర్తించాడు. పక్కన భక్తులు నిద్రలోకి జారుకున్న తర్వాత తాను కూడా ఆ పక్కనే పడుకుని నిద్రిస్తున్నట్టు నటిస్తూ నెమ్మదిగా పొరుగు భక్తుల బ్యాగుల్లో చోరీకి ప్రయత్నించాడు ఓ చోరుడు. ఈ వ్యవహరం మొత్తాన్ని సీసీ కెమెరాల ద్వారా పసి...
Read More

మున్సిపల్ హైస్కూల్కు ఫుల్ డిమాండ్
నెల్లూరు భక్తవత్సల నగర్లో ఉన్న కేఎన్ఆర్ మున్సిపల్ పాఠశాల ఇతర ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. కార్పొరేట్ బడులకు దీటుగా ఫలితాలు సాధిస్తూ, విద్యార్థుల జీవితాలకు బలమైన పునాదులు వేస్తూ సగర్వంగా తలెత్తుకునేలా చేస్తోంది. గతేడాది వ...
Read More

కోడ్ నేపథ్యంలో వర్మకు పోలీసుల చెక్
వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్వర్మకు విజయవాడ పోలీసులు చెక్ పెట్టారు. హైదరాబాద్ నుంచి విమానంలో విజయవాడకు వచ్చిన ఆయనను పోలీసులు తిరిగి ఎయిర్పోర్టుకు పంపేశారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో ఆయన సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ చిత్...
Read More

ఏపీలో నానా యాగీ చేస్తున్నారు: చంద్రబాబు
సార్వత్రిక ఎన్నికలు పూర్తవ్వగానే... స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని, వాటికి సిద్ధంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేదన్నారు. నేడు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎ...
Read More

అన్ని ఆర్టీసీ బస్సుల్లోనూ సీసీ కెమెరాలు
‘మహిళల్ని గౌరవించడం మన సంప్రదాయం... వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం’ లాంటి నినాదాలు ఆర్టీసీ బస్సెక్కిన ప్రతి ఒక్కరికీ కనిపిస్తాయి. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ ‘ఆర్టీసీ ప్రయాణం సురక్షితం’ అంటూ ముందుకెళ్తున్న ఆర...
Read More

గత ఎన్నికల్లో 2% ఓట్ల తేడాతో వైసీపీ ఓటమి
ఓటులో ఎవరూ తగ్గలేదు. కొంచెం అటూ ఇటూగా పంచుకొన్నారు. కోట్ల మంది పోలింగ్లో పాల్గొంటే, గెలిచిన పార్టీకీ, ఓడిన పార్టీకీ మధ్య ఓట్ల తేడా కొన్ని లక్షలే! సీట్ల దగ్గరకు వచ్చేసరికి మాత్రందెబ్బపడిపోయింది. గత ఎన్నికల్లో నవ్యాంధ్రలో అదే జరిగింది. కేవలం 2.06 శాత...
Read More

ఆ పార్టీదే గెలుపంటూ వాట్సప్ గ్రూపుల్లో హల్చల్.
పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరి నోట విన్నా ‘సర్వే’ల మాటే. కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న విశ్లేషణలే. వీటి పైనే చర్చోపచర్చలు. అందరికీ వీటిపై నమ్మకం కలిగేలా ఒక టాగ్ తగిలిస్తున్నారు. ఆపై ఒకరి తరువాత ఒకరికి ఆ సర్వే రిజల్ట్ను వ...
Read More

సీజన్ రాగానే కొండెక్కి కూర్చుంది
సిమెంటు ధర తగ్గినట్టే తగ్గి సరిగ్గా సీజన్ రాగానే కొండెక్కి కూర్చుంది. జనవరిలో బస్తా సిమెంటు ధర రూ.225 ఉంది. ప్రస్తుతం అది రూ.330 పలుకుతోంది. ధరలో ఒక వంద రూపాయలు తేడా వచ్చినా వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ నిర్మాణానికి రూ.25వేలు అదనంగా పెట్టాలి. ఇలాంటి ఫ...
Read More

టిక్ టాక్ యాప్ ను బ్లాక్ చేసిన గూగుల్
టిక్ టాక్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది గూగుల్. చైనాకు చెందిన ఈ యాప్ ను నిషేధించాలని సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత.. ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియాలో గూగుల్ ప్లే స్టోర్ లో టిక్ టాక్ యాప్ ఇక నుంచి కనిపించదు. అందుబాటులో ఉండదు. డౌన్ లోడ్ చ...
Read More

పోలింగ్కు ముందే మహిళల చేతుల్లోకి రూ.10 వేలు
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిగి ఆరు రోజులు గడుస్తున్నా.. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంకా జయాపజయాలపై ఓట్ల కూడికలు, తీసివేతల్లోనే మునిగి తేలుతున్నారు. మే 23న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు, ముఖ్యనేతలు, శ్రేణు...
Read More

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
‘‘బై అన్నా... బై వదినా.. బై అ మ్మా.. బై డాడీ.. బై విక్రమ్, బై ముకేష్... ఇదే మా లాస్ట్ వీడియో... మేము బతకాలనుకోవడంలేదు.. మాఇద్దరికీ పెళ్లి కూడా అయింది... విడిపోలేకపోతున్నాం... అందుకే చచ్చిపోతున్నాం... మా చావే అందరికీ హెచ్చరిక కావాలి. చనిపోతున్నందుకు నిజ...
Read More

ఫలితాలపై మాకెందుకు భయం
‘ఓటమి తప్పదని గ్రహించే ఈవీఎంలపై, ఈసీపై విమర్శలు చేస్తున్నారు’ అని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తిప్పికొట్టారు. భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ‘...
Read More

ఈవీఎంల తరలింపు కలకలం..
జిగిత్యాలలో ఈవీఎంల తరలింపు కలకలం రేపుతోంది. ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఈవీఎంలను సిబ్బంది ఆటోలో తరలించారు. అయితే ఇవి గ్రామాల్లో అవగాహన కోసం చూపిన పాత ఈవీఎంలంటూ జగిత్యాల ఆర్డీవో తెలిపారు. పాత స్ట్రాంగ్ రూమ్కు తీసుకువెళుతున్నామని వివరణ ఇచ్చారు. ఈ...
Read More

మళ్లీ బ్యాలెట్ పేపర్లే శరణ్యం
ఈవీఎంలకు అనుసంధానించే వీవీప్యాట్ స్లిప్పులను ప్రతి నియోజకవర్గంలో 50 శాతం చొప్పున లెక్కించాల్సిందేనని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పారు. ఇందుకోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని ప్రకటించారు. ఈ డిమ...
Read More

ఈసీ వైఖరిపై విమర్శలు.. ఐటీ నిపుణుడు హరిప్రసాద్
ఈవీఎంల ట్యాంపరింగ్పై ఈసీ వైఖరి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. ఐటీ నిపుణులు వి.హరిప్రసాద్ విషయంలో దీనిని వర్తింప చేయడం లేదు. ఆయనపై ‘ఈవీఎం దొంగ’గా ముద్ర వేసి తప్పించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇ...
Read More

ఎన్నికలు ముగియడంతో సమీక్షలు మొదలు
నవ్యాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికారంలోకి ఎవరొస్తారన్న ఊహాగానాలు కొనసాగుతున్నా.. వాటితో నిమిత్తం లేకుండా.. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పురోగతిపై జరిగే సమీక్షలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభమవుతున్నాయి. సీఎం చంద్రబాబు ప్...
Read More

ఏపీలో 76.69 శాతం పోలింగ్ నమోదు
ఆంధ్రప్రదేశ్లో గురువారం జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మొత్తం 76.69 శాతం పోలింగ్ నమోదు అయినట్లు సమాచారం. 2014లో 74.5 శాతం ఓటింగ్ నమోదయింది. జిల్లాల వారిగా పోలింగ్ శాతం... శ్రీకాకుళం- 72, విజయనగరం- 85, విశాఖ- 70, తూర్పుగోదావరి -81, పశ్చిమగోదావరి - 70, కృష్ణా- 79, ...
Read More

రాష్ట్రంలో పాతిక చోట్ల హింస
ఎన్నికలకు సరైన భద్రత కల్పించలేకపోవడం వల్లే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అంగీకరించారు. తగినంత భద్రతా బలగాలు కావాలని తాను, కలెక్టర్లు, ఎస్పీలు కోరినా ఎన్నికల సంఘం స్పందించలేదని ఆయన తేల్చార...
Read More

‘తూర్పు’ ఏజెన్సీలో పోలింగ్ ప్రశాంతం
నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ లోతట్టు ప్రాంతంలో పోలింగ్ సామగ్రి తరలింపు కోసం రెండు హెలికాప్టర్లను వినియోగించారు. సాధారణ ప్రాంతాల్లో ఈవీఎంల తరలింపు కోసం ఆర్టీసీ బస్సులు సహా పోలీసు వాహనాలు వినియోగిస్తుండగా నక్సల...
Read More

ఒక్క అవకాశమిస్తే.. రాజధాని, పోలవరం బంద్
‘ఒక్క అవకాశమివ్వాలని జగన్ అంటున్నారు. ఇస్తే పోలవరం, రాజధాని ఆగిపోతాయి. శ్రీశైలం, సాగర్ కేసీఆర్ చేతిలోకి పోతాయి. అసలాయనకు ఎందుకు అవకాశమివ్వాలి? కేసీఆర్ ఏమీ చేయకున్నా 88 స్థానాల్లో గెలిచారు. ఇన్ని చేసిన మనం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో గ...
Read More

ఎలమంచిలిలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్యే ప్రధాన పోటీ
తెలుగుదేశం ఆవిర్భావం తరువాత ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో ఎలమంచిలి కూడా ఒకటిగా నిలిచింది. 1983 నుంచి ఎనిమిది పర్యాయాలు ఎన్నికలు జరగ్గా ఆరుసార్లు టీడీపీ గెలిచింది. రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థ...
Read More

ప్రధాన పార్టీల దృష్టంతా ఈ జిల్లాలపైనే
వివిధ సామాజిక వర్గాలు బలంగా ఉండడం.. నగర, గ్రామీణ ప్రాంతాలు సమతూకంగా ఉండడం, రాజకీయ చైతన్యం అధికంగా ఉండడం ఈ జిల్లాల లక్షణం. ఈ ఆరు జిల్లాల్లో కలిపి మొత్తం 96 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 175 సీట్లలో ఈ జిల్లాలదే ఆధిక్యం. గ...
Read More

ప్రకటనలకు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే
రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆఖరి దశ ప్రచారంలో భాగంగా ఆ రోజు కానీ, ముందు రోజు(10వ తేదీ) కానీ అభ్యర్థులు, రాజకీయ పక్షాలు, ఇతరులు రాజకీయ ప్రకటనలు జారీ చేసే ముందు మీడియా సర్టిఫికేషన్ కమిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే...
Read More

టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడి
గుంటూరు: జిల్లాలోని వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెంలో టీడీపీ కార్యకర్త పిచ్చయ్య యాదవ్పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాడిలో టీడీపీ కార్యకర్త పిచ్చయ్య యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. పార్టీ మారాలని ఆయనపై వైస...
Read More

అసెంబ్లీకి వెళ్లని జగన్కు పదవా? పవన్
ఏపీ రాజకీయాల్లో వేలుపెట్టి ఇబ్బంది పెడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్తో వైసీపీ అధ్యక్షుడు జగన్ సన్నిహితంగా మెలుగుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలంగాణ ఎంపీల మద్దతు తీసుకుంటామని చెప్తున్...
Read More

ఈసీకి ఫిర్యాదు చేస్తారా?.. అవన్నీ పాత కార్యక్రమాలే
రైతులకు, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం అందిస్తుంటే.. వారికి డబ్బు అందకుండా అడ్డుకునేందుకు కోడికత్తి పార్టీ నాయకులు ప్రయత్నించారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. డబ్బు విడుదల ఆపాలని ఎన్నికల కమిషన్ దృష్టికి, ఆపై హైకోర్టుకు వెళ్లారని.. అవన్నీ పాతవి.. ...
Read More

ఒక ఓటరు పేరుతో తొమ్మిది ఓట్లు
ఒకరికి ఒక ఓటే ఉండాలన్నది రూలు! కానీ.. ఘనత వహించిన మన ఎన్నికల అధికారులు.. కొందరు ఓటర్ల పేరు మీద ఒకటికి మించిన ఓట్లు ఇచ్చేశారు!! వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద కుమార్తె హర్షిణిరెడ్డి పేరుతో రెండు ఓట్లు.. ఆయన సోదరి షర్మిల పేరుతో రెండు ...
Read More

అసెంబ్లీకి వెళ్లనోళ్లు ప్రజలకేం చేస్తారు
‘‘వైసీపీ నాయకుడు జగన్ రెండేళ్లు జైలులో ఉండొచ్చి ఇప్పుడు సీఎం కావాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న జన సైనికులు పదవులు కోరుకోవడంలో తప్పేముంది?’’ అని జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రశ్నించారు. పవన్స్టార్ను కాను.. ...
Read More

ఒక్కసారే కదా అని ఎవరైనా సైనెడ్ తాగుతారా
‘తండ్రికి చాన్స్ ఇస్తే ఏకంగా ఉమ్మడి రాష్ట్రాన్ని మింగేశాడు. ఇక కొడుక్కి చాన్స్ ఇస్తే జనాన్ని బతకనిస్తాడా?’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమంలో టీడీపీతో వైసీపీ పోటీపడలేదని, అందుకే అరాచకాలకు, అల్లర్లకు బరి తెగిస్త...
Read More

హాట్ సీట్లపైనే బెట్టింగ్ రాయుళ్ల గురి.. స్థానాన్ని బట్టి రేటు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో జోరుగా బెట్టింగ్ సాగుతోంది. తాజా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు సన్నిహితుల ద్వారా, సర్వేల ద్వారా తెలుసుకుంటూ ‘కాయ్ రాజా కాయ్’ అంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ బెట్టింగ్ మాఫియా నడుస్త...
Read More

ప్రధాని హోదాలో మోదీ సర్పంచ్లా మాట్లాడారు.
‘‘మిషన్ భగీరథ అద్భుత పథకం. ఇలాంటి పథకం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. అందుకే ఇంటింటికీ నీళ్లు ఎలా ఇవ్వాలో 11 రాష్ట్రాలు తెలంగాణను చూసి నేర్చుకున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా మేమే రైతులకు 24 గంటల కరెంటును ఇస్తున్నాం. మా రైతు బంధును కూడా నకలు క...
Read More

ఓటమ్ముకోకన్నా...అలా చేస్తే సరుకు అమ్మను
ఫోన్ కానాలంటేనే ఏ బ్రాండు మంచిది.. స్టార్ రేటింగ్ ఎంత? ఆన్లైన్లో ఎంతుంది? మార్కెట్ ధర ఎంత? ఇన్ని వివరాలు చూస్తాం! అన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాకే కొంటాం! అలాంటిది ఐదేళ్ల పాటు మనల్ని పరిపాలించే నాయకుల ఎంపికలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి! కానీ...
Read More

గాజువాకలో రౌడీయిజం చేస్తే తాట తీస్తా
వైసీపీ అధ్యక్షుడు జగన్.. అమిత్ షా, బీజేపీ పార్టనర్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. శనివారం ఆయన గాజువాక నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. అగనంపూడిలో ప్రారంభమైన రోడ్షో దువ్వాడ, రాజీవ్నగర్, వడ్లపూడి, తుంగ్లాం మీదుగా షీల...
Read More

అవును.. అప్పుడు నేను యాక్టర్నే
‘‘రాజకీయాల్లోకి రాక ముందు నేను యాక్టర్నే. కానీ పాదయాత్ర చేయక ముందు జగన్ ఎక్కడున్నారు? రెండేళ్లు జైల్లో గడిపిన జగన్నేమనాలి?’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ‘జగన్ ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి’ అని హెచ్చరించారు. ...
Read More

వైసీపీ అభ్యర్థి హల్చల్..
ఎంపీగా ఉండి ఏం పనిచేశారని ప్రశ్నించిన ఓ ఓటరు వెనుక పరుగు తీశారు నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ అభ్యర్థి వర ప్రసాద్. నియోజకవర్గంలో రూ. 1.20 లక్షలతో అభివృద్ధి పనులు చేశానని, పెద్ద పెట్టున కేకలు వేశారు. వారు వినకుండా వెళ్లిపోతున్నప్పటికీ వెంటపడి మరీ కే...
Read More

వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న జనసేన
విజయవాడ: వైసీపీ ఇప్పటివరకు తాము టీడీపీతోనే తలబడుతున్నామని అనుకుంది. దానికి తగ్గట్టుగానే చంద్రబాబుపై గురిపెట్టింది. ప్రతి ఘటనకు చంద్రబాబునే గురిపెట్టి విమర్శలు చేశారు. అంతా టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు జరుగుతుందనుకున్నారు. కానీ పరిస్థితి మా...
Read More

సీమలో వారసత్వ రాజకీయాలకు చరమగీతం!
ఏపీ రాజధాని అమరావతిపై జనసేన జెండా ఎగురవేద్దామని ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్ పిలుపునిచ్చారు. అందుకు జనసైనికులంతా తనకు అండగా ఉండాలని కోరారు. తనకు అండా..దండా జనసైనికులే తప్ప మరెవరూ లేరన్నారు. గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గం, అనంతప...
Read More

ప్రజా సమస్యలు తీర్చేవాడే నాయకుడు... సీఎం అయితే చేస్తాననేవారు కాదు
‘‘నిజమైన నాయకుడంటే ప్రజా సమస్యలు తీర్చేవాడు.. అంతేగానీ ‘నన్ను సీఎం చేయండి.. మీ సమస్యలు పరిష్కరిస్తాను’ అనే వారు కాదు’’ అని జనసేనాధిపతి పవన్ కల్యాణ్ జగన్ను ఎద్దేవా చేశారు. ‘‘వారు ఎమ్మెల్యేలా? లేక బెట్టింగ్ మాస్టర్లా?’ అంటూ నె...
Read More

సీఎం అయితే ఆంధ్రాను అమెరికా చేస్తా
‘పాల్ రావాలి.. పాలన మారాలి’ అనే నినాదంతో ముందుకెళ్లాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పాస్టర్లకు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పాస్టర్ల సమావేశంలో పాల్ ...
Read More

జగన్ కేసులపై మాట్లాడటం చట్టాన్ని అతిక్రమించడమే
జగన్పై సీబీఐ కేసులన్నీ కోర్టుల్లో ఉన్నాయని, వాటి గురించి ఇప్పుడు మాట్లాడకూడదని సీబీఐ మాజీ జేడీ, జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కోర్టులో అంశాలపై మాట్లాడితే చట్టాన్ని అతిక్రమించినట్టు అవుతుందన్నారు. శనివారం ఆయన విలేకర...
Read More

జగన్ కి షాక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే
వైసీపీ అధ్యక్షుడు జగన్కు పి.గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి షాక్ ఇచ్చారు. టీడీపీ టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరేందుకు వెళ్లి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం టికెట్ను చంద్రబాబు వేరే ...
Read More

ఆ నేరాలన్నీ వైసీపీపై నెట్టేస్తారు
రాష్ట్రవ్యాప్తం గా ఈ మూడు రోజుల్లో దహనాలు, హత్యలు, దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ శ్రేణుల ను ఆదేశించారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. శుక్రవారం పులివెందుల స్థానానికి అభ్యర్థి గా నామినేషన...
Read More

ఎంపీ అభ్యర్థి నాగేంద్రబాబు ఆస్తులు
కొణిదెల నాగేంద్రబాబు నరసాపురం పార్లమెంట్ స్థానానికి జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అఫిడివిట్లో తను, తన భార్య పేరిట ఉన్న ఆస్తులు రూ. 41 కోట్లుగా చూపించారు. చరాస్థులు రూ. 36,73,50,772 , స్థిరాస్థులు రూ. 4,22,74,477 చూపించారు. అదే విధంగా అప్పులు రూ. 2,70,49,798గా పేర...
Read More

ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల
అవినీతి లేని రాజ్యం ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. తనకు అవకాశం ఇస్తే సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ను అమెరికాలా మారుస్తానన్నారు. 13 ఎమ్మెల్యే, 2 ఎంపీ అభ్యర్థులతో పార్టీ తొలి జాబితాను గురువారం విజయవాడలోని ఓ హోటల...
Read More

పవన్, నాగబాబులకు కేఏ పాల్ సవాల్
నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని, దమ్ముంటే పవన్ కల్యాణ్, నాగబాబు కాసుకోవాల ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సవాల్ విసిరారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో పాస్టర్ల అసొసియేషన్ బుధవారం నిర్వ...
Read More

గుడివాడ బరిలో పోరు రసవత్తరం
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంతగడ్డ అయిన గుడివాడపై పట్టు సాధించేందుకు టీడీపీ, వైసీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సంతరించుకున్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరింది. టీడీపీ అభ్యర...
Read More

4 కోట్ల విలువైన బంగారం..వజ్రాలు సీజ్
ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వ హించిన తనిఖీల్లో మంగళవారం రూ.4 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, రూ.1.36 కోట్లకుపైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకు న్నారు. చిత్తూరు జిల్లా కొల్లాగుంట చెక్పోస్ట్ వద్ద కార్వేటినగరం ఓ వాహ నంలో 12 కిలో...
Read More

తమ పార్టీకే ఓటేయాలంటూ ఒత్తిడి
ఇంట్లో ఉన్నందుకు అద్దె చెల్లిస్తున్నారు! వారి బతుకేదో వారు బతుకుతున్నారు! కానీ... వారి బతుకుపైనా, భవిష్యత్తుపైనా సర్వాధి కారాలూ తనవే అ న్నట్లుగా ఆ ఇంటి య జమాని వ్యవహరించా రు. ‘మా ఇంట్లో అద్దెకు ఉంటున్నారు! మేం చెప్పిన పార్టీకే ఓటు వేయాలి’ అని ఒత్త...
Read More

అమరావతిలో హైకోర్టు కార్యకలాపాలు మొదలయ్యాయి
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో హైకోర్టు కార్యకలాపాలు మొదలయ్యాయి. నేలపాడులో కొత్తగా నిర్మించిన జ్యుడీషియల్ కాంప్లెక్స్ భవనంలో హైకోర్టు సోమవారం నుంచి విధులు ప్రారంభించింది. న్యాయవాదులు, చుట్టుపక్కల గ్రామస్థులు భారీగా తరలిరావడంతో కోర్టు ప్రాం...
Read More

చంద్రబాబు ఈనెల 22న కుప్పంలో నామినేషన్ దాఖలు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 22న కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. విదియ తిథితో కూడిన శుక్రవారం నామినేషన్ వేయడానికి మంచి ముహూర్తమని ఆ తేదీని నిర్ణయించారు. అయితే చంద్రబ...
Read More

నామినేషన్తో పాటే అఫిడవిట్...నేర చరిత్ర చెప్పాల్సిందే
దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కొరడా ఝళిపించింది. 2019 సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా గతంలో నేరాలకు పాల్పడి ఉన్నా, కేసులు నమోదై ఉన్నా చెప్పి తీరాలని ఈసీ ఆదేశించింది...
Read More

ఇన్చార్జులను కాదని కొత్తవారికి సీట్లు
ఒకేసారి మొత్తం అభ్యర్థులను ప్రకటించిన వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిశాయి. అభ్యర్థుల జాబితా చూశాక పలు జిల్లాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న నియోజకవర్గ సమన్వయకర్తలను పక్కనపెట్టి రాత్రికిరాత్రి పార్టీ మారినవారికి టిక...
Read More

ఆ టికెట్పై రూ.5 కోట్లు
ఎన్నికల కంటే ముందుగానే పందేలు జోరందుకుంటున్నాయి. అది ఫలితాల మీద కాదు... టీడీపీ టికెట్పైన. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఎవరికి టికెట్ దక్కుతుందనే విషయమై బ...
Read More

ఆదినారాయణరెడ్డే హత్య చేయించారు
తిరుమల: పరిటాల రవి హత్యపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని వైసీపీ నేత, ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. జమ్మలమడుగులో ఓడిపోతారనే భయంతో టీడీపీ నేత ఆదినారాయణరెడ్డే హత...
Read More

గాజువాక ఎమ్మెల్యే సీటు కాపులకు కేటాయించాలి కరణం రెడ్డి నరసింగ రావు.
కాపు సామాజిక వర్గానికి న్యాయం చేసే పార్టీకె తమ మద్దతు ఉంటుందని గాజువాక శ్రీ కృష్ణ దేవరాయ సంక్షేమ సంఘం స్పష్టం చేసింది.ఈ మేరకు పాత కర్ణవానిపాలెం శ్రీ కృష్ణ దేవరాయ కల్యాణ మండపంలో విలేకరు సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్...
Read More

టీడీపీ అభ్యర్థి వేట కొడవళ్లతో దాడి
జిల్లాలోని మంత్రాలయం మండలం ఖగ్గలు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో టీడీపీ- వైసీపీ వర్గీయుల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి గాల్లోకి కాల్పులు జరిపారు. కాగా ఘర్షణలో టీడీపీ అభ...
Read More

టీడీపీలో మరికొందరిపై జగన్ ‘కన్ను’
అధికార పక్షం నుంచి వలసలు, పార్టీలో చేరికలు, అభ్యర్థుల్లో చేర్పులు మార్పులు ఓ వైపు... సార్వత్రిక ఎన్నికల ప్రచార ఘట్టానికి సిద్ధమవ్వాల్సిన సమయం మరోవైపు... ఈనేపథ్యంలో జగన్ అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల జాబితా ముందేసుకున్నారు. రాజకీయ సలహాదారు ప్రశాంత...
Read More

అక్రమ మద్యంపై నిఘా నిల్
ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలు అత్యంత కీలకం. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులకు ఇదే ఆయుధం. ఇలాంటి వాటిపై ఎక్సైజ్ శాఖ నిఘా ఉండాలి. మద్యం దుకాణాల్లో ఎప్పటికప్పుడు పాత అమ్మకాలు, ప్రస్తుతం జరుగుతున్న విక్రయాలపై ఆరా తీయాలి. బెల్టు షాపులు, ఇతర రాష్ట్ర...
Read More

దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి ...కలిశారు
మూడు దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి వారిద్దరూ కలిసిపోయారు. 2 వర్గాలను ఏకం చేసి రా నున్న ఎన్నికల్లో విజయం సాధించే ప్రయత్నానికి నాంది పలికారు. రాష్ట్ర మంత్రి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి కుటుంబాల నడుమ దశాబ్దాలుగా వైరం ...
Read More

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం
ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీడు పెంచేశారు. ఇందులో భాగంగానే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారు. సోమవారం అమలాపురం, రాజమండ్రి ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అమలాపురం నుంచి డీఎ...
Read More

అర్ధరాత్రి చంద్రబాబు నివాసానికి వంగవీటి రాధా
అమరావతి: వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ అసలు ఏ పార్టీలోకి వెళ్లాలో ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నారు. రాజీనామా చేసిన రెండ్రోజులకే ఆయన పసుపు కండువా కప్పుకుంటారని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ పుకార్లేనని తేలిపోయింది. అంతేకాదు రాధా టీడ...
Read More

నేడో, రేపో అభ్యర్థుల తొలి జాబితా
ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్తో ఎన్నికల బరిలోకి దిగేందుకు జనసేన సై అంటోంది. ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశముంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేయాలో నిర్ణయం తీసుకోలేదు. గత నెల 13 నుంచి 25వ తేదీ దా...
Read More

ప్రముఖ నటుడు అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు
టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఉదయం వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నటుడు అలీ భేటీ అయ్యారు. సుమారు పావుగంట సేపు మాట్లాడిన అనంతరం అలీ కండువా కప్పుకున్నారు. అలీకి పార్టీ కండువా కప్ప...
Read More

ముస్లింలకు మేలు చేసింది ఎన్టీఆర్, చంద్రబాబే
ఎన్టీఆర్, చంద్రబాబు పాలనలోనే ముస్లింలకు మేలు జరిగిందని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. మైనారిటీ కార్పొరేషన్, షాదీఖానాలు, షాపింగ్ కాంప్లెక్స్లకు ఎన్టీఆర్.. హైదరాబాద్లో హజ్హౌ్సకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని అన్నారు. కడప శ...
Read More

నా నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు కుట్ర
అమరావతి: రాప్తాడు నియోజకవర్గంలో పెద్దఎత్తున ఓట్ల తొలగింపునకు కుట్ర జరిగిందని రాష్ట్ర మంత్రి పరిటాల సునీత అన్నారు. గురువారం సీఈవో ద్వివేదిని కలిసి ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... నా నియోజకవర్గమైన రాప్తాడులోన...
Read More

బైక్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు, ఇద్దరు మృతి
విశాఖపట్టణం: నగరంలోని గాజువాకలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మోటార్ సైకిల్ను ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం బైక్పై వెళుతున్న వారిని వెనుకనుంచి ట్రావెల్స్ బస్సు...
Read More

ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ లో 15 గంటల పాటు ధర్మపోరాట దీక్ష
వాల్తేరు డివిజన్తో కూడిన రైల్వే జోన్ ప్రకటించాలని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు డిమాండ్ చేశారు. అప్పటి వరకు టీడీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. డిమాండ్ సాధనే లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ ఆవరణలో మ...
Read More

కన్నవారి కళ్ల ఎదుటే ఘోరం
మహా శివరాత్రి పర్వదినాన ఓ నిరుపేద కుటుంబంలో ఎనిమిదేళ్ల బాలిక రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. కన్నకూతురు కళ్ల ఎదుటే లారీ చక్రాల కింద పడి మరణించడాన్ని చూసిన కన్నవారు పుట్టెడు దుఃఖంతో తల్లడిల్లిపోయారు. దేవరాపల్లి–ఆనందపురం రోడ్డులో నల్లబిల...
Read More

విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సోదాలు
నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ శంకరరావు ఐదు రోజుల క్రితమే బదిలీపై వచ్చారు. ఎన్నికల నిబంధనల మేరకు బొబ్బిలి నుంచి బదిలీపై వచ్చిన ఆయన ఈ నెల 15న విధుల్లో చేరారు. అంతలోనే ఏసీబీ దాడులు జరగడం నర్సీపట్నంలో కలకలం సృష్టించింది. విశాఖలోని ఆయన ఇల్లు, ఆస్తు...
Read More

కొడుకును రైల్వేస్టేషన్లో వదిలొచ్చి ఘాతుకం
నెల్లూరు ఏసీ నగర్లో ఓ తల్లి కూతురిని హత్యచేసి, తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు తిరుపతి ప్రాంతానికి చెందిన టి.శారద (38), మొదటి భర్తను విడిచిపెట్టి, తొమ్మిదేళ్ల క్రితం కిరణ్ (43) అనే వ్యక్తితో నెల్...
Read More

హైకోర్ట్ సాక్షిగా దొరగారి దొంగతనం బయటపడింది
తెలంగాణ ప్రభుత్వంపై మంత్రి లోకేష్ మండిపడ్డారు. తమ డాటాను దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ పరువు తీశారని విమర్శించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన వైసీపీ అధినేత జగన్ను దొంగబ్బాయితో పోల్చారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ను ఉద్దేశిస్తూ.. తమకు ర...
Read More

విశ్లేషకుల అంచనాలనే చెప్పాను
‘ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని నాకు రెండేళ్ల కిందటే చెప్పారు’ అని చేసిన వ్యాఖ్యలపై జనసేన అధిపతి పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. ఇది తనకు ఎవరో చెప్పింది కాదని... ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, వార్తా చానళ్లకు తెలిసిందే తాను చెప్పానని వివరించారు. పా...
Read More

పాక్పై దాడితో మోదీకి మొగ్గు
ముఖ్యమంత్రి కావడం తన కల అని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. అందుకే తాను పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లానన్నారు. అయితే... అధికారానికి పాదయాత్ర దగ్గరి మార్గం అవుతుందో లేదో తనకు తెలియదని చెప్పారు. తన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నానని, వ...
Read More

నేనంటే మోదీకి అంత కసి
‘‘ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏమీ చేయరు. నన్ను తిట్టడానికే వస్తారు. ఒకవేళ నేను కనిపిస్తే కొడతారేమో!’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్రోశించారు. తనపై ఆయన కోపం చూస్తే ఇదే అనిపిస్తోందని తెలిపారు. శుక్రవారం విశాఖ సభలో మోదీ తనపై చేసిన విమర్శలను గట్ట...
Read More

ఒడిశా సీఎం విజ్ఞప్తి మేరకే
విశాఖపట్నం కేంద్రంగా ఏర్సాటు చేసిన కొత్త రైల్వే జోన్ మాయగా ఉందని, వాల్తేర్ డివిజన్ను రద్దు చేయడమేమిటని రాష్ట్రప్రభుత్వం చేస్తున్న విమర్శలపై రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ అసంతృప్తితోనే ఉ...
Read More

రైల్వేజోన్ ఏర్పాటుపై బీజేపీలో పెదవి విరుపు
ఓ వైపు పాక్తో మినీ యుద్ధం... మరోవైపు ఏపీకి రైల్వేజోన్... మంచి ఊపుమీద కనిపించిన రాష్ట్ర బీజేపీ ఒక్కరోజులోనే నీరసించింది. విశాఖ డివిజన్ను రెండు ముక్కలు చేయడం, ఆదాయ మార్గాన్ని అటువైపు చేర్చడంపై ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతతో ఆ పార్టీ ముఖ్...
Read More

వైసీపీ, టీడీపీలతో పొత్తు ఉండదు: పవన్
లక్ష కోట్ల దోపిడీ కాదు.. జనసేన అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామని జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ చెప్పారు. ప్రజాపోరాటయాత్ర బహిరంగ సభను గురువారం కడప జిల్లా రైల్వేకోడూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించారు. రాయలసీమ నుంచి ఎంతో...
Read More

రేపే భారత్ పైలట్ విడుదల..
న్యూఢిల్లీ: పాకిస్తాన్ చేతుల్లో బందీ అయిన భారత సాహస పైలట్ అభినందన్ వర్థమాన్ కోసం భారత్ తీసుకున్న చర్యలు ఫలించాయి. ఐక్య రాజ్య సమితి నీడలో భారత్ తీసుకొచ్చిన దౌత్యపరమైన ఒత్తిడితో పాకిస్తాన్ దిగివచ్చింది. ఆయనను రేపు విడుదల చేయనున్నట్టు పాకిస్తాన్ ...
Read More

విశాఖ రైల్వే జోన్ ప్రకటన మోదీ మరో మోసం
అమరావతి: కార్గో రాబడి ఒడిశాకు.. ప్యాసింజర్ రాబడి మనకా... అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం పలువురు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విశాఖ రైల్వే జోన్ ప్రకటన మోదీ మరో మోసం అన్నారు. కార్గో రాబడి ఒడిశాకు ...
Read More

తీరంలో సరికొత్త ఇం‘ధనం’!
కృష్ణా-గోదావరి బేసిన్లో అపార సహజ వాయువు, చమురు నిక్షేపాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్ తరాలకు అవసమైన సరికొత్త ఇంధన వనరులు ఈ ప్రాంతంలోని సముద్ర భూగర్భంలో ఉన్నట్లు తాజా పరిశోధనలో గుర్తించారు. అదే ‘మిథేన్ హైడ్రేట్’!. అదీ మామూలుగ...
Read More

కర్నూలు టూరులో ప్రశ్నించిన పవన్
‘‘శ్రీశైలం ప్రాజెక్టు కూతవేటు దూరంలో ఉన్నా తాగునీటి సమస్య, ఫ్లోరైడ్ సమస్య మాత్రం తీరడం లేదు. రాయలసీమ ముద్దుబిడ్డ అంటున్న వైసీపీ అధినేత జగన్కు ఈ సమస్యలు పట్టవా..? సీమ సమస్యలపై ఆయన చట్టసభల్లో ఎందుకు మాట్లాడటం లేదు’’ అని జనసేన అధినేత పవన్ ...
Read More

ప్రత్యేకహోదా విషయంలో మోసం చేసిన మోదీ
ప్రత్యేకహోదా విషయంలో మోసం చేసిన మోదీని ఐదు కోట్ల ఆంధ్రులు విలన్లా చూస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేకహోదా ఇచ్చి తీరుతామన్న రాహుల్గాంధీని హీరోలా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పా...
Read More

విశాఖ రైల్వే జోన్కూ ఎగనామం
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి అడుగుపెట్టే ముందు.. ఐదేళ్ల క్రితం విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నిటినీ అమలుచేస్తామన్న వాగ్దానాన్ని ప్రధాని మోదీ నెరవేర్చాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. మోదీ మార్చి 1న ర...
Read More

కర్నూలు విద్యార్థుల భేటీలో పవన్ కళ్యాణ్
రాయలసీమ వెనుకబాటుతనానికి ఇక్కడి నాయకుల తప్పిదాలే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం కర్నూలులోని యుబీఆర్ కన్వెన్షన్ హాల్లో విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రతిపక్ష నేత జగన్మోహన...
Read More

బాబులా నా కొడుకు ముఖ్యమంత్రి కావాలనను
‘‘వైసీపీ అధినేత జగన్లాగా 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి కావాలని అనడం లేదు. సీఎం చంద్రబాబులాగా నేను.. మా అబ్బాయి సీఎం కావాలనే కోరిక లేదు. ప్రజల జీవితాల్లో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ముఖ్యమంత్రి పదవి ఇస్తారా.. ప్రతిపక్షంలో కూర్చోబెడతారా? మీ ఇ...
Read More

వైసీపీ దుష్ప్రచారంచేస్తోంది: చింతమనేని
రాష్ట్ర విభజన చేసిన వారితో కలిసి 2.30 నిముషాల వీడియోని ఎడిటింగ్ చేసి, తనను ఓడించాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. తాను దళితులను కించపరుస్తూ, వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరగటంపై స్పందిస...
Read More

‘కువైత్ శంఖారావం’
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి అడుగడుగున కేంద్రం, వైసీపీ అడ్డంకులు, అవరోధాల సృష్టిస్తున్నాయి. నూతన రాష్ట్రం సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ సీఎం చంద్రబాబు ఆత్మస్థైర్యంతో, చిత్త శుద్ధితో రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్నారు’’ ...
Read More

హోదా కోసం సీఎం పోరాటం
మార్చి 1న విశాఖపట్నం రానున్న ప్రధాని మోదీకి నిరసనలతో స్వాగతం పలుకుతామని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు. గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఐకమత్యంతో నల్లదు...
Read More

కంట్లో నొప్పిగా ఉందని డాక్టర్ వద్దకు వెళ్తే..
విశాఖపట్నం: విశాఖలోని శంకర్ ఫౌండేషన్కు చెందిన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. పెందుర్తికి చెందిన భారతి కొద్దిరోజుల క్రితం నుంచి కంటినొప్పితో బాధ పడుతుంది. నొప్పిని భరించలేక డాక్టర్ వద్దకు వెళ్తే పరీక్షలు జరిపి ఆమె కంటిలో 15 సెంటీమీటర్ల...
Read More

వైసీపీపై మంత్రి లోకేశ్ ధ్వజం
‘‘వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన రైతు ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు ఎంతగానో శ్రమించారు. వారిపైనే నిందలేసి శవ రాజకీయాలు చేయడం దారుణం’’ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లాలోని కొండవీడులో పురుగుల మందు ...
Read More

హోదా, హామీల అమలు కాంగ్రెస్కే సాధ్యం
‘‘విభజన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నవ్యాంధ్రకు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని పట్టుబట్టింది. అధికారంలోకి వచ్చిన తరువాత హామీల అమలును విస్మరించింది. సాక్షాత్తు అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను సైత...
Read More

జగన్ వస్తే శ్మశానం....బాబుతో సంక్షేమం..
చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతాయనే ధృడ విశ్వాసం రాష్ట్ర ప్రజల్లో ఉందని, జగన్ వస్తే రాష్ట్రం శ్మశానం అవుతుందన్న భయం వారిని వెంటాడుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వవిప్ బుద్దావెం...
Read More

అజ్ఞాతవ్యక్తి ఫిర్యాదు ఆధారంగా దాడులు
తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించే అమలాపురంలోని మోబర్లీపేటకు చెందిన అల్లాడ సోదరుల ఇళ్లపై సోమవారం ఇన్కంటాక్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ముగ్గురు ఇళ్లలో కీలక డాక్యుమెంట్లతోపాటు ఇతర బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీలపై అధిక...
Read More

15వేల కెమెరాలతో 43 వేల మందిపై నిఘా
ఏపీ పోలీసు రికార్డుల్లో నేరస్థుడిగా ముద్రపడినవారు.. ఇకపై ఎక్కడికి వెళ్లినా పోలీసుల నిఘానేత్రం నుంచి తప్పించుకోలేరు!. బస్టాండుకు వెళ్లినా, విమానాశ్రయానికి వెళ్లినా.. అక్కడ కెమెరా కన్ను వీరిని గమనిస్తూనే ఉంటుంది! ఔను.. నేరస్థుల పాలిట సింహాల్లా.. ఏప...
Read More

పౌరసరఫరాల కార్పొరేషన్కు కష్టాలు
రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సకాలంలో రాయితీలు అందక, ఇటు అవసరమైన స్థాయిలో రుణ సమీకరణ చేసుకోలేక తిప్పలు పడుతోంది. నిధులు ఇవ్వలేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం దానికి బదులుగా రుణ...
Read More

లారీడు సెల్ఫోన్ల దోపిడీ
కావలి: నెల్లూరు శ్రీసిటీ నుంచి మొబైల్ ఫోన్లను తరలిస్తున్న లారీని మంగళవారం రాత్రి ఓ ముఠా హైజాక్ చేసింది. అందులోని రూ.4.79 కోట్ల విలువగల 4,340 సెల్ఫోన్లను మరో రెండు లారీల్లోకి ఎక్కించుకుని పరారైంది. నెల్లూరులోని శ్రీసిటీ సెజ్ నుంచి రెడ్మీ కం...
Read More

జగన్ను పోటీకి అనర్హుడిగా ప్రకటించండి
వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. విజయవాడలో ఉన్న సీఈసీ సునీల్ అరోరాను మంగళవారం టీడీపీ నాయకులు చుక్కపల్లి రమేష్, కృష్ణయ్య, పట్టాభిరామ్ తదితరులు కలిశారు. ‘ఓటుకు రూ.5 వేలు డిమ...
Read More

కేంద్రం వైఖరికి నిరసనగా ధర్నాలు
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు న్యాయవాదులు రోడ్డెక్కారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బెజవాడ బార్ అసోసియేషన్, ఏపీ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో ధర్నాలు చేశారు. సివిల్ కోర్టు సమీపంలో మానవహారం ...
Read More

మద్యం షాపుల్లో సీసీ కెమెరాలు
ఎన్నికల సమయంలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్ వేటు తప్పదని ఆ శాఖ కమిషనర్ ఎంకే మీనా హెచ్చరించారు. సర్వీస్ తొలగింపునకూ వెనుకాడబోనన్నారు. సోమవారం అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర...
Read More

కన్నీటిపర్యంతమైన వైసీపీ మహిళా
వైసీపీలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని జిల్లా మహిళా సేవాదళ్ కార్యదర్శి సుహాసినీ రెడ్డి ఆరోపించారు. సోమవారం చిత్తూరు ప్రెస్క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్ , జగన్ మీద అభిమానంతో తాను తొలి రోజుల్లోనే వైసీపీలో చేరానన్నారు. అ...
Read More

షుగర్, బీపీ రోగులకు ఫ్రీగా మందులు
మధుమేహం, అధిక రక్తపోటు వ్యాధులతో బాధపడే రోగులకు శుభవార్త. ఇకపై రోగులు ప్రైవేటు మందుల దుకాణాల్లో బీపీ, షుగర్ ట్యాబ్లెట్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఉచిత మందుల పథకాన్ని ముఖ్యమంత...
Read More

బాబును అన్న కాదు.. దున్న అనాలి
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్ల ను కొనేందుకు చంద్రబాబు కొత్త అవతారమెత్తాడనే విషయం పసుపు-కుంకుమ ద్వారా తెలుస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పసుపు-కుంకుమకు ఉన్న పవిత్రతను చంద్రబాబు తుడిచేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును ‘అన్...
Read More

20న ఎంసెట్ నోటిఫికేషన్
ఎంసెట్-2019 షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదలతో ప్రక్రియ మొదలు కానుంది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ 26 నుంచి ప్రారంభం కానుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మార్చి 27 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.500ల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 4 ...
Read More

శ్రీకాకుళంలో బౌద్ధం ఆనవాళ్లు
కృష్ణాజిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో బౌద్ధం ఆనవాళ్లు లభించినట్టు ప్రముఖ పురాతత్వ పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ-అమరావతి సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి గోళ్ల నారాయణరావుతో కలసి శనివారం ఆయ...
Read More

శిశువును అమ్మేసిన డాక్టర్
మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నం వాణి ఆస్పత్రిలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన మగశిశువును తల్లికి తెలియకుండా డాక్టర్ అమ్మేసింది. కుటుంబసభ్యులు ప్రశ్నించగా కడుపులో శిశువు లేదని గడ్డని మాత్రమే బయటకు తీశామని డాక్టర్ చెబుతోంది. బాధితురాలు...
Read More

నిధుల వాపస్పై మరింత గడువు
అమరావతి: రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాల అభివృద్ధికి రూ.350 కోట్లు ఇచ్చి.. వెనక్కి తీసుకోవడానికి గల కారణాలను వివరించేందుకు కేంద్రానికి హైకోర్టు మరికొంత గడువు ఇచ్చింది. కేంద్రం చర్యను వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ...
Read More

పింఛన్కు లంచం డిమాండ్..
విజయవాడ: పింఛన్ల మంజూరుకు లంచం డిమాండ్ చేసిన 34వ వార్డు హ్యాబిటేషన్ అధికారి పి.శ్రీనివాసరావును సస్పెండ్ చేసినట్టు మున్సిపల్ కమిషనర్ ఎ.శ్యామ్యూల్ గురువారం రాత్రి తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్లో వచ్చిన ఫిర్యాదు మేరకు మున్సి...
Read More

చంద్రబాబు బీజేపీని వీడటానికి కారణం ఆయనే
మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై చేసిన ట్వీట్స్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఆమె ప్రధానంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. అమిత్ షా మాట్లాడుతూ.. వచ్చే లోక్సభ...
Read More

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఆందోళన
చుక్కలతోపాటు, సాధారణ భూముల విషయంలోనూ సామాన్యులు, ప్రజాప్రతినిధులకు రెవెన్యూశాఖ చుక్కలు చూపిస్తోందని ఎమ్మెల్యేలు శాసనసభలో ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం ఎమ్మెల్యే రాజగోపాల్ చుక్కల భూములపై ప్రశ్న లేవనెత్తగా ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమ...
Read More

బుల్లితెర ఇక భారమే!
బుల్లితెర ప్రేక్షకుడికి వినోదం మరింత భారం కానుంది. ఇప్పటివరకు రూ.250 చెల్లించి (గ్రామాల్లో రూ.100 నుంచి రూ.150) 300 నుంచి 500 వరకు చానెల్స్ను చూస్తున్న ప్రేక్షకుడు ఇకపై అదే స్థాయిలో చానెల్స్ను చూడాలంటే రూ.500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా ట్రాయ్ రూ...
Read More

ఎర్రచందనం స్థావరాలపై టాస్క్ఫోర్స్ దాడులు
వెంకటగిరి: నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎర్రచందనం స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా ఎర్రచందనం పట్టుడింది. పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ...
Read More

డ్వాక్రా, వృద్ధాప్య పింఛను ఉంటే ఒకేసారి రూ.5,500 లబ్ధి
‘పసుపు-కుంకుమ’ సొమ్ము మహిళల చేతికి చేరింది. సోమవారంతో మూడు రోజుల సంక్షేమ పండగ ఉత్సాహపూరిత వాతావరణంలో పూర్తి కాగా, తొలి విడత చెక్కులను డ్రా చేసుకొనే ప్రక్రియ ఆ వెంటనే మొదలయింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల డ్వాక్రా సంఘాలు తమకిచ్చిన చెక్లను డ్...
Read More

యువకుని కిడ్నాప్, దారుణ హింస
: ఓ యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి బెదిరించి ఖాళీ చెక్కులు, నోట్లపై సంతకాలు పెట్టించుకోగా...అనంతరం అతను అస్వస్థతకు గురై మృతి చెందిన ఉదంతం గుంటూరులో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.... పాతగుంటూరులోని బాలాజీనగర్కు చెందిన ఇక్క...
Read More

విద్యార్థులకు ప్రధాని సందేశం
అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా విద్యను అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. రాష్ర్టీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా 2.0), ఏపీ ఉన్నత విద్యాశాఖల సౌజన్యంతో రూ.5 కోట్ల వ్యయంతో ఏలూరులోని సెయింట్ థెరిసా మహిళా కళాశాలల...
Read More

గోవిందరాజస్వామి గుడిలో 3 కిరీటాల చోరీ
భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం, ఇంటి దొంగల సహకారంతోనే తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మూడు చిన్న కిరీటాల చోరీ జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఆ కిరీటాలను దొంగ జేబులో పెట్టుకుని పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఆలయం నుంచి జేబులు తడుముకుంటూ పరుగ...
Read More

మూడు రోజుల పాటు పలు రైళ్ల రద్దు
గూడూరు: దక్షిణ మధ్య రైల్వేలోని గూడూరు జంక్షన్ పరిధిలో యార్డు అభివృద్ధి పనుల్లో భాగంగా ఆదివారం నుంచి మూడు రోజులపాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గూడూరు-తిరుపతి నడుమ నడిచే మెమూ ప్యాసింజర్ను ఈనెల నుంచి 5వ తేదీ వరక...
Read More

‘సర్వే’లో పదోన్నతులకు బేరం
సర్వే శాఖలో వసూళ్ల పర్వానికి తెరలేచింది. ఉద్యోగులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన పదోన్నతులకు బేరసారాలు జరుగుతున్నాయి. రూ.15లక్షలు ఇచ్చినవారికే ప్రమోషన్ అంటూ ఓ అధికారి అడ్డంగా దోచుకుంటున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రెగ్యులర్ అధికారులతో పా...
Read More

నేడు నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరు
నవ్యాంధ్రకు కేంద్రంచేసిన అన్యాయానికి నిరసనగా 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో తలపెట్టిన ధర్మపోరాట దీక్షను భారీ స్థాయిలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. గురువారమిక్కడ జరిగిన ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ దిశగా కొన్ని ...
Read More

కోట్లతో కార్యకర్తల స్పష్టీకరణ
ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అనంతరం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి తొలిసారిగా కార్యకర్తలు, ముఖ్య నాయకులు, అనుచరులతో భేటీ అయ్యారు. గురువారం కర్నూలు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కోడుమూరు, గూడ...
Read More

అంగన్వాడీలో ఐఏఎస్ బిడ్డ
నిరుపేదలు సైతం తాహతుకు మించి పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తుండగా, ఓ ఐఏఎస్ అధికారి తన కుమారుడిని అంగన్వాడీ కేంద్రానికిపంపి ప్రభుత్వ విద్యపై విశ్వాసాన్ని చాటుతున్నారు. సీతంపేట ఐటీడీఏ పీవో శివశంకర్ చిన్న కుమారుడు స్వాహానంద్ వ...
Read More

ఆందోళనల్లో ప్రజలందరికీ భాగస్వామ్యం
రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా ప్రయోజనాలు, విభజన హామీల సాధన కోసం చేస్తున్న ధర్మపోరాటాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని అఖిల పక్ష సమావేశం నిర్ణయించింది. ఫిబ్రవరి 11న సహచర మంత్రులతో కలిసి అక్కడ ఒక రోజు దీక్ష చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిశ్చయించ...
Read More

2029 నాటికి ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తుంది
అమరావతి: 2029 నాటికి ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తుందని గవర్నర్ నరసింహన్ చెప్పారు. టెక్నాలజీ సాయంతో సేవల్ని ప్రజలకు చేరువ చేస్తున్నామని, రాబోయే ఐదేళ్లకు సంపృత్త స్థాయి విజన్ రూపొందించామని ఆయన తెలిపారు. 90శాతం రాయితీతో పనిముట్లు అందిస...
Read More

దెబ్బతిన్నవాళ్లుగా ప్రతిస్పందించాలి..
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందని, నవ్యాంధ్రకు తీరని అన్యాయం జరిగిందనే విషయంలో అన్ని పార్టీల నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర విభజ న చేసిన తీరు, విభజన చట్టం అమలుపై వస్తున్న ఆరోపణ లు, రాష్ట్రాని...
Read More

అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తు..
లక్షల మంది డిపాజిటర్లను మోసం చేసిన కేసులో అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 33 ఆస్తులను ఏపీ సీఐడీ జప్తు చేసింది. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లో వీటిని గుర్తించిన సీఐడీ అధికారులు అటాచ్ చేసేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనికి సర్...
Read More

జనసేన ప్రచార రథాలు రెడీ.
జనసేన ప్రచార రథాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోమవారం ఎన్నారై జంక్షన్ సమీపంలో జాతీయ రహదారి వెంబడి నిర్మాణంలో వున్న పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పార్టీ కార్యాలయం వద్ద ఆయన హఠాత్తుగా ప్రత్యక్షమయ్యార...
Read More

ప్రైవేటు సంస్థల్లోనూ కల్పనకు ప్రయత్నం
‘బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి. దీనిపై ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. ఉద్యోగాలు తగ్గిపోయాయి. దీనివల్ల రాజ్యాంగ సవరణ చేసైనా ప్రైవేట్ సంస్థల్లోనూ రిజర్వేషన్ ఇవ్వాలి. అందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. ...
Read More

యడ్లపల్లి కృషికి గుర్తింపుగా అవార్డు ప్రకటన
రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరావును ‘పద్మశ్రీ’ అవార్డు వరించింది. ప్రకృతి, సేంద్రియ సేద్యం విస్తృతమయ్యేలా ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం...
Read More

విశాఖలో భారీ జాతీయ పతాకం
జాతీయ ఓటర్ల దినోత్సవం, 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం విశాఖలో స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్స్ ఆధ్వర్యంలో ‘జెండా ఊంఛా రహే హమారా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. 25 వేల చ.అ. భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. వేలాద...
Read More

ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపణ
పబ్లిక్ పాలసీ రిసెర్చ్ పేరిట విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటిరేగ మండలంలో సర్వే నిర్వహిస్తున్న యువకులను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. వారి దగ్గర ట్యాబ్లు లాగేసుకున్నారు. సర్వేల పేరుతో తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్...
Read More

లైమ్స్టోన్ అక్రమ తవ్వకాలపై నివేదికివ్వండి
గుంటూరు జిల్లాలోని లైమ్స్టోన్ అక్రమ తవ్వకాల వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, 3 వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్కుమార్, జస్టిస్ సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం సీఐడీని ఆదేశించ...
Read More

26, 27న గుంటూరు జిల్లాలో పవన్ పర్యటన
గుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 26, 27న జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా 26న మంగళగిరిలో జరుగనున్న గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. అలాగే 27న రింగురోడ్డులో జిల్లా ఆఫీస్ను ప్రారంభించి, అనంతరం ఎల్ఈఎం గ్రౌండ్లో బహిరంగ సభలో ...
Read More

కాంగ్రెస్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన చెల్లెలు ప్రియాంక వాద్రా గాంధీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కీలకమైన తూర్పు ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ప్రియాంకను తురుపుముక్కగా దింపడం ద్వారా కాంగ...
Read More

కారులోని ప్రత్యేక అరలో రూ. 6.40 కోట్ల నోట్ల కట్టలు
బాగా దుమ్ము కొట్టుకుపోయిన ఓ కారు వేగంగా చెన్నై వైపు దూసుకెళుతోంది. ఆ మార్గంలో విధుల్లో ఉన్న ఓ ఎస్ఐకి అనుమానం వచ్చి.. ఆ కారును చేజ్ చేసి ఆపారు. కారులోకి తొంగిచూసిన ఎస్ఐ, కానిస్టేబుళ్లకు కళ్లు మిరిమిట్లు గొలిపేలా కరెన్సీ కట్టలు కనిపించాయి. ఆ కా...
Read More

పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న ఎన్ఆర్ఐ ట్రస్ట్ చైర్మన్
కడప: జిల్లాలో గత కొంతకాలంగా ఎన్ఆర్ఐ ట్రస్ట్ ద్వారా విద్యాభివృద్ధికి, క్రీడల ప్రోత్సాహానికి, ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి అంశాలలో ఆర్థిక చేయూతనివ్వడం వల్ల కొంత ఆత్మసంతృప్తి లభిస్తున్నప్పటికి ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి త్వరలో ...
Read More

వేగంగా పనిచేసే సర్కారు, అధికారులున్న రాష్ట్రమది
‘ఆంధ్రప్రదేశ్లో భారీ డేటా సెంటర్ పెట్టాలని నిర్ణయించాక చాలా ఫోన్లు వచ్చాయి. ‘ఆ రాష్ట్రాన్నే ఎందుకు ఎంచుకున్నారు? మా రాష్ట్రానికి రావొచ్చు కదా’ అని కొందరు ముఖ్యమంత్రులు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-అక్కడి అధికారులు పనిచేసినం...
Read More

ఢిల్లీకి జనఘోష రైలు యాత్ర
‘విభజన చట్టంలోని హమీల అమలుపై ఈ నెల 27న ఢిల్లీకి ‘జన ఘోష’ రైలు యాత్ర చేపడుతున్నాం. ఈ నెల 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలున్నాయి. అంతకంటే ముందే ఆంధ్రుల జనఘోషను కేంద్రం దృష్టికి, వివిధ రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్లడానికి యాత్ర చేపట్టాం’’...
Read More

ఎంత నాయకుడైనా ఒకటే
నేనే ప్రజలతో మమేకమయ్యే నేతలను మాత్రమే ప్రమోట్ చేస్తా. ఎంత నాయకుడైనా పరిస్థితి బాగోలేకపోతే ఏమీ చేయలేను’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లానేతలపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం జిల్లావారీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం...
Read More

పర్యాటకరంగ అభివృద్ధికి ప్రాధాన్యం
‘అటు అరకులో బెలూన్ల పండగ.. కోటప్పకొండలో కొండపండగ... ఇటు సూళ్లూరుపేటలో పక్షుల పండగ. రాష్ట్రంలో పర్యాటకరంగం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో చేస్తున్న కృషిలో భాగమే ఈ పండగలు’ అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. నెల్...
Read More

అగ్రిగోల్డ్ బాధితుడు మృతి
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం గ్రామానికి చెందిన అగ్రిగోల్డ్ బాధితుడు మహంతి నారాయణప్పడు(70) డిపాజిట్ సొమ్ము రాదేమోననే ఆందోళనతో గుండెపోటుకు గురై ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. నారాయణప్పడు తన జీవిత కాలంలో కష్టపడిన సొమ్మంతా వృద్ధాప్య...
Read More

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా పెట్టుబడుల వేట
దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు ఐటీశాఖ మంత్రి లోకేశ్ బృందం వెళ్లనుంది. సోమవారం బయల్దేరి వెళ్లి 24వ తేదీవరకు దావోస్ వేదికగా పెట్టుబడుల వేట సాగించనుంది. పలు ప్రఖ్యాత కంపెనీల సీఈవోలు, చైర్మన్లతో మంత్రి భేటీ అవుతారు. పలు క...
Read More

అట్టహాసంగా మొదలైన బెలూన్ ఫెస్టివల్..
ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో సరికొత్త అందాలు ఆవిష్కృతమయ్యాయి. నీలిమేఘాల మధ్య రంగుల రంగుల బెలూన్లు సందడి చేశాయి. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో అరకులోయలో మూడు రోజుల బెలూన్ ఫెస్టివల్ శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక ఎన్టీఆర్ క్రీడా మై...
Read More

పేలిన గ్యాస్ సిలిండర్...
కొత్తచెరువు: అనంతపురం జిల్లా కొత్త చెరువులో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఓ కుటుంబం ఆస్పత్రి పాలైంది. రాత్రి పడుకున్న సమయంలో సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయకపోవడంతో పైప్ నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. ఉదయాన్నే స్విచ్ వేయడంతో ఇంట్లో ఒక్కసారిగా మం...
Read More

షర్మిల ఫిర్యాదుపై సీసీఎస్ డీసీపీ
వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై చేపట్టిన దర్యాప్తులో యూట్యూబ్, ఫేస్బుక్తోపాటు మొత్తం 10 వెబ్సైట్లను గుర్తించినట్లు సైబర్ క్రైం అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు. ఈ కేసును వ్యక్తిగత, రాజకీయ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, 2 వారాల్లో ని...
Read More

పొగమంచు కమ్మేసింది
అమరావతి: కోస్తా ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. జాతీయరహదారిపై వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంచు దట్టంగా కురుస్తుండటంతో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్లపై నెమ...
Read More

జోరుగా పందేలు.. కోట్లలో చేతులు మారిన ధనం
కోడి చెలరేగిపోయింది. రాష్ట్రమంతా పరుచుకొన్న పందెపు బరుల్లో కాలు దువ్వింది. ఎన్నికల ఏడాది కావడం, అధికారులు, పోలీసులు కూడా ఒకింత చూసీచూడనట్టు వదిలేయడంతో పండగ తొలిరోజు ఉత్సాహమంతా ఒక్కచోటే చేరిందా అన్నట్టు..దుమ్ము రేగిపోయింది. భోగి మంటల సిరి బరిలో ము...
Read More

ప్రభాస్ తో సంబంధం ఉన్నట్లు వదంతులు
సోషల్ మీడియాలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ షర్మిల హైదరాబాద్ పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా అనవసర సంబంధాలు అంటగట్టి ప్రచారం చేస్తున్...
Read More

విశాఖలో భోగిమంటతో వినూత్న నిరసన
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్రం వైఖరిని ఆక్షేపిస్తూ నాన్ పొలిటికల్ జేఏసీ శుక్రవారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తంచేసింది. వాల్తేర్ డీఆర్ఎం కార్యాలయం ఎదురుగా భోగి మంట వేసి.. జోన్కు సంబంధించి విభజన చట్టం 13వ షెడ్యూల్లో పేర్కొన్న ...
Read More

మరియమ్మా.. నీ జీసస్ను వచ్చాను
కీళ్లనొప్పులు వేధిస్తున్నా.. నమ్మిన దైవం యేసుక్రీస్తు తన బాధలు తొలగిస్తాడని విశ్వసించింది. 20ఏళ్లుగా చికిత్స తీసుకోకుండా జీస్సపైనే భారంవేసి కాలం వెళ్లదీస్తోంది. వ్యాధి ముదరడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినా చికిత్సకు సహకరించలేదు. దేవుని పట్ల ఆమె ...
Read More

మార్పు కోసం రమేష్ జార్కిహొళి తీవ్ర యత్నం
రాష్ట్రంలో సంకీర్ణప్రభుత్వం ఏర్పడి ఏడునెలలు పూర్తయినా, ఇప్పటికీ దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు అనేలా నడుస్తోంది. సర్కార్ ప్రారంభం నుంచి నిత్యం వివాదాలు విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత నెల మంత్రివర్గవిస్తరణ, బోర్డులు, కార్పొరేషన్లలో తలెత్తి...
Read More

పాదయాత్ర ప్రభావాన్ని మదింపు ....
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి పాద యాత్ర జయప్రదంగా ముగించి ఎన్నికల యాత్ర మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. గతంలో ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజా ప్రస్థానమే అందరూ గుర్తు పెట్టుకున్నారు గాని తర్వాత మరో ఎన్నికల యాత...
Read More

విశాఖ ఏజెన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో చలిపులి పంజా విసురుతోంది. ఏజెన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పాడేరులో 8 డిగ్రీలు, మినుములూరులో 6 డిగ్రీలు నమోదు అయ్యాయి. మంచు దట్టంగా కురుస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చలి తీవ్రత అ...
Read More

విడిభాగాలు మాయమై మిగులుతున్న ‘తుక్కు’
అటవీశాఖ తిరుపతి వన్యప్రాణి విభాగం పరిధిలో ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తుండగా పట్టుబడిన వాహనాలు ‘ఇంటిదొంగల’ చేతికి చిక్కి మూణ్ణాళ్లకే గుల్లవుతున్నాయి. పట్టుబడిన సమయంలో మంచి రన్నింగ్ కండిషన్లో ఉన్న వాహనాలు తీరా వేలంవేసే నాటికి తోసినా ము...
Read More

మోదీ డైరెక్షన్లో జగన్..
దేశ ఆర్థిక రక్షణ వ్యవస్థలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రాజ్యాంగ వ్యవస్థలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి నరేంద్రమోదీ అని పెదకూరపాడు ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాల పాటి శ్రీధర్ ధ్వజమెత్తారు. మంగళవారం గుంటూరులోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడ...
Read More

విద్యుత్ చార్జీలు పెంచం
వచ్చే ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీల పెంపు ఉండబోదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ప్రభుత్వంపై భారమే అయినప్పటికీ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గతేడాదీ చార్జీలు పెంచలేదని గుర్తుచేసింది...
Read More

భారీ ఏర్పాట్లతో పందేలు
సంక్రాంతి అంటే... ముగ్గులు, గొబ్బిళ్లు, కొత్త అల్లుళ్లు, సరదాలు, పల్లెల నిండా సందళ్లు! ఉభయ గోదావరి జిల్లాల్లో వీటికి అదనంగా కోడి పందేలు! ‘ఈసారి బరులు ఉంటాయా!’ అనే ప్రశ్న ప్రతిసారీ వినిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ‘ఈసారి కచ్చితం గా బరులు ఉంటాయి’ అనే ...
Read More

చేతులకు సరిపడా ‘ఉపాధి’...
ఉపాధి హామీ పథకం జాతీయస్థాయిలో తొలిసారి మన రాష్ట్రంలోనే అమలయింది. అయితే, గత నాలుగున్నరేళ్లలో ఈ పథకానికి సమగ్రత చేకూరడంతోపాటు, విస్తృతి పెరిగింది. వ్యవసాయ కూలీలకు ఉపాధిని హామీ పడటంతో మొదలయిన ఈ పథకం, అనంతరకాలంలో గ్రామాల్లో శాశ్వత ఆస్తులను ఇబ్బడిమ...
Read More

టీచర్పై సీఐ ప్రతాపం
ఓ టీచర్పై సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతాపం చూపాడు. స్టేషన్కు తీసుకొచ్చి.. దుస్తులు విప్పేసి కసి తీరా కొట్టాడు. కడప జిల్లా రాజంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేటలో ఇటీవల దివాలా తీసిన చిట్ఫండ్ కంపెనీ డై...
Read More

యువత గ్రామాలకు మరలాలి....ప్రజాకవి గద్దర్
భూమి కోసమే మహాభారత యద్ధం, నక్సల్బరీ పోరాటాలు జరిగాయని, అలాంటి భూమిని, పరిశ్రమలను జాతీయం చేయాలని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. శుక్రవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం అసెంబ్లీ హాలులో జట్టు బృం దం ఆధ్వర్యంలో ‘కవుల పాట.. ప్రకృతి బాట’ కార్యక్రమాన్ని నిర్వ...
Read More

ఏపీలో మోదీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపు
అమరావతి: ఢిల్లీలో పత్యేక హోదా ఉద్యమకారులపై లాఠీచార్జ్కు నిరసనగా శుక్రవారం ఏపీ వ్యాప్తంగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనానికి ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్షాలు పిలుపునిచ్చాయి. గురువారం ఢిల్లీ జంతర్ మంతర్ రోడ్డులో ప్రత్యేక హోదా సాధన సమ...
Read More

జమ్మలమడుగు జగడం.. సీఎం వద్ద పంచాయితీ!
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు చర్చలు జరిగాయి. బయట ప్రత్యర్ధులుగా పేరుపడిన ఆ నేతలు తెలుగుదేశం అధినేత ముందు బుద్ధిగా కూర్చున్నారు. చివరకు రాజీ మాత్రం కుదరలేదు. ఇద్దరూ కలిసి ఒక మాట చెప్పమని అడిగితే.. "మీరేం చెబితే దానికే కట్టుబడి ఉంటాం...
Read More

జన్మభూమి ప్రతిజ్ఞా... అయితే ఏంటి.
గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నది. ఈ కార్యక్రమానికి సంబందించి ప్రభుత్వం పక్కాగా దిశానిర్ధేశం చేసింది. ప్రతి రోజు క్రమం తప్పకుండా పక్కాగా చేయాల్సిన వాటిలో జన్మభూమి ప్రతిజ్ఞ ఒకటి. ఈ ప్రత...
Read More

చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు
విజయవాడ: చెల్లని చెక్కు కేసులో ఓ మహిళకు ఏడా ది జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి టి.మల్లేశ్వరి బుధవారం తీర్పు చెప్పారు. పాయకాపురానికి చెందిన అల్లం థామస్రెడ్డికి కంకి పాడుకు చెందిన తామవరపు లక్ష్మి 2016 ...
Read More

మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే పాదయాత్ర
జనసేన పార్టీ మేనిఫెస్టోను, పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాస్ను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు పాదయాత్ర ప్రారంభించామని తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన జనసేన సైనికుడు శేషు అన్నారు. మంగళవారం ఇచ్ఛాపురం వచ్చిన శేషు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల...
Read More

మీ పాదముద్రలు చరిత్రలో నిలుస్తాయి
కొత్త రాష్ర్టానికి ప్రత్యేక హైకోర్టును ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఆయన తన ప్రసంగం ప్రారంభంలో స్థానికతను గుర్తుచేసేలా ‘దేశమును ప్రేమించుమన్నా. మంచియన్నది పంచుమన్నా. దేశమం...
Read More

‘జగన్ అనే నేను... హామీ ఇస్తున్నా...’
‘ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు ప్రకటిస్తే... సీఎం చంద్రబాబు దానినీ రాజకీయం చేస్తున్నారు. పక్క రాష్ట్రం సీఎం స్పందించి ఏపీకి హోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తానని చెబితే ఎవరైనా ఆనందించి స్వాగతిస్తారు. కేసీఆర్ ...
Read More

ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి
విజయవాడ: భవానీ దీక్షాపరులతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. అలాగే భవానీ దీక్షల విరమణ రెండో రోజుకు చేరింది. వేలాది మంది భవానీ దీక్షాపరులు దీక్షల విరమణకు తరలిరావడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. అలాగే మరోవైపు ఆదివారం కూడా కావడంతో అమ్మవారిని దర్శ...
Read More

చంద్రబాబుపై చవాకులు పేలితే నీ అంతు చూస్తాం..
విజయవాడ: కేసీఆర్.. ఖబడ్దార్.. మా ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవాకులూ.. చవాకులు పేలితే నీ అంతు చూస్తాం.. ఓటర్కు క్వార్టర్కు తేడా తెలియని నువ్వా.. మా నాయకుడిని విమర్శించేది? అంటూ తెలుగుదేశం నాయకులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబా...
Read More

పవిత్ర సంగమంలో స్టాకు యార్డు రెడీ
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తలమానికంగా నిలిచే ఐకానిక్ వంతెన పనులకు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ శ్రీకారం చుట్టింది. ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న పవిత్ర సంగమం నుంచి రాజధాని ప్రాంతంలోని తాళ్లాయిపాలెం వరకు కృష్ణా నదిపై ఈ వంతెన నిర్మించనున్నారు. ఈ పనుల...
Read More

కారణం చెప్పని రాష్ట్ర బీజేపీ నేతలు
ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడింది. ‘అనుకోకుండా వచ్చిన ముఖ్యమైన కార్యక్రమాల వల్లే రాష్ట్ర పర్యటనకు మోదీ రాలేకపోతున్నారు’ అని చెబుతున్నప్పటికీ... ఆయన తిరిగి ఎప్పుడు సీమాంధ్రకు వస్తారు, ఇప్పుడు పర్యటన వాయిదాకు కారణమేమిటో బీజేపీ రాష్ట్ర నేతలెవ...
Read More

వైసీపీలో చేరతారని ప్రచారం
సీనియర్ నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మీసం తిప్పి మరీ సవాల్ విసిరి వార్తల్లోకి వచ్చిన అనంతపురం జిల్లా కదిరి అర్బన్ సీఐ గోరంట్ల మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిసింది. త్వర లో ఆయన వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ...
Read More

ఎండలో నగ్నంగా విద్యార్థులను నిలబెట్టడమేంటి
పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని 9ఏళ్లలోపు వయస్సు గల ఆరుగురు చిన్నారులను బట్టలు లేకుండా టీచర్లు ఎండలో నిలబెట్టిన వుదంతం గురువారం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... పుంగనూరు ఎన్ఎస్ పేటలోని రాంనగర్ కాలనీలో రెడ్డిజన సంక్షేమభవన్ను అద్దెక...
Read More

జనవరి 6న తాటినీరా ఉత్పత్తులు
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఏర్పాటు చేసిన పరిశ్రమ నుంచి జనవరి 6న తాటి నీరా ఉత్పత్తులు ప్రారంభమవుతాయని రాష్ట్ర ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి తెలిపారు. తాటి చెట్ల నుంచి తీసే కల్లుకు ప్రత్యామ్నాయంగా తీసే తాటినీరాతో ప్రత్యేకించి బాట్ల...
Read More

‘మావాడికి తిక్కసార్.. కులం పిచ్చి పట్టింది..
‘మావాడికి తిక్కసార్.. కులం పిచ్చి పట్టింది..’ అంటూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ప్రతిపక్ష నేత జగన్పై విమర్శలు గుప్పించారు. అనంతపురంలో బుధవారం జరిగిన ధర్మపోరా ట దీక్షలో పాల్గొన్న జేసీ సీఎం చంద్రబాబు ముందు తనదై న శైలిలో మాట్లాడారు. &lsquo...
Read More

‘మోదీ గో బ్యాక్’
ప్రధాని నరేంద్ర మోదీ గుంటూరు పర్యటనను వ్యతిరేకిస్తూ ‘మోదీ గో బ్యాక్’ నినాదంతో రెండు రోజులపాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని వామపక్ష పార్టీల కూటమి నిర్ణయించింది. విజయవాడ దాసరి భవన్లో బుధవారం 10 వామపక్ష పార్టీల ప్రతినిధులు ఆర్ఎ్...
Read More

మూడో రోజుకు చేరిన అగ్రిగోల్డ్ బాధితుల దీక్షలు
విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితుల ఉద్య మానికి సమష్టి నాయకత్వం, దశలవారీ ఉద్యమ వ్యూహమే ఊపిరిగా నిలిచాయని, తుదివరకు ఐక్యంగా పోరాడితే చివరి రూపాయి వరకు బాధితులకు అందుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల డిమాండ్ల సాధన కోసం ధర్నా...
Read More

చేపల చెరువులో విష ప్రయోగం..
ముదినేపల్లి, కృష్ణా: పెదగొన్నూరు గ్రామ ఏరియాలోని గుబిలి సుబ్రహ్మణ్యంకు చెందిన చేపల చెరువులో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విషప్రయోగానికి పాల్పడ్డారు. ఎకరం విస్తీర్ణం కలిగిన ఈ చెరువులో జరిగిన విష ప్రయోగం వల్ల సుమారు రెండు టన్నుల చేపల...
Read More

2024లో తానే ప్రధానినంటూ భక్తులకు బిల్డప్
‘గట్టిగా అనుకో అయితదిలే...’ ఫిదా సినిమాలో హీరోయిన్ డైలాగ్ ఇది! భక్తులను నమ్మించేందుకు ఆ దొంగ స్వామి ఈ మాటనే నమ్ముకున్నాడు! ‘గట్టిగా అనుకోండి.. కోరుకున్నది అయిపోతుంది’ అని నమ్మించాడు. ‘అమెరికాకు బిల్గేట్స్ ఎలాగో.. భారత్కు నేనూ అలాగ...
Read More

ఒక నంబరు.. రెండు నెట్వర్క్లు
పోర్టుబులిటీ వచ్చిన తర్వాత చాలా మంది పాత నంబరు మార్చకుండానే వేరే నెట్వర్కుకు వెళ్లడం సులభమైంది. దీనికి ట్రాయ్ అనుసంధానకర్తగా ఉండి ఒక కోడ్ జారీ చేస్తుంది. దరఖాస్తుదారు తమకు నచ్చిన నెట్వర్కు స్టోర్కు వెళ్లి ఆ కోడ్ చూపిస్తే.. వాళ్లు మిగ...
Read More

రేపటి నుంచే ‘అమరావతి యాత్రలు’?
అమరావతి.. నవ్యాంధ్ర రాజధాని.. భవిష్యత్తులో అదో అద్భుత నగరిగా రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే.. పునాది రాళ్లు వేసుకుని.. ఆకాశ హర్మ్యాల వరకు.. కాలంతో పరుగులు పెడుతూ నిర్మాణం సాగుతోంది. అలాంటి అమరావతి పురోగతిని వివిధ వర్గాల ప్రజలు ప్రత్యక్షంగా చూసి, అవగాహన ...
Read More

సంక్రాంతి సమయంలో దొరకని టిక్కెట్లు
విశాఖపట్నం: రైళ్లకే కాదు. విమానాలకూ డిమాండ్ పెరుగుతోంది. సంక్రాంతి సీజన్కు ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక సర్వీసులపై దృష్టి పెట్టినా విమాన సంస్థలు మాత్రం ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాల చేయడం లేదు. దాంతో వున్న సర్వీసులకే డిమాండ్ అధికంగా ఉంది. ఉత్తరాం...
Read More

‘మంత్రి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తాం’
బాపట్ల: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏవో, ఏఈవో పోస్టులను భర్తీ చేయాలని, వ్యసాయ విద్య ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు చేపట్టిన ఆందోళన శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ న్యాయమ...
Read More

అపరిచిత ఫోన్కాల్స్తో లూటీ చేస్తున్న ఆగంతకులు
కొన్ని అపరిచిత ఫోన్ కాల్స్ బ్యాంక్ ఖాతాదారులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. అపరిచిత ఫోన్కాల్స్ను నమ్మి బ్యాంక్ అకౌంట్లు, ఏటీఎం నంబర్లు, ఆధార్కార్డుల నంబర్లు చెప్పి నిలువు దోపిడీకి గురైనవారు గ్రామాలలో వందల మంది ఉన్నా రు. రెండు నెలల ...
Read More

పెథాయ్ తీవ్రతకు కుంగిన ప్లాట్ఫామ్
తీరం తాకే సమయానికి బలహీనపడిన ‘పెథాయ్’ తుఫాను... సముద్రంలో ఉండగా ఓ భారీ ‘విధ్వంసం’ సృష్టించింది. కాకినాడ తీరం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉన్న ఓఎన్జీసీ రిగ్ ‘బేస్మెంట్’ పెథాయ్ తీవ్రతకు కదిలిపోయింది. రిగ్ పూర్తిగా ఒకవైప...
Read More

పెథాయ్ తుఫాన్ తీసుకువచ్చిన చలి
పెథాయ్ తుఫాన్ తీసుకువచ్చిన తేమ ప్రభావం కోస్తాలో కొనసాగుతోంది. ప్రధానంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. పగటిపూట కూడా చలిగాలులు వీస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో కూడా చలి కొనసాగుతున్నది. రాయలసీమ జిల్లాలు తప్ప కోస్తాలో...
Read More

చరిత్రలో మొదటిసారి నిర్మాణం.. 2022 నాటికి ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు
సంక్షేమ పథకాల ఫలితాల ద్వారా నిరుపేద లబ్ధిదారుల కళ్లలో సంతృప్తి, వెలుగు చూడాలనేదే తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం పట్టణ ప్రాంతాలకే 9.58 లక్షల ఇళ్లు మంజూరు చేశామని... మొత్తంగా 30 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందన...
Read More

ఇక నుంచి బులితెరపై ఈ ఛానల్లే చూడగలం
ఇక నుంచి బులితెరపై కోరుకున్న ఛానల్, ప్యాకేజీలే చూడగలం. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రాకారం భారత్లో బుల్లితెర వినోదం మరింత భారం కానుంది. ట్రాయ్ నిబంధనల ప్రాకారం టీవీ ఛానెళ్ల ప్రసారాలను వీక్షించేందుకు అదనంగా వినియోగదారుడు కేబుల్ ఆపరేటర్ల...
Read More

రెండేళ్లలోనే అమెరికా గ్రీన్ కార్డు
గుంటూరు: అమెరికాలో ఇన్వెస్టర్స్ వీసాతో రెండెళ్లలోనే గ్రీన్ కార్డు పొందే అవకాశం ఉంద ని క్రాస్బోర్డర్స్ డైరెక్టర్, సీఈఓ భాస్కర్ దూలం తెలిపారు. బుధవారం గుంటూరులోని ఓ హో టల్లో ఆయన విలేకరు లతో మాట్లాడారు. అమె రికాలో ఇప్పటివరకు హెచ్1...
Read More

క్రైస్తవ సంస్థల్లో ఎయిడెడ్ పోస్టుల భర్తీ
‘దళిత క్రైస్తవుల్లో ఎంతోమంది పేదవాళ్లు ఉన్నారు. వారు వెనుకబడిన కులాల్లో ఉండడం వల్ల చాలా నష్టపోతున్నారు. దళిత క్రైస్తవులను కూడా ఎస్సీ కులాల జాబితాలో చేర్చాలని తొలి నుంచీ టీడీపీ ప్రభుత్వం కోరుతోంది. దీనిని కేంద్రం అమలు చేసే వరకు వారికి అండగా ని...
Read More

‘పెథాయ్’ తుఫాన్పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం
అమరావతి: ‘పెథాయ్’ తుఫాన్పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు సన్నద్ధతపై ఈరోజు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. తుఫాను ప్రభావ పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్చంద్ర పునేట త...
Read More

సూది నుంచి సీటీ స్కాన్ దాకా.. అన్ని ఉపకరణాల తయారీ జోన్
సూది నుంచి సీటీ స్కాన్ వరకు... వైద్యరంగానికి చెందిన అన్ని రకాల ఉపకరణాల తయారీకి ప్రత్యేకించిన ‘మెడ్టెక్ జోన్’ ప్రారంభమైంది. విశాఖలో ఏర్పాటు చేసిన దేశంలోనే మొట్టమొదటి వైద్య ఉపకరణాల తయారీ సెజ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆరోగ్య శాఖ ...
Read More

అమరావతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహం..
తెలుగువారి గుండెచప్పుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మెమోరియల్ను అద్భుతంగా నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిలోని నీరుకొండపై ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి చం...
Read More

‘చంద్రన్న క్రిస్మస్ కానుక’ ఆగదు
రేషన్ డీలర్ల సమ్మె ప్రకటన ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 20లోపు ‘చంద్రన్న క్రిస్మస్ కానుక’ లబ్ధిదారులకు చేరాల్సి ఉంది. మరోవైపు 16 నుంచి రేషన్ డీలర్లు సమ్మెలోకి వెళ్తామని ప్రకటించడంతో సమ్మెలోకి వెళ్లిన డీలర్ల స్థానంలో సరుకుల పంపిణీ బాధ్యతను స్వయం...
Read More

మంత్రగాడి మాటలు కలెక్టర్ నమ్మడమా’!
విశాఖపట్నం: విజయనగరం జిల్లా కలెక్టర్ హోదాలో ఉన్న హరి జవహర్లాల్ తన బాధ్యతను మరిచి మంత్రగాడి మాటలు విశ్వసించడం విడ్డూరంగా ఉందని దళిత సేన నాయకులు మండిపడ్డారు. స్థానిక తాడివీధిలో ఉన్న కమ్యూనిటీ హాలులో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో...
Read More

భారీ లోటును పూడ్చేందుకు ఆర్థికశాఖ ప్రణాళిక
ఇప్పటికే ఆర్థికలోటులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం... ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి మరింత లోటును ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నాలుగు నెలల్లో రాష్ట్రానికి వివిధ మార్గాల ద్వారా రూ.54,600 కోట్ల ఆదాయం వస్తుందని, ఖర్చులు రూ.70,200 కోట్లు ఉంటాయని అధికా...
Read More

మాంసానికి పెరుగుతున్న గిరాకీ
పల్నాడులో లేగ దూడల మాంసానికి గిరాకీ పెరుగుతోంది. గేదెలకు చెందిన దూడలు (మగ దున్నలు) రవాణాకు దాచేపల్లి కేంద్రంగా మారింది. కోడి, వేట మాంసం ధరలు అమాతంగా పెరగడంతో కార్మికులు, వ్యవసాయ కూలీలు, రోజువారీ కూలీలు దూడ మాంసంపై మక్కువ పెంచుకుంటున్నారు. పల్నాడు...
Read More

రాష్ట్ర అధికారులతో వలస మత్స్యకారులు
ఏపీకి చెందిన వలస మత్స్యకారుల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్నాయక్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందం సోమవారం గుజరాత్లో పర్యటించింది. గుజరాత్లో చేపల వేటకు వెళ్లిన రాష్ట్రానికి చెందిన 21 మంది పాకిస్...
Read More

సింగర్ బేబీకి సీఎం ప్రశంస
వ్యవసాయ కూలీగా ప్రస్థానం ప్రారంభించిన పసల బేబీ.. సినీ పాటలతో లక్షలాదిమంది శ్రోతలను మెప్పించడం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. పలువురి ప్రశం సలు పొందుతున్న తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం వడిసలేరుకు చెందిన పసల బేబీని ...
Read More

‘క్రాస్ బో-18’ విజయవంతమైందని ప్రకటన
రాష్ట్రంలోని గుంటూరు జిల్లా సూర్యలంక తీరంలో వైమానిక దళ అధికారులు క్షిపణి ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. ‘క్రాస్బో-2018’ పేరుతో రెండు రోజులపాటు చేపట్టిన ఈ విన్యాసాలు సక్సెస్ అయినట్లు నేవీ వర్గాలు తెలిపాయి. నాలుగు రకాల క్షిపణులు ఆకాశ్&zwnj...
Read More

ఐక్య పోరాటానికి అందరూ కలిసి రావాలి
కాషాయం, ఖద్దరు పార్టీ నేతలు 2004 నుంచి ఉద్యోగాల్లో చేరిన వారి హక్కుల కాలరాశారని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ఐక్య కార్యచరణ సమితి(జేఏసీ) పూర్వ సెక్రటరీ జనరల్ ఐ.వెంకటేశ్వరరావు(ఐవీ) విమర్శించారు. సీపీఎస్ రద్దు కోరుతూ ఏపీలోని 13 జిల్లాల సీపీఎస్ ఉద...
Read More

ఎలుకల కోసం పుట్టను తవ్వుతుండగా...పాముకాటు
చౌడేపల్లె: పాముకాటుకు ఓ యువకుడు మృతి చెందిన సంఘటన చౌడేపల్లె మండలంలో జరిగింది. కుటుంబీకుల కథనం మేరకు... పందిళ్లపల్లె పంచాయతీ దామరకుంటకు చెందిన గొల్లపల్లె సిద్ధప్ప కుమారుడు పెద్దబ్బోడు(28) కూలి పనులతో పాటు అడవిదినుసులు సేకరించి విక్రయిస్తూ జీవించే...
Read More

చెప్పులు కుట్టేవారి పింఛన్ రూ.2 వేలకు పెంపు
చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్న దళితులకు రూ.1000 నుంచి రూ.2 వేలకు పింఛన్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సాంఘిక సంక్షేమశాఖ డీడీ లక్ష్మానాయక్ తెలిపారు. ఈనెల 18వ తేదీలోగా అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్సీలై ఉండి స్థానికత, జన్మదిన ధృవీకరణ ప...
Read More

చనిపోయినా సమాచారమివ్వరు ఒడ్డునే గుంట తీసి పూడ్చేస్తారు
తీరంలో అడుగులు వేసే వయసు నుంచి, లోపలకు వెళ్లి వేట చేసేదాకా, జాలరి కుటుంబాలకు సముద్రంతోనే లింకు! ఆట, సయ్యాట దానితోనే. కల్లోలాల్లో, సుడిగుండాల్లో గల్లంతయినవారిని సముద్రం జాగ్రత్తగా ఒడ్డుకు చేరుస్తుంది. ప్రాణాలు పోగొట్టుకున్నవారిని వారి రక్తబంధు...
Read More

మరొకరి మృతదేహానికి అంత్యక్రియలు
ఆయన పేరు నీలకంఠ గౌడ్. పదిరోజుల క్రితం రైలు ప్రమాదంలో చనిపోయాడు(?). కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తెచ్చి దహన సంస్కారాలు చేశారు. ఐదు రోజుల కర్మకాండ కూడా పూర్తయింది. ఇంతలోనే ఆయన గ్రామ సచివాలయం వద్ద ప్రత్యక్షమయ్యాడు. పింఛన్ కోసం క్యూలో నిలబడ్డాడు. దీ...
Read More

అంబులెన్స్ సేవలు మరింత చేరువ
ప్రజలకు అంబులెన్స్ సేవలను మరింత చేరువ చేసే దిశగా ‘అంబులెన్స్ ఉబరైజేషన్’కు శ్రీకారం చుట్టినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ ఈ విధానంలో రాష్ట్ర ప్రజ ఉచితం గా ప్రైవేటు అంబ...
Read More

పవన్ కరపత్రంలో హామీలు
రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ప్రభుత్వాలు ఇచ్చే రేషన్ బియ్యం బాగుండడం లేదని.. అందువల్ల రేషన్కు బదులు మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు రూ.5 వేల నుంచి రూ....
Read More

విద్యార్థులకు సీఎం చంద్రబాబు పిలుపు
‘‘విద్యార్థుల మేధస్సు రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవసరం. ప్రభుత్వం వల్ల మీరు, మీ గ్రామం ఎలా అభివృద్ధి చెందారన్న దానిపై ఆలోచన, అవగాహన కలిగి ఉండండి. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకోండి. ప్రభుత్వం లోపలి విషయాలను శోధించండి. ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్త...
Read More

బడి వయసులో బలవంతంగా బోటులోకి..
జాలర్లకు కడలి తల్లి.. ఎంత కష్టం వచ్చినా తీరం వదలరు. గంగమ్మకు మొక్కి అలలపై పడవలేస్తారు. ఆ అమ్మను తలుచుకొన్నతర్వాతే వేటచేసిన చేపలను తూకం వేస్తారు. అలాంటి కడలి తల్లి బిడ్డలు.. గుజరాతీ వ్యాపారుల ధన దాహానికి తమ సొంత బిడ్డలకే దూరం అయిపోతున్నారు. గుజరాత్...
Read More

అన్యాయం జరిగితే రాజీనామా చేస్తా
గోదావరి: నిడదవోలు మండలం కలవచర్లలోని పంట మురుగుకాలువ పూడ్చి సీఎన్జీ గ్యాస్ గొడౌన్ నిర్మాణానికి అధికారులు అనుమతించడంపై రైతుల ఆందోళనకు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు బాసటగా నిలిచారు. గొడౌన్ నిర్మాణ పనులు ప్రారంభించడంతో కొద్ది రోజులుగా అ...
Read More

మృతుల కుటుంబాలకు పవన్ సాయం
నంతపురం: ఆదివారం అనంతపురంలో జనసేన కవాతు కార్యక్రమానికి హాజరై వెళ్తూ కర్నూలు జిల్లా డోన్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నలుగురు జనసైనికుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని పవన్ ప్రకటించారు. అంత్యక్రియల ఖర్చులు కూడా త...
Read More

జనసైనికులు మృతి..!
అనంతపురంలో ఆదివారం జరిగిన జనసేన కవాతుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు మృతిచెందారు. డోన్ హైవే యు.కొత్తపల్లి టర్నింగ్ కాటా వద్ద జన సైనికులు ప్రయాణిస్తున్న కారును ఓల్వా బస్సు ఢీకొంది. ...
Read More

ఆయన శత్రువూ కాదు..బాబు మిత్రుడూ కాదు
‘వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేరాలు చేశాడు. ఎప్పటికైనా లాలూప్రసాద్ యాదవ్లా జైలుకే వెళ్తాడు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా పారిపోయాడు. పాపం.. ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేసుకుంటున్నాడు..’ అంటూ జనసేన అధ...
Read More

పోలవరంపై పిల్లిమొగ్గ.. 2 రోజుల్లోనే మారిన మాట
పోలవరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్లేటు తిరగేసింది. ఒడిసా, ఛత్తీ్సగఢ్లో స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకరణకు సుప్రీంకోర్టులో అంగీకరించిన కేంద్రం... అఫిడవిట్ దాకా వచ్చేసరికి మాట మార్చింది. ‘అబ్బే... అప్పుడు ...
Read More

విశాఖ ఏజెన్సీలో పెరిగిన చలితీవ్రత
విశాఖపట్టణం: విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. పాడేరులో 10, మినుములూరులో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే చింతపల్లిలో 7 డిగ్రీలు, లంబసింగిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పది గంటలు దాటినా మంచు దట్టంగా అలుముకుని కనీస...
Read More

నేటి నుంచి సీనియర్ మహిళా వన్డే లీగ్
విజయవాడ: బీసీసీఐ సీనియర్ మహిళా వన్డే లీగ్స్ (ఎలైట్ ఎ గ్రూప్) క్రికెట్ పోటీలు విజయవాడ, గుంటూరుల్లో డిసెంబర్ ఒకటో తే దీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో తొమ్మిది టీమ్లు ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, పంజాబ్, గోవా, ర...
Read More

ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ
రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా జరిగేందుకు వీలుగా డబ్బు, మద్యం పంపిణీని పూర్తిగా నివారించాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్లతో కలిసి తెలంగాణ, సరిహద్దు ర...
Read More

జగన్పై పవన్ కల్యాణ్ ధ్వజం
ముఖ్యమంత్రి అయితే తప్ప వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు ప్రజాసమస్యలు పట్టవా అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిలదీశారు. పాదయాత్రల పేరుతో బుగ్గలు నిమరడం, కురులు సదరడం, సెల్ఫీలు దిగడం తప్ప మరేమీ ఆయన చేతకావని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేస్...
Read More

పవన్పై అసభ్యకర పోస్టింగులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఫేస్బుక్లో అసభ్యకరమైన పోస్టింగ్లను షేర్ చేస్తున్న వ్యక్తిపై కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కల్యాణ్ను కించపరిచేలా ఉన్న ఫోటోలు, వీడియోలను వికాస్ అనే వ్యక్తి తన ఫేస్బుక్&zwn...
Read More

29న పీఎస్ఎల్వీ-సీ43 ప్రయోగం
ఇటీవలే ‘బాహుబలి’ విజయంతో జోష్ మీదున్న ఇస్రో ఈసారి పీఎ్సఎల్వీ-సీ43 ద్వారా 31 ఉపగ్రహాలను రోదసీలోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో (షార్) ప్రథమ ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 29న ఉదయం 9:57 ...
Read More

సెల్ఫీలతో సాగిన జగన్ యాత్ర
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో రెండోరోజు సెల్ఫీలు, ముద్దులతో సాగిం ది. సోమవారం ఉదయం పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలంలోని విక్రంపురం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. నడుకూరు, వీరఘట్టం, ఎం.రాజపురం, చిదిమి, యు.వెంకంప...
Read More

నదిలోకి దూసుకెళ్లిన కారు..
కోడూరు: కృష్ణా జిల్లా కోడూరు మండలంలో ఓ కారు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. గత రాత్రి 11.30 గంటలకు ఉల్లిపాలెం - హంసలదీవి మధ్యలో కరకట్టపై ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు విజయవాడ అయ్యప...
Read More

అంబులెన్స్ను ఢీకొన్న లారీ
చిత్తూరు: జిల్లాలోని శ్రీకాళహస్తి మండలం ఇసుకగుంట దగ్గర రోడ్డుప్రమాదం సంభవించింది. అంబులెన్స్ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకు...
Read More

దేశంలో అనధికార అత్యవసర పరిస్థితి.... గంటా విమర్శ
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సంస్థలపై ఈడీ దాడులు బీజేపీ కక్షసాధింపు చర్యలకు పరాకాష్ఠ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. విజయవాడలో ఓ ప్రకటన చేస్తూ, ‘బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జయ్ షాపై కేసుల సంగతేంట...
Read More

హోదా కోసమే పోరాటం: చలసాని
‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు, విభజన హామీల అమలు కోసం కేంద్రంపై పోరాటానికి ఢిల్లీ తరలిరావాలి’’ అని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. హోదా సాధన కోసం విద్యార్థి, యువసేన జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలు...
Read More

అన్నదాతలతో బ్యాంకర్ల ఆటలు
రబీ పంట రుణాలు.. రైతన్నలకు అందకుండా పోతున్నాయి. బ్యాంకర్లు అరకొరగా విదిలిస్తుండడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. వర్షపాతం ఆశాజనకంగా ఉన్న జిల్లాలు, నీటి వసతి ఉన్న ప్రాంతాల రైతులకు విరివిగా రుణాలిస్తున్న బ్యాంకర్లు కరవు బారిన పడిన జిల్లాల్ల...
Read More

ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చిన మహిళ
ఏలూరు: ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. భీమవరం పట్టణానికి చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రసవం కోసం ప్రైవేటు ఆసుపత్రికి వచ్చింది. అనంతరం ఆమె ముగ్గురికి జన్మనిచ్చింది. కాగా... తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. కాగా... ఒకే కాన్పుల...
Read More

తెలంగాణలో నిలదీతల పర్వం ఏపీలో ఎమ్మెల్యేలు అప్రమత్తం
సమస్యలు పరిష్కరించాలని మీ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు! ఎన్నికలప్పుడే మేం గుర్తుకొచ్చామా? ఏం ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడుగుతున్నావ్? ... తెలంగాణలో పలుచోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిలదీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచ...
Read More

పార్టీలో సరికొత్త సంప్రదాయం
జిల్లాలో వైసీపీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. జనసేన కొత్త ముఖాలను పోటీకి నిలపాలని దృష్టిసారిస్తోంది. ఈ తరుణంలో టీడీపీలో మాత్రం మరొక విధమైన పోకడ కనిపిస్తోంది. అరవై, డబ్బయ్ ఏళ్ల వయసుదాటిన వాళ్లూ తాము పోటీకి సై అంటూ బహి...
Read More

కేంద్రం డబ్బులు ఇస్తామన్నా ఏపీ సర్కారు తీసుకోవడంలేదు.
: కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) కింద 90 శాతం నిధులు ఇవ్వడం! విదేశీ సహాయ ప్రాజెక్టు (ఈఏపీ) రుణంలో 90 శాతం అసలుతోపాటు వందశాతం వడ్డీ భరించడం! ప్రత్యేక హోదా ప్రయోజనాల్లో ఇవే ప్రధానమైనవి! 14వ ఆర్థిక సంఘం సిఫారసులను బూచిగా చూపి, సాంకేతికాంశాలను వల్లెవేస...
Read More

నేటితో ముగియనున్న శ్రీనివాస్ రిమాండ్
విశాఖపట్టణం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడి కేసులో నిందితుడైన శ్రీనివాసరావు రిమాండ్ గడువు శుక్రవారంతో ముగియనుంది. నేడు విశాఖ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో శ్రీనివాసరావును పోలీసులు హాజరుపర్చనున్నారు. విశాఖ...
Read More

‘పరిపూర్ణానంద వ్యాఖ్యలు సరికాదు’
రాష్ట్రంలో ఆలయాల్లో అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయని, పూజారులపై దాడులు జరుగుతున్నాయంటూ స్వామి పరిపూర్ణానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలు సరికాదని ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుడు కె.బుచ్చిరామ్ప్రసాద్ అన్నారు. బుధవారం గుంటూరులో మాట్లాడిన ఆయన బ్రాహ్...
Read More

మంత్రి లోకేశ్ ధ్వజం...
తనపై పదేపదే ఆరోపణలు చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వాటికి ఎందుకు ఆధారాలు చూపించలేకపోతున్నారని టీడీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ ప్రశ్నించారు. తమ కుటుంబ ఆస్తుల ప్రకటన సందర్భంగా బుధవారం సాయంత్రం ఆయన ఇక్కడ ప్రజా వేదిక భవ...
Read More

టీచర్లకు ఏపీ సర్కార్ బంఫర్ ఆఫర్..
అనంతపురం: ఏపీలో మున్సిపల్, నగరపాలకసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు విదేశాలకు వెళ్లే అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కరికాల వలవేన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం జీవో 368 జారీ చేశారు. మున్సిపల్ ట...
Read More

పాడి..పంట బాగున్న ఊరిపై పగబట్టి బాధిస్తున్న మహమ్మారి
దాదాపు 500 ఎకరాల్లో అరటి సాగు! కళకళలాడుతున్న మొక్కజొన్న, దానిమ్మ, కరివేపాకు పంటలు! చుట్టూ దడి కట్టినట్టు తోటలు, ఉద్యానవనాలు! ప్రతి రోజూ 300 లీటర్లకు పైగా పాడి! ఇలా ఏ లోటూ, చింతా లేని ఆ గ్రామానికి ఇప్పు డు పెద్ద కష్టమొచ్చింది. బతుకులు బాగున్నాయన్న సంతోషాన్...
Read More

సీబీఐలో కలకలానికి మూల కారణం...సతీశ్ సానా
అమరావతి : సతీశ్ సానా... ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు! తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఈ ‘హైదరాబాద్ వ్యాపారి’ చేసిన ఫిర్యాదే సీబీఐలో కలకలానికి మూల కారణం. ఈయన ఒక్కరే కాదు... సీబీఐ డీఐజీ మనీశ్ కుమార్ దాఖలు చేసిన సంచలన పిటిషన్లో...
Read More

కాలువలో యువకుడి గల్లంతు సమిశ్రగూడెం శివాలయం రేవులో ఘటన..
కార్తీక స్నానం చేస్తే మంచి జరుగుతుందని కాలువలో స్నానానికి దిగిన పద్దెనిమిదేళ్ల యువకుడు ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు.. బంధువులు, స్థానికుల వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం సమిశ్రగూడెంకు చెందిన డొంకాని భాస్కరరావు లక్ష్మీదుర్గ దంపతులు కుమారుడు అఖ...
Read More

రోడ్డున పడ్డ వేలాది చేప పిల్లలు
నీటిలో ఉండాల్సిన చేప పిల్లలు రోడ్డుమీదకొచ్చాయి. రోడ్డంతా పరుచుకున్న ఆ చేప పిల్లలను స్థానికులు ఎంచక్కా పట్టుకుపోయారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం వేలాది చేపపిల్లలకు శాపంగా మారింది. భువనేశ్వర్ నుంచి విశాఖపట్నానికి చేప పిల్లలన...
Read More

మోదీని ధిక్కరించిన బాబు
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీని చూసి పలు పార్టీలు గడగడలాడుతున్నాయి. కేంద్రంతో సత్సంబంధాలు ఉన్న పార్టీలే అణగిమణగి ఉండాల్సిన పరిస్థితి. అలాంటిది ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా ఢిల్లీతో తలపడుతున్నారు. మోదీని ఢీకొంటున్నారు. ఇప్పటికే రెండు కీలక అంశాల్లో ఢి...
Read More

పవన్కు కళా వెంకట్రావు లేఖ
‘ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని ప్రకటించుకున్న మీరు రాష్ట్ర ప్రజల కోసం ఏ విషయంలో నిబద్ధతతో, నిజాయితీతో పనిచేశారో చెప్పాల్సిన అవసరం ఉంది’’ అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు డిమాండ్...
Read More

పేలిన జిలిటెన్ స్టిక్స్...ఇద్దరికి గాయాలు
పిడుగురాళ్ల: గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం కొనంకి గ్రామంలోని పిల్లేరు వాగు వద్ద జిలిటెన్ స్టిక్స్ పేలడంతో ఇద్దరు యువకులు గాయపడ్డారు. చేపల వేటకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో జిలెటిన్ స్టిక్స్ వేసేందుకు ప్రయత్నించగా అవి చేతిలో పేలాయి. ఈ ఘటనల...
Read More

చంద్రబాబుకు మతిభ్రమించింది.
‘‘చంద్రబాబుకు మతిభ్రమించింది. ఆయన మానసిక పరిస్థితి కూడా బాలేదు. ఆయన సీఎం పదవికి ఏ మాత్రం అర్హుడు కాడు. వచ్చే ఎన్నికల తరువాత ఏర్పడబోయేది జగన్ ప్రభుత్వమే’’ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మె...
Read More

విశాఖలో ధోనీ క్రికెట్ అకాడమీకి ఒప్పందం కుదిరింది ...
విశాఖపట్టణం: టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాను ఎంతగానో అభిమానించే విశాఖ సాగర తీరంలో రూ.60 కోట్ల వ్యయంతో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నాడు. ఇందులో భాగంగా ధోనీకి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మే...
Read More

రానున్న లోక్సభ ఎన్నికలపై పీఎస్ఈ సర్వే
బీజేపీకి కీలకంగా మారిన రానున్న లోకసభ ఎన్నికల్లో ఆ పార్టీ పలు రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తుందని పొలిటికల్ స్టాక్ ఎక్సేంజ్ (పీఎస్ఈ) వెల్లడించింది. పీఎస్ఈ ప్రకటించిన ఓ సర్వేలోబిహార్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లో క...
Read More

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గ్రావిటీ ద్వారా నీరిచ్చేందుకు కీలకమైన కాఫర్ డ్యాం పనులు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాబోయే 6 నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యం విధ...
Read More

3గంటలే పిల్లలు క్లాసులో..
‘‘విద్య అంటే తరగతి గది మాత్రమే కాదు. అభ్యాసం అనేది ఒక కళ. ఒత్తిడి లేని చదువును సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్నంగా అందిస్తాం. ఆటపాటలతో బోధించి పిల్లల్లో ఆసక్తి పెంచుతాం. విద్యకు కొత్త నిర్వచనం చెబుతాం. విశాఖను ప్రపంచంలోనే బెస్ట్ ఇంటెలిజెంట్ హబ...
Read More

మంత్రి ఆది వ్యాఖ్యలు దారుణం
కడప: బ్యాంకు అధికారురుల చెంపలు వాయించడంటూ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను బ్యాంకు ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. బుధవారం సాయంత్రం స్థానిక కార్పొరేషన్ బ్యాంకులో ప్రొద్దుటూరు బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భ...
Read More

వ్యవసాయం పండుగ కావాలి
వ్యవసాయం రైతులకు పండగ కావాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. రానున్న ఎన్నికల్లో రైతు పాలన వస్తుందని చెప్పారు. రైతులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటలకు విజయనగరం జిల్లా సీతానగరం మండలం తామరఖండి వద్ద ఆయన తన పాదయాత్ర ప...
Read More

రిలయన్స్ను మేమే ఎంచుకున్నాం 30 భాగస్వామ్య కంపెనీల్లో అదీ ఒకటి
‘భారత ప్రభుత్వ సూచన ప్రకారమే రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ను రాఫెల్ ఆఫ్సెట్ భాగస్వామిగా ఎంపిక చేశం’.. కొన్నాళ్ల క్రితం ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు మెక్రాన్ చేసిన ప్రకటన! ‘ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న స్వేచ్ఛ మాకుంది.రిలయన్స్ ఒక్క...
Read More

జగన్ యాత్రకు భారీ భద్రత ఇద్దరు డీఎస్పీలు, 150 మంది పోలీసులు
విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి... ఆ తర్వాత మొదలైన రాజకీయ రగడ నేపథ్యంలో విపక్ష నేత జగన్ పాదయాత్రకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీలను, 150 మంది వివిధ స్థాయి పోలీసు సిబ్బందిని మోహరించారు. పార్వతీపురం ఇన్చార్జ్ ఏఎస్పీ గౌతమీశాలి బం...
Read More

ప్రమాదవశాత్తు సముద్రంలో పడిన గూడ్స్ వ్యాన్
కాకినాడ ఫిషింగ్ హార్బర్లో ప్రమాదవశాత్తూ గూడ్స్ వ్యాన్ అదుపుతప్పి సముద్రంలో పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. కాకినాడలోని గొడారిగుంట సీతారామనగరానికి చెందిన గోగాడ సత్యారావు (54) వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. అతడికి ...
Read More

సెల్ఫీలకు హద్దులు..ప్రత్యేక గుర్తింపు కార్డులు
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిప్రజా సంకల్ప యాత్ర విజయనగరం జిల్లాలో సోమవారం పునఃప్రారంభం కానుంది. మక్కువ మండలం మేళాపువలస క్రాస్రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన బస శిబిరం నుంచి ఉదయం 8:30 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. మేళాపువలస కాలనీ, శ్రీదేవీకాలనీ ర...
Read More

అంతర్జాతీయ కవి సమ్మేళనం
ఈనెల 10, 11 తేదీల్లో విజయవాడ బందరురోడ్డులోని శేషసాయి కల్యాణమండపంలో అంతర్జాతీయ కవి సమ్మేళనం నిర్వహించనున్నట్టు మాలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ యార్లగడ్డ హరిశ్చంద్రప్రసాద్ తెలిపారు. విజయవాడలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వె...
Read More

జగన్, పవన్ కలిశారు
ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్కల్యాణ్ ఇటీవల విశాఖపట్నంలో వట్టి రవి ఇంట్లో కలిశారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కారెం శివాజీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశార...
Read More

పోలవరం ప్రధాన పనులపై సీఎం ఆదేశం
ప్రపంచ రికార్డులన్నీ తిరగరాసేలా అత్యంత వేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు జరగాలని నిర్మాణ సంస్థలను, అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. డిసెంబరు 17న ప్రతిష్ఠాత్మక రేడియల్ గేట్ల బిగింపు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్దేశించార...
Read More

ఆ స్వర్ణ వైభవానికి ఏసీబీ షాక్
బ్యాంకు లాకర్లలో ఎవరైనా బంగారం వస్తువులు దాచుకొంటారు. కానీ, విశాఖ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్(ఏఎంవీఐ) శరగడం వెంకటరావు మాత్రం ఏకంగా జువెలరీ దుకాణాన్నే లాకర్లలో పెట్టేశారు. ధగధగలాడే నెక్లె్సలు, గాజులు, చెవి రింగులు, ఉంగరాలు...
Read More

పనికి తగ్గ వేతనం చెల్లించని యాజమాన్యం
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.. ఇదీ.. సుప్రీం కోర్టు తీర్పు! ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎ్సఆర్టీసీ మాత్రం అందుకు భిన్నంగా వెళ్తోంది. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నామమాత్రంగా వేతనాలు చెల్లిస్తున్న ఆర్టీసీ... రెగ్యులర్ ఉద్యోగులను సైతం డబుల్ డ...
Read More

నా విశ్వరూపం చూపిస్తా..
గత ఎన్నికల్లో తాను మద్దతివ్వకపోతే చంద్రబాబు రిటైరై ఉండేవారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎద్దేవాచేశారు. తన మద్దతుతోనే ఆయన సీఎం అయ్యారని చెప్పారు. ‘వైఎస్ హయాంలో లక్షల కోట్లు దోపిడీ చేశారు.. జగన్ వస్తే కేసులు ఉన్నాయని, అవినీతి పెరిగిపోత...
Read More

ఎన్నో చీకటి కోణాలు, మరెన్నో శేష ప్రశ్నలు
శాసన సభ ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డిపై జరిగినట్లు చెపుతున్న ‘హత్యాయత్నం’లో ఎన్నో చీకటి కోణాలు, మరెన్నో శేష ప్రశ్నలు ఇమిడి ఉన్నాయి. చిన్నదే అయినా ఆ కత్తిని అసలు ఏర్ పోర్ట్ లోపలికి ఎవరు, ఎలా అనుమతించారన్నది మొదటి ప్రశ్న. కేంద్ర పారిశ్రామిక భద్...
Read More

బస్సును ఢీకొన్న లారీ.. ఇరుక్కున్న కారు
రాయచోటి: కడప జిల్లా రాయచోటి రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సును లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, బస్సులో ఉన్న ప్రయాణికుల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యా...
Read More

సెంట్రల్ జైలుకు ప్రణయ్ హంతకులు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. రాష్ట్ర జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ ఎన్.మురళీబాబు, మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రణయ్ హత్య కేసు...
Read More

నయం కావడానికి మరో ఆరు వారాలు పడుతుంది
వైసీపీ అధ్యక్షుడు జగన్కు భుజానికి చిన్న గాయమే అయ్యిందని హైదరాబాద్ వైద్యులు స్పష్టం చేశారు. విశాఖపట్నం డాక్టర్లు చెప్పిన విషయాన్నే సిటీ న్యూరో సెంటర్ రాతపూర్వకంగా ధ్రువీకరించింది. జగన్కు ఎడమ భుజంపైన వెనుక భాగంలో కత్తి గాయం అయిందని, అది గ...
Read More

రాష్ట్రంలో 5వేల లోకల్ బ్రాండ్లు: లోకేశ్
గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ)లే వచ్చే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో అవుతాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ తెలిపారు. ఇదే విషయం సీఎం చంద్రబాబు కూడా చెప్పారన్నారు. గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు రాజకీయ ప్ర...
Read More

వద్దన్నా ప్రేమించిందని కన్న కూతుర్ని కడతేర్చిన తండ్రి
దళిత యువకుడిని ప్రేమించిందన్న కారణంతో తన కుమార్తెని కన్న తండ్రే కడతేర్చాడు. గొంతు నులిమి, ఆపై తాడు బిగించి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని రహస్యంగా తగలబెట్టాడు. అందరినీ కలవరపరిచిన ఈ కులోన్మాద హత్య ఆదివారం అర్ధరాత్రి ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ...
Read More

సముద్రంలో కుప్పకూలిన ఇండోనేషియా విమానం
అది ఇండోనేషియా రాజధాని జకార్తాలోని సోకార్నో హట్టా అంతర్జాతీయ విమానాశ్ర యం.. స్థానిక కాలమానంప్రకారం ఉదయం 6 గంటలు.. లయన్ ఎయిర్(జేడీ 610)కు చెందిన విమానంలో 181 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు సిబ్బంది ఎక్కారు..పంకల్ పినాంగ్ నగరానికి వెళ్ల...
Read More

ప్రపంచంలోనే ఎత్తైన సచివాలయం
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 212 మీటర్ల ఎత్తుతో(695 అడుగులు) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సచివాలయ నిర్మాణం చేపట్టి చరిత్ర సృష్టిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. 41 ఎకరాల్లో నిర్మించే ఈ సచివాలయం దేశంలోనే తొలి డయాగ్రిడ్ భవనం కావడం విశేషమని, అలాగే మొద...
Read More

కాంగ్రెస్లోకి ప్రముఖ సినీనటుడు..?
సినీ నటుడు ప్రభు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తు న్నాయి. మహానటుడు దివంగత శివాజీ గణేశన్ చిన్న కుమారుడు ప్రభు. ఈయన సినీ హీరోగా ఓ వెలుగు వెలిగారు. అయితే, తన తండ్రిలా సుధీర్ఘకాలం సినిమాల్లో కొనసాగలేకపోయారు. ఈ నేపథ...
Read More

ఆంధ్రా కశ్మీర్లో పెరిగిన చలి తీవ్రత
విశాఖపట్టణం: ఆంధ్రా కశ్మీర్ గా పేరొందిన విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. ప్రతి ఏటా నవంబర్ చివరి వారం నుంచి చలి తీవ్రత మొదలవుతోంది. అయితే... ఈసారి అక్టోబర్ చివరి వారం నుంచే చలి పులి చంపేస్తుండడంతో స్థానికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏజెన్సీ...
Read More

విరాట్ వరుసగా మూడో సెంచరీ
భారత పర్యటనలో వెస్టిండీస్ ఎట్టకేలకు మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రెండో వన్డే వీరోచిత పోరాటాన్ని అణువణువునా నింపుకొన్న ఆ జట్టు శనివారం జరిగిన మూడో మ్యాచ్లో అమోఘంగా రాణించింది. మొదట టాపార్డర్ బ్యాట్స్మన్ షాయ్హోప్ (113 బంతుల్ల...
Read More

ఆ భూములపై వేగంగా స్పందించండి
‘‘నెలరోజుల లోపు చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలి. ఈ క్రమంలో రైతులకు ఎలాంటి ఇబ్బందీ కలగడానికి వీలులేదు. పైసా అవినీతికి తావులేకుండా ఈ ప్రక్రియను పూర్తిచేయండి’’ అంటూ కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. లక్షల మంది జీవితాల...
Read More

విశాఖ చేరుకున్న మానవ రోబో..
ప్రపంచంలో తొలి మానవ రోబో సోఫియా విశాఖలో సందడి చేసింది. విశాఖపట్నంలో జరుగుతున్న ఫిన్టెక్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు సోఫియా బుధవారం ఇక్కడకు చేరుకుంది. ‘హాయ్ వైజాగ్...’ అంటూ పలకరించి.. ‘మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని...
Read More

ఏపీలో మరోసారి ఐటీ దాడులు
ఏపీలో మరోసారి భారీగా తనిఖీలు చేసేందుకు ఐటీ శాఖ సన్నద్ధమైంది. విశాఖలో ఇప్పటికే తనిఖీలు ప్రారంభంకాగా, విజయవాడ, గుంటూరు, నెల్లూరులోనూ సోదాలు చేసేందుకు ఐటీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. హెడ్క్వార్టర్స్ నుంచి ఆదేశాలు రాగానే రంగంలోకి దిగబోతున్నాయి....
Read More

3200 కిలోమీటర్లకు చేరిన పాదయాత్ర
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పాదయాత్ర బుధవారం విజయనగర జిల్లాలో ప్రజలతో మమేకమవుతూ సాగింది. సాలూరు మండలం సన్యాసిరాజుపేట నుంచి నడక ప్రారంభించారు. పాదయాత్రలో ఎక్కడికక్కడ తనను కలిసేందుకు వచ్చిన వారితో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్...
Read More

విరాట్ కోహ్లీ ట్వీట్పై స్పందించిన సీఎం
విశాఖ నగరం అద్భుతమైన ప్రదేశమని, ఇక్కడికి రావడం తనకెంతో ఇష్టమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్కు సీఎం చంద్రబాబు స్పందించారు. విశాఖ నగరం ప్రపంచం ప్రేమించే గమ్యస్థానం అవుతున్నందుకు సంతోషంగా ఉందని చంద్రబాబు చెప్పారు. విశాఖలో నేడు జ...
Read More

సిక్కోలు పునర్నిర్మాణానికి మహోద్యమం
‘ఉద్యానవనం లాంటి ఉద్దానం.. తితలీ తుఫాను తెచ్చిన నష్టంతో దశాబ్దాలు వెనక్కి వెళ్లింది. నిన్నటివరకు కిడ్నీ వ్యాధి బాధలే అనుకుంటే పులిమీద పుట్రలా ఇప్పుడు తుఫాను విలయతాండవం ఉద్దానాన్ని అధ్వానంగా మార్చేసింది. అక్కడే కాదు.. శ్రీకాకుళం జిల్లాలో అనేక గ్...
Read More

మొసలి రోడ్డుపైకి వచ్చింది....అన్యాయమైపోయింది
జుపాలెం(గుంటూరు జిల్లా): జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికం. ఏటా వందల ప్రాణాలు గాల్లో కలుస్తూ ఉంటాయి. పాపం, ఈ విషయాలు తెలియని మొసలి రోడ్డుపైకి వచ్చింది. గుర్తు తెలియని వాహనం కిందపడి నలిగి చనిపోయింది. మండలంలోని అనుపాలెం గ్రామ సమీపంలో వాగు ఉంది. అందులో ...
Read More

కర్నూలులో స్వైన్ఫ్లూ
కర్నూలు: జిల్లాలో స్వైన్ ప్లూ కలకలం రేపుతోంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో స్వైన్ఫ్లూతో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో నంద్యాలకు చెందిన బాలింత, వృద్దుడు ఉన్నారు. స్వైన్ఫ్లూ లక్షణాలతో మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ...
Read More

దసరా వెళ్లింది.. సెలవులు ముగిశాయి.
జనం జనం.. ఎటుచూసినా జనం.. వాహనాల రద్దీ..! దసరా పండగకు కుటుంబాల సమేతంగా సొం తూళ్లకు వెళ్లిన పట్టణవాసులు తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ చిక్కులు ఎదుర్కొన్నారు. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. బస్సులు, రైళ్లు కిటకిటలాడగా.. సొంత వాహనాలపై వెళ...
Read More

దసరా రోజు కణేకల్లులో విషాదం
కుల వృత్తి చేసుకుంటూ కొడుకును కలెక్టర్ చేద్దామనుకున్న ఓ తండ్రి ఆశయానికి కన్నీళ్లే మిగిలాయి. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో చదువుతున్న కొ డుకు సెలవులకు ఊరికి వచ్చి ఈతకెళ్లి హె చ్చెల్సీలో గల్లంతయ్యాడు. గురువారం కణేకల్లు లో జరిగిన ఈ సంఘటనపై స్థాని...
Read More

ఆంధ్ర ఆటోలను అడ్డుకుంటున్న కర్ణాటక పోలీసులు
కర్ణాటకలోని బాగేపల్లికి ఆంధ్రకు సంబంధించిన ఆటోలు ఏ ఒక్కటి రాకూడదని బాగేపల్లి పోలీసులు హుకుం జారీచేశారని చిలమత్తూరు మండలంలోని ఆ టోల యజమానులు వాపోతున్నారు. చిలమత్తూరు, కొడికొండ చెక్పోస్టు, కోడూరు, సోమఘట్ట, కొడికొండ ప్రాంతాల నుంచి నిత్యం పదుల సం...
Read More

శేషాచలం అటవిలో పోలీసులకు ఎదుటపడ్డ స్మగ్లర్లు
తిరుపతి: శేషాచలం అటవీప్రాంతం దెయ్యాలకోన దగ్గర టాస్క్ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. ఎర్రచందనం స్మగ్లర్లు ఎదుటపడ్డారు. ఇద్దరిని అరెస్టు చేసి.. 14 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పరారైన స్మగ్లర్ల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వ...
Read More

పండగ రోజు కుటుంబానికి దూరంగా సీఎం
శ్రీకాకుళం: తితలీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడో రోజైన గురువారం పర్యటించనున్నారు. దీంతో ఆయన దసర పండగ రోజు కుటుంబా...
Read More

నష్టం తీవ్రత బయట ప్రపంచానికి తెలియడం లేదు
‘‘సిక్కోలుకు వచ్చిన కష్టం, ఈ ప్రాంతానికి జరిగిన నష్టం అపారం. తుఫాను బాధిత ప్రాంతాలు కకావికలమయ్యాయి. అయితే, ఈ నష్టం తీవ్రత బయట ప్రపంచానికి తెలియడం లేదు. కేరళకు తుఫాను వస్తే ప్రపంచమంతా కదిలింది. ఆ స్థాయి స్పందన కనిపించడం లేదు. ఆ బాధ్యతను జనసేన తీసు...
Read More

ఓటమి భయంతో ఫ్లెక్సీలు చింపుతున్నారు
అన్ని పనుల్లోనూ ప్రభుత్వం దళారులను పెట్టి కాలం వెళ్లదీస్తోందని, ఎమ్మెల్యేలు చిన్న ఉద్యోగాలను సైతం అమ్ముకుంటున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మంగళవ...
Read More

సీఎం అయ్యాక చేస్తానంటే ఎలా?
‘బలప్రదర్శన చేయాల్సి వస్తే.. శత్రువైనా మిగలాలి, నేనైనా మిగలాలి... కవాతు బల ప్రదర్శన కాదు.. ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేయడానికి ప్రజలు చేసిన హెచ్చరిక.. దాదాపు పది లక్షల మంది ధవళేశ్వరం బ్యారేజీపై కవాతు చేశారు’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్&zwnj...
Read More

ఒకేరోజు బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఒక్కరోజే 4.15 లక్షల మంది భక్తులకు దుర్గమ్మ దర్శనం కల్పించడం ప్రపంచ రికార్డని దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మ పేర్కొన్నారు. గత 5రోజులుగా దుర్గమ్మను 9.40లక్షల మంది దర్శించుకున్నారని, గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య దాద...
Read More

రెండు రోజుల్లో విద్యుత్ పునరుద్ధరణ:లోకేశ్
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, రెండు రోజుల్లో పట్టణాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా అవుతుందని మంత్రి లోకేశ్ చెప్పారు. మందసలో రెండు రోజులుగా మకాం వేసిన ఆయన ఉన్నతాధికారులత...
Read More

బైక్ను ఢీకొన్న ప్రశాంతి ఎక్స్ప్రెస్...
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఉప్పాడ రైల్వేగేటు వద్ద గత అర్ధరాత్రి ఓ ద్విచక్రవాహనాన్ని ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధ...
Read More

అమ్మవారి సన్నిధిలో సీఎం పట్టు వస్ర్తాలు సమర్పణ
పోలవరం మొదలుకొని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తిచేసి రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చల్లగా చూడాలని ఇంద్రకీలాదిప్రై కొలువైన కనకదుర్గమ్మను కోరుకున్నానని సీఎం చంద్రబాబు చెప్పా రు. అమరావతి నిర్మాణంతోపాటు, రాష్ర్టాన్ని నాలెడ్జ్ హబ...
Read More

ఎవరు డబ్బులిస్తే వారి మాటే.. జనసేనానిపై కత్తి మహేశ్ విమర్శలు
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో 500 మంది ఓటర్లను కూడా ప్రభావితం చేయలేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ను సినీ, రాజకీయ విమర్శకుడు కత్తి మహేశ్ దుయ్యబట్టారు. 5 వేల నుంచి 6 వేల ఓట్లున్న మనమెందుకు చాలెంజ్ చేయకూడదని మాదిగ సామాజిక వర్గాన్ని ఉద...
Read More

ఐటీ టెర్రర్!...రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం
రాష్ట్రంలో ఐటీ సోదాలు సృష్టిస్తున్న టెర్రర్కు ఉదాహరణలు ఇవి! ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటున్న, బడా కంపెనీలపైనే ఐటీ ‘ఫోకస్’ పెట్టినప్పటికీ... వీరితో ఎలాంటి సంబంధంలేని వ్యక్తులు, సంస్థల్లోనూ ఎన్నడూ లేనంత అప్రమత్తత కనిపిస్తోంది. ‘ఎందుకైనా ...
Read More

మంత్రి సోమిరెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
శ్రీకాకుళం: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. తితలీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆయన శ్రీకాకుళం జిల్లాకు వెళ్తున్నారు. అయితే... ఆయన ప్రయాణిస్తున్న వాహనం హరిపురం దగ్గర హైవేప...
Read More

అమ్మ దర్శనానికి జర్మన్, ముస్లిం మహిళలు
విజయవాడ: అమ్మపై భక్తి ఎల్లలు దాటిచ్చింది. సముద్రాలు దాటి ఇంద్రకీలాద్రి చేర్చింది. దేశ సరిహద్దులే కాదు.. మత అడ్డుగోడలను దాటుకుని వచ్చిన ముస్లిం మహిళలు, జర్మన్ మహిళ శుక్రవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఏటా దర్శించుకుంటోన్న ఆ ము...
Read More

మావోయిస్టు మీనా మృతి
లివిటిపుట్టు హత్యలతో రగిలిపోతున్న ఏపీ పోలీసులు.. మావోయిస్టుల వేటలో దూకుడు పెంచారు. రెండు వారాలకుపైగా ఒడిసా పోలీసులతో కలిసి ఏవోబీని జల్లెడ పడుతున్న మన బలగాలకు.. వారం క్రితం దొరికినట్టే దొరికి నక్సల్స్ తప్పించుకొన్నారు. కానీ, శుక్రవారం మాత్రం వార...
Read More

వీళ్లతో జాగ్రత్త..!
విజయవాడ: అమ్మదర్శనం వద్ద కూడా హిజ్రాలు పట్టి పీడించడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నోట్లు ఇవ్వనిదే కదలనివ్వమంటూ పట్టుబట్టి దారికాయడంతో వారు బెంబేలెత్తిపోతున్నారు. కదిలే రైళ్లలో వీరి ఆగడాలకు విసుగెత్తిన వివిధ వర్గాల ప్రజలు ఆఖరుకు ఇక్...
Read More

బహుదా నది ప్రవాహంతో నీటమునిగిన ఇళ్లు
శ్రీకాకుళం: తితలీ సృష్టించిన బీభత్సంతో జిల్లాలోని ఇచ్ఛాపురం, బిల్లమడ మండలాలు జలదిగ్భంలో ఉండిపోయాయి. బహుదా నది ప్రవాహంతో ఇళ్లు, రహదారులు నీటమునిగాయి. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రజలను సురక్షిత ప్రా...
Read More

శ్రీకాకుళంలో చంద్రబాబు సమీక్ష
తితలీ తుఫానుతో దెబ్బతిన్న ఉత్తరాంధ్ర సాధారణ స్థితికి వచ్చేదాకా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని శాఖల కార్యదర్శులు శ్రీకాకుళం రావాలని ఆదేశించారు. తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలు కోలుకునేదా...
Read More

సుజనా సంస్థల్లో ఈడీ సోదాలు..కీలక పత్రాలు స్వాధీనం
ఏపీలో ఐటీ సోదాల సందడి సద్దుమణగకముందే... ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి సంబంధించిన సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. చెన్నై నుంచి వచ్చిన సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ...
Read More

‘తితలీ’ తుపాను...
విశాఖపట్నం: ‘తితలీ’ తుపాను ప్రభావంతో ఉప్పాడ తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. బీచ్రోడ్డుపైకి అలలు దూసుకువస్తున్నాయి. రాగల 12 గంటల్లో తితలీ తుఫాను తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో...
Read More

హెచ్సీఎల్ క్యాంపస్కు భూమిపూజ
‘‘రాష్ట్రంలో హెచ్సీఎల్ క్యాంపస్ ఏర్పాటు చరిత్రాత్మకం. ఇది ప్రారంభం మాత్రమే. హైదరాబాద్లో ఐటీకి ఏ విధంగా సీఎం చంద్రబాబు పునాదులు వేశారో.. ఏపీలో కూడా అలాగే ముందుకెళుతున్నారు. ఐటీ పునాదుల మీద అంచెలంచెలుగా ఎదుగుతాం. అనేక సంస్థలు మాతో మాట్ల...
Read More

నిన్న అదృశ్యం...నేడు పొదల్లో చిన్నారి
దువ్వాడ: విశాఖలో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారి అలైఖ్య అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. పాప కనిపించడం లేదంటూ నిన్న సాయంత్రం దువ్వాడ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు పాప ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండగానే...
Read More

ఇద్దరు చిన్నారులతో తల్లి ఆత్మహత్యాయత్నం
ఒంగోలు: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో తొమ్మిదేళ్ల కుమార్తె విజయలక్ష్మి మృతి చెందగా, తల్లి మాధవీలత, కొడుకు ...
Read More

బీజేపీతో లాలూచీకి ఇదే నిదర్శనం
తేదీలు, గంటలు అన్నీ లెక్క చూసుకొనే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని, ఆ లెక్క మరోసారి సరిచూసుకునే స్పీకర్ వాటికి ఆమోదం తెలిపారని మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం విమర్శించారు. ఏడాదికి ఒకరోజు ముందు చేశారు కాబట్టి ఉపఎన్నికలు రావని తాజాగా ఎన్నికల క...
Read More

బీజేపీ చేతిలో ఇరుక్కుని మనకు షరతులా
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని.. కాంగ్రెస్తో కలిసి పోటీ చేయవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ తనను కోరారని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీతో జరిగిన చర్చల ప్రక్రియ వివరాలను శనివారం ఇక్కడ ...
Read More

నా ఆలోచనలు నచ్చిన వాళ్లతో కలసి ప్రయాణించడానికి సిద్ధం
తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. రాష్ట్రంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ సాధనే తన లక్ష్యమని వెల్లడించారు. ‘‘ప్రజలకు రాజకీయాల ద్వారానే విస్తృతంగా సేవ చేయడానికి సాధ్యం అవుతుంది. ...
Read More

‘నోటా’కు తమిళనాడులో యు సర్టిఫికెట్
‘‘మా ‘నోటా’కు తమిళనాడులో యు సర్టిఫికెట్ ఇచ్చారు. అదేంటి? అని అనుకున్నా. కానీ ఇక్కడ మన వాళ్లు తెరపై నన్ను చూడగానే ‘యు/ఎ’ ఇచ్చారు. అప్పుడు మనశ్శాంతి కలిగింది. సంబరపడ్డాను’’ అని అన్నారు విజయ్ దేవరకొండ. ఆయన నటించిన ‘నోటా’ శుక్రవారం ...
Read More

8, 9 తేదీల్లో మహిళా లెక్చరర్ల నిరవధిక దీక్షలు
విజయవాడ: ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిమాండ్ల సాధన పోరాటంలో భాగంగా ఈనెల 8, 9 తేదీల్లో మహిళా కాంట్రాక్టు లెక్చరర్లతో ధర్నాచౌక్ వద్ద నిరవధిక దీక్ష చేపట్టనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష క...
Read More

ఎత్తిపోతల తరహాలో బ్యాంకుల నుంచి రుణం
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు సాయం చేసే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి ఏకోశానా లేదని రాష్ట్రప్రభుత్వానికి అవగతమైంది. జాతీయ హోదా ప్రకటించి నాలుగేళ్లు దాటినా.. ఇప్పటిదాకా ప్రధాన పనుల డిజైన్లను ఆమోదించలేదు. 2013-14 సవరణ అంచనాల ఆమోదానికి కే...
Read More

2 వేల కోసం నిండు ప్రాణం తీసిన కర్కోటకులు
తమిళనాడు కాంచీపురానికి చెందిన కరడుగట్టిన నేరగాళ్ల చేతిలో కడప జిల్లా పెనగలూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. పొడిచి, గొంతుకోసి హత్య చేసిన నిందితులు అతని వద్ద లభించిన కేవలం రూ. 2200 దోచుకుని పరారయ్యారు. ఎట్టకేలకు పోలీసులు వారిన...
Read More

ఎమ్మెల్యే కిడారిని నమ్మకస్థులే పట్టించారా
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హతమార్చి సరిగ్గా వారం రోజులు! వారిపై తూటా పేల్చినవారి నుంచి వ్యూహరచన చేసిన వారి దాకా.. అందరిపై పోలీసులు ఒక అవగాహనకు వచ్చారు. మావోయిస్టు సానుభూతిపరులు, ఈ దాడికి ప్రత్యేక...
Read More

అరకు సీఐపై వేటు?...కొందరు అధికారులకు స్థాన చలనం
లివిటిపుట్టు ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరిపై శాఖాపరమైన చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే డుంబ్రిగుడ ఎస్ఐ అమ్మన్రావును సస్పెండ్ చేసిన అధికారులు తాజాగా అరకు సీఐ ఇ.వెంకునాయుడు సస్పెన్షన్కు రంగ...
Read More

బలిమెలలో మావోల బ్యానర్ల.....
బలిమెల రిజర్వాయర్లో ప్రయాణిస్తున్న లాంచీలకు సీపీఐ మావోయిస్టుల శుక్రవారం బ్యానర్లు కట్టారు. బలిమెల నీటిమట్టం పెరిగిపోవడం వల్ల జలాశయానికి దిగువనున్న ఏడు పంచాయతీ గిరిజనుల పంటలు నీట మునిగిపోయాయని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ ...
Read More

అలా అయితేనే విచారణ నిలిపేస్తాం
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు సంబంధించిన అక్రమాస్తుల కేసుల్లో గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను హైకోర్టు పొడిగిస్తేనే వీటి విచారణను నిలిపివేస్తామని సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. దీంతో జగన్ తదితరులపై దాఖలైన 11చార్జిషీట్...
Read More

ఇంట్లోకి దూసుకెళ్లిన 278 చక్రాల భారీ కంటైనర్
విజయవాడ: ఎ.కొండూరు మండలంలోని రామచంద్రాపురం మలుపు వద్ద జాతీయ రహదారిపై 278 చక్రాల భారీ కంటైనర్ లారీ గురువారం ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ కంటైనర్లో ఒక యంత్రాన్ని ఎన్టీపీఎస్ విద్యుత్ థర్మల్ కేంద్రానికి తీసుకువెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఈ వా...
Read More

నేడు కిడారి, సోమా కుటుంబ సభ్యులను పరామర్శించనున్న సీఎం
అమరావతి/విశాఖపట్టణం: మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ కుటుంబ సభ్యులను శుక్రవారం మధ్యాహ్నం 12గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరామర్శించనున్నారు. గత మూడు రోజుల క్రితం డుంబ్రిగూడ ...
Read More

విదేశీ బ్యాంకు ఖాతాల్లో 20.38 కోట్లు జమ
అక్రమ మార్గాల ద్వారా తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రూ.1000 కోట్ల వరకూ ఆస్తులు కూడబెట్టారని ఆదాయ పన్ను శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా, భూములు ‘కొనుగోలు’ చేసి ఆదాయాన్ని చూపించకపోవడం, కొన్ని ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోవడం, అఫి...
Read More

నక్సల్స్కు సత్తా చూపిస్తాం.. దర్యాప్తులో ఏ కోణమూ వదలం
మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ హెచ్చరించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసినవారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ‘‘రామ్గూడ ఎన్కౌంటర్లో మావోయిస్టులు భార...
Read More

భారత్ను చూసి నేర్చుకోవాలి
భారత్లో అమలు చేసే క్రికెట్ విధానాలను పాక్ నేర్చుకోవాల్సి ఉందని ఆ జట్టు వెటరన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ అన్నాడు. ‘గట్టి జట్టును రూపొందించుకోవడానికి సమయం పడుతుంది. ఈ దశలో ఎదురైన పరాజయాలకు కంగారుపడిపోయి ఆటగాళ్లను మార్చకూడదు. భారీగ...
Read More

ప్రయాణికులకు గమనిక.. పలు ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు
విజయవాడ: ఆదివాసీలు వారి హక్కుల కోసం చేస్తున్న రైల్ రోకోల కారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాల నుంచి బయలుదేరే పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హౌరా - సికింద్రాబాద్ ఫలక్నామ...
Read More

డేటింగ్ సైట్ల పేరిట ఆకర్షణ వల
మూడు వెబ్సైట్లు.. నాలుగు ఫోన్లు.. ఆరు కబుర్లు! అమ్మాయిలతో డేటింగ్ చేయాలనే అబ్బాయిల బలహీనతే పెట్టుబడి! కేవలం రెండేళ్లలోనే ఏకంగా రూ.150 కోట్లు కొల్లగొట్టారు! అమ్మాయిల పిచ్చిలో ఉన్న యువత ఒక్కొక్కరు పది నుంచి 20 లక్షల వరకూ సమర్పించుకున్నారు. మోసపోయా...
Read More

చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
న్యూయార్క్: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. న్యూయార్క్లో ఎన్ఆర్ఐల సభలో మాట్లాడిన చంద్రబాబు ప్రజాస్వామ్యంలో హత్యలకు తావులేదన్నారు. కిడారి, సివ...
Read More

రామగఢ్ ఘటనపై రగులుతున్న నక్సల్స్
రామగఢ్ ఎన్కౌంటర్తో కకావికలమైన సీపీఐ మావోయిస్టు పార్టీ.. రెండేళ్లుగా ప్రతీకారంతో రగిలిపోతోంది. అతలాకుతలమైన పార్టీని పునర్నిర్మించుకుంటూనే.. విశాఖ ఏజెన్సీపై ప్రత్యేక దృష్టిసారించి కార్యకలాపాలను విస్తృతం చేస్తూ వచ్చింది. 2016 అక్టోబరు 24న ఆంధ్...
Read More

అరకు ఎమ్మెల్యేపై మావోయిస్టులు కాల్పులు
అరకులోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు కన్నుమూశారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే శివేరి స...
Read More

భారతీయ +జగన్+ పవన్ పార్టీ = బీజేపీ
విజయవాడ: బీజేపీ అంటే భారతీయ పార్టీ + జగన్ పార్టీ + పవన్ పార్టీ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. జిల్లా కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నేతలు వైసీపీ, పవన్తో కలిసి కలిసి కోవర్టు రాజ...
Read More

మోదీ అంటే వారికి భయం
నవ్యాంధ్ర పట్ల కేంద్రానిది వివక్ష, విపక్ష వైసీపీది నిర్లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విభజన హామీలు అమలు చేయకుండా, హోదా ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. చట్ట సభలకు రావాలని ప్రజలు ఓటు వేస్తే విపక్ష వైసీపీ అసెంబ్లీకి రాకుండా...
Read More

కోర్కెలను తీర్చే రొట్టెల పండుగ
నెల్లూరు: కోర్కెలను తీర్చే రొట్టెల పండుగ రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు గంధ మహోత్సవం నిర్వహించనున్నారు. తమ కోర్కెలను తీర్చుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు బారాషాహీద్ దర్గాకు తరలివస్తున్నారు. తొలిరోజు సుమారు రెండు లక్షల మంది భక్తులు వచ్చినట...
Read More

అశ్లీల నృత్యాలు చేయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠా అరెస్టు
క్యాటరింగ్ పనుల పేరుతో బాలికలను ట్రాప్ చేసి, అశ్లీల నృత్యాలు చేయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను శుక్రవారం అజిత్సింగ్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు ఇద్దరు విశాఖ జిల్లాకు చెందిన వారు కాగా నలుగురు న్యూరాజరాజేశ్వరిపేట ప...
Read More

ఆ పనీ ఈ పనీ అన్న తేడా లేదు
రాజధాని పనుల్లో నేతల గిల్లుడు రకరకాలుగా ఉంటోంది. కొందరు ఏకంగా పనిలో భాగస్వామ్యం డిమాండ్ చేస్తుండగా... మరికొందరు ‘పర్సెంటేజీ’ ఫిక్స్ చేస్తున్నారు. కొన్ని చోట్ల అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలిద్దరూ కలిసిపోయి మరీ దందా సాగిస్తున్నారు. ఒకవేళ ఏ క...
Read More

సమష్టి కృషితోనే రాష్ట్రానికి అవార్డుల పంట
చేసే పనిలో మరింత నిమగ్నమై, ఎక్కువ దృష్టిని కేంద్రీకరించి శ్రద్ధతో పనిచేస్తే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం ఉదయం సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు, విభాగాధిపతులు, కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ...
Read More

ఇసుకలో కూరుకుపోయిన వేట బోటు...మత్స్యకారులకు తప్పిన ప్రమాదం
పాలకాయితిప్ప సమీపంలోని సముద్రతీరంలో మత్స్యకారులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. కాకినాడకు చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటాడుతూ పాలకాయితిప్ప వద్ద ఇసుక దిబ్బను వేట బోటు ఢీకొనటంతో పక్కకు ఒరిగి ఇసుకలో కురుకుపోయింది. వెంటనే మత్స్యకారులు గమనించి ఒడ...
Read More

విమాన సిబ్బంది పొరపాటు...
జెట్ ఎయిర్వేస్ సిబ్బంది చేసిన పొరపాటు కారణంగా 30 మంది విమాన ప్రయాణికులు అనారోగ్యం పాలయ్యారు. ఈ రోజు ఉదయం ముంబయి నుంచి జయపుర వెళ్తున్న జెట్ ఎయిర్వేస్ విమానంలోని సిబ్బంది క్యాబిన్లో ఒత్తిడిని తగ్గించే స్విచ్ను ఆన్చేయడం మరిచ...
Read More

తిరుమల కొండమీదే సీఐ రాసలీలలకు..
మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. సిద్ధ తేజమూర్తి చిత్తూరు జిల్లా వాయల్పాడు సీఐగా గత ఏప్రిల్లో బాధ్యతలు స్వీకరించారు. ఆగష్టు 10 నుంచి పీలేరు సర్కిల్కు ఇన్స్పెక్టర్ లేకపోవడంతో అక్కడ ఇన్చార్జ్గా విధులు నిర్వర...
Read More

కావాలనే మోదీపై దుష్ప్రచారం: కన్నా
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మహారాష్ట్ర న్యాయస్థానంలో ‘కోర్టు ధిక్కార’ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. బాబ్లీ వ్యవహారంలో న్యాయవ్యవస్థను కించపరిచేలా సీఎం వ్యాఖ్యానించారని ఆయన ఆరోపించారు. ఏపీ బీజేపీ అధ్...
Read More

ప్రణయ్ హత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యే.
ఏలూరు: కుల నిర్మూలన వివాహం చేసుకున్న పెరుమాళ్ళ ప్రణయ్ హత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యగా భావించాల్సి వస్తుందని ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మెండెం సంతోష్కుమార్ అన్నారు. పాతబస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రణయ్&z...
Read More

శ్రీనివాస్ రెడ్డి పేరుతో మరో వ్యక్తి ....
తన పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించి, సినిమా కథలు చెప్పాలని, సినిమా అవకాశాలు ఇప్పిస్తామని చాటింగ్ చేస్తూ పలువురు మోసం చేస్తున్నారని, దాని వల్ల ఇండస్ట్రీలో తనకు చెడ్డ పేరు తెచ్చేవిధంగా ప్రవర్తిస్తున్నారని సినీ కథానాయకుడు, కమెడియన్ శ...
Read More

నేనైతే పెట్రోలు, డీజిల్ రూ. 35-40కే ఇచ్చేవాడిని
రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరల వల్ల మోదీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదని యోగా గురు రాందేవ్ బాబా హెచ్చరించారు. ఓ టీవీ చానల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే గనుక ప్రభుత్వంలో ఉంటే పె...
Read More

కన్య శ్రీకన్య థియేటర్లో ఘోర అగ్ని ప్రమాదం
గాజువాకలో ఉన్న కన్య శ్రీకన్య, ధియటర్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది .తెల్లవారుజామున థియేటర్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి .వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడనుంచి క్షేమంగా బయట పడ్డారు ,ఈలోపు మంటలు పూర్తిగా అంటుకోవడంతో మూడు థియేటర్...
Read More

విజయవాడ ఎంజీ రోడ్డులో కారు బీభత్సం
విజయవాడ: నగరంలోని ఎంజీ రోడ్డులో శనివారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది. మోటార్ సైకిల్పై వెళుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. దీంతో తీవ్ర గాయాలకు గురైన ఆ వ్యక్తి సెల్ఫోన్ ద్వారా స్నేహితులకు సమాచారమిచ్చాడు. దీ...
Read More

వినాయక విగ్రహం వద్ద విద్యుత్ షాక్.
రామాపురం మండలం కేంద్రానికి చెందిన అయోద్యాపురం రాజారెడ్డికి కొడుకు, కూతురు ఉన్నారు. పిల్లల చదువుల కోసమే ఆయన తన కాపురాన్ని రాయచోటి పట్టణానికి మార్చాడు. కొడుకు ప్రే మకుమార్రెడ్డి మదనపల్లె మిట్స్ కాలేజ్లో బి టెక్ ప్రఽథమ సంవత్సరం చదువుతున్న...
Read More

‘కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబుపై కేసులు’
విశాఖపట్టణం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కక్ష పూరిత సాధింపు చర్యల్లో భాగంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై కేసులు నమోదు చేశారని విశాఖ రూరల్ తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. చంద్రబాబుపై మహారాష్ట్ర ప్రభుత్వం నాన్ బెయిలబుల్ వారెంట్ జా...
Read More

దోమలపై కాదు.. బీజేపీపై దండయాత్రలోనే సీఎం సఫలం
‘సీజనల్ వ్యాధుల నియంత్రణ ఘోరంగా ఉంది. దోమలపై దండయాత్ర ఘోరంగా విఫలమైంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు కూడా విఫలమయ్యారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై బురద చల్లడంలోనే చంద్రబాబు విజయం సాధించారు. డెంగీ, మలేరియా, విషజ్వరాలను నియంత్రించడంలో విఫలమయ్యారు.&r...
Read More

ఇంట్లో నుంచే దరఖాస్తులు.. యువనేస్తం వెబ్సైట్పై లోకేశ్
ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్సైట్ను 14వ తేదీన ప్రారంభిస్తున్నామని ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి లోకేశ్ తెలిపారు. నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని, ఇందుకోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని, ఇంట్లో కూర్చునే ఆన్లైన్ ద్వార...
Read More

మల్టీప్లెక్స్లను నియంత్రించండి
మల్లీప్లెక్స్ థియేటర్లలో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని మండలిలో సభ్యులు మంత్రి పత్తిపాటి పుల్లారావును కోరారు. మంచినీళ్లు కూడా కొనుక్కోలేనంతగా రేట్లు పెంచుతున్నారని, ఈ పరిస్థితిని నియంత్రించాలని ఎంవీవీఎస్ మూర్తి కోరారు. బయట నుంచి ఆహార పా...
Read More

విద్యార్థులపై ఓ ప్రిన్సిపాల్ కర్కశం
నెల్లూరు: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే సహనం కోల్పోయాడు. ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని కొట్టడమే కాదు.. వారిచేత సొంత పనులు చేయించుకుంటున్నాడు. ఆయన వ్యవహారం బయటకు పొక్కడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యానాది సమాఖ్య నాయకులు సోమవారం కలెక్టర్స్, ...
Read More

నిరుద్యోగ భృతి సంఖ్యపై పరిమితి లేదు
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వనంత మందికి చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వనుంది. భృతి ఇవ్వాల్సిన నిరుద్యోగుల సంఖ్య 12 లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా వేసినప్పటికీ.. సంఖ్యపై ఎలాంటి పరిమితీ పెట్టడం లేదు. ఎంత మంది అర్హులు ఉంటే అంత మందికీ ఇవ్వాలని ప్ర...
Read More

అవినీతి పరిధిలోకి ‘లైంగిక లబ్ధి’.. చట్టంలో కీలక సవరణలు
ప్రభుత్వోద్యోగులు ‘లంచం’ రూపంలో ‘మంచం’ కోరుకున్నా.. అది అవినీతి కిందకు వస్తుందని.. ‘లైంగిక లబ్ధి’కి ఏడేళ్ల దాకా జైలు శిక్ష ఉంటుందని అవినీతి నిరోధక సవరణల చట్టం-2018 స్పష్టం చేస్తోంది. 1998 నాటి అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లో అవినీతి అంటే.. &...
Read More

రూ. 80కి చేరుకున్న పెట్రోలు...
దేశరాజధాని ఢిల్లీలో పెట్రో ధరలు మరింత భగ్గుమన్నాయి. లీటరు పెట్రోలు ధర రూ. 80కి చేరుకుంది. శనివారం పెట్రో ధరల్లో మార్పులు చేసుకున్న నేపధ్యంలో లీటరుకు 39 పైసలు పెరిగి రూ. 80.38కి చేరుకుంది. అలాగే డీజిల్ 44 పైసలు పెరిగి రూ. 72.51కి చేరుకుంది. ముంబైలో 38 పైసలు పెరిగి ...
Read More

పెనుకొండ ఆర్టీవో చెక్పోస్టుపై ఏసీబీ దాడులు
పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ ఆర్టీవో చెక్పోస్టుపై శనివారం ఉదయం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ జయరాం రాజు ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో చెక్పోస్టు సిబ్బంది వద్ద అక్రమంగా ఉన్న రూ.10,100 నగదును స్వాధీనం చేసుకున...
Read More

జగన్పై మంత్రి ఆదినారాయణరెడ్డి ఫైర్
‘మీ తల్లి విజయలక్ష్మిని ఓడించిన బీజేపీతో మీరు కలవొచ్చు.. అలాంటప్పుడు మేం టీడీపీలో కలిస్తే తప్పేముంది’ అని మంత్రి ఆదినారాయణరెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్ను నిలదీశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయుంట్లో సహచర మంత్రి అమరనాథ్రెడ్డి, ఎమ్మెల...
Read More

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు ప్రేమికులు పురుగుల మందుగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రియురాలు మృతి చెందింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ప...
Read More

గాడిద పాలకు భలే గిరాకీ
గంగిగోవుపాలు గరెటడైన చాలు.. కడవడైతెనేమి ఖరము పాలు అని వేమన గాడిద పాలను తృణీకరించారు గానీ గాడిద పాలకు ఉన్న గిరాకీ తెలిస్తే ఆ మాట అనాలనిపించదు. ప్రస్తుతం గోవుపాలు లీటరు రూ.50 లభిస్తుండగా, గాడిద పాలు ధర మాత్రం ఏకంగా లీటరు రూ.2000 పలుకుతుంది. శ్రీకాకుళం, విజ...
Read More

అధికారుల పనితీరుపై నిరాశ....
నాలుగేళ్లలో ఎంతో ప్రగతి సాధించాం. విశాఖపట్నానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. పారిశుధ్యం మెరుగుపరిచాం. పచ్చదనం పెంచుతున్నాం. అయినా అంటువ్యాధులు ప్రబలడం దురదృష్టకరం. ఇన్ని చేసినా డెంగీ ఉందంటే బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారుల సమర్థతనే శంకించ...
Read More

సోషల్ వర్కర్ల ముసుగులో వ్యభిచారం..
విజయవాడ: సోషల్ వర్కర్ల ముసుగులో వ్యభిచారం చేయిస్తున్న కేసులో ఆరుగురు మహిళలు, ముగ్గురు యువకులను పటమట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పటమట దానయ్య బజారులో నివసిస్తున్న ఇద్దరు మహిళలు సమరం హాస్పటల్లో హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులకు కౌన్సెలింగ్&zwn...
Read More

అన్న గారి సినిమాలో వెన్నుపోటు సీన్లు.
ఏ విషయం అయినా ఎవరి వైపు వాదన వారికి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన సంగతే. అటువంటిది ఓ అతి పెద్ద ఘోరం జరిగినపుడు ఎవరైనా అందులో నాకు భాగం లేదంటారు, అలా తమ వైపు వాదనలనూ వినిపిస్తారు. అది కధ అయినా సినిమా అయినా అంతే. ఇంత చిన్న లాజిక్ ఆ ఎంపీ గారికి ఎందుకు అర్ధం ...
Read More

నేతల అరెస్ట్లను ఖండిస్తూ నేడు రౌండ్టేబుల్
విజయవాడ: పౌరహక్కుల నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తూ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎంబీ విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంబీ విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల కమిటీ కన్వీనర్ కె.ఎస్.సి. బోస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ...
Read More

గిరిజన విద్యార్ధులకి సీఎంఆర్ అధినేత సాయం .....
విశాఖపట్నంలో ఆంధ్ర వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ నిర్వహిస్తున్న గిరిజన విద్యార్థుల వసతి గృహానికి CMR అధినేత మావూరి వెంకట రమణ గొప్పమానవతా దృక్పధంతో CMR వేర్ హౌస్ నందు 5 లక్షల రూపాయలు విరాళం చెక్కును కె.రామచంద్రయ్య ,అఖిల భారత విద్యా ప్రముఖ ఆంధ్ర వనవా...
Read More

అమెరికాలో మన తెలుగు తేజంకి అరుదైన గౌరవం
అమెరికా ఆప్తా మహాసభలో అరుదైన గౌరవం అందుకున్న మన తెలుగు తేజం, సేవా తత్పరుడు, రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు అఖిల భారత కాపు సమాఖ్య రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కరణంరెడ్డి.నరసింగరావు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఆప్తుల౦దర...
Read More

నూజివీడు ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుల ఆందోళన
నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో అధ్యాపకులు ఆందోళన బాట పట్టారు. ట్రిపుల్ ఐటీ స్థాపించినప్పటి నుంచి పనిచేస్తున్న బోధనా సిబ్బందిని రెగ్యులర్ చేసి, వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం హామీలు నెరవేర్చక...
Read More

కేరళ ప్రజలకు CMR సహాయం
ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లయిన కేరళఎన్నడూ ఎరుగని వరద భీభత్సానికి అతలాకుతలమైపోయింది.ప్రకృతి విలయతాండవానికి కేరళ రాష్ట్రము చిగురుటాకులా వణికిపోయింది .ఈ వరద భీభత్సానికి అనేక మంది ప్రజలు తమ ఆశరాను కోల్పోయారు .దిక్కుతోచని స్థితిలోసాయంకోసం ఎదురు...
Read More

రైతులకు ప్లాట్ల కేటాయింపు చేశారు
తుళ్లూరు: మందడం, అనంతవరం రైతులకు తుళ్లూరు సీఆర్డీయే కార్యాలయంలో శనివారం ప్లాట్లను కేటాయించారు. సీఆర్డీయే ల్యాండ్సు డైరెక్టర్ చెన్నకేశవరావు కంప్యూటర్ ద్వారా లాటరీ తీసి ఈ ప్లాట్ల కేటాయింపు చేశారు. మందడం గ్రామానికి ఐదోవిడత లాటరీలో 24 మంది రైత...
Read More

డీజీపీకి లేఖ రాసి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
విజయవాడ: ఓ మహిళా కానిస్టేబుల్ భర్త సాక్షాత్తు ఆ శాఖ బాస్కు లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొద్ది నెలల క్రితమే ఆ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోగా, ఇప్పుడు ఆమె భర్త చనిపోవడానికి సిద్ధమయ్యాడు. దీనికి ముందు అతడు డీజీపీకి రాసిన ల...
Read More

శ్రీశైలంలో సమీపంలో అగ్నిప్రమాదం
కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈవో కార్యాలయం భవనం ముందు భాగంలో అర్ధరాత్రి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేంద...
Read More

హరికృష్ణ అంతిమయాత్రలో మార్పు
రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణ అంతిమయాత్రలో మార్పు చోటు చేసుకుంది. తొలుత ప్రకటించినట్లు కాకుండా.. హరికృష్ణను ఎన్టీఆర్ భవన్ కు తీసుకురాకుండానే ఇంటి నుంచి మహాప్రస్థానానికి తీసుకెళ్లనున్నట్లు ప్రకటించారు. హరికృష్ణకు ఎన్టీఆర్ భవన్ తో ...
Read More

ముగిసిన నందమూరి హరికృష్ణ అంతిమ సంస్కారాలు
టీడీపీ మాజీ పాలిట్ బ్యూరో సభ్యుడు మాజీ రాజ్యసభ సభ్యుడు సినీ నటుడు నందమూరి హరికృష్ణ అంతిమ సంస్కారాలు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో కొద్ది సేపటి క్రితం ముగిశాయి. హరికృష్ణ పార్ధివ దేహానికి తెలంగాణ ప్రభుత్వం.... అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ...
Read More

పవన్పై నమ్మకం కలగలేదట..?
రాజకీయాల్లో సరికొత్త ఆలోచనలకు పురుడు పోస్తూ.. కొత్త రాజకీయాల సృష్టికి నాంది పలుకుతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ పట్ల పెద్దగా ఆశలు కనిపించడం లేదా? జనాలు ఆయనను పెద్దగా నెత్తిన పెట్టుకోవడం లేదా? ఆయనలో హీరో ని చూస్తున్నారు తప్పితే.. నాయకుడిని చూడడం లేద...
Read More

ఇక చెకింగ్ సమయంలో మొబైల్స్... బయట....
ఇంటర్నెట్డెస్క్: ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో చెకింగ్ నిమిత్తం బ్యాగ్లో ఉన్న ల్యాప్టాప్, టాబ్లెట్స్ను బయట పెట్టి చెక్ చేసి పంపిస్తారు. ఎలక్ట్రానిక్ వస్తువులు బ్యాగుల్లో నుంచి తీసి వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విమాన...
Read More

విద్యార్థులు పాల్గొంటే తప్పేంటి
ప్రకృతి పట్ల సామాజిక అవగాహన కల్పించే కార్యక్రమాల్లో విద్యార్థులను పాల్గొనేలా చేస్తే తప్పేముందని హైకోర్టు ఒక కేసులో పిటిషనర్ను ప్రశ్నించింది. వనం-మనం, హరితహారం వంటి కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులకు సర్టిఫికెట్లతోపాటు బహుమతులు కూడా ఇ...
Read More

రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం
నల్గొండ: సినీ, రాజకీయ రంగంలో పెను విషాదం చోటు చేసుకుంది. సినీ హీరో, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్...
Read More

అఖిలప్రియ పెళ్లికూతురాయెనే..
రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లి కూతురయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త భార్గవ్రామ్ నాయుడుతో ఆమె వివాహం ఈ నెల 29న జరగనుంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు మెట్ట వద్ద భూమా శోభానాగిరెడ్డి మెమోరియల్ కళాశాల ప్రాంగణం ...
Read More

నంబర్ వన్ దిశగా దూసుకెళ్తున్న రాష్ట్రం
ఎలకా్ట్రనిక్స్ తయారీ రంగంలో రాష్ట్రం దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఒకేచోట 14వేల మంది మహిళలు ఉద్యోగం చేసే పరిస్థితి ఉంది. అలాంటిది ఒకేచోట లక్ష మంది పనిచేస్తే ఎలా ఉంటుంది? ఆ సంతోషం మాటలకు కూడా అందదు. ఈ దిశగా టీడీపీ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. వ...
Read More

పాములు దరికి రాకుండా ఉండటానికి...
చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని నాగపట్ల ఈస్ట్ బీట్లో మూడు రోజులుగా ఎర్రచందనం దొంగల కదలికలు ఎక్కువయ్యాయి. టాస్క్ఫోర్స్ కూంబింగ్లో ఓ దొంగ పట్టుబడగా భారీగా వంట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రోజువారి తనిఖీలలో భాగంగా గురువారం రా...
Read More

కిమ్స్ ఐకానిక్ ఆస్పత్రిని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
విశాఖపట్టణం: ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శుక్రవారం విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా షీలానగర్లో విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటైన కిమ్స్ ఐకానిక్ ఆస్పత్రిని వెంకయ్యనాయుడు ప్రారంభించారు.ఈ సందదర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆసుపత్రులన...
Read More

రాజధాని రైతులను రెచ్చగొట్టొద్దు పవన్..
రాజధాని రైతులను రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు పురపాలక మంత్రి నారాయణ హితవు పలికారు. ఆయన రాజకీయంగానే విమర్శలు చేస్తున్నారన్నారు. రైతులందరినీ సంప్రదించి.. భూసమీకరణ కింద తీసుకున్న భూములకు దేశంలోనే అత్యుత్తమ ప...
Read More

కేరళ ప్రభుత్వానికి అధికారుల నివేదిక
కేరళలో వరద తగ్గుముఖం పట్టింది. కానీ... ఈ బాధ మాత్రం ఇప్పట్లో తీరేదికాదని అధికారులు చెబుతున్నారు. కనీసం 15 రోజులపాటు సహాయ శిబిరాలు నిర్వహించక తప్పదని స్పష్టం చేశారు. కారణం... వరద బాధితుల ‘ఇంటి పరిస్థితే’. వేలాది ఇళ్లు వరద దెబ్బకు కొట్టుకుపోయాయి. గట...
Read More

ఎమ్మెల్యే తీరుతో మనస్తాపం..
చోడవరం(విశాఖ జిల్లా): ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు వైఖరికి నిరసగా తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నానని చోడవరం మేజర్ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ ఎం.వీ. సాగర్ తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడి విలేఖరులతో మాట్లాడారు. 1983 నుంచి పార్టీలో క్రియాశీలక ...
Read More

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
గుంటూరు: జిల్లాలోని నాదెండ్ల మండలం గణపవరంలో లారీ బీభత్సం సృష్టించింది. హైవే పక్కన ఉన్న ఓ ఇంట్లోకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకు...
Read More

హోదా మాతోనే సాధ్యం: రఘువీరా
అనంతపురం, : తెలుగుదేశం పార్టీ 2014లో గెలుస్తుందని ఎవరూ అనుకోలేదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. నాడు వైసీపీదే విజయమని అనుకున్నారని.. కానీ టీడీపీని ప్రజలు అధికారంలో కూర్చోబెట్టారన్నారు. అలాగే 2019 ఎన్నికల్లో కూడా జనం కాంగ్రెస్ వైపే ఉంటా...
Read More

అర్ధరాత్రి ప్రభుత్వ హెచ్చరిక ఫోన్లు
అమరావతి: భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలంటూ అర్థరాత్రి సమయంలో ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఫోన్లు వచ్చాయి. ఆ సమంయలో ఫోన్లు రావడంతో ప్రజలు కంగారు పడ్డారు. రియల్ టైం గవర్నెన్స్ పేరుతో ప్రజలకు వాయిస్ రికార్డ్ కాల్స్ వచ్చాయి. కూనవరం, చింతూరు, వీఆర్ ...
Read More

పాముల భయం పట్టుకుంది.
కృష్ణా: దివిసీమ వాసులకు ఇప్పుడు పాముల భయం పట్టుకుంది. ఇప్పటికే వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న అక్కడి ప్రజలకు పాముల సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు. వరదల్లో కొట్టుకొచ్చిన పాములు పలువురిని కాటేశాయి. ఆదివారం ఒక్కరోజే అవనిగడ్డ ఏరియా ఆసుపత్ర...
Read More

నీటమునిగిన గోష్పాద క్షేత్రం
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొవ్వూరు దగ్గర ఉన్నటువంటి గోష్పాద క్షేత్రం నీటమునిగింది. ఇప్పటికే పలు మండలాల్లో గోదావరి వరద రహదారులను ముంచెత్తడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా... గోదావరి నది ఉధ...
Read More

మార్కెట్లో ములుగు పాము..
భీమవరం, ప.గో.: వర్షాకాలం కాలువల్లో దొరికే ములుగు పాము(చేప)కు మంచి డిమాండ్ ఉంది. తాడేరు వంతెన వద్ద పెద్ద సైజు ములుగు పాములు శుక్రవారం విక్రయానికి వచ్చాయి. వాటి ధర రూ. 1000 నుంచి రూ. 1500 వరకు పలికింది. పెద్దసైజు ములుగు పాములు అరుదుగా లభిస్తాయి. ఎక్కువగా ఆకివ...
Read More

విజయవాడ మాజీ ఎంపీ కన్నుమూత
విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యురాలు చెన్నుపాటి విద్య(84) మృతిచెందారు. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి ఆమె రెండుసార్లు ఎంపికయ్యారు. చెన్నుపాటి విద్య ప్రముఖ నాస్తికవాది గోరా కుమార్తె. కాగా... మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య మృతిపట్ల మాజీ మంత్రి వడ్డే శోభన...
Read More

ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇంట విషాదం..
విజయవాడ: పశ్చిమ ఎమ్మెల్యే, ఏపీ వక్ఫ్బోర్డు చైర్మన్ జలీల్ఖాన్ సోదరుడు షబ్బీర్ అహ్మద్ ఖాన్ కుమారుడు మోసిన్ఖాన్ (27) గుండె పోటుతో గురువారం మరణించాడు. మోసిన్ఖాన్ ఆటోనగర్లో ఐరన్ వ్యాపారం చేస్తున్నాడు. గురువారం ఉదయం వ్యాపార...
Read More

సుంకేసుల డ్యాం గేట్లు ఎత్తివేత
కర్నూలు: సుంకేసుల డ్యాంకు వరద ప్రవాహం అధికంగా ఉంది. అధికారులు డ్యాం 18 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాం ఇన్ఫ్లో లక్షా నలబై వేలు కాగా ఔట్ఫ్లో లక్షా 38 వేల క్యూసెక్కులుగా ఉంది. అటు కేసీ కేనాల్కు రెండు వేల క్యూసెక్కు...
Read More

పోలవరం ప్రాజెక్టు పనులపై వస్తు సేవా పన్ను
పోలవరం ప్రాజెక్టు పనులపై వస్తు సేవా పన్ను (జీఎస్టీ) దెబ్బ పడుతోంది. ప్రధాన పనుల నిర్మాణం చేపట్టేందుకు కాంట్రాక్టు సంస్థలు జంకుతున్నాయి. ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు, ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణ పనుల్లో తమకు మిగలడం మాటెలా ఉన్నా.. జీఎ...
Read More

స్వాతంత్య్ర దినోత్సవానికి గణిత చదరంతో స్వాగతం
సామర్లకోట, తూ.గో.: కాకినాడ ఆదిత్య కళాశాలలో ఇంటర్ చదువుతున్న సామర్లకోటకు చెం దిన తోటకూర సాయి వంశీ 72వ స్వాతంత్య్ర దినోత్సవానికి గణిత చదరంగంతో విభిన్నంగా స్వాగతం పలికాడు. చదరంలోని అడ్డు వరుసలలో గల అంకెలు మొత్తం 72, నిలువ వరుసల అంకె లు మొత్తం 72, కర్ణాల...
Read More

మహిళా ఓట్లే లక్ష్యంగా జనసేన
మహిళా ఓట్లే లక్ష్యంగా సంక్షేమ పంథాలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన ఎన్నికల మేనిఫెస్టో విజన్ డాక్యుమెంటును రూపొందించారు. వివిధ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని అందులో హామీ ఇచ్చారు. మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు, కాపులకు కోటా ఇస్తూనే.. బ...
Read More

వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం దగ్గర వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. మంగళవారం ఉదయం వృద్ధ దంపతులు తుంగభద్ర వంతెనపైకి చేరుకుని అక్కడి నుంచి నదిలోకి దూకారు. ఈ ఘటనలో వృద్ధురాలు మృతి చెందగా, వృద్ధుడిని స్థానికులు రక్షించారు. అయిత...
Read More

పవన్ కంటే తానే గొప్ప నాయకుడిని ....
‘‘పవన్ కల్యాణ్... పవన్ అంటే గాలి. గాలి వార్తలు పోగుజేసుకుని మాట్లాడే సార్థక నామధేయుడు. గాలి కల్యాణ్ ఏదో మాట్లాడితే వాటికి సమాధానం చెప్పి నా స్థాయిని తగ్గించుకోలేను. నా సమయం వృఽథా చేసుకోలేను’’ అని రాష్ట్ర మంత్రి కె.ఎస్ జవహర్ అన్నార...
Read More

పవన్ పర్యటన రద్దయ్యింది.
క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి సమావేశ ప్రాంగణంలోని అల్లూరి విగ్రహానికి జనసేనాని పూలమాలలు వేసే కార్యక్రమం రద్దయ్యింది. క్షత్రియ సామాజిక వర్గంలోని కొందరు పవన్ను పూలమాలలు వేయటానికి ఆహ్వానించినట్లు సమాచారం. పవన్ అంగీకరించటంతో ఆయన సెక్యూర...
Read More

శంకుస్థాపన ఒకచోట నిర్మాణం మరోచోట
హిందూపురం: భవిష్యత్లో ఎప్పుడైనా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇక్కడ ఉన్న జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వందలాది మంది రోగులు వస్తుంటారు. ఆసుపత్రి స్థలం మరి కొద్ది రోజులు పోతే వ...
Read More

ప్రకాశం బ్యారేజ్కు కొనసాగుతున్న వరద
విజయవాడ: ప్రకాశం బ్యారేజ్కు వరద నీరు పెద్దఎత్తున వస్తోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులకు చేరుకుంది. కాగా... కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో బ్యారేజీలోకి వరద నీరు భారీగా వస్తోంది. దీంత...
Read More

‘పీపుల్స్ మేనిఫెస్టో’
గ్రామాల అభివృద్ధి కోసం స్థానికులే మేనిఫెస్టోలు రూపొందించి రాజకీయ పార్టీలకు అందించేలా ‘పీపుల్స్ మేనిఫెస్టో’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. శనివ...
Read More

క్వారీ పేలుళ్ల ఘటనలో మరొకరు మృతి
కర్నూలు జిల్లా హత్తిబెళగల్ క్వారీ పేలుళ్ల ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 12కి చేరింది. ఈనెల 3న విఘ్నేశ్వర క్వారీలో జరిగిన మందుగుండు పేలుళ్లలో 11 మంది మృతి చెందిన విషయం విదితమే. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు ...
Read More

క్వారీల మూసివేతపై నిరసన...
పిడుగురాళ్ల, : రాజకీయాల కోసం క్వారీలను మూసివేయించి తమ పొట్టకొట్టొద్దంటూ సుమారు 5వేల మంది సున్నపురాయి క్వారీ కార్మికులు రోడ్డెక్కారు. రెక్కాడితేకానీ డొక్కాడని తమ బతుకులతో ఆటలాడుకుంటున్నారంటూ శుక్రవారం గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో నిరసన ప్రదర...
Read More

హెచ్ఐవీ బాధితులకు మల్టీ మంత్ డ్రగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు, నర్సరావుపేట, కాకినాడ ప్రభుత్వాస్పత్రుల్లో ఎయిడ్స్ రోగులకు మల్టీ మంత్ డ్రగ్ (ఎంఎండీ) విధానం ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్ట్గా మూడు నెలల కిందట ఈ ఆసుపత్రుల్లో దీనిని అమలు చేస్తున్నారు. మూడ...
Read More

నేడు విశాఖపట్నానికి 10 కంపెనీల ప్రారంభం..
రాష్ట్రానికి ఐటీ కంపెనీల రాక కొనసాగుతోంది. విశాఖపట్నానికి శుక్రవారం కొత్తగా 10 ఐటీ కంపెనీలు రానున్నాయి. ఇదివరలో ప్రారంభమైన నాలుగు కంపెనీలు విస్తరణ బాట పట్టాయి. ఐటీ, బీపీవో, సాఫ్ట్వేర్ డిజైన్, బ్లాక్చైన్ టెక్నాలజీ, మొబైల్ యాప్స్, హెచ్&...
Read More

దుబాయ్.. విమానం ఏది భాయ్.... డిమాండున్నా విశాఖ నుంచి వేయరు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్కు వాణిజ్య రాజధానిగా ఉన్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా దుబాయ్కి విమానాలను నడపాలన్న ప్రయత్నాలు కలగానే మిగులుతున్నాయి. ఎన్ని ప్రతిపాదనలు చేసినా బుట్టదాఖలవుతున్నాయి. విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా ...
Read More

టీడీపీ ఎంపీ నివాసంలో చోరీకి యత్నం
ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి టీజీ వెంకటేష్ నివాసంలో చోరీకి విఫలయత్నం జరిగింది. జూబ్లీహిల్స్లో ఫ్లాట్ నెంబరు 538సీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ నివాసముంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి చిన్న నర్సింహ, పెద్ద నర్సింహ, అయ్యప్ప అనే ముగ్గురు భరత్ ఇ...
Read More

‘రాయల’ మణిహారం మన్నవరం మూత
నవ్యాంధ్రపై మోదీ ప్రభుత్వ వివక్ష మరోసారి బట్టబయలైంది. రాయలసీమపై బీజేపీ నేతలు ఒలకబోస్తున్న ప్రేమ.. బూటకమని తేలిపోయింది. సీమకే మణిహారంలాంటి మన్నవరం ప్రాజెక్టును మూసివేసింది. చిత్తూరు జిల్లా మన్నవరంలోని ఈ ప్రాజెక్టును గుజరాత్కు తరలించనున్నార...
Read More

ఆరోగ్యశాఖ కౌన్సెలింగ్ గందరగోళం
అమరావతి: సివిల్ సర్జన్ పదోన్నతి పొందిన వారికి పోస్టింగులిచ్చేందుకు ఆరోగ్యశాఖ నిర్వహించిన కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. తమకు అన్యాయం జరుగుతోందని కొందరు వైద్యులు సీఎం, మంత్రులు లోకేశ్, నక్కా ఆనందబా బులకు ఫిర్యాదులు చేసే వరకూ వెళ్లారు...
Read More

‘రియల్ టైం’ సీఎంకు ఇవి కనబడవా? .... పవన్ కల్యాణ్ ఫైర్
‘హత్తిబెళగల్ క్వారీ పేలుడులో 10 మంది చనిపోవడం బాధేసింది. అక్రమ పేలుళ్ల వల్లే ఈ ప్రమాదం జరిగింది. ముఖ్యమంత్రి గారూ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి.. రాష్ట్రంలో అక్రమ మైనింగ్, క్వారీలను ఆపేయండి’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశార...
Read More

విశాఖలో రోడ్డు ప్రమాదం
: విశాఖపట్నం అనకాపల్లి కొత్తూరు జంక్షన్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స...
Read More

కార్పొరేట్ విద్యకు స్వస్తి పలకాలి: పరిపూర్ణానంద
తెలుగు రాష్ట్రాల్లో హిందువుల పట్ల వివక్ష పెరిగిపోతోందని కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానందస్వామి ఆరోపించారు. శనివారం ఉదయం సింహాచల వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల తనపై బహిష్కరణ విధించినప్పుడు ...
Read More

రేపు సీఎం సమక్షంలో ఎంవోయూ
అమరావతి: రాష్ట్రానికి త్వరలో భారీ ఎలకా్ట్రనిక్ కంపెనీ రాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సోమవారం ఆ కంపెనీతో కీలక అవగాహనా ఒప్పందం కుదరనుంది. అయితే, సదరు కంపెనీని దక్కించుకోవాలని ఇతర రాష్ట్రాలూ పోటీ పడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ఆర్థికాభ...
Read More

క్వారీ ప్రమాదంపై భిన్న కథనాలు
వలస కూలీల బతుకులు ఛిద్రమయ్యాయి. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర దుర్ఘటనలో ఒడిసా, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరం ఎలా జరిగిందనే అంశంపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒక కథనం ప్రకారం... కూలీలు వంట చేసుకుంటుండగా అక్కడే...
Read More

సీఎం చెప్పినా చేయరా.. ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోంది
రాష్ట్రంలో చుక్కల భూముల చట్టం అమలు, నిషేధిత భూముల జాబితా 22-ఏ కేసుల పరిష్కారంలో తీవ్రజాప్యం చోటుచేసుకుంటోందని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాలపై జాయింట్ కలెక్టర్లు శ్రద్ధ పెట్టడం లేదని, ప్రజలకు భూమి కష్టాలు మరింత...
Read More

పింగళి జెండా స్ఫూర్తి
భారతీయులంతా సగర్వంగా తలెత్తి, గౌరవించే త్రివర్ణ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య తెలుగువాడు కావడం మనకు గర్వకారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం ఏపీ భవన్లో పింగళి వెంకయ్య 142వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. పింగళి వెం...
Read More

యువతకు భృతి... శిక్షణ... కొలువు
వేదిక ఒక్కటే! ఉపయోగాలు అనేకం! నిరుద్యోగ భృతి చెల్లించేందుకు... నిరుద్యోగులు తమకు ఇష్టమైన రంగంలో శిక్షణ పొందేందుకు... పరిశ్రమ వర్గాలు తమకు అవసరమైన వారిని ఎంచుకునేందుకు! ఒక్కముక్కలో చెప్పాలంటే... ఇది అతిపెద్ద ‘ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్’! ఇంటర...
Read More

మోదీని ప్రశ్నించిన చంద్రబాబు
ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. అవినీతి పార్టీని నమ్ముకుని నీతులు మాట్లాడుతున్నారని, అవినీతిని ప్రక్షాళన చేస్తానని ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అవినీతిపరుల ఆస్తులను జప్తు చేస్తామని చెప్పారన...
Read More

క్యాస్టింగ్ కౌచ్పై స్పందించిన నిహారిక
ఇటీవల ఇండస్ట్రీని కుదిపేస్తున్న అంశం క్యాస్టింగ్ కౌచ్. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు క్యాస్టింగ్ కౌచ్ను మేము ఎదుర్కొన్నామని బహిరంగంగా వెల్లడిస్తూ ఉంటే.. మరికొందరు అలాంటివేం లేవని చెప్పుకొస్తున్నారు. ఈ విషయమై తాజాగా ఓ ఇంట...
Read More

రాష్ట్రానికి 10 ఐటీ కంపెనీలు
రాష్ట్ర విభజన అనంతరం ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ... చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు దేన్నీ వదలడం లేదు. నేరుగా ఐటీ విభాగం, అదే సమయంలో ఏపీఎన్ఆర్...
Read More

అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం
అగ్రిగోల్డ్ సంస్థలో చేసిన డిపాజిట్లు సకాలంలో తిరిగి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న డిపాజిటర్ల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడినవారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున ముఖ్యమంత్రి చంద్రబ...
Read More

పేలిన ఫోన్..తెగిపడ్డ బాలుడి చేతివేళ్లు
పత్తికొండ: పాటలు వింటుండగా చేతిలో సెల్ఫోన్ పేలి ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అరచేయి చితికిపోయి వేళ్లు తెగిపడ్డాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండేకల్లు గ్రామంలో సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలైన బొజ్జన్న, శ్రీదేవి...
Read More

9 నగరాల నిర్మాణంలో నిపుణుల సూచనలు
అమరావతి రాజధాని ప్రాజెక్టుకు అంతర్జాతీయ సంస్థల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఈ నేపథ్యంలో ఢిల్లీలో జాతీయ స్థాయి వర్క్షాపులు ఏర్పాటుచేసి రాష్ట్ర ప్రణాళికలను వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. సీఆర్డీఏ అధ...
Read More

అసోం, మణిపూర్లో ఏపీ చేపల దిగుమతిపై నిషేధం ఎత్తివేత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటున్న చేపలపై అసోం, మణిపూర్ రాష్ట్రాలు నిషేధం ఎత్తివేశాయి. ఏపీ చేపలపై క్యాన్సర్ కారకమైన ఫార్మాలిన్ పూత ఉంటోందని.. ఆ రెండు రాష్ట్రాలు దిగుమతి నిలిపేశాయి. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసోం, మణిపూ...
Read More

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకుల దాడి
టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడిచేసి గాయపరిచిన సంఘటన మండలంలోని చెన్నరాయపట్నం గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ హారున్బాషా తెలిపిన మేరకు... చెన్నరాయపట్నంకు చెందిన టీడీపీ కార్యకర్త కుళ్లాయప్ప తన బంధువులతో కలిసి వ్యవ సాయ తోటలో పొలం పనులు ...
Read More

ఒకేసారి ప్రభుత్వ ప్రకటన
ఒకేసారి ఇరవై వేల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. వచ్చే నెల 2వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదం తర్వాత ఏపీపీఎస్సీ ద్వారా వీటి నియామకాలు చేపట్టనున్నారు. ఈ నెల 6వ తేద...
Read More

2500 పింఛన్లు
గ్రామ దర్శిని’ కార్యక్రమంలో భాగంగా వారంలో రెండు రోజులు గ్రామాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా వచ్చే వినతులు పరిశీలించి అప్పటికప్పుడే పరిష్కరించేందుకు వీలుగా ఒక్కో కలెక్టర్కు రూ.25 కోట్లు మంజూరు ...
Read More

జగన్, పవన్ వివాదంలో తలదూర్చవద్దు
జగన్, పవన్ వివాదంలో తలదూర్చవద్దని పార్టీ నేతలకు టీడీపీ అధిష్ఠానం సూచించింది. అది వాళ్లిద్దరూ తేల్చుకోవాల్సిన విషయమని స్పష్టం చేసినట్లు తెలిసింది. బుధవారం ఈ అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించాలనుకొన్న విజయవాడ నగర ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరర...
Read More

మంత్రిగా పుల్లారావు రికార్డు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆనాడు ఎన్టీఆర్ కేబినెట్లో కానీ, ఆ తరువాత చంద్రబాబు కేబినెట్లో కానీ అమాత్య పదవులను అందిపుచ్చుకునే అవకాశం ఎంతో మందికి వచ్చింది. అయితే అప్పుడు కానీ ఇప్పుడు కానీ వరుసగా ఐదేళ్ళు మంత్రి పదవిని నిర్వహించే అవకాశం...
Read More

నిరుద్యోగులకు ఫ్లిప్కార్ట్ సంస్థ.. బంపరాఫర్.....
నిరుద్యోగ యువకులకు తీపి కబురు తెలిపింది ఫ్లిప్కార్ట్ సంస్థ..మీకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉందా..మీరు పదోతరగతి పాస్ , ఫెయిల్ తో సంబంధం లేకుండా మీకు ఉద్యోగం ఇవ్వబోతుంది ఫ్లిప్కార్ట్ సంస్థ. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి కంప్యూటర్ ఆపరేటర్...
Read More

క్షీరాబ్దిలో శ్రీహరి శయనించే వేళ...
మానవ మనోవికాసం, సాత్విక చింతన, దానధర్మ కార్యాచరణ, సత్యనిష్ఠ జ్ఞానపిపాస, మోక్షాసక్తి తొలి ఏకాదశి తొలిసోపానం. హైందవ సంప్రదాయ సాంస్కృతిక జీవన విధానంలో ఏకాదశి అత్యంత పవిత్రమైన తిథి. హరినామ సంకీర్తనానికి ఈ పర్వదినం ప్రశస్తమైనది కావడంతో దీన్ని హరివ...
Read More

వెంకన్న హుండీలో భారి చోరి ..
కరీంనగర్, జగిత్యాల రూరల్: జగిత్యాల మండలం అంబారిపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. ఆలయ ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి రూ.2 లక్షల విలువ గల బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ విషయం ...
Read More

విస్తారంగా వర్షాలు
పశ్చిమబెంగాల్, ఒడిషా తీరాన్ని ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఒడిసా, ఛత్తీస్గఢ్, ఉత్తర కోస్తాలో భారీవర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ...
Read More

టీడీపీ అవిశ్వాసానికి పలు పార్టీల మద్దతు
ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని చాటుతూ టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సౌగత్ రాయ్, దినేశ్ త్రివేది, స...
Read More

బీబీనగర్ రైల్వేస్టేషన్లో పెదగంట్యాడ యువకుడి ఆత్మహత్య
తెలంగాణలోని యాదాద్రి జిల్లా బీబీనగర్ రైల్వేస్టేషన్ వద్ద విశాఖపట్నానికి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బీబీనగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాలు ఎదుట 227/5-7 కిలోమీటర్ మైలురా...
Read More

అసలు నిజం ఇదేనట
ప్రస్తుతం బుల్లితెర అంటే ప్రదీప్.. ప్రదీప్ అంటే బుల్లితెరగా మారిపోయింది. చాలా షోస్లో ప్రదీప్ యాంకర్గా ఉన్నాడు. ఇతని యాంకరింగ్కి అభిమానులు ఓ రేంజ్లో ఉన్నారు. ప్రదీప్ ఉంటే షో 100 శాతం హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇటీవల బిగ్...
Read More

రాజధాని నడిబొడ్డులో మళ్ళీ మొదలైన కాల్ మనీ వేధింపులు ......
విజయవాడ: విజయవాడలో కాల్మనీ వేధింపులకు ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యారు. వడ్డీ వ్యాపారి వేధింపులతో ఇజ్రాయెల్ అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. సోమా గోపాలకృష్ణమూర్తి అనే వడ్డీ వ్యాపారి తనకు రూ. రెండు లక్షలు అప్పు ఇచ్చాడని బాధితుడు పేర్కొన్నాడు. అ...
Read More

రైల్వే జోన్ కోసం సంతకాల సేకరణ
రైల్వే జోన్ సాధన కోసం నాన్ పొలిటికల్ జేఏసి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. బీచ్ రోడ్ వైఎంసిఏ దగ్గర 200 అడుగుల ఫెక్సీ ఏర్పాటు చేసి దానిపై సంతకాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంఎల్ఏ పళ్ల శ్రీనివాస్ హాజరయ్యారు. అలాగే ...
Read More

పడవ ప్రమాదంపై మంత్రి గంటా స్పందన
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకమొండి వద్ద ప్రయాణికులతో నిండిన ఇంజన్ పడవ నిన్న (శనివారం) గోదావరిలో బోల్తా పడిన ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. పడవ ప్రమాదం చాలా బాధాకరమని అన్నారు. సిలబస్ అవ్వకపోవడం వల్లే శని, ఆదివారాల్...
Read More

నిస్సహాయ స్థితిలో ఉన్నస్టీల్ ప్లాంట్ ఉద్యోగిని ఆదుకున్న'' శ్రీ కృష్ణ దేవరాయ సంక్షేమ సేవా సం
విశాఖపట్నం : శ్రీ కృష్ణ దేవరాయ సంక్షేమ సేవా సంఘం గాజువాక నియోజకవర్గ సంఘం అధ్యక్షుడు జెర్రిపోతుల ముత్యాలు, మరియు కె. ఎన్. ఆర్. ఫౌండేషన్ చైర్మన్ కరణంరెడ్డి నర్సింగరావు ఆధ్వర్యంలో డొంకాడ కాలనీ, అగనంపూడి గ్రామం లో ఇటీవల స్టీల్ ప్లాంట్ లో కాంట్...
Read More

సవాల్ విసురుతున్న దొంగలు ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకం
గుంతకల్లు/తాడిపత్రి/అనంతపురం : జనం తక్కువగా ఉండే రైల్వే స్టేషన్లను టార్గెట్ చేసుకుని ప్రయాణికులపై అంతర్రాష్ట్ర రైలు దోపిడీ ముఠాలు విరుచుకుపడుతున్నాయి. వేసవి ముగిసిన తరువాత వీరి ఆగడాలు మరీ ఎక్కువైపోయాయి. వేసవిలో రైళ్లలో గస్తీ ఎక్కువగా ఉంటుం...
Read More

మహిళ గొంతు కోశారు....
విజయవాడ: బెజవాడ సత్యనారాయణపురం ఆచారివారి వీథిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పద్మావతి అనే మహిళ గొంతు కోశారు. రక్తపుమడుగులో ఆమె కొట్టుమిట్టాడుతుండగా పొరుగువారు గమనించి ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి వి...
Read More

కొడుకు, కోడలు దాష్టీకం
వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కన్నకొడుకే తల్లిని నడిరోడ్డుపై వదిలేశాడు. కోడలూ భర్తకు సహకరించింది. దయనీయ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని కొందరు యువకులు పోలీసుస్టేషనుకు చేర్చారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన దాచేపల్లి సీత...
Read More

మచిలీపట్నం తీర ప్రాంతంలో బోటు మునక
వేటకు వెళ్లి గిలకలదిండి ఫిషింగ్ హార్బర్కు తిరిగి వస్తున్న బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లు బోటు యజమాని మోకా నరసింహస్వామి గురువారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. గిలకలదిండికి చెందిన మోకా నరసింహ స్వామి వారం రోజుల క్రితం ఎనిమిది మంది జాలర...
Read More

అన్న క్యాంటీన్కు భారీ విరాళo
పారిశ్రామికవేత్త మండవ కుటుంబరావు అన్న క్యాంటీన్కు రూ.లక్ష విరాళం, ప్రతి నెల పది టన్నుల కూరగాయలు ఇస్తానని సీఎం చంద్రబాబుకు తెలి పారు. బుధవారం ఏ కన్వెన్షన్లో జరిగిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రూ.లక్ష నగదుతో పాటు అక్షయపాత్ర సంస...
Read More

‘కత్తి రాష్ట్ర బహిష్కరణ దళితుల్ని అవమానించడమే
రౌడీలను, గూండాలను బహిష్కరించినట్టు... తెలంగాణ ప్రభుత్వం కత్తి మహేష్ను రాష్ట్రం నుంచి బహిష్కరించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరిపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. సంఘ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చే...
Read More

పవన్పై మంత్రి గంటా ఫైర్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అవాకులు..చవాకులతో గాలి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు విరుచుకుపడ్డారు. ఆయన కళ్లుండీ చూడలేని కబోది అని దుయ్యబట్టారు. ఒక రాజకీయ పార్టీ స్థాపించిన వ్యక్తి వాస్తవాలు తెలియకుండా నిందలు మోపుతున...
Read More

భారీ మెజారిటీతో టీడీపీ విజయం
2019 ఎన్నికల్లో అసలు సిసలైన సినిమా ఉంటుంది. భారీ మెజారిటీతో టీడీపీ గెలుస్తుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తారు’ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లా పర్యటనలో భా...
Read More

విజయ్ మాల్యా ఉరేస్తున్నారు
ఓట్ల కోసం భారత ప్రభుత్వం తనను శిలువ వేసి ఉరి తీయాలనుకొంటోందని లిక్కర్ వ్యాపారి, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ అధినేత విజయ్ మాల్యా ఆరోపించారు. బ్యాంకులకు దాదాపు 9380 కోట్ల రూపాయల రుణం ఎగవేసిన నేరంపై దేశం నుంచి పారిపోయి లండన్లో తలదాచుకు...
Read More

పవన్ కి బెదిరింపులు
కారును యాక్సిడెంట్ చేస్తామని, కాన్వాయ్ని పేల్చేస్తామని ఇలా తనకు ఎన్నో బెదిరింపు మెసేజ్లు వస్తున్నాయని పవన్కల్యాణ్ పేర్కొన్నారు. అయితే అన్నింటికీ సిద్ధపడే కోట్ల ఆదాయాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. జనసైనికులు కూడా త్యాగాలక...
Read More

అల్లూరి విగ్రహానికి టీడీపీ నేతల నివాళి
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా బీచ్రోడ్డులో ఆయన విగ్రహానికి టీడీపీ నేతలు బుధవారం నివాళులర్పించారు. మంత్రులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎంవీఎస్ మూర్తి, సుబ్బారాయుడు అల్లూరి విగ్రహానికి పూలమాల వేస...
Read More

ప్రాంతీయతను రెచ్చగొడుతున్నానా? ప్రశ్నిస్తే.. విద్వేషాలేనా ???
శృంగవరపుకోట : ‘‘వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్రను విస్మరించడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. పట్టిసీమను నిర్మించేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు ఉంటాయి. కానీ ఉత్తరాంధ్ర ...
Read More

నూనె కొంటున్నారా !! అయితే జాగ్రత్త మరి ..........
నేరేడుచర్ల(సూర్యాపేట): నూనె దుకాణాల్లో పచ్చి మోసాలు కొనసాగుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేపడుతున్నా వారి తీరులో మార్పు రావట్లేదు. ఫలితంగా సామాన్యులు ఆ నూనెతో అనారోగ్యాల బారిన పడుతున్నారు. తాజాగా అధికారుల ఫోరెన్సిక్ నివేదికలో నే...
Read More

మిర్చి యార్డు, స్పైసెస్ బోర్డు ప్రత్యేక చొరవ
అంతర్జాతీయ మార్కెట్లోకి గుంటూరు మిర్చి ఎగుమతులకు చర్యలు మొదలయ్యాయి. శాశ్వత ప్రాతిపదికపై రైతులకు మేలు జరిగే ఈ పథకానికి గుంటూరు మిర్చి యార్డు కేంద్ర బిందువుగా ఉంది. స్పైసెస్ బోర్డు, ఉద్యానవన, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు, అంతర్జాతీయ మార్కెట్&zwnj...
Read More

వైసీపీలో చేరనున్న ''ఈదర మోహన్బాబు...రహస్య మంతనాలు '' ...
ప్రకాశం:ప్రకాశం జిల్లాలో టిడిపికి మరో ఎదురుదెబ్బ తగలటం ఖాయంగా కనిపిస్తోంది...ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (పీడీసీసీబీ) మాజీ చైర్మన్ ఈదర మోహన్బాబు వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.ఈదర మోహన్ చేరికకు వైసిపి అధినేత జగన్ కూడా సానుకూలంగ...
Read More

''కత్తి మహేష్'' పై కేసు నమోదు...........
బిగ్ బాస్ సీజన్1 లో కంటెస్టంట్ గా పాల్గొని కాస్త ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు కత్తి మహేష్. పవన్ కళ్యాణ్ అలానే మెగాఫ్యామిలీపై విమర్శలు గుప్పించి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. అంతే కాదు కొత్తగా వచ్చే సినిమాలపై తనదైన కాంట్రవర్సీ రివ్యూలు ఇస్త...
Read More

సిఎం రమేష్ దీక్ష విరమణ....
కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సిఎం రమేష్ దీక్షను విరమించారు. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 11 రోజులుగా దీక్ష చేస్తున్న రమేష్ కు చంద్రబాబునాయుడు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఎన్ని రోజులు దీక్ష చేసినా కేంద్రప్రభుత్వం ను...
Read More

గంగా నది పరిరక్షణకు..... మాజీసైనికుల టాస్క్ఫోర్స్
దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పహరా కాసిన సైనికులు పదవీ విరమణ చేశాక గంగానది ప్రక్షాళన కోసం నడుంకట్టారు. 532 మంది మాజీ సైనికులతో కూడిన బెటాలియన్ గంగా నది తీరంలో పహరా కాస్తోంది. గంగానదిలో చెత్తా, చెదారంతోపాటు ఎలాంటి పారిశ్రామిక వ్యర్థాలు కలపకుండా ఉం...
Read More

స్ర్కిప్టు మార్చేశారు....కాకినాడ ధర్మపోరాట సభలో లోకేశ్
ఎన్డీఏ నుం చి టీడీపీ బయటకు రాగానే జనసేన అధ్యక్షుడు పవ న్ కల్యాణ్ స్ర్కిప్టు మార్చేశారని మంత్రి లోకేశ్ ధ్వజమెత్తారు. శుక్రవారం కాకినాడ ధర్మపోరాట దీక్ష బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ నుంచి టీడీపీ ఎందుకు వైదొలగాల్సి వచ్చిందో పవన్...
Read More

పవన్ కల్యాణ్ అభిమానులను హెచ్చరించిన రేణూదేశాయ్
పవన్ కల్యాణ్తో విడాకుల వ్యవహారంపై తాను నోరు విప్పానంటే ఆయన అభిమానుల పొగరు మురికి కాలువలో పడి కొట్టుకుపోతుందని జనసేన అధిపతి మాజీ భార్య రేణూ దేశాయ్ హెచ్చరించారు. ఇన్నేళ్లుగా విడాకుల వ్యవహారంపై తాను మౌనంగా ఉన్నందుకు ఆయన అభిమానులు కృతజ్ఞ...
Read More

ఫోన్నెంబర్ మార్చి నగదు స్వాహా
నగరంలో ఓ వ్యక్తి సైబర్ మోసానికి పాల్పడ్డాడు. ఖాతాదారుడికి తెలియకుండా బ్యాంక్లో ఫోన్ నెంబర్ మార్చిన దుండగుడు అకౌంట్లోని రూ. 3 లక్షల నగదును పేటీఎంలోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు. నగదు విత్డ్రా అయినట్లు గుర్తించిన బాధితురాలు గాయత్రి పోలీస...
Read More

ఇక విశాఖలో డ్రోన్ల పరిజ్ఞానం ....
విశాఖపట్నం: నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నేరాలు, ఘోరాలు ,రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ వస్తున్నాయి అంతే కాకుండా ఇతరాత్ర సంఘ విద్రోహక కార్యక్రమాలు పెరుగుతూ వస్తున్నాయి .విశాఖలో సగభాగం సముద్ర తీరం కావడంతో సంఘ విద్రోహక శక్తులు సముద్రమార్గంలో న...
Read More

‘ఫ్లోరైడ్’... బోర్లు బంద్
గ్రామాల్లో తాగునీటికి ఉపయోగిస్తున్న చేతి పంపుల నీటిని పరీక్షించి ఫ్లోరైడ్ ఆనవాలు ఉంటే వాటిని వెంటనే మూసేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రా...
Read More

ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టీస్...టీబీ రాధాకృష్ణన్
ఏపీ-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఛత్తీస్గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారు. తాజా నియామకంతో దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఉమ్మడి హైకోర్టుకు రెగ్యులర్ చీఫ్ జస్...
Read More

జనసేనలో చేరుతున్న మరో బలమైన నాయకుడు ...
గాజువాక : గాజువాక మాజీ శాసనసభ్యులు చింతల పూడి వెంకట్రామయ్య ఎట్టకేలకు తాను చేరబోయే పార్టీని ప్రకటించారు. విశాఖ పర్యటనలో భాగంగా విశాఖకు విచ్చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలిసి గాజువాకను అభివృద్ధి పధంలో నడిపించడానికి ప్రణ...
Read More

అమలాపురం సభలో జగన్ ధ్వజం
అమలాపురం ;రైతుల పంటలకు మద్దతు ధరను కల్పించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ రైతులను నిలువునా దోచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ను కేంద్రానికి, తెలంగాణ రా...
Read More

బాబు గోగినేనిపై కేసు నమోదు...
హైదరాబాద్: హేతువాది బాబు గోగినేనిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మతాన్ని కించపరిచేలా ఆయన యూట్యూబ్లో మాట్లాడారనే అంశంతో పాటు వారు చేపట్టే ప్రయివేటు కార్యక్రమం కోసం ఆధార్ నంబర్లను తీసుకోవడంపై కేవీ నారాయణ అనే వ్యక్తి ఇటీవల కోర...
Read More

రేణూ దేశాయ్ నిశ్చితార్ధంపై పవన్ స్పందన
రేణు తాను పెళ్లాడబోయే వరుడితో ఉంగరాలు మార్చుకున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుని, నిశ్చితార్థం జరిగిందని తెలిపారు. తనకు కాబోయే భర్తకు ధన్యవాదాలు చెప్పారు. బాధ నుంచి కోలుకునేందుకు నాకు సహాయంగా నిలిచినందుకు నీ మనసుకు ధన్యవాదాలు అని రేణు సామా...
Read More

‘విశాఖ’ స్ఫూర్తితో పోరాటం
‘కడప ఉక్కు... ఆంధ్రుల హక్కు’ అని నినదించాలని సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇది దేశమంతా ప్రతిధ్వనించేలా ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం కడపలో టీడీపీ నేతలు ఆమరణ దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆయన ...
Read More

ప్రపంచసుందరి కూతురికి పేరు మారిస్తే ప్రధాని అవుతుందట .!!!
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మనవరాలు, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్యకు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు జ్ఞానేశ్వర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు ఆసక్తికర అం...
Read More

ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు
కొవ్వూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించాయి. లాంచీలరేవు దగ్గర గోదావరిలో అనుమానాస్పద స్థితిలో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. మృ...
Read More

దేశం గొప్ప దేశంగా మారాలంటే అది యువత వల్లే సాధ్యం
‘ విలువలు లేని యువత దేశానికి పనికిరాదు. ఒక దేశం గొప్ప దేశంగా మారాలంటే అది యువత వల్లే సాధ్యం’ అని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ‘వ్యక్తిత్వవికాసంపై ఇంపాక్ట్’ పేరుతో రాజమహేంద్రవరంలో జరుగుతున్న సదస్సులో రెండో రోజైన శనివా...
Read More

పవన్ మద్దతు ఈసారి జగన్కే
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతిస్తారని మాజీ ఎంపీ వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. శుక్రవారం తిరుపతి విమానాశ్రయంలో విలేకరులు ఆయన్ను ప్రశ్నించారు. పవన్ వైసీపీకి మద్దతిస్తారా అని అడుగగా.. మద్దతు ప్ర...
Read More

అద్దె ఇంట్లో పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలోని పటమటలంకలో ఓ నివాసాన్ని అద్దెకు తీసుకున్నారు. కోగంటి సాంబశివరావుకు చెందిన ఆ నివాసాన్ని రెండేళ్లకు లీజుకు తీసుకున్న పవన్ కల్యాణ్ గృహప్రవేశం చేశారు. ఈ గృహప్రవేశం కార్యక్రమానికి పెద్ద కుమార...
Read More

షాపింగ్ మాల్స్లో ఆఫర్ల జోరు
ఒకప్పు డు ఆషాడమాసం వచ్చిందంటే బట్టల షాపుల యజమానులు ఆఫర్లు పెట్టేవారు. వినియోగదారులు క్యూలో నిలబడి ఇంట్లో అవసరం ఉన్నా లేక పోయినా కొని దాచుకునే వారు. ఇప్పుడు షాపింగ్ మాల్స్ రాజ్యం నడుస్తోంది. వీటిలోకి అడుగు పెడితే చాలు... ఎంఆర్పీ ఇంత... డిస్కౌంట...
Read More

రేషన్ తూకంలో తేడా..
రేషన్ పంపిణీలో అవకతవకలకు మొత్తం బాధ్యత డీలర్లదేనంటూ వాదిస్తోన్న పౌరసరఫరాలశాఖ అధికారులకు... లీగల్ మెట్రాలజీ దాడులు కళ్లు తెరిపిస్తున్నాయి! రేషన్ షాపులకు సరుకులు పంపిణీ చేయాల్సిన మండల లెవెల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లలో అధికార యంత్...
Read More

పవన్ కల్యాణ్ ట్వీట్లు
తిరుమలలో శ్రీవారి గులాబీ వజ్రం, పలు నగలు మాయమయ్యాయని మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్న తరుణంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురువారం ఆసక్తికమైన ట్వీట్లు చేశారు. టీటీడీ నగలు కొన్నేళ్ల క్రితం ప్రత్యేక విమానంలో విదేశాలక...
Read More

విశాఖలో చంద్రబాబు పర్యటన .....
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. రుషికొండలో ఏపీ ఆరోగ్య ఉత్సవానికి హాజరుకానున్న సీఎం, ఐదు కొత్త పథకాలను ప్రారంభించనున్నారు. సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదాన...
Read More

జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి 100కోట్లు....
జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం సమాచారశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్ట...
Read More

అమ్మాయిలా కవ్వింఛి అబ్బాయికి వల ....
వారిద్దరూ ఒకే పాఠశాలలో చదివారు. ఇటీవలే పదో తరగతి పాసయ్యారు. సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో వారిలో ఒకడు ఉచ్చు పరిచాడు. ఆ ఉచ్చులో ఆ రెండో విద్యార్థి ఇరుక్కున్నాడు. అమ్మాయిలా కవ్వించి, ఆనక బెదిరించి డబ్బులు లాగేసిన ఈ వ్యవహారంలో ఇద్ద రూ మైనర్లే కావ...
Read More

25 నుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమం
తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ఈనెల 25 నుంచి మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని రైతులు నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంకలో రాష్ట్రవ్యాప్త రైతుప్రతినిధుల కీలక సదస్సు జరిగింది. తెలంగాణ ప్రభుత్...
Read More

వడగాడ్పులతో పెరిగిన వేడిసెగలు...కోస్తా మండుతోంది
నైరుతి రుతుపవనాల సీజన్లో వడగాడ్పులు వీస్తున్నాయి. రోహిణి కార్తెలో ఉండే వేడి వాతావరణాన్ని రాష్ట్రం చవిచూస్తోంది. రుతుపవనాలు పూర్తిగా బలహీనం కావడం, పడమర గాలులు వీస్తుండడంతో కోస్తా నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎండ, అర్ధరా...
Read More

ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్ష
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఈనెల 20 నుంచి ఆమరణదీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. జిల్లా పరిషత్ సమావేశ మందిర ఆవరణలో భారీ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. వేదికకు పక్కన మరో వేదికను సిద్ధం చే...
Read More

భర్త ప్రాణానికి తన ప్రాణం.....
తన భర్తను ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు తన ప్రాణం ఇచ్చింది ఓ భార్య. ఘర్షణలో భర్తపై ఎక్కడ దెబ్బ పడుతుందోనని అడ్డంగా వెళ్లి ప్రాణాలు కోల్పోయింది మండలంలోని చాలకూరు గ్రామానికి చెందిన కల్యాణి (30). గ్రామానికి చెందిన చిరంజీవి, లక్ష్మీనరసప్ప శుక్రవారం ...
Read More

యువకుల మధ్య....మెసేజ్ వివాదం..
మేసెజ్ వివాదం యువకుల మధ్య ఘర్షణగా మారింది. దీంతో రెండు గ్రూపుల యువకులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురు యువకులు గాయపడ్డారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో శనివారం సాయంత్రం సంఘటన చోటు చేసుకోగా పో...
Read More

పూజ చేస్తూ.....కుప్పకూలిన అర్చకుడు, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
పంచారామ క్షేత్రమైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సోమేశ్వర స్వామి ఆలయ గర్భగుడిలో ఓ అర్చకుడు పూజ చేస్తూనే శివలింగంపై ఒరిగిపోయారు. ఆ తర్వాత.. ఆయనను బయటికి తీసుకొచ్చిన కొద్దిసేపటికే ప్రాణం విడిచారు. ఈ నెల 11న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అర్చ...
Read More

రంజాన్ వేడుకల్లో సీఎం
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి సీఎం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నాని ప్రార్థ...
Read More

విశాఖ నగరంలో డెంగ్యూ పంజా.........
విశాఖ నగరంలో డెంగ్యూ పంజా విసురుతోంది. తగరపువలసకు చెందిన బీటెక్ విద్యార్థి ఒకరు డెంగ్యూ బారినపడి మంగళవారం మరణించగా, అదేరోజు మరో ఎనిమిది మందికి వ్యాధి సోకినట్టు నిర్ధారణ కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. గత ఏడాదితో పోల్చితే డెంగ్యూ కేసులు గణనీయంగా...
Read More

త్రుటిలో తప్పిన ప్రమాదం
పాడేరు ఘాట్ మార్గంలో గురువారం ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 60 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం ఒంటి గ...
Read More

జబర్దస్త్ ...చలాకి చంటికి తృటిలో తప్పిన ప్రమాదం
టాలీవుడ్ కమెడియన్, యాంకర్ చలాకి చంటికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్ర జాతీయరహదారిపై చలాకి చంటి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనకాల కారు విద్వంసమవగా.. చంటి కారు ...
Read More

24గంటల్లో నా దగ్గరికి వచ్చి వివరణ ఇవ్వాలి....
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఈనెల చివరి నాటికి పూర్తిచేయాలని, లేదంటే సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామన...
Read More

పవన్ యాత్రకు విరామం రంజాన్ తర్వాత తిరిగి కొనసాగింపు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్రకు కొద్దిరోజులు విరామం ప్రకటించారు. వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువమంది ముస్లింలు ఉండటంతో రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ విరామం ఇచ్చారు. రంజాన్ అనంతరం యాత్ర విశాఖ జిల్లాలో యథావిధిగా కొనసా...
Read More

ముగిసిన చేప ప్రసాదం పంపిణి .....
హైదరాబాద్ : ఉబ్బస వ్యాధిగ్రస్తులకు ఉచిత చేప ప్రసాదం పంపిణీ ఈరోజు ఉదయంతో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిన్న ఉదయం చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించామని, ఈరోజుతో ముగించామని చెప్పారు. 75,361 మందికి చేప ప్ర...
Read More

వాట్సాప్.... ఒక యువకుడి కొంప ముంచింది !!!
వాట్సాప్ ఆధారంగా ఓ యువతి యువకుడిని నమ్మించి డబ్బులు కాజేసింది. దీంతో ఆ యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన అమిత్వర్మ అనే యువకుడికి కొద్దిరోజుల క్రితం ఓ యువతి వాట్సాప్ కాల్ చేసింది. తాను ఉస్మానియా ...
Read More

ఎక్కడికక్కడే నిలిపేసిన రైళ్ళు...............
అరకు(విశాఖపట్నం): కొత్తవలస-కిరందోల్ రైలు మార్గంలోని చిమిడిపల్లి, తైడ రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలను ఎక్కడికక్కడే నిలిపేశారు. అరకు రైల్వే స్టేషన్లోనూ జగదల్పూర్ ఎక్స్ప్రెస్ రైలును నిల...
Read More

మృగశిర కార్తె వచ్చింది.....చేపమందుకు రెడీ అవుతున్న ప్రజలు
నాంపల్లిః ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా వేసే చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన చేప ప్రసాదం పంపిణీని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. చేప ప్...
Read More

భార్య నుంచి విముక్తి కావలి ............ఓ భర్త ఆవేదన
భార్య బెదిరిస్తోందంటూ ఓ ఆటో డ్రైవర్ సెల్టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు సర్దిచెప్పడంతో ఎట్టకేలకు కిందికి దిగాడు. గురువారం మండల కేంద్రంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దండువారిపల్లెకు చెందిన రామచంద్ర ఆటో డ్రైవర్...
Read More

జగన్ పై తేనెటీగల దాడి..పలుచోట్ల గాయాలు
పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ పై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో జగన్ కు గాయాలయ్యాయి. అదే సమయంలో జగన్ తో నడుస్తున్న వారితో పాటు వ్యక్తిగత సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. జగన్ కుడిచెయ్యి, కన్ను, మెడపై తేనెటీగలు బాగా కుట్టేశాయి. ...
Read More

పైకేమో మామిడి పండ్లు.. లోపల చూస్తే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్కు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయిని బీబీనగర్ పోలీసులు బుధవారం నాటకీయ ప్రక్రియలో పట్టుకున్నారు. రూ.30లక్షల విలువ చేసే 300 క్వింటాళ్ల గంజాయి బ్యాగులను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపుల...
Read More

గ్రామం నుంచి పాలిథిన్ భూతాన్ని తరిమికొట్టేందుకు..
సంకల్పముంటే సాధ్యంకానిదంటూ ఉండదంటారు. దీనిని నిజం చేశారు మధ్యప్రదేశ్లోని బాలాఘాట్కు చెందిన హట్టా నివాసి శీలా పటేల్(54). శీలా రెండు సంవత్సరాల క్రితం రేడియోలో పాలిథిన్ బ్యాగుల వలన పర్యావరణానికి ఏర్పడుతున్న హాని గురించి విన్నారు. దీంతో గ్రామం ను...
Read More

తమ్ముళ్లను కాపాడి..
మండల పరిధిలోని జీల్గుల గ్రామానికి చెందిన పెద్ది సాయికిరణ్రెడ్డి (14) అనే విద్యార్థి ప్రమాదవశాత్తు ఊరచెరువులో పడి మృతి చెందాడు. ఎస్సై టీవీఆర్ సూర్ తెలిపిన వివరా ల ప్రకారం... పెద్ది జనార్దన్రెడ్డి- కవితలకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు సాయి...
Read More

కేటిబి కళ్యాణ మండపానికి నిధుల కేటాయింపు
శ్రీ కృష్ణ దేవరాయ కళ్యాణ మండపాన్ని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సందర్శించారు ,ఈ సందర్భంగా కళ్యాణ మండపం పనులు పెండింగ్ కు గల కారణాలు తెలుసుకున్నారు ,నిధులు కొరత కారణం గా ఈ కళ్యాణ మండపం పనులు పూర్తి చేయలేకపోయామని ప్రతినిధులు ఎమ్మెల్యే కు&nbs...
Read More

బంగారం రేజర్తో నున్నని షేవింగ్.
ఈ ప్రపంచంలో ఏదైనా కొత్తగా కనిపిస్తేచాలు జనం సులభంగా ఆకర్షితులవుతారు. సాధారణంగా బార్బర్లు హెయిర్ స్టయిల్ విషయంలో తమ ప్రత్యేకత చూపిస్తూ పేరు తెచ్చుకుంటారు. అయితే వీటికి భిన్నంగా ఒక బార్బర్ జనాన్ని ఇట్టే ఆకట్టుకుంటున్నారు. పశ్చిమ మహారాష్ట్రలోన...
Read More

ఏడాదిన్నరగా బాలుడు మాయం... చివరికి మృత దేహం లభ్యం
18 నెలలుగా కనిపించకుండా పోయిన నాలుగేళ్ల జైద్ ఎప్పటికైనా తిరిగివస్తాడని భావించిన అతని కుటుంబ సభ్యుల ఆశలు అడియాసలయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్లో గల షమ్షాద్ గార్డెన్లో ఉంటున్న నజర్ మొహమ్మద్ కుమార్తె నిన్న సాయంత్రం డాబా శుబ్రం చేసేందుకు వ...
Read More

వచ్చే ఐదురోజులూ వానలే వానలు
దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పెరిగాయి. అక్కడక్కడా ఈదురుగాలులు, పిడుగులు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదారు రోజులు ఇదే మాదిరి వాతావరణం కొనసాగనున్నది. వచ్చే నాలుగైదు రోజుల్లో దక్షిణాదిలో అనేక ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్...
Read More

ఎయిర్ ఇండియా షాక్.. శుభవార్త చెప్పిన దుబాయ్ ఎయిర్లైన్స్
అంతర్జాతీయ హోదా వచ్చి అర్థ సంవత్సరం గడుస్తున్నా అంతర్జాతీయ విమానాలు నడవకపోవటంతో ప్రాభవం మసకబారుతున్న తరుణంలో ఫ్లై దుబాయ్ ఎయిర్లైన్స్ ఆశలు చిగురింప చేస్తోంది. ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక్ష అంశాలకు సం...
Read More

ఖాళీ విద్యుత్ బల్బు లోపలి భాగంలో అమరవీరుల స్థూపం
కృషి పట్టుదల ఉంటే ప్రతిఒక్కరూ ఏదైన ఒక వృత్తి, రంగంలో రాణించవ్చని సూక్ష్మకళాకారుడు తమలపాకుల సైదులు నిరూపిస్తున్నాడు. పట్టణానికి చెందిన సూక్ష్మకళాకారుడు సైదులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సంద్భంగా సుద్దమొక్కలతో అమరవీరుల స్థూపాన్ని తయారుచ...
Read More

ప్రముఖ దివంగత నటి శ్రీదేవి మరణించినా ఆమె జ్ఞాపకాలు అభిమానులను వీడటం లేదు.
శ్రీదేవి నటనలోనే కాదు పెయింటింగులు వేయడంలోనూ అపార ప్రతిభ కనబర్చారనే విషయం కొందరికి మాత్రమే తెలుసు.అయితే తన భార్య శ్రీదేవి వేసిన అద్భుత పెయింటింగులతో ముంబై నగరంలో ఓ ఎగ్జిబిషన్ నిర్వహించాలని భర్త, ప్రముఖ నిర్మాత బోనికపూర్ నిర్ణయించారు. శ్రీదేవి వ...
Read More

గుంటూరుకి పాదయాత్రగా వెళుతున్నా.............అగ్రీ గోల్డ్ భాదితులు
గుంటూరు:సమయం మించి పోతుండటం...ఎన్నికలు సమీపిస్తుండటంతో కాలం గడిస్తే తమ గురించి పట్టించుకునేవారుండరన్న ఆందోళనతో అగ్రిగోల్డ్ బాధితులు తమ పోరాటం ఉధృతం చేసినట్లు కనిపిస్తోంది. తమ సొమ్ము తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం గుంటూరులో అగ్ర...
Read More

చిన్నారి ప్రాణాలను భలి తీసుకున్న... టీవీ
మునగాల(నల్గొండ): టీవీ మీద పడి బాలిక మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని మాధవరం గ్రామంలో జరిగింది. మాధవరం గ్రామానికి చెందిన కేశగాని భూపాల్ కుమార్తె దీక్షిత(3) ఇంట్లో ఆడుతూ టీవీ ఉన్న టేబుల్ పైకి ఎక్కింది. ప్రమాదవశాత్తు టేబుల్ విరిగింది. దీంతో బాలి...
Read More

అవయవ దానంతో నలుగురికి...... ఆదర్శం.. మరికొందరికి ప్రాణదాత
హైదరాబాద్ : కన్న కూతురు మౌనిక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడి బ్రెయిన్డెడ్ కావడంతో ఆమె తల్లి దండ్రులు కూతురి అవయవదానానికి ఒప్పు కొని మరికొందరికి ప్రాణదాతగా నిలిచినట్టయ్యింది. నల్గొండ జిల్లా పానగల్ బైపాస్ రోడ్డుపై గత సోమవారం జర...
Read More

సర్కార్ నోటీసు కి షాక్ తిన్న 80 ఏల్ల రైతు
అనారోగ్యంతో మంచాన పడిన 80 ఏళ్ల రైతుకు మధ్యప్రదేశ్ సర్కారు షాక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్ తాలూకాకు చెందిన గణేశ్రమ్ పాటిదార్ (80) అనే రైతుకు జిల్లా అధికారులు నోటీసు పంపించారు.నీముచ్ తాలూకా ఆఫీసు ముందు జూన్ 1వతేదీన భారతీయ కిసాన్ యూనియ...
Read More

విశాఖ లో పైడిమాంబ దుర్గమాంబ అమ్మవారి జాతర మోహోత్సవం.............
విశాఖపట్నం : గాజువాక పాత కర్ణవానిపాలెం గ్రామము లో పైడిమాంబ దుర్గమాంబ అమ్మవారి జాతర మోహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే గ్రామదేవత పండుగకి ఊరంతా పండగ వాతావరణం నెలకొంది.వేకువ జామునుండే పెద్ద సంఖ్యలో భక్...
Read More

ఆన్లైన్ కౌన్సెలింగ్ గందరగోళం తొలిరోజు చుక్కలు చూపించిన వెబ్సైట్
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన ఎంసెట్ ఆన్లైన్ కౌన్సెలింగ్ గందరగోళంగా సాగింది. ఇంజనీరింగ్ స్ట్రీమ్కు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంలో తొలిరోజే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళ...
Read More

ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు..
తెలుగువారు "అన్నగారు" అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఈ సందర్భంగా నందమూరి హరికృష్ణ, జూ.ఎన్టీఆర్, కల్యాణ్రామ్, బాలకృష్ణ తదితరులు ఆయనకు నివాళులర్పించారు. ఉదయమే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న వారంతా ఎన్టీఆర్&zw...
Read More

ఆ రాష్ట్రంలో నర్సులు కనిపిస్తే వణికిపోతున్నారట
చావు భయం తప్పు కాదు. కానీ.. ప్రాణాల మీదకు వస్తుందన్న అనుమానంతో మానవత్వాన్ని మరిచిపోయి వ్యవహరించటమే దుర్మార్గంగా చెప్పాలి. తాజాగా కేరళలో అలాంటి పరిస్థితే నెలకొంది. నిఫా గుబులు.. కేరళ ప్రజానీకాన్ని వణికిస్తోంది. అక్కడి ప్రజలు ఇప్పుడు నర్సులు కనిపిస...
Read More

పవన్ కల్యాణ్కు లీగల్ నోటీసులు
తాను సర్దార్ గౌతు లచ్చ న్న కుమారుడినని, ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను, తన కుటుంబం ఏనాడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని ఎమ్మెల్యే గౌతు శివాజీ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎవరో ఇచ్చిన స్ర్కిప్ట...
Read More

వదంతులు వ్యాపింప చేసే వారిపై తగిన చర్యలు తీసుకోండి ..
రాష్ట్రంలో అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ముమ్మరం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వదంతులు వ్యాపించేవారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. శాంతిభద్రతలపై ఈరోజు సమీక్ష నిర్వహించాలని డీజీపీని సీఎం ఆదేశించారు. వదంతులు వ్యాపింపచేసి ప్రజల్లో భ...
Read More

పిడుగుపడి రైతు మృతి
జగిత్యాల జిల్లా మెటుపల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో పిడుగుపడి బద్ధం రాజరెడ్డి(60) అనే రైతు మృతి చెందాడు. తోటపనికి వెళ్లి రాజరెడ్డి వర్షం పడుతుండటంతో చెట్టుకిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగుపడటంతో అతడు మృతిచెందాడు. రాజరెడ్డి మృతితో కుటుంబంలో విషాదం...
Read More

జనసేన పార్టీ పై ప్రభుత్వం కుళ్ళు రాజకీయాలు... ఉత్తరాంధ్ర ఇంచార్జ్ శివ శంకర్ రావు
KNR Channel : జనసేన పార్టీపై ప్రభుత్వం కుళ్ళు రాజకీయాలు చేస్తోందని జనసేన చేపట్టిన పోరాట యాత్రలో పోలీసులు .. కనీస రక్షణ కల్పించలేదని జనసేన నేతలు తీవ్రంగా మంది పడ్డారు. పోరాట యాత్రకి శ్రీకారం చుట్టినప్పుడే పవన్ పర్యటించే ప్రాంతాల్లో మ...
Read More

జనసేన పార్టీ పై ప్రభుత్వం కుళ్ళు రాజకీయాలు... ఉత్తరాంధ్ర ఇంచార్జ్ శివ శంకర్
KNR Channel : జనసేన పార్టీపై ప్రభుత్వం కుళ్ళు రాజకీయాలు చేస్తోందని జనసేన చేపట్టిన పోరాట యాత్రలో పోలీసులు .. కనీస రక్షణ కల్పించలేదని జనసేన నేతలు తీవ్రంగా మంది పడ్డారు. పోరాట యాత్రకి శ్రీకారం చుట్టినప్పుడే పవన్ పర్యటించే ప్రాంతాల్లో &nb...
Read More

మహిళల IPL మ్యాచ్ నేడే ........ ప్రారంభం
ముంబైః మహిళల ఐపీఎల్ దిశగా మంగళవారం తొలి అడుగు పడనుంది. వాంఖడే స్టేడియంలో చారిత్రక ఐపీఎల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ నేడే. తలపడుతున్న జట్లు ట్రయల్బ్లేజర్స్, సూపర్నోవా. ట్రయల్ బ్లేజర్స్కు స్మృతి మంధాన, సూపర్నోవాస్కు హర్మన్ప్రీత్ ...
Read More

ఎవరు ఏమైనా నేను మాత్రం TDP ని వదిలే ప్రసక్తే లేదు .....
విశాఖపట్నం, హరిపాలెం(అచ్యుతాపురం రూరల్): రానున్న అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి కార్యకర్తలు సైనికులులా పనిచేయాలని తిమ్మరాజుపేటకు చెందిన టీడీపీ నేత కర్రి ఆదిబాబు అన్నారు. ఆదివారం హరిపాలెం అందలాపల్లిలో తిమ్మరాజుపేట గ్రామ టీడీపీ కార్య...
Read More

తెలుగు సాహిత్యానికి తీరని లోటు.. యద్దనపూడి కన్నుమూత
వృద్ధాప్యం మీద పడటంతో తన కుమార్తె శైలజ వద్ద కాలం గడుపుతున్న యద్దనపూడి సులోచనారాణి 79 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. గత రాత్రి నిద్రలోనే ఆమె కన్నుమూశారని శైలజ వెల్లడించారు. గుండెపోటు వచ్చిందన్న విషయం ఎవరికీ తెలియదని, కనీసం ...
Read More

పవన్ కళ్యాణ్ కోసం .... మోకాళ్ల మీద నడుస్తున్న వీర మహిళలు
అభిమానం అంటే ఒక సెల్ఫీ అడిగి ,గోల చేసే ఈ రోజుల్లో అదీ ఆడపిల్లలు ఒక మహాత్తర యజ్ఞానికి పూనుకున్నారు ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం మెట్లను మొక్కుతూ, మోకాళ్ల మీద నడుచుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన &ld...
Read More

సామాజిక మాధ్యమాల ద్వారా బలైన ఒక అమాయకుడు
బాధితుడు మానసిక రోగి సామాజిక మాధ్యమాల ప్రభావంతో గ్రామస్థుల్లో భయాందోళనలు అచ్యుతాపురం: దొంగల ముఠాలు, నరహంతకులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారని సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం జరుగుతుండటంతో పల్లె ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏమాత్రం అను...
Read More

దుర్గ ఘాట్స్ లో ఇబ్బంది పడే మహిళలకు గదులు ఏర్పాటు ...కలెక్టర్ ఆదేశం
విజయవాడ: దుర్గాఘాట్ పరిసర ప్రాంతాలను ఇటీవల కలెక్టర్ బి.లక్ష్మీకాంతం పరిశీలించిన సందర్భంగా ఘాట్ నెలకొన్న కొన్ని సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా దుర్గాఘాట్లో స్నానమాచరించిన భక్తులు దుస్తులు మార్చ...
Read More

కామంతో ఓ ప్రినిపాల్ భాగోతం..... ఇంటర్ విద్యార్థిని తనకు లొంగలేదని మార్చేసిన ఆన్సర్ షీట్
విశాఖపట్నం:చదువు,సంస్కారం నేర్పాల్సిన గురువులే కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థినులను చెరబడుతున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఇదే కోవలో విశాఖ జిల్లాలో ఒక కీచక ప్రిన్సిపాల్ తన కళాశాలలో చదివే విద్యార్థినే చెరబట్టేందుక...
Read More

విశాఖలో వేర్వేరు ప్రమాదాలలోఇద్దరు మృతి
విశాఖ : విశాఖపట్నం జిల్లా తగరపువలస, ఆనందపురం జాతీయ రహదారులపై శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాలలో ఇద్దరు మృతి చెందారు. బైకులపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు మృ తి చెందారు. మృతుల వివారాలు తెలియాల్సి ఉంది. పోలీసులు మృత దేహాలను స్థానిక ఆసుపత్రికి తరలి...
Read More

గంగవరం పోర్టుకు మరికాసేపట్లో రానున్న పవన్ కళ్యాణ్
విశాఖపట్నం : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిక్షరించడానికి సమాయత్తమైంది జనసేన పార్టీ .మీ మధ్యలో మీతో ఒకరిగా నేను ఉంటానని ముందుకు వస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.అయన చేపట్టిన ప్రజాయాత్రలో భాగంగా గంగవరం పోర్టుకు మరికాసేపట్లో చేరుకో...
Read More

అమరావతి నిర్మాణానికి రూ. 5లక్షల విరాళాన్ని ఇచ్చిన గ్రామస్తుడు
ప్రకాశం: రాజధాని అమరావతి నిర్మాణానికి ఓ గ్రామస్తుడు రూ. 5లక్షల విరాళాన్ని అందజేశాడు. ప్రకాశం జిల్లాలోని బడేవారిపాలెం గ్రామంలో గురువారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయా కార్యక్రమాలను ప్రారం...
Read More

సినీ పరిశ్రమలో మరో విషాదం.........
తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వాలంటే సామాన్యమైన విషయం కాదు..అదృష్టం బాగుంటే..స్టార్ హోదా కలిసి వస్తే..జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోతుందని భావించే వారు ఎంతో మంది ఔత్సాహికులు ఉన్నారు. అందుకే తమ ...
Read More

ఇంద్రకీలాద్రిపై పాలకమండలి కీలక నిర్ణయం
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అర్జునుడి గుడి పునర్నిర్మాణానికి దుర్గగుడి పాలకమండలి ఆమోదం తెలిపింది. బుధవారం దుర్గగుడి పాలకమండలి సమావేశమైంది. సమావేశంలో చైర్మన్ గౌరంగబాబు, సభ్యులు, ఈవో ఎం పద్మ పాల్గొన్నారు. శాంతి కళ్యాణం టిక్కెట్ ధర రూ.500 నుంచి వెయ్యి...
Read More

సెంట్రల్ వర్సిటీకి ''కేంద్రం'' కేబినెట్ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అనంతపురంలో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం రూ. 902 కోట్ల వ్యయంతో సెంట్రల్ వర్సిటీని కేంద్రం నిర్మించనుంది. సెంట్రల్ వర్సిటీకి పూర్తి స్థాయి క్యాంపస్ నిర్మించే వరకు ఏపీ ప్రభు...
Read More

ఆకాశానికి తాకిన చికెన్ ధర
అనంతపురం జిల్లాలో చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. కేవలం గత 15 రోజుల్లోపే కిలోకు రూ.60లు అదనంగా పెరిగింది. ప్రస్తుతం కిలో రూ.200, స్కిన్లెస్ చికెన్ రూ.220 పలుకుతోంది. మరికొన్ని రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. చికెన్ ధరలు పెరగడానికి అధిక...
Read More

సినీ నటుడు శివాజీపై చీటింగ్ కేసు నమోదు
టీవీ, సినీ నటుడు బాలాజీపై హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. తనను మభ్యపెట్టి తననుంచి కిడ్నీ సేకరించి బాలాజీ భార్యకు కిడ్నీ మార్పిడి చేయించారని, అయితే ఇందుకోసం తనతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి బాలాజీ మోసం చే...
Read More

: ఏపీ ఎడ్సెట్-2018 పరీక్షా ఫలితాలు విడుదల
అమరావతి: ఏపీ ఎడ్సెట్-2018 ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ఉదయం విడుదల చేశారు. ఎడ్సెట్కు పరీక్షకు 7,679మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 7,430 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. మొత్తం 96.75శాతం ఉత్తీర్ణత పొందారన్నారు. గతేడాదితో పోలిస్తే ఉత్త...
Read More

రామానాయడు స్టూడియో దగ్గర భారీ బంధోబస్త్ , ప్రత్యక్ష పోరుకు రెడీ.......
హైదరాబాద్ లోని రామానాయడు స్టూడియో దగ్గర భారీ పోలీస్ బంధోబస్త్ ఏర్పటు చేసారు. కాస్టింగ్ కౌచ్ ఫై పోరాటం అంటూ శ్రీ రెడ్డి పాపులర్ అయినా సంగతి తెల్సిందే. తాజాగా ఈమె ప్రత్యక్ష పోరుకు రెడీ కాబోతుందని , మహిళాసంఘాలతో కలిసి శ్రీరెడ్డి అటు రామానాయుడు స్టూడ...
Read More

ఎంసెట్లో అబ్భాయిల హవా, టాప్ 9 ర్యాంకులు అబ్బాయిలవే
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల చేశారు. గత నాలుగేళ్లుగా కాకినాడ జేఎన్టీయూ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తోందని చెప్పారు. ఏపీ ఎంసెట్ ఆన్ లైన్ విధాంలో నిర్వహించారు. లక్షా 99వేల మంద...
Read More

తెదేపా సభకు ఆటంకం , ఆలస్యమయ్యే సూచనా
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో తారకరామ స్టేడియంలో 'నమ్మకద్రోహం - కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం' పేరిట తెదేపా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు విచ్చేసిన కార్యకర్తలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ...
Read More

బద్రీనాధ్ లో పూజలు ప్రారంభం
డెహ్రాడూన్: ఛార్దామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్ ఆలయం ఆదివారం తెరుచుకోగా.. ఈరోజు ఉదయం బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఉత్తరఖాండ్లోని బద్రీనాథ్ పట్టణంలోని ఆలయ తలుపుల్ని ఆరునెలల విరామం తర్వాత పూజారులు ప్రత్యేక పూజలు చేసి తెర...
Read More

విశాఖలో వైసీపీ 'వంచన వ్యతిరేక' దీక్ష
విశాఖపట్నం: హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరికి నిరసనగా వైసీపీ 'వంచన వ్యతిరేక' దీక్ష చేపట్టింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సమీపంలో మహిళా జూనియర్ కళాశాల వద్ద దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైసీ...
Read More

బీజేపీతో వైసీపీ లాలుచీ,,, కర్ణాటకలో బీజేపీకి ప్రచారం చేసిన విజయసాయిరెడ్డి
విశాఖపట్నం: వైసీపీది వంచన దీక్ష కాదు నయవంచన దీక్ష అని టీడీపీ ఎమ్మెల్యే బండారు వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు మోదీని వదిలేసి చంద్రబాబును విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. రాజీనామాలు ఆమోదింపజేసుకోకుండా వైసీ...
Read More

ఈసారి జోరు పెంచిన జనసేన
2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీకి జనసేన సై అంటోంది. 60 నుంచి 65 స్థానాలకే పరిమితమన్న ప్రచారంలో వాస్తవం లేదంటోన్న ఆపార్టీ నేతలు.. ఇకపై అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తాం అంటూ తొడగొడుతున్నారు. విమర్శలు, కుట్రలను లేక్కచేయబోమంటోన్న ఆ పార్టీ నేతలు.. మరో 20రోజుల...
Read More

అహ్మద్నగర్లో వెలుగు చూసిన ఎన్సీపి కార్యకర్తల దారుణ హత్య
ముంబాయిః ఇద్దరు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కార్యకర్తలను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. అహ్మద్ నగర్ జిల్లాలోని జమ్ ఖెడ్ నగరంలో రోడ్డు పక్కన నిలుచుని ఉన్న ఇద్దరు ఎన్సీపీ కార్యకర్తలను మోటార్ బైక్ పై వచ్చిన...
Read More

వైస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్న కాటసాని
కర్నూలు: మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్రెడ్డి కొద్దీ సేటి క్రితం వైఎస్జగన్ సమక్షంలో వైఎస్సార్సీలో చేరారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ వద్దకు భారీ కాన్వా§్ుతో కాటసాని వచ్చారు. కాటసానికి కండ...
Read More

శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఘోరం
కారు బోల్తా పడి భార్యాభర్త దుర్మరణం.. మరో నలుగురికి తీవ్ర గాయాలు క్షతగాత్రులను సున్నిపెంట ఆసుపత్రికి తరలింపు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం మహబూబ్ నగర్, దోమలపెంట: శ్రీశైలం ఘాట్ రోడ్డులో కారు బోల్తా పడి ఇద్దరు దుర్మరణం చెందా...
Read More

చార్ ధామ్ యాత్ర మొదలు ఈ రోజే తలుపులు తెరుచుకున్న కేదార్నాద్ ఆలయం
డెహ్రాడూన్: సుదీర్ఘకాలం అనంతరం కేదార్నాథ్ ఆలయం తెరచుకుంది. నేడు ఉదయం భక్తులు సందర్శనార్థం ఆలయాన్ని తెరిచారు. సంవత్సరంలో ఈ ఆలయం గత ఆరు నెలలుగా మూసి ఉంచడం, ఆరు నెలలు తెరిచి ఉంచడం చేస్తారన్న విషయం విదితమే. చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్న...
Read More

దేవుడా.........కూల్ డ్రింక్ లో కూడా దారుణాలు
విజయవాడ, వన్టౌన్: ప్రముఖ కూల్డ్రింక్ కంపెనీకి చెందిన సీసాలో గుట్కా ప్యాకెట్, ఇతర వ్యర్థాలు ఉండటంతో రెస్టారెంట్లో ఉన్న వారు అవాక్కయ్యారు. కూల్డ్రింక్ కొనుగోలు చేసిన వి.రమేష్ అనే వ్యక్తి రెస్టారెం ట్ సిబ్బందికి ఫిర్యాదు చేయ...
Read More

బీచ్ లోసందడి చేస్తున్న జభర్దస్థ్ అందగత్తెలు..క్యాప్షన్ కావాలట!
ఈ మద్య చాలా మంది యాంకర్లు సినీ హీరోయిన్ల కన్నా ఎక్కువ పాపులర్ అవుతున్నారు. ఇక బాలీవుడ్ లో యాంకర్లు మోడల్స్ గా రాణించి వెండి తెరపై కూడా ఛాన్సులు దక్కించుకుంటున్నారు. తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ ప్రోగ్రామ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న అందమైన భామలు అ...
Read More

పోలవరం పనులపై కేంద్రమంత్రి ....
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపులు చేసిందని కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ చెప్పారు. సిమెంట్, స్టీలు, ఇంధనం, కూలీలు, యంత్రాలు, ఇతర ఉపకరణాలకు మూడేళ్లలో రూ. 331.35కోట్లు చెల్లించిందని పేర్కొ...
Read More

విశాఖ జిల్లాలో లారీ బీభత్సం: ఒకరు మృతి
విశాఖపట్టణం: జిల్లాలోని నక్కపల్లి మండలం వేంపాడు జంక్షన్లో ఉదయం ఓ లారీ బీభత్సాన్ని సృష్టించింది. రోడ్డుపక్కన ఉన్న పాదచారులపైకి ఒక్కసారిగా వేగంగా దూసుకురావడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతన్...
Read More

నేడు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం
అమరావతి: తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరగనుంది. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించనున...
Read More

రష్యా అధ్యక్షుడిగా.. పుతిన్కే పట్టం
మాస్కో: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమర్ పుతిన్ మరోసారి ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు 76.67శాతం ఓట్లు పడినట్లు రష్యా కేంద్ర ఎన్నికల సంఘం నేడు అధికారికంగా వెల్లడించింది. దీంతో మరో ఆరేళ్ల పాటు అంటే 2024 వరకూ ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతారు. ...
Read More

నేడు లోక్సభ ముందుకు అవిశ్వాస తీర్మానాలు...
దిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు సోమవారం లోక్సభ ముందుకు రానున్నాయి. శుక్రవారం ఇచ్చిన తీర్మానాలు చర్చకు రాకుండానే మురిగిపోవడంతో తెదేపా, వైకాపాలు సోమవారం మరో ప్రయత్నం చేయనున్నాయి. అన్నాడీఎంకే, తెరాసలు వెల...
Read More

అన్ని పార్టీలు ముందుకు రావాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు..
న్యూఢిల్లీ : అవిశ్వాసానికి మిగతా పార్టీల మద్దతు కూడగడుతున్నామని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు. ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని చెప్పారు. అన్ని పార్టీలు ఏపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావాలని ఎంపీ రామ్మోహన్నాయుడు కోరారు. కేంద్రంపై అవి...
Read More

ప్రత్యేక హోదా సాధన సమితి భేటి విజయవాడలో
విజయవాడ: ప్రత్యేక హోదా సాధన సమితి రౌండ్టేబుల్ సమావేశం సోమవారం ఉదయం విజయవాడలో ప్రారంభమైంది. సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, శివాజీ, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, వామపక్ష నేతలు మధు, రామకృష్ణ, జనసేన నేత శ్రీధర్, కాంగ్రెస్ నేత తులసిరె...
Read More

మోదీ పై రాహుల్ గాంధీ "నోబెల్ బుల్లెట్"...
న్యూఢిల్లీ:ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోందంటూ ప్రపంచం మొత్తం కోడై కూస్తున్నా... ప్రధాని మాత్రం ‘‘అచ్చే దిన్’’ అంటూ బుకాయిస్తున్...
Read More

ఉద్దండరాయుని పాలెంలో : పవన్కల్యాణ్
(అమరావతి) :జనసేన అధినేత పవన్కల్యాణ్ ఆదివారం ఉద్దండరాయుని పాలెంలో పర్యటించారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన లంక భూముల రైతులను పరామర్శించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అమరావతి విశ్వనగరం కావాలంటే క...
Read More

బీజేపీతో పొత్తు కోసం జగన్ ప్రయత్నాలు : మంత్రి గంటా
విశాఖపట్నం: రాష్ట్రాభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని మంత్రి గంటా శ్రీనివాస్ చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగువారి ఆత్మగౌరవ పోరాటానికి సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం ...
Read More

విశాఖపట్నం పూర్వ ఆర్డీవో ఎస్.వెంకటేశ్వర్లుపై క్రిమినల్ కేసు
విశాఖపట్నం ; విశాఖపట్నం పూర్వ ఆర్డీవో ఎస్.వెంకటేశ్వర్లుపై క్రిమినల్ కేసు నమోదుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనపై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయాలని రెవెన్యూ యంత్రాంగం నిర్ణయించిం...
Read More

నగరాల్లో తిష్టవేసిన దర్జా నకిలీ వ్యాపారం .
కొద్ది నెలల క్రితం కిర్లంపూడి సమీపంలో వెన్నతీయని పాలు అని భ్రమింపజేసేందుకు అసలు వెన్నను తొలగించి, యూరియా, వంట నూనెను కలిపి నకిలీ వెన్నను తయారు చేస్తూ పాలలో కలిపి విక్రయాలు చేపట్టిన దారుణం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనపై అధికారులు కేసు నమోద...
Read More

ఇడ్లి వల్ల మృతి చెందిన విద్యార్థి ;
చెన్నై, న్యూస్టుడే: ఓ విద్యార్థిని గొంతులో ఇడ్లీ చిక్కుకొని మృతి చెందిన ఘటన నాగర్కోవిల్లో చోటుచేసుకుంది. వివరాల మేరకు... నాగర్కోవిల్ సమీపంలో ఇలంగడ ప్రాంతానికి చెందిన జయ్లాణి, ఇర్ఫానాల కుమార్తె అఫ్రిన్ (13). అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో...
Read More

కుటుంబ సభ్యులు పింఛన్ కోసం ప్రాణం పోశారు
పిడుగురాళ్ళు ;చనిపోయిన మనిషికి లైఫ్ సర్టిఫికెట్ సంపాదించి 14 నెలలుగా పింఛన్ స్వాహా చేస్తున్న వ్యవహారం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామానికి చెందిన తల్లం సైదులు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి 1994లో రిటైరయ్యా...
Read More

తల్లి తండ్రి లేరు ,కళాశాల టాప్ ,సాయం కోసం ఎదురు చూపు ;
తల్లిదండ్రులు లేకపోయినా ఆ బాలుడు అధైర్య పడలేదు. ఆత్మవిశ్వాసంతో చదువుల తల్లిని నమ్ముకుని ముందుకు సాగుతున్నాడు. డిగ్రీ పూర్తి చేస్తున్న ఇతడు ఉన్నత చదువుల కోసం దాతల సాయాన్ని అర్థిస్తున్నాడు. అనంతరపురం జిల్లా కదిరి మండలం ఆలంపూర్ గ్రామానికి చె...
Read More

వాట్సప్లో కలకలం రేపిన ఇంటర్ ప్రశ్నపత్రం
ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం కెమిస్ట్రీ పరీక్ష మొదలైన వెంటనే కడప జిల్లా రాయచోటిలో ప్రశ్నపత్రం వాట్సప్లో బయటకు వచ్చిందన్న ప్రచారం కలకలం రేపింది. దీనిపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి. ఓ జాతీయ పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘం నాయకుడు, మర...
Read More

పవన్ పై చంద్రబాబు విమర్శల జల్లు
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ‘‘నిన్నటిదాకా జగన్, విజయసాయిరెడ్డితో డ్రామా ఆడించారు. అది వికటించేసరికి ఇప్పుడీ కొత్త డ్రామా ప్రారంభించారు. తమిళనాడు తరహా డ్రామాలు ఇక్కడ నడవవు. ఈ నాటకాల స్క్...
Read More

భీమవరం నుంచి కైకలూరు మీదుగా విజయవాడకు ఏసీ బస్ సర్వీసులు
ఆర్టీసీ బీమవరం నుంచి కైకలూరు మీదుగా విజయవాడకు ఏసీ బస్సు సర్వీసులను బుధవారం నుంచి ప్రారంభించినట్లు గుడివాడ డిపో మేనేజర్ బాలాజీదయాళ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కలిదిండి బస్స్టేషన్ శంకుస్థాపన సందర్భంగా ఆర్టీసీ ఎండీ మాలకొండయ్...
Read More

కరెంటు తీగతో పసి బాలుడిని చితక బాదిన ఓ కసాయి
పసి పిల్లాడు అని జాలి కూడా లేకుండా అమానుషంగా ప్రవర్తించాడు .తన కన్నా బిడ్డ బాధతో విలవిల్లాడితే అయ్యో పాపం అనాల్సింది పోయి ,శిలా విగ్రహంలా చూసేది కన్నతల్లి .తమ రాసలీలకు అడ్డంగా వున్నదని 7 ఏళ్ళ పసికందును ఏడాది పాటుగా చిత్రహింసలకు గురిచేసాడు మారు ...
Read More

1500కి.మీ దాటిన ప్రజా సంకల్పయాత్ర
పొన్నూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర బుధవారం 1500 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని ములుకుదురు గ్రామంలోకి ప్రవేశించిన జగన్ 1500 కిలోమీటర్ల మ...
Read More

బీజేపీ ఎమ్మెల్యేను అసెంబ్లీలో బెల్టుతో కొట్టిన ఎమ్మెల్యే
గుజరాత్ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ దుథాత్కు, బీజేపీ ఎమ్మెల్యే జగదీష్ పంఛల్కు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో జగదీష్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ మైక్తో దాడికి యత్నించాడు. బెల్ట్తో ద...
Read More

మరణం గురించి హాకింగ్ ఏమన్నారంటే..
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, అపర ఐన్స్టీన్ స్టీఫెన్ హాకింగ్(76) ఇకలేరు. కలిసిరాని విధిని సైతం తనకు అనుకూలంగా మార్చుకుని భౌతిక శాస్త్రంలో ఎన్నో ఆవిష్కరణలు చేసిన హాకింగ్ బుధవారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. శరీర...
Read More

విశాఖ కేంద్రంగా జనసేన పోరాటం
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ సామాజిక సమస్యలపై ఈ మధ్యకాలంలో రెండుసార్లు విశాఖపట్నం వచ్చి సమావేశాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ వ్యాధులపై ప్రభుత్వం స్పందించడం లేదని, వారికి పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. హార్వ...
Read More

ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోంది : చంద్రబాబు నాయుడు
మన కష్టంతో మన రాష్ట్రాన్ని నిర్మించుకుంటున్నామని, ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. విశాఖ సదస్సు విజయవంతం కావడం శుభపరిణామమని సీఎం చంద్రబాబు అన్నారు. ...
Read More

ఢిల్లీ నుండి ఏపీకి పిలుపు
ఏపీలో చోటు చేసుకొంటున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఫిబ్రవరి 23వ, తేదిన ఢిల్లీకి రావాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఢిల్లీకి రావాలని కేంద్రం నుండి మంగళవారం నాడు సమాచారాన్ని ఏపీకి కేంద్రం నుండి రావాల్సిన ప్రాజెక్టులు, నిదుల విషయమై ఈ ...
Read More

సవాల్కు నేను సిద్దం : జనసేన అధినేత పవన్ కల్యాణ్
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విసిరిన సవాల్ కు తాను సిద్దంగా ఉన్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. పార్లమెంటులో విభజన హామీలపై వైసీపీ ముందుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తాను బేషరతుగా మద్దతు పలుకుతానని వెల్లడించారు....
Read More

వర్జీనియా సైంటిస్ట్ అవార్డు మన తెలుగు యువకుడికి
భారత సంతతికి చెందిన ఇద్దరు పార్థిక్ నాయుడు, అరుణ్ జె సన్యాల్ ఇండో-అమెరికన్లు ప్రతిష్ఠాత్మక వర్జీనియా సైంటిస్ట్ అవార్డు దక్కించుకున్నారు. పార్థిక్ నాయుడు 17 ఏళ్ల ప్రాయంలోనే కేన్సర్ వ్యాధిపై అధ్యయనం చేసేందుకు మెషీన్ లెర్నిం...
Read More

మహిళా సంఘాల ఉచ్చులో రాం గొపాల్ వర్మ
‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ సినిమా విషయంలో పోలీసు విచారణ ఎదుర్కొన్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వర్మ ల్యాప్టాప్లోని రహస్యాలను వెలికితీసేందుకు సీసీఎస్ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వర్మ వద్ద నుంచి స్వ...
Read More

విభజన హామీలపై అఖిలపక్షంతో చర్చలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రాష్ట్ర విభజన హామీలపై చర్చించేందుకు అఖిలపక్షాన్ని ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని పార్టీలను సమావేశపరిచి విభజన హామీలపై చర్చిస్తామని చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. విభజన చట్టంలో పేర్కొన్న అనేక హామీలు అమల...
Read More

హాస్యనటుడు గుండు హనుమంతరావు ఇక లేరు
ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు(61) కన్నుమూశారు. . ఈ ఉదయం 3.30 గంటల సమయంలో అనారోగ్యానికి గురైన ఆయన్ని కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని సెయింట్ థెరిసా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు డాక్టర్లు. 1956 అక్టోబర్ 10న విజయవాడలో ఆ...
Read More

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్కల్యాణ్... కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జేఎఫ్సీ సమావేశానికి కాంగ్రెస్ నేతల అభిప్రాయం తెలుసుకునేందుకే పిలిచామే తప్ప వారిని కౌగిలించుకోవడం లేదన్నారు. అలాగే సమావేశానికి టీడీపీ, వైసీపీ వారిని కూడా పిలిచా...
Read More

రఘువీరారెడ్డికి పవన్కల్యాణ్ ఫోన్
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి జనసేన అధినేత పవన్కల్యాణ్ ఫోన్ చేశారు. పవన్ నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీ(జేఎఫ్సీ)కి రూపకల్పన జరుగుతోంది. అయితే.. జేఎఫ్సీకి మద్దతు కోరుతూ పవన్కల్యాణ్... రఘువీరారెడ్డికి ఫోన్ చేశారు. రేపు హైదరాబాద్ లోని జనసే...
Read More

అతి త్వరలోనే రైల్వేజోన్ : ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు
అతి త్వరలోనే ఉత్తరాంధ్రకు రైల్వేజోన్ లభించనుందని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. బుధవారం ఆయన ప్రజాసదన్లో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని తమ పార్టీ ఎంపీలంతా పార్లమెంట్...
Read More

విశాఖకు నౌకాదళం మరో వరం
తూర్పు నౌకాదళం మరో వరం ప్రసాదించింది. యుద్ధ విమానం ‘సీ హేరియర్’ను మ్యూ జియంగా మార్చడానికి ముందుకు వచ్చింది. అనువైన స్థలం చూపిస్తే పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. విశాఖపట్నంలో నేవీకి సంబంధించి ఇప్పటికే రెండు మ్యూజియంలు ఉన్...
Read More

ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు : సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... దుగ్గరాజపట్నం పోర్టుపై తొలినుంచి వివాదాలు ఉన్నాయన్నా...
Read More

రాష్ట్ర ప్రయోజనాలపై రేపు వామపక్షాల భేటీ : సీపీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలపై రేపు (బుధవారం) వామపక్షాల భేటీ జరగనుందని సీపీఎం నేత మధు వెల్లడించారు. ఆ సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన చెప్పారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటమంటున్న టీడీపీ నాలుగ...
Read More

చంద్రన్న స్కాలర్ షిప్లు ఇక కేంద్రం నుంచి
చంద్రన్న బీమా పథకం లబ్ధిదారుల కుటుంబాల్లోని విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్లు ఇక నుంచి కేంద్రమే నేరుగా ఇవ్వనుంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన-చంద్రన్న బీమా పేరుతో అమలవుతున్న ఈ పథకం ఇప్పటి వరకు రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోని సెకం...
Read More

విశాఖపట్టణంలో నేటి కార్యక్రమాలు
ఉదయం 8.30 గంటలకు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్ధాయి క్రీడా ఎంపికలు ఉదయం 9 గంటల నుంచి బీచ్రోడ్డులో మహాశివరాత్రి ఉత్సవాలు ఉదయం 10 గంటలకు పూర్ణామార్కెట్ వద్ద గల శ్రీదుర్గాలమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాలు ఉదయం 11 గంటలకు వుడా చిల్డ్...
Read More

రజినితో పొత్తుపై కమల్ ఆసక్తికర వ్యాక్యాలు
కెరీర్ తొలినాళ్లలో కలిసి నటించిన రజినీకాంత్, కమల్ హాసన్ ఆ తర్వాత దక్షిణాదిన స్టార్ హీరోలుగా ఎదిగారు. ఎవరి కెరీర్లో వారు బిజీ అయ్యారు. సినీ రంగంలో సమాంతరంగా ఎదిగిన ఈ ఇద్దరూ ఇప్పుడు రాజకీయాల్లోకీ ఒకేసారి ప్రవేశం చేయ...
Read More

ఎంపీ గల్లా జయదేవ్కు ఘన స్వాగతం
‘రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి ఢిల్లీలో అందరూ మద్దతిస్తున్నారు. రైల్వేజోన్ విషయంలో మిత్రపక్షం మాటకాదని ఒడిశా అభ్యంతరం చెబుతోందనడం సహేతుకం కాదు. ఏపీ ప్రజలు ఫూల్స్ కారని, ఎల్లకాలం మోసపోరని ప్రధాని మోదీ, అమ...
Read More

పట్టు వదలని టిడీపీ ఎంపీలు
టీడీపీ ఎంపీలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అయిదు రోజులుగా నిరసనల ఉద్ధృతి పెంచారే తప్ప.. తగ్గించలేదు. స్పీకర్ వారించినా, కేంద్ర మంత్రులు సర్దిచెప్పాలని చూసినా వెనకడుగు వేయలేదు. సభ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం చుట్టు...
Read More

ట్విటర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఆంధ్రుల డిమాండ్లు న్యాయమైనవని పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం లభించాలంటే అన్ని పార్టీలూ కలిసికట్టుగా పోరాడాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్...
Read More

వెనుకడుగు వేయవద్దు - ఎంపీలకు సూచించిన చంద్రబాబు
అమరావతి: పార్లమెంటు నుంచి సస్పెండైనా వెనుకడుగు వేయవద్దని టీడీపీ ఎంపీలకు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న ఆపార్టీ ఎంపీలతో చంద్రబాబు శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం తీరు అస...
Read More

ఎంపీల ఆందోళనకు మద్దతుగా సచివాలయం ఉద్యోగులు ఆందోళన
అమరావతి: పార్లమెంటు ఎంపీల ఆందోళనకు మద్దతు తెలుపుతూ శుక్రవారం వెలగపూడిలోగల సచివాలయంలో ఉద్యోగులు ఆందోళన నిర్వహించాలని తీర్మానించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. విభజన హామీలను అమలు చేయాలని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎ...
Read More

జయప్రకాష్ నారాయణతో పవన్ భేటీ
హైదరాబాద్: ఏపీ హక్కుల కోసం జేఏసీ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చిన జనసేన అధినేత పవన్కల్యాణ్, లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణతో భేటీ అయ్యారు. బుధవారం జయప్రకాష్ నారాయణకు ఫోన్ చేసిన పవన్ కొద్ది సేపటి క్రితం ముఖాముఖి కలిశారు. ఏపీ హక్కుల సా...
Read More

కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా పవన్ అడుగులు
విభజన హామీలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జేఏసీ ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీని సాద్యాసాధ్యాల కోసం పవన్ అందరితో మాట్లాడుతారా అనే చర్చ సాగుతోంది. ఏపీ ప్రయోజనాల కోసం పవన్ మెట్టు ఎక...
Read More

ఏపీకి మద్దుతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
లోక్సభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ న్యాయం చేయాలంటూ టీడీపీ ఎంపీలు నాలుగు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా మద్దతు తెలపని కాంగ్రెస్ పార్టీ.. నేడు అనూహ్యంగా ఏపీకి మద్దుతు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఏపీ విభజన చట్టం, హోదాపై చర్చ జరపాల...
Read More

ఏపీ బంద్ కొన్ని చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు
ఏపీ బంద్కు కారణంగా గురువారం ఉదయం నుంచే నిరసనకారులు రోడ్లమీదకు వచ్చారు. తెల్లవారుజామునుంచే బస్సు డిపోలవద్ద ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ధర్నాలు చేశారు. దీంతో కొన్ని చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బడ్జెట్లో ...
Read More

గోవిందా..గోవిందా అంటూ లోక్సభలో టీడీపీ ఎంపీలు
ఢిల్లీ: ఉదయం సభ ప్రారంభమైనప్పట్నుంచి లోక్సభలో టీడీపీ ఎంపీలు ఆందోళనను కొనసాగిస్తున్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో సభను స్తంభింపజేశారు. మరోవైపు టీడీపీ ఎంపీ శివప్రసాద్ ...
Read More

విశాఖపట్నంలో నేటి కార్యక్రమాలు
ఉదయం 9 గంటలకు రైల్వేజోన్ ప్రకటించాలని కోరుతూ జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వరకు ర్యాలీ. ఉదయం 10:30 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీలోని టీఎల్ఎన్ సభా హాల్లో బాలల హక్కులపై సదస్సు. ఉదయం 10 గంటలకు కేంద్ర బడ్జెట్లో ఉత్తరాంధ్ర-రాష్...
Read More

పాకిస్థాన్కు తగిన గుణపాఠం తప్పదు : భారత ఆర్మీ వైస్ చీఫ్
న్యూఢిల్లీ: సరి‘హద్దు’మీరుతున్న పాకిస్థాన్కు తగిన గుణపాఠం తప్పదని భారత ఆర్మీ వైస్ చీఫ్ శరత్ చంద్ర ఘాటుగా హెచ్చరించారు. ఆదివారం జమ్మూకశ్మీర్లోని పూంఛ్ జిల్లాల్లో పాక్ జరిపిన కాల్పులకు ఓ సైనికాధికారితో పాటు మరో ముగ్గురు జవా...
Read More

ఏపీకి అన్యాయం జరిగింది: చంద్రబాబు
అమరావతి: పార్లమెంటు సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడ అన్యాయం చేశారో అక్కడే న్యాయం జరగాలని, పార్లమెంటు సాక్షి...
Read More

ప్రధాని మోదీని కలవనున్నటీడీపీ ఎంపీలు
ఢిల్లీ: ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీని టీడీపీ ఎంపీలు కలవనున్నారు. భేటీలో ఏపీకి రావాల్సిన నిధులతోపాటు పలు అంశాలపై చర్చించే అవకాశముంది. నిన్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్తో చర్చల తర్వాత ప్రధాని నుంచి పిలుపువచ్చినట్లు ఎంపీలు.. ముఖ్యమంత్రి చ...
Read More

పార్లమెంటులో సెగ పుట్టించిన టిడీపి ఎంపీలు
విభజన హామీలు నెరవేర్చేలా చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు సోమవారం లోక్సభలో నోటీస్ ఇచ్చారు. 193వ నిబంధన కింద టీడీపీ ఎంపీలు నోటీస్ ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదంటూ గత కొద్దిరోజులుగా ...
Read More

సీఎం అభ్యర్థిగా జూ ఎన్టీఆర్ :నారా లోకేష్ షాక్
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత, ఏపీ మంత్రి నారా లోకేష్కు అట్లాంటాలో ఊహించని షాక్ తగిలింది! తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలని ఓ ఎన్నారై సూచించారు. తెలంగాణలో టీడీపీ బలపడాలంటే అంతకుమించిన ప్రత్యామ్నాయం లేదని అ...
Read More

పార్లమెంటు నియోజకవర్గాలపై చంద్రబాబునాయుడు కసరత్తు
అమరావతి: పార్లమెంటు నియోజకవర్గాలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కసరత్తు ప్రారంభించారు. ఈమేరకు సోమవారం నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఇన్చార్జ్ మంత్రుల...
Read More

కేంద్రంపై పోరాటం చెయ్యాలి : చంద్రబాబు
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో సీఎం నేతలకు పలు సూచనలు చేశారు. కేంద్ర బడ్జెట్పై మనం సైలెంట్గా ఉంటే ప్రమాదమని అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై, కేంద్రం తీరుపై పోరాటం కొనస...
Read More

బంగారంపై సర్చార్జి భారం - మంత్రి జైట్లీ బడ్జెట్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: అమ్మాయి పెళ్లి అంటే.. కలిగినంతలో కాసో, రెండు కాసులో బంగారం పెడతారు పుట్టింటివారు! కొడుకు పెళ్లయితే.. కోడలికి నల్లపూసల గొలుసో, నాంతాడో పెట్టి మహాలక్ష్మిలా ఇంటికి తెచ్చుకుంటారు. అల్లుడికి వెండికంచం, చెంబు లాంటివి సరేసరి!! అవీ ల...
Read More

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
అమరావతి : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరగనుంది. రాష్ట్రంలో నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రపంచబ్యాంకు రుణం తీసుకోవడం నుంచి... డీజీపీ నియామకం ఆర్డినెన్స్ వరకూ పలు అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. ...
Read More

ఏపీ బడ్జెట్ - తీవ్ర నిరాశకు గురిచేసిన జైట్లీ
అమరావతి: బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ ఊసెత్తకుండా ఏపీ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిన జైట్లీ పలు విద్యాలయాలకు నిధులు కేటాయించి కొంత ఊరటనిచ్చారు. 2018-19 సార్వత్రిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన జైట్లీ...ఏపీ పంపిన అనేక ప్రతిపాదనలు బడ్జెట్లో పక్కనపెట...
Read More

పవన్ కళ్యాణ్ పార్టీ వల్ల నష్టమేమీ లేదు : వైయస్ జగన్మోహన్ రెడ్డి
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రమంతా మాఫియా సామ్రాజ్యమే ఏలుతోందని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ పా...
Read More

విశాఖపట్నంలో కనకమ్మ ఆవరణలో క్షుద్రపూజలుగా
చినవాల్తేరు: విశాఖపట్నంలో అనుమానాస్పద పూజలు కలకలం రేపుతున్నాయి. నిన్న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా కొందరు వ్యక్తులు చినవాల్తేరు కనకమ్మ గుడి ఆవరణలో పూజలు నిర్వహించారు. ఉదయమే ఆలయానికి చేరుకున్న పూజారి, స్థానికులు ఆలయ ఆవరణలో ఏవో పూజలు జరిగినట్...
Read More

రికార్డ్ కొట్టిన విజయవాడ రైల్వేస్టేషన్
విద్యుత్ ఆదా విషయంలో విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు సరికొత్త రికార్డ్ సాధించారు. ముఖ్యంగా వందకు వంద శాతం విద్యుత్ను ఆదా చేశారు. రైల్వేస్టేషన్ బయట ప్రాంతంలో పాటు, ఒకటి నుంచి 10 ప్లాట్ ఫారాల వరకు మొత్తం 2,716 లైట్లు ఉన్నాయి. వీటి స్ధానంలో 257...
Read More

152 ఏళ్ల తర్వాత నేడు ఆకాశంలో అద్భుతం
శ్వేతవర్ణంలో వెలుగులు చిందే చంద్రుడంటే అందరికీ ఇష్టమే. ప్రతీ రోజు సరికొత్తగా పలుకరించే అందాల చందమామ అంటే చిన్నారులకు ఇంకా క్రేజ్. అయితే ఇప్పుడు చిన్నా, పెద్దా అందరి చూపును తన వైపు తిప్పేసుకోడానికి చందమామ రెడీ అయిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఆకాశం...
Read More

వేసవి రద్దీ ద్రుష్ట్యా 68 ప్రత్యేక రైళ్లు
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్ధం విశాఖపట్నం- సికింద్రాబాద్, విశాఖపట్నం- తిరుపతి మధ్య 68 ప్రత్యేక రైళ్లు నడపను న్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం-సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ (రైల్ నెంబర్...
Read More

పార్టీ పటిష్టతపైనే దృష్టి పెడతా : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
ఇకపై పార్టీ పటిష్టతపైనే దృష్టి పెడతానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మంగళవారం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ... 175 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్షి...
Read More

విశాఖలో నేటి కార్యక్రమాలు
ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గాంధీ వర్ధంతి. ఉదయం 11.00 గంటలకు జైల్ భరో సందర్భంగా సరస్వతీ పార్కు నుంచి కలక్టరేట్ వరకూ ర్యాలీ. ఉదయం 11.00 గంటలకు ఏయూలో మహాత్మ గాంధీ 70వ వర్ధంతి. ఉదయం 11.00 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉబర్ కా...
Read More

ప్రజల ఆకాంక్షల మేరకే కేంద్ర బడ్జెట్ : ప్రధాని మోదీ
కేంద్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షల మేరకే ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. సామాన్యుల అంచనాలకు తగ్గట్లుగానే ఉంటుందని తెలిపారు. భారత ఆర్థిక వృద్ధిని ప్రపంచం గుర్తిస్తోందన్నారు. అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ సంస్థలు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస...
Read More

యాసిడ్ దాడి బాధితులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కోటా
న్యూఢిల్లీ: యాసిడ్ దాడి బాధితులకు బాసటగా నిలిచే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగాల్లో వారికి ప్రత్యేక కోటా కల్పించనుంది. వీరితోపాటు ఆటిజం, మానసిక రుగ్మత, మేధో వైకల్యం కలిగిన వారికి ఈ కోటాలో ఉద...
Read More

అమెరికాలో మంత్రి నారా లోకేష్ రోడ్ షో
లాస్ఏంజిల్స్ : ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నారు. లాస్ఏంజిల్స్ చేరుకున్న మంత్రి ఇన్వెస్ట్మెంట్ రోడ్ షో నిర్వహించారు. ఇందులో భాగంగా లాస్ఏంజిల్స్ ఎలక్టో హెల్త్కేర్ సీఈవో లక్ష్మణ్రెడ్డిని కలుసుకున్...
Read More

అమరవీరులకు నివాళులర్పించిన యువత
విజయవాడ: స్వాతంత్య్ర సముపార్జన కోసం ప్రాణార్పణ చేసిన అమరవీరులకు నగర యువత వినూత్నంగా నివాళులర్పించింది. శుక్రవారం 69వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివేకానంద యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యాన 69 రకాల సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్యం వ...
Read More

జగన్ పాదయాత్రలొ వైసీపీ కార్యకర్త మృతి
విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్రలో శనివారం అపశృతి చోటుచేసుకుంది. పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన రంగారెడ్డి అనే వైసీపీ కార్యకర్త గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడు అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్ర...
Read More

సత్తా చాటిన ఆంధ్రా బాక్సర్లు : జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటిలు
ఈ నెల 16 నుంచి 20 వరకు ఢిల్లిలో జరిగిన జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటిలు మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన కిక్ బాక్సర్లు ప్రతిభ ప్రదర్శించారు . రాష్రం లో వివిధ జిల్లాల నుండి హాజరైన బాక్సర్లు 8 స్వర్ణ పతకాలు 12 రజత పతకాలు 16 కాంస్య పతకాలు సాధించారు . త్...
Read More

జియో రిపబ్లిక్ డే సర్ప్రైజింగ్ ఆఫర్
టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తూ ప్రత్యర్థి నెట్వర్క్లకు చుక్కలు చూపిస్తున్న జియో.. గణతంత్ర దినోత్సవం సందర్బంగా మరో 'సర్ప్రైజింగ్ ఆఫర్' ప్రకటించింది. డేటా పరిమితంగా వాడుకుంటూ కేవలం కాల్స్ మీద మాత్రమే ఆధారపడే కస్టమర్లకు అదిరిపోయే ఆఫర...
Read More

అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
అనంతపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి అనంతపురంకు బయల్దేరారు. మరికాసేపట్లో ఆయన జిల్లాకు చేరుకోనున్నారు. కాగా, పవన్ రాకకు పార్టీ శ్రేణులు అన్ని ఏ...
Read More

కంటతడి పెట్టిన రాష్ట్రపతి
గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కన్నీటి పర్యంతమయ్యారు! అత్యున్నత శౌర్య పురస్కారమైన అశోక చక్ర పతకాన్ని అందజేసిన సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. జమ్ముకశ్మీరులోని బందీపొరాలో జరిగిన ఎన్కౌంటర్లో శరీరంలోకి ...
Read More

ఏపీ ప్రజలు సంతోషంగా ఉన్నారు : గవర్నర్ నరసింహన్
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా... ఏపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. విభజన కష్టాలను ఏపీ ఎదుర్కోందన్నారు. ఏపీ ప్రజలకు గవర్నర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా... ఇవాళ ఈ వేడుక...
Read More

దేశరాజధాని ఢిల్లీలో 69వ గణతంత్ర వేడుకలు
దేశరాజధాని ఢిల్లీలో 69వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమర్జవాన్ జ్యోతి వద్ద అమరువీరులకు ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. అక్కడి నుంచి రాజ్పథ్కు చేరుకున్నారు. గణతంత్ర వేడుకలకు 10 ఆసియన్ దేశాల ముఖ్యులు అతిథులుగ...
Read More

నాది రజినికాంత్ ది ఒకటే దారి : కమల్ హాసన్
రాజకీయాల్లో రజనీకాంత్ది, తనది ఒకటే లక్ష్యమని, తమ మార్గాలు వేరైనా అవినీతి లేని సమాజాన్నే తామిద్దరం కోరుకుంటున్నామని సినీనటుడు కమల్హాసన్ చెప్పారు. గురువారం చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో రజనీతో కలిసి పనిచేసే ...
Read More

సత్తా చాటిన ఆంధ్రా బాక్సర్లు : జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటిలు
ఈ నెల 16 నుంచి 20 వరకు ఢిల్లిలో జరిగిన జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటిలు మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన కిక్ బాక్సర్లు ప్రతిభ ప్రదర్శించారు . రాష్రం లో వివిధ జిల్లాల నుండి హాజరైన బాక్సర్లు 8 స్వర్ణ పతకాలు 12 రజత పతకాలు 16 కాంస్య పతకాలు సాధించారు . త్...
Read More

69వ గణతంత్ర వేడుకలు
కడప: పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో 69వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను కలెక్టర్ బాబురావునాయుడు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ బాబూజి అట్టాడ, అధికారులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పోలీసుల నిర్వహించిన కవాతు పలువురిని ఆక...
Read More

మాజీమంత్రి అరెస్టు
పెద్దపల్లి: మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబును పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ గురువారం జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. రైతు సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వగా ఈ కార్యక్రమంలో పాల...
Read More

దారుణం విశాఖలో రైల్వే ఉద్యోగి హత్య
రైల్వే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఏయూ క్వార్టర్స్లో ఉంటున్న వెంకటరమణ అనే ఉద్యోగి హత్యకు గురయ్యాడు. కాగా... ఈయన హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఇది...
Read More

వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం దహనం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. మండలంలోని కేసానుపల్లి ఎస్సీ కాలనీలో రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని బుధవారం కాల్చివేశారు. ప్రారంభోత్సవం జరగకుండానే ఇలా జరగడంతో స్థానికులు ది...
Read More

అమరావతిలో ప్రఖ్యాతి చెందిన అమృత విశ్వవిద్యాలయం
ప్రఖ్యాతి చెందిన అమృత విశ్వవిద్యాలయం అమరావతి ప్రాంగణానికి వచ్చే నెల 7వ తేదీన శంకుస్థాపన జరగనున్నట్లు విశ్వస నీయంగా తెలిసింది. ముఖ్యమంత్రి చంద్ర బాబు చేతులమీదుగా ఈ కార్యక్రమం జరగబోతోందని సమాచారం. రాజధాని గ్రామాలైన నవులూరు- ఎర్రబాలెంల మధ్య రాష్ట్...
Read More

ఇండియా అంటేనే వ్యాపారం
దావోస్ సదస్సులో అంతర్జాతీయ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు భారత్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా అంతర్జాతీయ కంపెనీల సిఇఒలతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘&lsq...
Read More

ఘనంగా రథసప్తమి వేడుకలు : అరసవెల్లి
శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వేడుకలను ప్రారంభించారు. సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి...
Read More

పరిశ్రమల వేదికగా రాయలసీమ
చాలా ఏలుగా నీరులేక నిస్తేజమైన రాయలసీమ నేడు జల వనరులతో, పరిశ్రమలతో కళకళలాడుతోందని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. దావోస్ ఆర్థిక సదస్సులో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ మంగళవారం సీఐఐ, పీడబ్ల్యుసీ సంయుక్తంగా నిర్వహించిన &lsqu...
Read More

ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరి
ఎమ్మెల్యే రోజా ఇంట్లో దొంగతనం జరిగింది. నాలుగు వెండి పళ్లేలు, సుమారు రెండు కిలోల వెండి, 14 తులాల బంగారాన్ని దొంగలు చోరీ చేసినట్లు రోజా భర్త సెల్వమణి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. మణికొండ పంచవటి కాలనీలో ఉండే రోజా ఈ నెల 11న కుటుంబంతో ఊరెళ్లారు. 12న పన...
Read More

బీజేపీతో పొత్తుపై వైసీపీ అధినేత జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతి: బీజేపీతో పొత్తుపై ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత జగన్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. మరో ఆలోచన లేకుండా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధమని పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైఎస్...
Read More

ఈ ఎడాదిలోనే ఎన్నికలా?
ఈ ఏడాది డిసెంబర్ నెలలోనే లోక్సభకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపితే మేలని బీజేపీలో జోరుగా అంతర్మథనం సాగుతోంది.మామూలుగా అయితే సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్-మేల్లో జరగాల్సి ఉంది. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగ...
Read More

ఇంటింటికీ కుళాయి : పంచాయతీరాజ్శాఖ
ఆంధ్రప్రదేశ్ : ఇంటింటికీ కుళాయి నీటి సరఫరా లక్ష్యంగా తొలివిడతగా రూ.15,730 కోట్లతో నీటి ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ.9,400 కోట్లతో ఐదు జిల్లాల్లో యాన్యుటీ విధానంలోనూ, మరో రూ.6330 కోట్లతో 8 జిల్లాల్లో బ్యాంకు రుణం ...
Read More

2 లక్షల మందికి ఐటీ నోటీసులు : నోట్ల రద్దు ప్రభావం
ఆదాయపు పన్ను శాఖ సుమారు 2 లక్షల మందికి నోటీసులు జారీ చేసింది. రూ.20 లక్షలకు పైగా విలువగల రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లను జమ చేసి, ఆ సొమ్ముకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనివారికి ఈ నోటీసులను పంపించింది. ఆదాయపు పన్ను శాఖ తెలిపిన వివరాల ప్రకారం రద్దయి...
Read More

పద్మావతి సినిమా విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తు ఖడ్గాం చేతపట్టీన రాజ్పుత్ మహిళలు
పద్మావతి సినిమా విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజ్పుత్ కర్ణిసేన ఆందోళనను తీవ్రతరం చేసింది. రాజస్థాన్లోని చిత్తోడ్గఢ్లో రాజ్పుత్ సామాజిక వర్గానికి చెందిన మహిళలు ఖడ్గాలతో రోడ్లెక్కారు. పట్టణంలో ఆదివారం రాజ్పుత్ల స్వాభిమాన్ ర...
Read More

ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి 578 మంది : బీసీసీఐ
జనవరి 27, 28 తేదీల్లో జరగనున్న వేలానికి సన్నాహాలు భారీ ఎత్తున మొదలైయ్యాయి. ఇప్పటికీ వరకు 1000మందికి పైగా ప్లేయర్లు ఈ వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే వారిలో కేవలం 578 మందిని మాత్రమే బీసీసీఐ ఆమోదించింది. ఈ వేలంలో ప...
Read More

ప్రధాని మోదీపై అన్నాహజరే విమర్శలు
ప్రధాని మోదీపై అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజరే విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీకి అహం పెరిగిపోయిందని అన్నారు. అందువల్లే మూడేళ్ల నుంచి తాను రాసిన లేఖలకు సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా అట్పడీలో ఓ ర్యాలీల...
Read More

పూర్తిస్థాయి రాజకీయాల్లోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామికి పూజలు చేసి, పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేయనున్నారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆయన అంజన్నకు పూజలు చేస్తారు. ఆ తర్వాత ఆయన ప్రజల్లోకి కూడా వెళ్లనున్నారు. దీనికి సమయం తీసుకునే అవకాశాల...
Read More

విజయవాడ నుండి అంతర్జాతీయ సర్వీసులు : కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు
అమరావతి: రాజధాని ప్రాంతం నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి విమాన అనుసంధానం శుభపరిణామమని, త్వరలో విజయవాడ నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచ...
Read More

కఠినంగా వ్యవహరించండి పోలీసులను అదేశించిన సీఎం చంద్రబాబు
గుంటూరు : జిల్లాల్లో ఎక్కడా కూడా రౌడీషీటర్లు నేరాలకు పాల్పకుండా వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఎస్పీలను ఆదేశించారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్తో పాటు వారి కదలికలపై కూడా నిఘా ఉంచి చట్ట పరంగా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. బెల్టు...
Read More

విశాఖపట్నం నగరంలో నేటి కార్యక్రమాలు
కళాభారతిలో సాయత్రం 5 గంటలకు లోక్నాయక్ ఫౌండేషన్ అవార్డుల ప్రధానోత్సవం. గురజాడ కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుంచి కూచి పూడి నాట్యప్రదర్శనలు. వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ఆచార్య వెంకటరమణ స్మారక ఉపన్యాసం. నోవాటెల్లో ఉదయం 11 గ...
Read More

2019 లోపు 5000 ఉద్యోగాలు : మంత్రి నారా లొకేష్
5వేల మందికి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. శుక్రవారం అమరావతిలో మంత్రి సమక్షంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ అభివృద్ధికి కోవలెంట్ ఫండ్, ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్బంగ...
Read More

జన్మభూమి అవార్డుల ప్రదానం
5వ విడత జన్మభూమి అవార్డుల ప్రదానం కోసం వెలగపూడి సచివాలయానికి సమీపంలో ప్రత్యేక వేదిక సిద్ధమైంది. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రంలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులకు జిల్లాల వారీగా ...
Read More

పాక్ ని కట్టడి చెయ్యాలి : రావత్
జమ్మూకశ్మీర్లో శాంతిని నెలకొల్పే దిశగా మిలటరీ ఆపరేషన్లు చేపట్టేందుకు రాజకీయ కార్యాచరణ అవసరమని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కశ్మీర్లో ఉగ్రవాద చర్యలు నిలిపివేసేలా పా...
Read More

నాగుల పూజలో పాల్గొన్న సి ఎం
స్వగ్రామం నారావారిపల్లెలో ఏపీ సీఎం చంద్రబాబు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. కుటుంబసమేతంగా ఉదయం 10:40 గంటలకు కుటుంబ సంప్రదాయం ప్రకారం నాగాలమ్మ కట్టను దర్శించి నాగుల పూజ చేశారు. నారావారి కుటుంబంతో పాటు నందమూరి బాలకృష్ణ, వారి కుటుంబసభ్యుల...
Read More

క్రిష్న నదిలో ఉల్లాసంగా సాగిన పడవ పోటీలు
కృష్ణానదిలో రెండురోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి దివిసీమ సంప్రదాయ పడవల పోటీల సంబరాలు అంబరాన్ని అంటాయి. కృష్ణా జిల్లా నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం పుష్కర ఘాట్లోని జరిగిన ఈ పోటీలు వీక్షించటానికి రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి సందర్శకులు ...
Read More

ఊరు వాడ సంక్రాంతి సంబరాలు
అంబరాన్నిఅంటిన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు . పల్లెటూరులు అన్ని కలకలాడుతున్నాయి ఊరూవాడా పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. దేశవిదేశాల్లోని కూడా లుగు వారు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఊరూవాడా ఎక్కడ చూసినా పండుగ కోలాహలమే ...
Read More

విశాఖలో ప్రపంచ మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు
విశాఖలో ఈ నెల 17, 18, 19 తేదీల్లో ప్రపంచ మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి గంటా శ్రీనివాస్రావు, ఎలీప్ సంస్థ అధ్యక్షురాలు రమాదేవి, కలెక్టర్ ప్రవీణ్కుమార్తో కలిసి వ...
Read More

కోళ్ల పందాలుపై క్లారిటి ఇచ్చిన మంత్రి గంటా శ్రినివాసరావు
కోడి పందాలపై మంత్రి గంటా శ్రినివాసురావు ఈ విధంగా వ్యాక్యానించారు . సరదాగా కోళ్ల పందాలు నిర్వహించుకొవచ్చు అని దీనికి ఎటువంటి అభ్యంతరం ఉండదు అని ఆయన చెప్పారు . కోళ్లకి కత్తులు కట్టి భరిలొకి దించటం వంటివి చేయకూడదు అని చెప్పారు . పందాలు జరిగేటప్పుడ...
Read More

న్యూఢిల్లి కిక్క్ బాక్సింగ్ పోటీలకు విద్యార్ధులు సిద్ధం : కె ఎన్ ఆర్
న్యూఢిల్లీ లొ జరిగే జాతీయ కిక్క్ బాక్సింగ్ పోటీలుకు మన ఆంధ్రప్రదెశ్ నుండి 48 మంది విద్యార్దిని విధ్యర్దులు పాల్గొంటున్నరు అందులో విశాఖ నుండి 31 మంది పాల్గొంటున్నరు. ఈ పోటీలకు పాల్గొంటున్న విద్యార్ధిని విద్యార్ధులు మెడల్స్ సాధించి మన రాష్త్రానికి ...
Read More

భూవివాదంలో నిర్మాత బండ్ల గణెష్ పై షాద్నగర్ లో కేసు
సినీ నిర్మాత బండ్ల గణేష్పై, ఆయన సోదరుడు శివబాబుపై షాద్నగర్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సురేందర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన డాక్టర్ దిలీప్చంద్రకు ఫరూఖ్నగర్ మండలం బూర్గు...
Read More

బుక్కపట్నం చెరువులో జలపూజ పాల్గొననున్న చంద్రబాబు మరియు MLA బాలకృష్ణ
గురువారం ధర్మవరంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. బుక్కపట్నం చెరువులో జలపూజలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే నటుడుబాలకృష్ణ హాజరుకానున్నారు. జిల్లాలో అతి పెద్ద చెరువు.. బుక్కపట్నం చెరువు. చిత్రావతినదిపై రాయల కాలంలో నిర...
Read More

సింహాచలంలో మూడు రోజుల పాటు గురుపూజొత్సవాలు
శాంతి మార్గం, యోగ జీవనం, పరమ గురువుల బోధనలను అందరకి తెలియజేసేందుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవా సంస్థ జగద్గురు పీఠం ఆధ్వర్యంలో గురుపూజోత్సవాలు సింహాచలంలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ గురుపూజోత్సవాలు గురువారం నుంచి శనివారం వరకు నిర్వహించ...
Read More

సంక్రాంతి కుటంబంతొ గడపనున్న ఉపరాష్ట్రపతి
ఈ నెలన 11వ తేదీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు రానున్నారు. ఈ మేరకు పర్యటన ఖరారయినట్లు స్వర్ణభారతి ట్రస్టు డైరెక్టర్ కోటేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 11న మధ్యాహ్నం నెల్లూరు చేరుకుని వెంకయ్య తన స్వగృహంలో బస చేస్తారు. 12వ తేదీ ఉదయం వెంకట...
Read More

కరెబియన్ దీవుల్లొ భారీ భూకంపం - సునామి అవకాశాలు
కరేబియన్: సెంట్రల్ అమెరికాలోని కరీబియన్ దీవులలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.6 నుంచి 7.8 వరకు నమోదయింది. దీని ప్రభావంతో వర్జిన్, ఫ్యూర్టోరికో దీవులలో సునామీ వచ్చే అవకాశముందని సమాచారం , సుమారు మూడు అడుగుల ఎత్తున అలలు ...
Read More

12న 100వ స్వదేశి ఉపగ్రహం . సెంచురి దిశగా ఇస్రొ ప్రయొగాలు
సెంచురి దిశగా ఇస్రో . భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. స్వదేశీ ఉపగ్రహాల ప్రయోగంలో సెంచరీ కొట్టబోతుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని మొదటి లాంచ్ప్యాడ్ నుంచి ఈ నెల ...
Read More

సంక్రాతికి మూడు ప్రత్యెక రైల్లు : గుంటూరు
గుంటూరు మీదగా సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా మరో మూడు ప్రత్యేక రైళ్లనునడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో ఒకటి సువిధ రైలు ఉన్నది. నెంబర్ 02710 సికింద్రాబాద్ - గూడూరు ప్రత్యేక రైలు ఈ నెల 11వ తేదీన రాత్రి 7.15 గంటలకు బయలుదేరి నల్గొం...
Read More

ముంబైలో అగ్నిప్రమాదం ఏడు షాపులు దగ్ధం
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఇటీవల జరుగుతున్న వరుస అగ్నిప్రమాదాలు ముంబై వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. రే రోడ్డులోని చావల్స్ గోడౌన్లో నిన్న అర్థరాత్రి పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఏడు షాపులు కాలి బూడిదయ్యాయి. ఓ షాపులోని గ్యాస్ సిలిండర్ పే...
Read More

జమ్ముకాశ్మిర్ లో భారి ఎ న్ కౌంటర్
ఉగ్రవాదులను హతమార్చెందుకు జమ్మూకశ్మీర్లో ఆర్మి ధళాలు భారీ ఎన్కౌంటర్ జరిపాయి. ఇద్దరు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులను భాద్రతాదళాలు హతమార్చాయి. అనంతనాగ్లో ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని భద్రతాదళాలు చుట్టుముట్టడంతో భారీగా ఎదురుకాల్పు...
Read More

57వ రోజుకు చెరిన జగన్ పాదయాత్ర
57వ రోజుకు జగన్ పాదయాత్ర . ప్రజాసంకల్పయాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్ నిర్వహిస్తున్న పాదయాత్ర మంగళవారం నాటికి 57వ రోజుకు చేరింది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. అలాగే బత్తులవారిపల్లె నుంచి మరికొద్ది సేపట్లో పాదయాత్ర ప్...
Read More

తాత్కాలిక హైకోర్టు ఎర్పాటుకు కమిటీ అమరావతి పర్యాటన
తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు కు నిర్మించిన కమిటీ పర్యటన చేసి తీసుకొనే నిర్ణయంపై ఏ భవనాలను తాత్కాలిక హైకోర్టుకు ఏర్పాటు చేస్తారనేది ఆధారపడి ఉంది. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న హైకోర్టు విభజనకు ఇటీవలే సీఎం అంగీకారం తెలిపారు. ఇప్పటికే సీఎం హై...
Read More

నేడు చిత్తూరు జిల్లాలో సి ఎం పర్యాటన
నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. చిన్నపాండూరులో అపోలో టైర్ల పరిశ్రమకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. చిన్నపాండూరులో 260 ఎకరాల్లో అపోలో కంపెనీ టైర్ల పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. కాగా... అనం...
Read More

జాబిత విడుదల : మంత్రి గంటా శ్రీనివాసరావు
రాష్ట్రంలో నిర్వహించే వివిధ సెట్ల పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చెసారు అమరావతిలో మీడియా సమావేశంలో మంత్రి గంటా మాట్లాడుతూ అన్ని సెట్లనూ ఆన్లైన్లోనే నిర్వహిస్తామని, వారంలోపే ఫలితాలను విడుదల చేస్తామని తె...
Read More

సంక్రాంతికి హైదరబద్ నుండి 220 ప్రత్యేక బస్సులు
సంక్రాంతిని పండగ పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి తూ గొ జిల్లాకు 200లకు పైగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ తెలిపారు. కాకినాడ డిపోలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రద్దీని దృష్టిలో ఉంచు...
Read More

రాష్ట్రానికి అపోలో పరిశ్రమ
చంద్రబాబు కష్టానికి ఫలితం దక్కింది . రష్ట్రానికి సువర్న అవకాశాలు కల్పించె అపోలో టైర్ల పరిశ్రమ తయారీ యూనిట్ ఏర్పాటుకు అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. భూ కేటాయింపు నుంచి పరిశ్రమ నిర్మాణానికి ఏర్పాట్లు చేసేవరకు ఎన్నో అవాంతరాలను, అడ్డంకులను ఈ పర...
Read More

సంక్రాంతికి పడవ పోటీలు
ఈ నెల 13, 14 తేదీల్లో నాగాయలంకలో రాష్ట్రస్థాయిలో పడవల పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సంప్రదాయ మత్స్యకారుల సేవా సమితి ప్రధాన కార్యదర్శి నాగాంజనేయులు తెలిపారు. ఆదివారం పోరంకి గంగూరు చాపల కుండీ సెంటర్లో ఉన్న రాష్ట్ర మత్స్యశాఖల అభివృద్ధి కార్యక్...
Read More

ప్రజల వద్దకే పాలన : నారా లొకెష్
అనంతగిరి: ‘గతంలో సమస్యలను పరిష్కరించాలని అధికారుల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేసే వారు. ఇప్పుడు ప్రజల వద్దకే అధికారులు వచ్చి సమస్యలేంటో తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తునారు. ప్రజల వద్దకు పాలనే జన్మభూమి మాఊరు లక్ష్యమ’ని రాష్ట్ర పంచాయ...
Read More

బెంగళూరు బార్ లో అగ్నిప్రమాదం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కలసిపాళ్య ప్రాంతంలోని కైలాశ్ బార్ అండ్ రెస్టారెంట్లో ఉదయం మంటలు వ్యాపించాయి. దీంతో బార్లో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులు సజీవదహనమయ్యారు. మృతుల్లో 24 ఏళ్ల...
Read More

కామాంధులకు కఠిన శిక్ష: అనంతపురం కొర్టు సంచలన తీర్పు
పసి బిడ్డ పరాయి బిడ్డ.. తన కన్న బిడ్డ.. అన్నది కూడా మరచి కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు ఒడిగట్టిన, అకృత్యాలకు పాల్పడిన మానవ మృగాలకు ఇది మరణ శాసనమే. ఒక్క రోజు కాదు.. రెండ్రోజులు కాదు.. వరుసగా మూడ్రోజులు.. అనంతపురం ప్రత్యేక కోర్టు ముగ్గురు కామాంధ...
Read More

కోడె పందాలు ఊన్నాయా ? లెదా?
భీమవరం : కోడిపందేలు ఆపాల్సిందే’’నన్న హైకోర్టు తీర్పుతో, సంక్రాంతి ‘బరి’పై సందిగ్ధత నెలకొంది. ఈసారి కచ్చితంగా కోడిపందేలు లేనట్టేనని కొందరు అనుకుంటుంటే , పండగ దగ్గర పడేసరికి తమకు వాతావరణం అనుకూలిస్తుంది అని మరికొందరు ధీమాతో ఉన్నారు. ప్రతి ...
Read More

లోక్ పాల్ బిల్లుపై రాహుల్ వ్యాఖ్య
*2013 లోక్పాల్ చట్టంలో మార్పులు అనివార్యం. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతను లోక్పాల్ ఎంపిక కమిటీలో సభ్యుడిగా చేర్చాల్సి ఉంది. దీనిపై సవరణలు తప్పనిసరి. లోక్పాల్ చట్టం రూపొంది నాలుగేళ్లవుతున్నా.. ఇంకా ఎందుకు చైర్మన్ను నియమించలేదు? ఇంక...
Read More

కోర్టులో గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ మరోసారి
శుక్రవారం మరోసారి నాంపల్లి కోర్టులో గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసు కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టివేయడంతో శ్రీనివాస్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ రోజు బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగే అ...
Read More

నేడు సి ఎం ఉత్తరాంధ్ర పర్యాటన
జన్మభూమి కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నేడు విశాఖ,విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగరంలో జరిగే బహిరంగ సభలోపాల్గొంటారు. అనంతరం బొబ్బిలి వెళతారు. రెండు రోజుల ...
Read More

డ్రంక్ & డ్రైవ్ కేసు గురించి స్పష్టత ఇచ్చిన ఆంకర్ ప్రదీప్
డ్రంక్ & డ్రైవ్ కేసు గురించి స్పష్టత ఇచ్చిన ఆంకర్ ప్రదీప్ . సొసియల్ మీడియాలొ వస్తున్న రూమర్సు అన్నింటికి తెర దింఛారు ప్రదీప్ . స్వయంగా ఆయన మాటల్లొనె క్రింది విడియొ లొ లింక్ లొ . https://youtu.be/dJBb0YkZ2LE ...
Read More

సంక్రాంతికి కొత్త రైల్లు
సంక్రాంతి పండుగను, ఇతర ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 84 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు సీపీఆర్వో ఎం.ఉమాశంకర్కుమార్ తెలిపారు. రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి - విశాఖపట్నం మధ్య ఏసీ ప్రత్యేక రైళ్లు... 07487 నెంబర్...
Read More

అక్కినేని కుటుంబానికి కేంద్ర గవర్నమెంట్ షాక్
అక్కినేని కుటుంబానికి కేంద్రం షాక్ ఇచ్చింది. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గుర్తింపును రద్దు చేసింది. ఐటీ రిటర్న్స్ సమర్పించని కారణంగ గుర్తింపును రద్దు చెసినట్ట్లు సమాచారం . దేశవ్యాప్తంగా ఐటీ రిటర్న్స్ సమర్పించని పలు ఎన్జీవో సంస్థల గుర...
Read More

జమ్ములో భారత్ ఆర్మి ప్రతీకార దాడి
పుట్టిన రోజు జరుపుకుంటున్న భారత జవాను ఆర్పీ హజ్రాను బలితీసుకున్న పాక్ సైనిక మూకలపై భారత భద్రతా దళాలు ఎదురు దాడికి దిగి ప్రతీకారం తీర్చుకున్నాయి. పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేసి 12 మందికి పైగా పాక్ రేంజర్లను మట్టికరిపించాయి. జమ్మూ కశ్మీర్లోని స...
Read More

ఈ సారి త్రివిక్రంపై మహెష్ కత్తి
ఎప్పుడూ పవర్స్టార్ పవన్కల్యాణ్పై, ఆయన ఫాన్స్ పై కత్తి మహేష్ తీవ్ర విమర్శలు చెసే కత్తి మహెష్. తాజాగా పవన్ స్నేహితుడు, మాటల మాంత్రికుడు అయినటు వంటి, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్పై తీవ్ర వ్యాఖ్య...
Read More

అసలు విషయం తెలుసుకొని షాక్ అయిన మంత్రిగారు : గజల్ శ్రినివాస్ కేస్
ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ వీడియోలు చూసి అసలు విషయం తెలుసుకున్నాను అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గజల్ శ్రీనివాస్కు అనుకూలంగా బుధవారం నేను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంట...
Read More

ఈ నెల 5న విశాఖకి సిఎం రాక
ధర్మసాగరం (నర్సీపట్నం గ్రామీణం): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 5న నర్సీపట్నం మండలం ధర్మసాగరం పర్యటన ఖరారు కావడంతో ఒక్కసారిగా సందడి మొదలైంది. జిల్లా అధికారులంతా సభ ఏర్పాట్లలో మునిగిపోయారు. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సాయంత్రం ఈ గ్రామాన...
Read More

విశాఖ 3 టౌన్ సి ఐ నిర్వాకం
ప్రియుడు మోసం చేశాడని, తనకు అతనితో వివాహమయ్యేలా చెయ్యాలని తనకి న్యాయం చేయాలని స్టెషన్ కి వచ్చిన ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై నగరంలోని మూడో పట్టణ సీఐ బెండి వెంకటరావుపై నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ సస్పెన్షన్ వేటు వేశ...
Read More

ఆంకర్ ప్రదీప్ ఇంటికి పొలిసులు
తన వాక్య చాతుర్యంతొ అందరిని మెప్పించె తెలుగు యాంకర్, టీవీ హోస్ట్ ప్రదీప్ డిసెంబర్ 31వ తేదీ రాత్రి అతిగా మధ్యం సేవించి కారు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ అయిన సంగతి తెలిసిందే. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడంతో పాటు కారు కూడా సీజ్ చేశారు. కౌన్...
Read More

దువ్వాడ పొలిస్ స్టెషన్ లో పవన్ ఫాన్స్ ఫిర్యాదు
విశాఖ అగనంపూడి ఫార్మాసిటి కోలనిలో జనసేన అదినేత పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు చింపిన గుర్తు తెలియని వ్యక్తులు ... జనసేన కార్యకర్తల గ్రామంలో నిరశన వ్యక్తం చెసారు . అభిమాన హీరో రాజకీయాలలో వస్తున్న పవణ్ కల్యాణ్ ఫ్లెక్సి చింపడంపై అభిమానులు కార్యకర్తలు అందరు...
Read More

ఆలస్యంగా వెలుగులోకి.. శిశువుకు జన్మనిచ్చిన ఇంటరు విద్యార్థిని
పాడేరు : ఓ ఇంటరు విద్యార్థిని కడుపునొప్పిగా ఉందని ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే ఆడ శిశువుకు జన్మనిచ్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. పాడేరు ప్రాంతీయ ఆసుపత్రిలో డిసెంబరు 30న ఈ ఘటన చోటుచేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివాహం కాకుండానే పద...
Read More

గజ్ ల్ శ్రినివాస్ హింసలకి చనిపొవాలని అనుకున్నాను : బాధితురాలు
హైదరాబాద్: ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగికంగా తనను లోబర్చుకొనేందుకు పెట్టిన హింసలను తట్టుకోలేక ఒకానొక సందర్భంలో చనిపోవాలని అనుకున్నాను అని బాధితురాలు చెప్పారు. అయితే సమాజంలో ప్రముఖుడిగా ముద్రపడిన గజల్ శ్రీనివాస్ చీకటి కొనాలు సాక్ష్యా...
Read More

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి గంటా శ్రీనివాసరావు
భీమిలి : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తోందని ఏటా రూ. 65 వేల కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కాపులుప్పాడలో సర్పంచి నారుసంతోషీఎల్లాజీ అధ్యక్షతన మంగళవారం ‘జన్మభూమి-మావూరు’ కార్యక్రమంలో ఆయన మ...
Read More

కొనసాగుతున్న జగన్ పాదయాత్ర
చిత్తూరు: ప్రజాసంకల్పయాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఆయన ప్రారంభించిన పాదయాత్ర బుధవారం నాటికి 51వ రోజుకు చేరుకుంది. కాగా... జిల్లాలోని వాల్మీకిపురం మండలం జమ్మివారిపల్లి గ...
Read More

రజిణికాంత్ పార్టి గుర్తు లొ మార్పులు , తొలిగింపు .
చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజిణికాంత్ రాజకీయ రంగప్రవేశం జరిగిపోయింది. చెన్నైలోని శ్రీరాఘవేంద్ర కల్యాణమండపంలో డిసెంబర్ 31వ తేదీ వరకు అభిమానులతో వరుసగా సమావేశం అయిన రజనీకాంత్ అదే రోజు తాను రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు . అయితే గుర్తు ...
Read More

నేడు పులివెందులలో పర్యటన చేయనున్న సీఎం చంద్రబాబు
కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు... నేడు జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. లింగాల మండలం లొ ఉన్న పార్నపల్లె గ్రామం వద్ద నిర్మించిన గండికోట చిత్రావతి ఎత్తిపోతల పథకాన్నిముఖ్యమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. అనం...
Read More

విశాఖ దువ్వాడలోని ఓ యువతి పై అత్యాచారం
విశాఖపట్నం: దువ్వాడలోని ఓ కంపెనీలో యువతి పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు శ్రీకాకుళంకు చెందిన విశ్వనాథంగా గుర్తించారు. అత్యాచారానికి గల వివరాలను సంస్థ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. బాధితురాలు సోదరుడి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులో...
Read More

పాఠశాల నుంచి తిరిగొస్తూ బాలుడి దుర్మరణం
కె.కోటపాడు: కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ సంతోషంతో వేడుకలు చేసుకుంటున్న తరుణంలో ఓ కుటుంబం కోలుకోలేని విషాదంలో మునిగిపోయింది. ముద్దుముద్దు మాటలు చెబుతూ బడికి వెళుతున్న కొడుకు అదే బడి బస్సు కిందపడి ప్రాణాలు కోల్పోవడం కన్నవారిని కలచివేసింది. కె.క...
Read More

విరాట్ విశాఖ వస్తోంది
విశాఖపట్నం : మహా నగర విశాఖపట్నం పరిధిలోని రుషికొండ.. భీమిలి.. మంగమూరిపేట, మూలకుద్దు.. తదితర సాగర తీర ప్రాంతాలు విరాట్ను కొలువుదీర్చేందుకు అనువైన ప్రాంతాలుగా పర్యాటకశాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక ...
Read More

గాజువాక లో భలే... రూ. 10 నోట్లు...!
గాజువాక: కొత్త సంవత్సర వేడుకలు ఎవరికివారే విభిన్న రీతుల్లో చేసుకుంటుంటారు. గాజువాకకు చెందిన స్టిక్కరింగ్ దుకాణం నడిపే యాదగిరి చంటి వినూత్నంగా కొత్త సంఖ్యల రూ. 10 నోట్లు సంపాదించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. గతేడాది (2017)లో 010117 నెంబరు, కుటుంబ సభ్...
Read More

6న ప్రధానమంత్రిని కలుస్తాం : ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు
రాష్ట్రానికి చెందిన ఎంపీలంతా ఈ నెల 6న ఢిల్లీలో ప్రధానమంత్రిని కలుస్తామని ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు.తన కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు.రాష్ట్రానికి రావాల్సిన వివిధ ప్రాజెక్టులపై ప్రధానిని కలిసి నిధుల మంజూరుకు ఒత్త...
Read More

టెలికాన్ఫరెన్స్ ద్వారా జన్మభూమి పై సమీక్ష : చంద్రబాబునాయుడు
జన్మభూమి భాగంలొ జరుగుతున్న మా ఊరు కార్యక్రమంపై ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆయన జన్మభూమి-మాఊరు నిర్వహణపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబునాయుడు ...
Read More

జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ లండన్ చేరుకున్నారు
జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ శుక్రవారం ఉదయం లండన్ చేరుకున్నారు. ఇండియా-యూరోపిన్ బిజినెస్ ఫోరం ప్రధానం చేసిన ఎక్స్లెన్సీ అవార్డును అందుకోవడానికి పవన్ లండన్ వెళ్లారు. కాగా... ఆయన రెండు రోజులపాటు అక్కడే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనన...
Read More

అరకు అంతర్జాతీయ గుర్తింపు పర్యటక శాఖ మంత్రి అఖిలప్రియ
అరకు: పర్యటకంగా అరకులోయకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ మంత్రి అఖిలప్రియ చెప్పారు. అరకులోయలో పర్యటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అరకు బెలూన్ ఫెస్టివల్ కార్యక్రమంలో గురువారం రాత్రి ఆమె పాల్గొన్...
Read More

ప్రతి ఎకరాకూ సాగునీరు.. అగ్రిటెక్ సదస్సులో సీఎం చంద్రబాబు
ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయని, వారి అభిరుచులకు తగ్గట్టు పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలో అగ్రిటెక్ సదస్సు-2017లో గురువారం ఆయన మాట్లాడారు. రైతులకు నీటి భద్రత కల్పిస్తామని ప్రకటించారు. పంటలు...
Read More